ఆసీస్ పై విరాటా’సూర్య’ ప్రతాపం ..టీ20 సిరీస్ భారత్ కైవసం..!!

indvsaus:ఆస్ట్రేలియాతో జరిగిన ఉత్కంఠ మూడు వన్డేలో భారత జట్టు ఘనవిజయం సాధించింది. స్టార్ బ్యాట్స్ మెన్ విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్ అర్థ సెంచరీలతో చెలరేగి ఆడారు.దీంతో టీ20 సిరిస్ ను భారత్ 2-1 తో గెలుచుకుంది. అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్  నిర్ణీత 20 ఓవర్లలో 186 పరుగులు చేసింది. ఓపెనర్ గ్రీన్, టీమ్ డేవిడ్ అర్థసెంచరీలతో ఆకట్టుకున్నారు.ఇంగ్లిస్‌ (24), డేనియల్‌ సామ్స్‌(28) ఫర్వాలేదనిపించారు. భారత బౌలర్లలో అక్షర్ 3 వికెట్లు…

Read More

టెన్నిస్ కు ఫెదరర్ రిటైర్మెంట్..షాక్ లో అభిమానులు..!!

Rogerfederer: టెన్నిస్ స్టార్ ఆటగాడు రోజర్ ఫెదరర్ అభిమానులకు షాక్ ఇచ్చాడు. అనూహ్యంగా రిటైర్మెంట్ ప్రకటించాడు.వచ్చేవారం జరగనున్న లావర్ కప్ చివరి ఏటీపీ టోర్నీ అంటూ ట్విట్టర్లో వెల్లడించాడు.రోజర్ నిర్ణయం అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. కొంతకాలంగా గాయాలతో సతమతమవుతున్న టెన్నిస్ దిగ్గజం.. 2021 వింబుల్డన్ తర్వాత ఏటోర్నీలోనూ పాల్గొనలేదు.310 వారాల పాటు టెన్సిస్ లో నెంబర వన్ ఆటగాడిగా కొనసాగి చరిత్ర సృష్టించిన రోజర్.. 24 ఏళ్ల కెరీర్ లో దాదాపు 1500 మ్యాచ్ లకు…

Read More

క్రికెట్ కు ఉతప్ప గుడ్ బై.. పాక్ పై ఇన్నింగ్స్ చిరస్మరణీయం..

భారత సీనియర్ ఆటగాడు రాబిన్ ఉతప్ప అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. క్రికెట్ లో అన్ని ఫార్మాట్ల నుంచి వైదొలుగుతున్నట్లు వెల్లడించాడు. ఈవిషయాన్ని అధికారిక ట్విట్టర్ ఖాతా తెలిపాడు.’20 ఏళ్ల కెరీర్ లో దేశానికి,రాష్ట్రానికి ప్రాతినిధ్య వహించడం గర్వంగా భావిస్తున్నానని.. తాను ప్రాతినిధ్యం వహించిన ఐపీఎల్ జట్ల యాజమాన్యాలకు ధన్యవాదాలు అంటూ.. ఈప్రయాణంలో ఎన్నో ఎత్తుపల్లాలను చూశానని.. తననూ రాటుదేలాల చేశాయని.. వీడ్కోలు పలికే సమయం ఆసన్నమైందని.. జీవితంలో కొత్త శకాన్ని ఆరంభింబోతున్నట్లు ‘ రాబిన్…

Read More

‘రన్ మెషిన్’ కోహ్లీ ఖాతాలో మరో రికార్డు .. క్రికెట్లో కాదండోయ్..!

భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాట్స్ మెన్ రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ మరో రికార్డు సొంతం చేసుకున్నాడు. ఆసియా కప్ కు ముందు పేలవ ఫామ్ తో సతమతమవుతోన్న రన్ మెషిన్ ..ఆప్ఘనిస్తాన్ మ్యాచ్ లో చెలరేగి ఆడి కెరీర్ లో 71 వ సెంచరీ నమోదు చేశాడు.టోర్నీలో వ్యక్తిగతంగా 276 పరుగులు చేసి విమర్శకుల నోళ్లు మూయించాడు. త్వరలో జరగబోయే టీ20 ప్రపంచకప్ లోనూ కోహ్లీ ఇదే జొరు కొనసాగిస్తే టీంఇండింయా కప్ కొట్టడం…

Read More

ఆఫ్ఘన్ పై భారత విజయం .. కోహ్లీ రికార్డుల మోత..!!

ఆసియా కప్ లో నామామాత్రంగా జరిగిన మ్యాచ్ లో భారత్ అదరగొట్టింది. బ్యాటింగ్ ,బౌలింగ్ లో సమిష్టిగా రాణించిన టీంఇండియా 101 పరుగులు భారీ తేడాతో గెలిచింది.చాలా కాలం తర్వాత విరాట్ కోహ్లీ తనదైన శైలిలో బ్యాట్ ఝుళిపించాడు. కేవలం 53 బంతుల్లోనే 122 పరుగుల చేసి కేరిరీలో 71 వ సెంచరీ నమోదు చేశాడు. బౌలర్ భువనేశ్వర్ కుమార్ టీ20ల్లో అత్యుత్తమ ప్రదర్శన చేశాడు.4 ఓవర్లలో 4 పరుగులు ఇచ్చి 5 వికెట్లు తీశాడు. అంతకుముందు…

Read More

చేజేతులా ఓడిన భారత్.. ఫైనల్ చేరేది కష్టమే..

