కోకా సుబ్బారావు తర్వాత రెండో తెలుగు దివిటీ జస్టిస్ నూతలపాటి వెంకటరమణ

Nancharaiah Merugumala (senior journalist): రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ నుంచి రెడ్ ఫోర్ట్ వరకూ పొన్నవరం పౌరుడి యాత్ర ———————————————— కలిమి జలాక్షరాలు… చెలిమి శిలాక్షరాలు. సంపద నీటిపై అక్షరాలు రాయడం వంటిదైతే…స్నేహం రాతిపై చెక్కే శాసనంలా శాశ్వతమైనదని-మొదటి నాలుగు మాటల అర్థం ఇది. — బార్ అసోసియేషన్ తో తనకు ఉన్న అనుబంధం గురించి భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నూతలపాటి వెంకట రమణ గురువారం ఢిల్లీ హైకోర్టు బార్ అసోసియేషన్ కార్యక్రమంలో చేసిన ప్రసంగంలోని…

Read More

ఒక్క త్రో తో భారత్ స్టార్ ప్లేయర్ మూడు రికార్డులు..

జావెలిన్ త్రో ఒలింపిక్ బంగారు పతక విజేత నీరజ్ చోప్రా మరోసారి అద్భుతం చేశాడు. గాయం నుంచి కోలుకుని రీ ఎంట్రీ ఇచ్చిన ఈ ఛాంపియన్ డైమండ్ లీగ్ మీట్‌లో 89.09 మీటర్లు జావెల్ విసిరి ఔరా అనిపించాడు. దీంతో ఒకేసారి మూడు రికార్డులను నీరజ్ బద్దలు కొట్టాడు.  లాసాన్ స్టేజ్ టైటిల్‌ను గెలుచుకున్న మొదటి భారతీయుడిగా నిలవడమే కాక.. సెప్టెంబరులో జ్యూరిచ్‌లో జరగనున్న డైమండ్ లీగ్ ఫైనల్‌కు.. వచ్చే ఏడాది హంగేరీలోని బుడాపెస్ట్‌లో జరిగే ప్రపంచ…

Read More

నిరుద్యోగుల అండ కోసమే యాత్ర : బండి సంజయ్

ప్రత్యేక వ్యాసం: (బండి సంజయ్, ఎంపీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు) ప్రజాసంగ్రామ పాదయాత్ర నిర్వహిస్తున్నది ఓట్ల కోసమో, అధికారం కోసమో కాదు. తెలంగాణలోని సకలజనులకు విద్యా, ఉద్యోగ, ప్రత్యేక తెలంగాణ సాధన అభివృద్ధి ఫలాలు అందించేందుకు వారికి అండగా నిలబడడం కోసం, విద్యావంతులైన నిరుద్యోగ యువతీ యువకులకు అండగా నిలబడి  ఖాళీగా ఉన్న కొలవులు భర్తీ చేసే వరకు పోరాటం చేయడం కోసమే ఈ ప్రజాసంగ్రామ పాదయాత్ర. 2014, 2018, స్థానిక సంస్థల ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ…

Read More

‘నడక మాత్రమే నాది … నడిపించింది తెలంగాణలోని సకల జనులు’’

(బండి సంజయ్‌ కుమార్‌, పార్లమెంటు సభ్యులు, కరీంనగర్‌, బిజెపి రాష్ట్ర అధ్యక్షులు) _______________________ నడక మాత్రమే నాది … నడిపించింది తెలంగాణలోని సకల జనులు.. బంగారు పంటలు కావాలా? … మతం మంటలు కావాలా? తాను బతికుండగా తెలంగాణను ఆగం కానియనని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించారు. బిజెపి పార్టీ  మాత్రం అభివృద్ధి గురించి చర్చింస్తుంటే, దాన్ని నుండి దృష్టని మళ్లించడం కోసం నానాయాగి చేస్తున్నారు. అందులో భాగమే మతతత్వ పార్టీ ఎంఐఎంతో,   ఎర్రగులాబీలతో, కాంగ్రెస్‌పార్టీతో చేతులు కలిపి,  రాష్ట్రంలోని మతద్వేషాలు…

Read More

కొత్త భాష్యం చెబుతున్న ‘ఎర్రగులాబీలు’

ప్రత్యేక వ్యాసం: డా.గంగిడి మనోహర్‌రెడ్డి, ఉపాధ్యక్షులు, బిజెపి తెలంగాణ శాఖ,ప్రముఖ్‌, ప్రజా సంగ్రామ పాదయాత్ర __________________ కొత్త భాష్యం చెబుతున్న ‘ఎర్రగులాబీలు’ మునుగోడు నిజాం రజాకార్లకు వ్యతిరేకంగా నినదించిన పోరుగడ్డ. గతంలో ఐదుసార్లు ఈ నియోజకవర్గంలో కమ్యూనిస్టులు ప్రాతినిధ్యం వహించారు. ప్రస్తుత ఉప ఎన్నికలో పొంతనలేని సాకులు చెప్పి టీఆర్‌ఎస్‌ పంచన కమ్యూనిస్టులు చేరారు. ప్రగతిశీల శక్తులు కలిసి పనిచేయాలంటూ కొత్త భాష్యం చెబుతున్నారు.  టీఆర్‌ఎస్‌ ప్రగతిశీల పార్టీ ఎట్లా అవుతుందో కమ్యూనిస్టు మేధావులు చెప్పాలి. గడిచిన…

Read More

తెలంగాణ గడ్డపై దండు పుట్టిందిరో … తెలంగాణ వచ్చినా మా గోస తీరలేదురో ..

