మాఘ్ గణేష్ జయంతి విశిష్టత..
మాఘమాసంలో శుక్ల చతుర్థి రోజున మాఘ్ గణేష్ జయంతిని జరుపుకుంటారు. మాఘ వినాయక చతుర్థి.. మాఘ శుక్లా చతుర్థి.. తిల్కుండ్ చతుర్థి.. వరద చతుర్థి .. పేరు ఏదైనా ఈపండుగ రోజున గణనాథుడికి ప్రత్యేక అభిషేకాలు..హోమాలు.. పూజలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ముఖ్యంగా మహారాష్ట్ర ,గోవాలో ఈ పండుగను ఎంతో ఉత్సాహాంగా,ఆనందంగా జరుపుకుంటారు.ఈరోజు గణపతికి ఎంతో ఇష్టమైన ఎరుపు రంగు గల మందార,కలువ పూలతో అలకరింస్తారు. జిల్లేడు పూలు,గరిక ,తుమ్మి.. బిల్వ పత్రాలతో పూజ చేస్తే అవరోధాలు…
వాట్సాప్ యూజర్ల కోసం కొత్త ఫీచర్లను అందుబాటులోకి తెచ్చిన మెటా
వాట్సాప్ వినియోగదారులకు కోసం మెటా కొత్తఫీచర్లను అందుబాటులోకి తెచ్చింది. ఇంతకుముందు వాట్సాప్ గ్రూపులలో ఎవరైనా లెఫ్ట్ అయితే.. యూజర్ లెఫ్ట్ అని గ్రూపులో చూపించేంది.ఇక మీదట అలాకాకుండా గుట్టు చప్పుడు కాకుండా గ్రూపులో నుంచి వెళ్లిపోయిందేకు వెసులుబాటును కల్పించే ఫీచర్ ను మెటా తీసుకొచ్చింది. ఈ ఫీచర్ ప్రకారం గ్రూప్ నుంచి ఎవరైనా లెఫ్ట్ అయితే అడ్మిన్లకు మాత్రమే అలర్ట్ వస్తుంది. వాట్సాప్ యూజర్ల ప్రైవసీ, కంట్రోల్ కలిగి ఉండేదుకు వీలుగా ఇలాంటి ఫీచర్లు అందుబాటులోకి తెస్తున్నట్లు…
ప్రపంచ టెస్ట్ చాంపియన్ షిప్ కు భారత జట్టు ప్రకటన!
ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్ కోసం భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. సౌతాంప్టన్ వేదికగా న్యూజిలాండ్ తో ఫైనల్ పోరు శుక్రవారం జరగనుంది. జట్టు ఎంపికను పరిశీలిస్తే.. కెప్టెన్ కోహ్లీ అనుభవజ్ఞులకు ప్రాధాన్యం ఇచ్చారని తెల్సుతోంది. 11 మంది సభ్యులు గల జట్టులో కీపర్ గా ధోనీ వారసుడిగా కితాబు అందుకుంటున్న రిషబ్ పంత్ కి జట్టులో స్థానం లభించింది. స్పిన్నర్స్ కోటాలో రవి చంద్రన్ అశ్విన్.. ఆల్ రౌండర్ గా రవీంద్ర జడేజాను…
సీమాంధ్ర కథలకు మారుపేరు సింగమనేని!
సీమాంధ్ర కథలు అనగానే గుర్తొచ్చే పేరు సింగమనేని నారాయణ. ఎండిన సేళ్లు, నీళ్లివని బోర్లు, వట్టిపోయిన చెరువులు, సీమ రైతుల కన్నీటి కష్టాల్ని కథల రూపంలో తీసుకొచ్చిన ఘనత వారిదే. నవల రచయితిగా, సాహిత్య విమర్శకుడిగా, ప్రసిద్ధుడైన ఆయన అనారోగ్యంతో గురువారం కన్నుమూశారు. ఈ సందర్భంగా వారిగురించి క్లుప్తంగా.. సింగమనేని అనంతపురం జిల్లా మరూరు బండమీదపల్లిలో 1943లో వ్యవసాయ కుటుంబంలో జన్మించాడు. వృత్తిపరంగా అధ్యాపకుడు, ప్రవృత్తిపరంగా అభ్యుదయ రచయిత, మార్క్సిస్టు చింతనాశీలి. మహాప్రస్థాన గేయాలు, తిలక్ వచనా…
‘పుష్ప’ రిలీజ్ డేట్ వచ్చేసింది!!
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కలయికలో వస్తున్న హ్యాట్రిక్ చిత్రం పుష్ప రిలీజ్ డేట్ వచ్చేసింది. ఆగస్టు 13న చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు పోస్టర్ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. తెలుగుతోపాటు మరో నాలుగు భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. బన్నీసరసన రష్మిక మందన హీరోగా నటిస్తుండగా దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తుండటం విశేషం. ఇక అల్లు అర్జున్ బర్త్ డే…
Bandisanjay: రుణమాఫీ అమలుపై కాంగ్రెస్ మాట తప్పింది: బండిసంజయ్..
Bandisanjay: రుణమాఫీ అమలు విషయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటను తప్పిందన్నారు కేంద్రహోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్. గత ఎన్నికల్లో రూ.2 లక్షలోపు రుణాలు తీసుకున్న రైతులందరికీ రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ కొర్రీల మీద కొర్రీలు పెడుతూ కొద్దిమందికే రుణమాఫీ చేయడం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 39 లక్షల మంది రైతులు రుణమాఫీ కోసం ఎదురు చూస్తుంటే… వారిలో 11 లక్షల మందికి మాత్రమే రుణమాఫీని వర్తింప…