రకుల్ ప్రీత్ సింగ్ మైండ్ బ్లోయింగ్(ఫోటోస్)

పంజాబీ ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ బాలీవుడ్ ఫోకస్ పై పెట్టింది. తెలుగులో అగ్రహీరోలందరితో ఆడిపాడిన ఈఅమ్మడు.. తన మకాంను బాలీవుడ్ కి మార్చింది. తాజాగా ఈఅమ్మడు తాజా ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ అవుతున్నాయి. పంజాబీ ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ బాలీవుడ్ ఫోకస్ పై పెట్టింది. తెలుగులో అగ్రహీరోలందరితో ఆడిపాడిన ఈఅమ్మడు.. తన మకాంను బాలీవుడ్ కి మార్చింది. తాజాగా ఈఅమ్మడు తాజా ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ అవుతున్నాయి. పంజాబీ…

Read More

కేసీఆర్ పాదయాత్ర చేస్తే.. ప్రజా సంగ్రామ యాత్ర ఆపేస్తా: సంజయ్

సీఎంకేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు బండిసంజయ్. అమిత్ షాను తాను గురువుగా భావిస్తానని.. గురు భక్తితోనే చెప్పలు జరిపానన్నారు. అతని మాదిరి గురువును కాలితో తన్నేలేదని మండిపడ్డారు. ఊసరవెళ్లి మాటలు ఆపి.. ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై మాట్లాడాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో లక్ష రూపాయల రుణమాఫీ ఏమైందని ఆయన ప్రశ్నించారు. రుణమాఫీ లేక రాష్ట్రంలో 31 లక్షల మంది రైతులు ఇబ్బందులు పడుతుంటే.. ఇక్కడి రైతులను వదిలేసి ..పంజాబ్ వెళ్లి..అక్కడి రైతులకు లక్షలు ఇచ్చాడని ఆగ్రహాం…

Read More

నాలుగో విడత ప్రజా సంగ్రామ యాత్ర పై కమలం ఫోకస్..

తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ నాలుగో విడత ప్రజా సంగ్రామ యాత్ర పై రాష్ట్ర నాయకత్వం దృష్టి సారించింది. ఇప్పటికే మూడు విడతల యాత్రలు విజయవంతం కావడంతో.. నాలుగో విడత యాత్రకు భారీ ఎత్తులో ప్లాన్ సిద్ధం చేసేందుకు కమలం నేతలు సమయతమవుతున్నారు. పాద‌యాత్ర ఎక్క‌డ ప్రారంభించాలి? ఎక్క‌డ ముగించాలి అనే అంశాల‌పై సెప్టెంబ‌ర్ 2,3 తేదీల్లో  జిహెచ్ఎంసి, ఉమ్మ‌డి రంగారెడ్డి  ప‌రిధిలోని నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లతో స‌మావేశం నిర్వ‌హించి తుదినిర్ణ‌యం తీసుకోనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి….

Read More

కుంగ్ ఫూ పాండ్యా కుమ్మేశాడు .. పాక్ పై భారత్ థ్రిల్లింగ్ విక్టరీ..

భారత్- పాక్ క్రికెట్ మ్యాచ్లో ఉండే మజాను మరోసారి అస్వాధించారు అభిమానులు. స్వల్ప స్కోర్లు నమోదైన మ్కాచ్లో ఇరుజట్లు గెలుపుకోసం చివరి ఓవర్ వరకూ పోరాడాయి. ఓవైపు చేయాల్సిన పరుగుల కంటే బంతులు తక్కువగా ఉండటం.. కీలక ఆటగాడు సూర్య కుమార్ యాదవ్ ఔటవడంతో భారత్ అభిమానుల్లో టెన్షన్.. మరోవైపు పొదుపైన బౌలింగ్ తో కట్టడి చేస్తున్న ప్రత్యర్థి ఆటగాళ్లు.. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో బ్యాటింగ్ వచ్చిన కుంగ్ ఫూ పాండ్యా ధనా ధన్ బ్యాటింగ్ మెరుపులు…

Read More

ఈశాన్య మారుమూల ప్రాంతాల్లో 4G సూర్యోదయం మొదలైంది: మోదీ

పోషకాహార లోపాన్ని అధిగమించాలంటే అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు ప్రధాని మోదీ. మన్ కీబాత్ ద్వారా తన మనసులోని భావాలను పంచుకున్న ప్రధాని..సెప్టెంబర్ 1 వతేది నుంచి 30 వతేదివరకు పోషణమాసోత్సవాలను జరుపుకుంటామని వ్యాఖ్యానించారు. నీటి సంరక్షణ ప్రాముఖ్యత.. చిరుధాన్యాల సంవత్సరంతోపాటు.. అమృత్ సరోవర్ ఉద్యమంలో ప్రతి ఒక్కరూ చురుగ్గా పాల్గొనవలసిన ఆవశ్యకత ఉందన్నారు. అరుణాచల్, ఈశాన్య మారుమూల ప్రాంతాలలో 4G రూపంలో కొత్త సూర్యోదయం మొదలైందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఇక చెన్నైకి చెందిన శ్రీదేవి…

Read More

కాళేశ్వరం ప్రాజెక్ట్ సందర్శనకు అనుమతి కోరుతూ సీఎస్ కు బండి లేఖ..!