Asiacup2022:శ్రీలంకతో జరిగిన డూఆర్ డై మ్యాచ్ లో టీంఇండింయా ఓటమిపాలైంది. తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో భారత ఆటగాళ్లు చేతులేత్తేయడంతో ఆరు వికెట్ల తేడాతో లంకేయులు ఘనవిజయం సాధించారు . ఈఓటమితో భారత్ టోర్నీ ఫైనల్ చేరే అవకాశాలు కష్టంగానే కనిపిస్తున్నాయి. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ కెప్టెన్ రోహిత్ శర్మ హాఫ్ సెంచరీ సాధించడంతో 174 పరుగులు భారీ లక్ష్యాన్ని ప్రత్యర్థి ముందుంచుంది. జట్టులో సూర్యకుమార్ యాదవ్ 34 పరుగులతో ఫర్వాలేదనిపించాడు. అనంతరం లంక…

Read More

క్రికెట్లో అన్ని ఫార్మాట్లకు ‘ మిస్టర్ ఐపీఎల్ ‘ రిటైర్మెంట్..

భారత క్రికెట్ అభిమానులు ప్రేమగా పిలుచుకునే ‘మిస్టర్ ఐపీఎల్ ‘ సురేష్ రైనా క్రికెట్ అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ విషయాన్నీ రైన ట్విట్టర్ అధికారిక ఖాతా ద్వారా వెల్లడించాడు.దేశానికి.. రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించినందుకు గర్వంగా ఉందని.. తనకు ఎల్లవేళలా అండగా నిలిచిన  బీసీసీఐ, ఉత్తరప్రదేశ్ రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్‌.. చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యానికి .. రాజీవ్‌ శుక్లా సర్‌కి.. అభిమానులకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను అంటూ రైనా ట్విట్టర్ లో రాసుకొచ్చాడు. ఇక 2020…

Read More

ధోనిపై విరాట్ కోహ్లీ ఆసక్తికర వ్యాఖ్యలు..

టెస్ట్ కెప్టెన్సీ వీడ్కోలు సమయంలో.. అతను మాత్రమే మెసేజ్ చేశాడు:  గత కొంత కాలంగా ఫామ్ తో సతమతమవుతున్న టీంఇండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆసియా కప్ లో దుమ్ములేపుతున్నాడు.  దీంతో కోహ్లీ అభిమానులు సోషల్ మీడియాలో ఆనందం వ్యక్తం చేస్తు పోస్టులు పెడుతున్నారు. టోర్నీకి ముందు అతనికి జట్టులో స్థానంపై రకరకాల ఊహాగానాలు వినిపించాయి. ఈ క్రమంలోనే సెలక్టర్స్ అతనికి నెలరోజులు విశ్రాంతి ఇవ్వడం కొత్త చర్చకు దారితీసింది. ఎట్టకేలకు జట్టులోకి వచ్చిన రన్…

Read More

ఐపీఎల్ 2023 సీఎస్కే కెప్టెన్ ధోనీ: సీఈఓ విశ్వనాథన్

ఐపీఎల్ లో మోస్ట్ సక్సెస్ ఫుల్ జట్టు చెన్నై సూపర్ కింగ్స్. టోర్నీ ప్రారంభం నుంచి ఆ జట్టు కెప్టెన్ గా మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్ గా కొనసాగుతున్నాడు. గత సీజన్లో ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాకు కెప్టెన్ గా అవకాశమిచ్చిన సీఎస్కే యాజమాన్యం.. జట్టు వరుస ఓటములతో తిరిగి ధోని కి కెప్టెన్సీ పగ్గాలు అప్పజెప్పింది. ఈ నేపథ్యంలో 2023 సీజన్ కి సంబంధించి చెన్నై జట్టు సీఈఓ కాశీ విశ్వనాథన్​…

Read More

మరోసారి భారత్, పాక్ సమరం.. ఆనందంలో క్రికెట్ ఫ్యాన్స్..

క్రికెట్ అభిమానులు మరోసారి దాయాదుల సమరం వీక్షించోతున్నారు. ఆసియా కప్ టోర్నీ భాగంగా భారత్ పాక్ జట్లు మరోసారి తలపడబోతున్నాయి. ఇప్పటికే టోర్నీ తొలి మ్యాచ్ లో భారత్ చేతిలో ఓటమి చవిచూసిన పాక్ జట్టు ..సూపర్ -4 లో ఢీ కొనబోతోంది. దీంతో ఇరుదేశాల క్రికెట్ అభిమానులు ఆదివారం జరగబోయే ఈమ్యాచ్ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.గ్రూప్ -Aలో భారత్ .. పాక్ ,హాకాంగ్ జట్టును ఓడించి బెర్త్ ను ఖరారు చేసుకోగా.. పాక్ చివరి మ్యాచ్ లో…

Read More
Optimized by Optimole