ప్ర‌త్యేక వ్యాసం : డా. గంగిడి మనోహర్‌రెడ్డి, ఉపాధ్యక్షులు, బిజెపి తెలంగాణ శాఖ ప్రముఖ్‌, ప్రజా సంగ్రామ పాదయాత్ర ____________________________ మరో ఉద్యమం : ఉమ్మడి రాష్ట్రంలో నీళ్లు, నిధులు, నియామకాల్లో జరిగిన అన్యాయాలపై ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం ఆనాడు వస్తే, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలపై అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ చూపెడుతున్న వివక్షతకు నిరసనగా మరో ఉద్యమం తెలంగాణ రాష్ట్రంలో జరగబోతోంది. 2014 లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన…

Read More

భాగ్యనగరంలో మత అల్లర్లకు కారణాలేంటి?

కుల,మత, ప్రాంతాలకు అతీతమైన భాగ్యనగరంలో మతచిచ్చు రగల్చిందెవరు? హిందూ దేవుళ్లను అవమానపరిచిన మునవ్వర్ ఫారూఖీ షో కి అనుమతించవద్దని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ హెచ్చరించిన.. వేలాది మందితో తెలంగాణా ప్రభుత్వం భద్రత కల్పించడం వెనక అంతర్యమేమి? ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు ప్రభుత్వం వేసిన ఎత్తుగడ అంటూ ప్రతిపక్షాలు  ఆరోపణల్లో నిజమెంత? ప్రశాంతంగా ఉన్న తెలంగాణ రాజధాని హైదరబాద్ లో  మత ఘర్షణలు చెలరేగడం ఆందోళన కలిగిస్తోంది. హిందూ దేవుళ్లను కించపరిచిన మునవ్వర్ ఫారూఖీ…

Read More

ఎట్టకేలకు ఓబీసీ మాలీ గహలోత్ కు కాంగ్రెస్ అధ్యక్ష పదవి!

  Nancharaiah merugumala (senior journalist) ————————/————————————————– బిహార్ ఓబీసీ వైశ్యుడి (సీతారామ్ కేసరీ) నుంచి పార్టీ అధ్యక్ష పదవిని 1998లో సోనియాగాంధీ గుంజుకున్నారు. 24 సంవత్సరాల తర్వాత ఆమె మారు మనసు పొందారు. కొడుకు రాహుల్ సహకారంతో కాంగ్రెస్ అధ్యక్ష పదవిని తిరిగి ఓబీసీ నేత అశోక్ గహలోత్ కు అప్పగిస్తున్నారు నెహ్రూ-గాంధీ కుటుంబ సభ్యులు. ప్రస్తుతం రాజస్థాన్ ముఖ్యమంత్రి పదవిలో 2018 నుంచీ కొనసాగుతున్న అశోక్ గహలోత్ ఓబీసీ మాలీ కులానికి చెందిన నేత….

Read More

నెపోటిజంపై అలియా హాట్ కామెంట్స్.. బాయ్ కాట్ బ్రహ్మాస్ర హ్యాష్ ట్యాగ్ వైరల్!

బాలీవుడ్ ఇండస్ట్రీని బాయ్ కాట్ సెగ వెంటాడుతోంది. ఇది చాలదన్నట్లు స్టార్ హీరోయిన్స్ చేస్తున్న వ్యాఖ్యలు సినిమా కలెక్షన్లపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. తాజాగా స్టార్ హీరోయిన్ అలియా భట్ చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. ఫలానా కుటుంబంలో పుట్టాలని నేను కోరుకున్నానా.. మీకు నచ్చితినే నాసినిమాలు చూడండి లేకపోతే మానేయండి అంటూ ఆమె చేసిన కామెంట్స్ చేసిన వీడియో నెట్టింట్లో హాల్ చల్ చేస్తోంది. దీంతో నెటిజన్స్ .. త్వరలో విడుదలకు సిద్ధంగా ఉన్న బ్రహ్మాస్త్ర్…

Read More

రాజాసింగ్ మద్దతుగా హ్యష్ ట్యాగ్ వైరల్.. కేవలం గంటలోనే మిలియన్స్ ట్వీట్స్

ఓ మతానికి సంబంధించి అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు  ఎమ్మెల్యే రాజాసింగ్ ని బీజేపీ కేంద్ర క్రమ శిక్షణ సంఘం తాత్కాలికంగా సస్పెండ్ చేసింది. ఎందుకో సస్పెండ్ చేయకూడదో వివరణ ఇవ్వాలంటూ 10 రోజులు గడువు విధించింది. ఈ క్రమంలో  రాజాసింగ్ మద్దతుగా సోషల్ మీడియాలో  #IsupportRajaSingh హ్యాష్ ట్యాగ్ వైరల్ గా మారింది. కేవలం గంటలోనే గోష్ మహల్ ఎమ్మెల్యే మద్దతుగా మిలియన్స్ పైగా ట్వీట్స్ చేశారు నెటిజన్స్. మరోవైపు  ధర్మం కోసం తాను చావడానికైనా సిద్ధమని…

Read More
Optimized by Optimole