కాళేశ్వరం ప్రాజెక్ట్  సందర్శనకు సెప్టెంబరు మొదటి వారంలో అనుమతి ఇవ్వాలని కోరుతూ  బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్   ప్రభుత్వ  ప్రధాన  కార్యదర్శి సోమేష్ కుమార్ కి  లేఖ రాశారు. కాళేశ్వరం ప్రాజక్టు నిర్మాణం, వరదలలో మునకపై సమాచారం తెలుసుకోవాలనుకుంటునట్లు లేఖలో ఆయన పేర్కొన్నారు . ప్రాజెక్టు నిర్మాణంపై తమకున్న అనుమానాలను నివృత్తి చేసుకోవడంతో పాటు.. భారీ వరదలతో కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టులో మోటార్లకు  ఏర్పడిన నష్ణాన్ని పరిశీలించి నిజానిజాలను ప్రజలకు తెలియజేయడమే లక్ష్యంగా పర్యటన చేపట్టబోతున్నట్లు…

Read More

అటల్ బిహారీ వాజ్ పేయి వంతెనను ప్రారంభించిన ప్రధాని మోదీ

గుజరాత్ అహ్మద్ బాద్ సబర్మతీ నదిపై కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన అటల్ బ్రిడ్జ్ ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. 300 మీటర్ల పొడవైన బ్రిడ్జ్ మాజీ ప్రధాని దివంగత అటల్ బిహారీ వాజ్‌పేయికి స్థానిక ప్రజలు అర్పించే నివాళి అని ప్రధాని అన్నారు. అటల్ బ్రిడ్జి ఓపెనింగ్ కార్యక్రమంలో భాగంగా గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, రాష్ట్ర బిజెపి చీఫ్ సిఆర్ పాటిల్‌లతో కలిసి ప్రధాని వంతెనపై షికారు చేసి ప్రజలకు అభివాదం చేశారు….

Read More

ఓరుగల్లు కాషాయమయం.. ప్రసంగాలతో హోరిత్తించిన కమలనాథులు!

ఓరుగల్లులో కాషాయ జెండా రెపరెపలాడింది. తెలంగాణ స్టేట్ చీఫ్ బండి సంజయ్ మూడో విడత ప్రజాసంగ్రామ యాత్ర ముగింపు సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభకు కమలం నేతలు లక్షలాదిగా తరలివచ్చి విజయవంతం చేశారు. భారత్ మాతాకీ జై, జై తెలంగాణ నినాదాలతో కాషాయం నేతలు సభను హోరిత్తించారు. కల్వకుంట్ల కుటుంబం తెలంగాణను చీకట్లోకి నెట్టిసిందని.. వెలుగులోకి తెచ్చేందుకు సంజయ్ పాదయాత్ర చేపట్టారని బీజేపీ నేతలు ప్రసంగాలను దంచేశారు. హిందూ దేవుళ్లను తిట్టిన మునావర్ ఫారూఖి సభకు…

Read More

అనసూయ భరద్వాజ్ అందాల సోయగాలు

బుల్లితెర యాంకర్ అనసూయ భరద్వాజ్ జబర్థస్త్ తో తనకంటూ ఇమేజ్ సంపాదించుకుంది. అందం, అభినయంతో వెండితెరపై రంగస్థలం సినిమాతో నటిగా తనలోని మరోకోణాన్ని ఆవిష్కరించిన ఈభామ వరుస సినీ ఆఫర్లతో దూసుకుపోతోంది. తాజాగా ఈఅమ్మడుకు సంబంధించిన లేటెస్ట్ ఫోటోషూట్ ఫోటోలు నెట్టింట్లో వైరల్ గా మారాయి. బుల్లితెర యాంకర్ అనసూయ భరద్వాజ్ జబర్థస్త్ తో తనకంటూ ఇమేజ్ సంపాదించుకుంది. అందం, అభినయంతో వెండితెరపై రంగస్థలం సినిమాతో నటిగా తనలోని మరోకోణాన్ని ఆవిష్కరించిన ఈభామ వరుస సినీ ఆఫర్లతో…

Read More

కాంగ్రెస్ ను చావనీయండి గాని నెహ్రూ-గాంధీ ఫ్యామిలీని కాపాడుకోండి!

Nancharaiah Merugumala (senior journalist): ————————————–^——— 2004 నుంచీ చావు దారిన వేగంగా నడుస్తోంది కాంగిరేసు పార్టీ. పదేళ్ల తర్వాత దిల్లీలో అధికారం కోల్పోయింది. నరేంద్రమోదీ ప్రధాని అయినాక కాంగ్రెస్ పతనానికి పార్టీ అధ్యక్షరాలు సోనియాగాంధీ, ఆమె కొడుకూకూతుళ్లు రాహుల్, ప్రియాంకా పరోక్షంగా కారకులయ్యారు. వారి దివంగత కుటుంబ పెద్ద ఇందిరాగాంధీ కాంగ్రెస్ పార్టీని రెండుసార్లు (1969,1978) చీల్చి దాన్ని బతికించారు. ఈ స్థాయిలో తర్వాత కాంగ్రెస్ పార్టీని శరద్ పవార్ గాని, ఎన్డీ తివారీ-అర్జున్ సింగ్…

Read More
Optimized by Optimole