రామాయణంలో శంబూకుని వధ ప్రక్షిప్తమా?

రామాయణంలో శూద్రుడైన శంభూకుడు తపస్సు చేయుచున్నందున ఒక బ్రాహ్మణ కుమారుడు చనిపోయాడని కొందరు ఆరోపించారు. వారి ఆరోపణలు విశ్వసించి శ్రీరాముడు శంబూకుణ్ణి వధించినట్లు ఒక కథ ఉంది. ఇది మూల వాల్మీకి రామాయణంలో ఉన్నదా? లేదా తరువాత ప్రక్షిప్తం చేయబడిందా? అనే విషయాన్ని పరిశీలిద్దాం. శ్రీరాముని యొక్క గురువు వశిష్ఠుడు. వశిష్ఠుడు ఊర్వశి కొడుకు. ఊర్వశి ఇంద్రలోకంలో నర్తకి. వశిష్ఠుని భార్య అరుంధతి. అరుంధతి మాల. విశ్వామిత్రుడు క్షత్రియుడు. ఆ రోజుల్లో విశ్వామిత్రుడు వశిష్ఠుడు వారి కులాలతో…

Read More

రొటీన్ ఫ్యామిలీ డ్రామా ..’ వారసుడు’ రివ్యూ..

తమిళ్ స్టార్ హీరో ఇళయ దళపతి విజయ్ నటించిన పాన్ ఇండియా చిత్రం ‘వారసుడు’. కన్నడ సోయగం రష్మిక మందన్న కథానాయక. టాలీవుడ్ ప్రోడ్యుసర్ దిల్ రాజు నిర్మాత. తెలుగులో కంటే రెండు రోజుల ముందు తమిళ్ లో విడుదలైన ఈ చిత్రం పాజిటివ్ టాక్ తో కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. తెలుగు వర్షన్ శనివారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సంక్రాంతి రేసులో నిలిచిన ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పించిందా? నిరాశపరిచిందా? కథ: మధ్యతరగతి కుటుంబం నుంచి…

Read More

‘పవన్ ‘అభిమన్యుడు కాదు అర్జునుడు: ఎంపీ రఘురామ

సమాజ హితం కోసం బాబు, పవన్ కలువాల్సిందేనన్నారు ఎంపీ  రఘురామ కృష్ణంరాజు.ఇప్పుడున్న ప్రభుత్వాన్ని దించడమే  తక్షణ కర్తవ్యమన్నారు. వ్యక్తిగత మేలు కోసం కాకుండా.. ప్రజల కోసం ఏకం కావడాన్ని ప్రతి ఒక్కరూ స్వాగతించాలని విజ్ఞప్తి చేశారు.పసుపు, ఎరుపు రంగు కలిస్తే కాషాయమేనని తేల్చిచెప్పారు.  గతంలో జగన్ ను తిట్టిన వారే ఇప్పుడు మంత్రి పదవులు అనుభవిస్తున్నారని రఘురామ గుర్తు చేశారు. ఇక సంక్రాంతి కానుకగా విడుదలైన వీర సింహారెడ్డి.. వాల్తేరు వీరయ్య బ్లాక్ బస్టర్ హిట్ కావడం…

Read More

‘మెగా’ అభిమానులకు కిక్కిచే వాల్తేరు వీరయ్య…

మెగాస్టార్ చిరంజీవి తాజాగా నటించిన చిత్రం ‘వాల్తేరు వీరయ్య’. ‘పవర్ ‘ డైరెక్టర్ బాబీ చిత్రానికి దర్శకుడు. శృతిహాసన్ కథానాయిక. మైత్రి మూవీ మేకర్స్ చిత్రాన్ని నిర్మించగా.. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.సంక్రాంతి కానుకగా చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ‘ ఆచార్య ‘ డిజాస్టర్ తో నిరాశలో ఉన్న మెగా అభిమానులు ఈ మూవీ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. మరి వారి ఆశలు నెరవేరాయా? లేక అడియాశలేనా? తెలుసుకుందాం! కథ: వీరయ్య…

Read More

భోగి అంటే ఏమిటి? ఎందుకు జరుపుకుంటారు?

సంక్రాంతి పండగ వచ్చిందంటే చాలు పల్లెటూర్లలో సందడి వాతావరణం కనిపిస్తుటుంది. మూడు రోజులపాటు జరుపుకునే ఈ పండగలో మొదటి రోజు భోగిగా జరుపుకుంటారు. దక్షిణాయనంలో పడిన కష్టాలు, బాధలను అగ్ని దేవుడుకి ఆహుతి చేస్తూ ప్రజలు భోగి మంటలు వేస్తారు.అసలు భోగి మంటలు ఎందుకు వేస్తారు? పురాణాలు ఏం చెబుతున్నాయి? తెలుసుకుందాం..! భుగ్ అనే సంస్కృత పదం నుంచి భోగి పదం వచ్చింది. దీనికి అర్థం సుఖం.పూర్వం శ్రీ రంగనాథ స్వామి లో గోదాదేవి లీనమై భోగాన్ని…

Read More
Optimized by Optimole