ర్యాగింగ్ చేస్తే ప్రొహిబిషన్ ఆఫ్ ర్యాగింగ్ యాక్ట్ అమల్లో ఉంది: ఎస్పీ అపూర్వ రావు
నల్గొండ: కామినేని మెడికల్ కళాశాలలో ఈవ్ టీజింగ్,సోషల్ మీడియా,మాదక ద్రవ్యాలు ,యాంటీ ర్యాగింగ్ చట్టాలపై మెడికల్ కళాశాల విద్యార్థిని, విద్యార్థులకు షీ టీమ్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్పీ కె.అపూర్వ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ.. జిల్లాలో షీ టీమ్స్ బృందాలు బాగా పనిచేస్తున్నాయని కొనియాడారు. జన సమూహాలు .. రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాలలో..నిరంతరం పర్యవేక్షిస్తూ, లైంగిక వేధింపులు, ఈవ్ టీజింగ్…
అందరూ నోటెరియస్ టెర్రరిస్ట్ లే ! అయితే ఎవరు చేస్తున్నారు ఈ హత్యలు ?
పార్థ సారథి పొట్లూరి: గత వారం లేదా పది రోజుల వ్యవధిలో దాదాపుగా 10 మంది టెర్రరిస్టు లు హత్య చేయబడ్డారు పాకిస్థాన్ లోని వివిధ ప్రాంతాలలో! అందరూ నోటెరియస్ టెర్రరిస్ట్ లే ! అయితే ఎవరు చేస్తున్నారు ఈ హత్యలు ? పాకిస్థాన్ మీడియా కావొచ్చు లేదా ప్రజలు కావొచ్చు రెండు రకాల అభిప్రాయాలని వెలిబుచ్చుతున్నారు ! 1. భారత గూఢచార సంస్థ RAW ఈ హత్యల వెనుక ఉంది. ప్రస్తుతం పాకిస్థాన్ లో ఆర్ధిక…
జీతాలు లేవు – మెస్ లలో భోజనం మీద కోత ! పాకిస్థాన్ ఆర్మీ గోస!
పార్థ సారథి పొట్లూరి: జీతాలు లేవు – మెస్ లలో భోజనం మీద కోత ! పాకిస్థాన్ ఆర్మీ గోస! పాకిస్థాన్ ఆర్మీ కి చెందిన మెస్ లలో భోజనం మీద రేషన్ విధించిన అధికారులు! పాకిస్థాన్ ఆర్మీ లో పనిచేస్తున్న సైనికులకి సమయానికి జీతాలు ఇవ్వడం లేదు ! పాకిస్థాన్ ఆర్ధిక దుస్థితి తారా స్థాయికి చేరుకున్నది! పాకిస్థాన్ ఆర్మీ కి చెందిన మెస్ లలో రోజుకి రెండు సార్లు మాత్రమే భోజనం పెడుతున్నారు !…
దుబాయి లో ట్రక్కు డ్రైవర్.. పంజాబ్ లో ఖలిస్తాన్ నేత..ఇదెలా సాధ్యం ?
