కరవు మండలాల ప్రకటనకు సీఎంకు నామోషీ ఎందుకు..? : నాదెండ్ల మనోహర్
APpolitics: పశ్చిమ కృష్ణా డెల్టా పరిధిలో ఎండిపోయిన పంట భూములను జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులు తమ గోడును నాదెండ్ల తో చెప్పుకుంటూ కన్నీటిపర్యంతమయ్యారు. ” ఒక్కప్పుడు ఈ ప్రాంతంలో కళ్ళం నిండా నీరు… కనుచూపు మేర పచ్చని పైరుతో కళకళలాడేదని.. నేడు ఆ పరిస్థితి మారిపోయిందని ..పంట సాగుకు చుక్క నీరు అందక నెర్రెలిచ్చిన బీళ్లు… ఎండిపోయిన చేలు కనిపిస్తున్నాయి’ అంటూ రైతులు ఆవేదన వెలిబుచ్చారు. తెనాలి రూరల్…
బీఆర్ఎస్ నేతలకు ఇదో కనువిప్పు లాంటి కథ..
కిరణ్ రెడ్డి వరకాంతం (ఐన్యూస్ జర్నలిస్ట్): అధికార పార్టీ అభ్యర్థులపై నెగిటివ్ టాక్ కు అసలు కారణమేంటి ?అభివృద్ధి చేసినా సానుభూతి ఎందుకు లేదు ?వారి ఎదురీతలో ఆంతర్యమేంటి ?తిన్నొడే తన్నాడా ? నిజంగా నిజాలు ఎప్పుడూ చేదుగానే ఉంటాయి.పొగిడితే తప్పా నిజం చెబితే ఎవరూ నమ్మరు.ఈ కథంతా ఎందుకు చెబుతున్నా అంటే…అసెంబ్లీ ఎన్నికల పోరు హోరా హోరీగా సాగుతుంది.ఇప్పుడు రాష్ట్రంలో ఎక్కడ చూసినా….ఇది గెలిచే సీట్ అని ఎవరూ ఖచ్చితంగా చెప్పలేక పోతున్నారు.సర్వే సంస్థలు కూడా…
టీడీపీ ‘సైలెంట్ సపోర్టు’, షర్మిల ‘బేషరతు’ మద్దతు– రేవంత్ ని ఎక్కడికి పంపిస్తాయో
Nancharaiah merugumala senior journalist: ” 2018 ఎన్నికల్లో తెలుగుదేశంతో పొత్తు కాంగ్రెస్ పార్టీకి శాపంగా మారితే..ఇప్పుడు టీడీపీ ‘సైలెంట్ సపోర్టు’, షర్మిల ‘బేషరతు’ మద్దతు– రేవంత్ రెడ్డిని ఎక్కడికి పంపిస్తాయో!” 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీతో ప్రత్యక్ష పొత్తు కాంగ్రెస్ పార్టీని ఆదుకోలేదు! నారా చంద్రబాబు నాయుడు ‘పరోక్ష’ మద్దతు, వైఎస్ షర్మిల ‘బేషరతు’ సపోర్టు హస్తం పార్టీని 2023లో కాపాడతాయా? అనుమానమే! చిత్తూరు, కడప జిల్లాల్లో మూలాలున్న ఈ రెండు పార్టీల వింత…
పీపుల్స్ పల్స్ ఎక్స్ క్లూజివ్.. ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్దే హవా..!
ఛత్తీస్గఢ్లో ముఖ్యమంత్రి భూపేష్ భఘేల్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం పనితీరుతో రాష్ట్ర ప్రజలు సంతృప్తిగా ఉండడంతో పాటు భూపేష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిర్మాణాత్మక పాత్ర పోషించడంలో బీజేపీ విఫలమవడంతో రాష్ట్రంలో మరోసారి కాంగ్రెస్ సర్కారు ఏర్పాటు ఖాయంగా కనిపిస్తోంది. బీజేపీలో అంతర్గత కలహాలు, భూపేష్కు ప్రత్యామ్నాయంగా పార్టీ నాయకుడిని తెరమీదకు తేవడంలో కేంద్ర బీజేపీ విఫలమవడంతోపాటు రాష్ట్ర పార్టీపై అధిష్టానానికి పట్టు సడలడం వంటి…
బాబు అరెస్టుతో టీడీపీకి దక్కేది మెజారిటీకి అవసరమైన 88 స్థానాలా?
Nancharaiah merugumala senior journalist: “జగన్ 39–40 ఏళ్ల వయసులో జైలులో 16 నెలలు గడిపొస్తే..67 అసెంబ్లీ సీట్లొచ్చాయి..73 ఏళ్ల చంద్రబాబు 52 రోజుల నిర్బంధం తర్వాత ఆర్నెల్లకు జరిగే ఏపీ ఎన్నికల్లో టీడీపీకి దక్కేది ఏభయి రెండా? అరవై ఏడా? మెజారిటీకి అవసరమైన 88 స్థానాలా? “ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు భారత లోక్ సభ 18వ ఎన్నికలు, ఆంధ్రప్రదేశ్ శాసనసభ 16వ ఎన్నికలకు దాదాపు ఐదున్నర నెలల…