పార్థ సారథి పొట్లూరి: ( Part -03) ఇందిరని భీంద్రన్ వాలే అనుచరులు చంపినట్లు మోడీజీ ని,అమిత్ షా ని కూడా ఖలిస్తాన్ ఉద్యమకారులు చంపేస్తారు ! ఇది ఖలిస్తాన్ ఉద్యమ కొత్త నేతగా ప్రకటించుకున్న అమృత్ పాల్ చేసిన ప్రకటన ! ఈ ప్రకటన బహిరంగం గానే చేశాడు అమృత్ పాల్ ! ఎవరీ అమృత్ పాల్ సింగ్ ? సంవత్సరంన్నర క్రితం దుబాయి లో ట్రక్కు డ్రైవర్ గా పనిచేశాడు! తిరిగి పంజాబ్ వచ్చి…
సీఎం జగన్ కి దమ్ములేదు కాబట్టే హెలికాప్టర్ లో వచ్చారు: నాదెండ్ల మనోహర్
• జనసేన వ్యూహం ఏంటో అధినేత పవన్ కళ్యాణ్ వివరిస్తారు • మనందరి లక్ష్యం వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కావాలి • ప్రశ్నించే గొంతుల్ని ఈ ప్రభుత్వం నొక్కాలని చూస్తోంది • మార్చి 14న ఆవిర్భావ సభ ద్వారా జనసేన సత్తా చాటుదాం • తాడేపల్లిగూడెం సమావేశంలో జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ముఖ్యమంత్రి జగన్ మాట్లాడితే దమ్ముందా.. దమ్ముందా అని మాట్లాడుతున్నారు.. అసలు అతనికే దమ్ము లేదని ఎద్దేవ చేశారు జనసేన పార్టీ…
సొంత బాబాయికే న్యాయం చేయలేని బిడ్డ ప్రజలకేం న్యాయం చేస్తాడు?: నాదెండ్ల మనోహర్
సొంత బాబాయికే న్యాయం చేయలేని బిడ్డ ప్రజలకేం న్యాయం చేస్తాడు • ఈ బిడ్డ మనందరి బిడ్డ ఎలా అవుతాడు? • అమరావతి నిర్మిస్తే అభివృద్ధి జరిగేది.. కొన్ని వర్గాలకు నష్టం కలిగించేందుకు దాన్ని నిర్వీర్యం చేశారు • లక్షల కోట్లు అప్పులు చేసి జీతాలు కూడా ఇవ్వలేకపోతున్నారు • మార్పు కోరుకునే ప్రతి ఒక్కరు జనసేనకు మద్దతు తెలపాలి • పవన్ కళ్యాణ్ నాయకత్వాన్ని బలపర్చాలి • నందివెలుగులో క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమంలో జనసేన…
ఢిల్లీ,పంజాబ్ ప్రజలకి శుభాకాంక్షలు ..పార్ట్ -2..!!
పార్థసారథి పోట్లూరి : “భారత్ లో పేరు గాంచిన మోసాగాళ్ల పేరు చెప్పుకోవాలంటే మొదట నట్వర్ లాల్ తరువాత క్రేజీ వాల్ పేరు చెప్పాల్సి ఉంటుంది ! అలా అని ఫ్రాన్స్ దేశం ఏమీ తక్కువ తినలేదు. ఫ్రాన్స్ లో కూడా ఒక నట్వర్ లాల్ ఉన్నాడు అతని పేరు విక్టర్ లస్టిగ్ [Victor Lustig]. నట్వర్లాల్ ఎవరు ? ఏమిటా కధా కమామీషు ? “ నట్వర్ లాల్ [అసలు పేరు మిథిలేష్ కుమార్ శ్రీవాత్సవ…
ఈశాన్య రాష్ట్రాల్లో కమలం వికాసం .. పీపుల్స్ పల్స్ సర్వే ప్రకారమే ఫలితాలు..
ఈశాన్య రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చేశాయి. రీసెర్చ్ సంస్థలు ఊహించినట్టుగానే ఫలితాలు వెలువడ్డాయి. పీపుల్స్ రీసెర్చ్ సంస్థ ప్రకటించిన ఎగ్జిట్ పోల్ సర్వే ఫలితాలు.. నేడు వెలువడిన ఫలితాల్లో స్పష్టంగా కనిపించాయి. త్రిపుర, నాగాలాండ్ లో బీజేపీ కూటమి స్పష్టమైన అధిక్యం సాధించగా.. మేఘాలయాలో ఎన్పీపీ కూటమి అధిక్యం కనబరించింది. ఇక పీపుల్స్ రీసెర్చ్ సంస్థ ప్రకటించిన ఫలితాలను మరోమారు పరిశీలించినట్లయితే.. పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ సర్వే పూర్తి వివరాల కోసం క్రింది లింక్…