మునుగోడు టీఆర్ఎస్ సభ పై నీలినీడలు.. డైలామాలో అధిష్టానం!

మునుగోడు ఉప ఎన్నిక అధికార టీఆర్ఎస్ లో చిచ్చురేపింది. మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్లకు టికెట్ ఇస్తే ఓడిస్తామని అసమ్మతి నేతలు హైకమాండ్ కి తేల్చి చెప్పారు. ఇదే విషయంపై రెండు రోజుల క్రితం జిల్లా ఇంఛార్జ్ మంత్రి జగదీశ్వర్​రెడ్డి వారితో చర్చలు జరిపిన.. సమస్య మళ్లీ మొదటికి వచ్చింది. ఈ నెల 20న ప్రజాదీవెన పేరుతో భారీ సభ నిర్వహించేందుకు సమాయత్తమవుతున్న కారు పార్టీ.. అసమ్మతి నేతల వైఖరితో పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది. ఇక మాజీ ఎమ్మెల్యే…

Read More

అమరజవాన్ విగ్రహానికి రాఖీ.. సలాం అంటూ నెటిజన్స్ ప్రశంసలు!

సోదరభావానికి.. ఆత్మీయతకు ప్రతీక రాఖీ. ధనిక, పేద తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరూ రాఖీ పండగను ఆడంబరంగా జరుపుకుంటారు. ఈక్రమంలోనే ఓ సోదరి రాఖీ కట్టిన చిత్రం నెట్టింట్లో వైరల్ గా మారింది. ఈచిత్రాన్ని చూసిన నెటిజన్స్ సోదరి ప్రేమకు సలాం అంటూ కామెంట్స్ బాక్స్ నింపేశారు. ఇంతకు ఆచిత్రం కథ ఏంటంటే? ఇక చిత్రం పోస్టును గమనించినట్లయితే .. రాఖీ పండగ సందర్భంగా ఓ సోదరి.. అమరుడైన తన సోదరుడు విగ్రహానికి రాఖీ కడుతున్నట్లు కనిపిస్తోంది….

Read More

మరోసారి హాట్ టాపిక్ గా పంత్-ఊర్వశి రౌట్ వ్యవహారం

బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌటేలా , క్రికెటర్ రిషబ్ పంత్ వ్యవహారం మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. గతంలో వీళ్లిద్దరు పీకల్లోతూ ప్రేమలో ఉన్నారని ప్రచారం జరగడంతో..ఆమె సోషల్ ఖాతాను బ్లాక్ చేసి పంత్ రూమర్స్​కు చెక్ పెట్టాడు. తాజాగా అతను ఇన్ స్టాగ్రాం వేదికగా చేసిన పోస్ట్ కొత్త చర్చకు దారితీసింది. Urvashi speaking about Rishabh Pant 😅#UrvashiRautela pic.twitter.com/SXPlY85KPl — Nisha Kashyap (@nishakashyapp) August 9, 2022…

Read More

మునుగోడు ఉప ఎన్నిక ట్విస్ట్.. కాంగ్రెస్ టీఆర్ఎస్ లో అసమ్మతిసెగ!

  మునుగోడు ఉప ఎన్నిక టీఆర్ఎస్, కాంగ్రెస్ లో చిచ్చును రాజేసింది. పార్టీ అభ్యర్థులుగా కొందరి పేర్లు ప్రచారంలోకి రావడంతో అసంతృప్త నేతలు బహిరంగంగానే హెచ్చరికలు జారిచేస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్లుకు టికెట్ వస్తుందని ప్రచారం ఊపందుకోవడంతో .. టీఆర్ఎస్ ముఖ్యనేతలు ఆయనకు వ్యతిరేకంగా జట్టు కట్టారు. అటు కాంగ్రెస్ అభ్యర్థిగా చల్లమల్ల కృష్ణారెడ్డి పేరు ప్రచారంలోకి రావడం.. ఆయనకు టికెట్ ఇవ్వొదంటూ పాల్వాయి స్రవంతి మాట్లాడిన ఆడియో వైరల్ కావడం పార్టీలో తీవ్రకు చర్చకు దారితీసింది….

Read More

వాట్సాప్ యూజర్ల కోసం కొత్త ఫీచర్లను అందుబాటులోకి తెచ్చిన మెటా

వాట్సాప్ వినియోగదారులకు కోసం మెటా కొత్తఫీచర్లను అందుబాటులోకి తెచ్చింది. ఇంతకుముందు వాట్సాప్ గ్రూపులలో ఎవరైనా లెఫ్ట్ అయితే.. యూజర్ లెఫ్ట్ అని గ్రూపులో చూపించేంది.ఇక మీదట అలాకాకుండా గుట్టు చప్పుడు కాకుండా గ్రూపులో నుంచి వెళ్లిపోయిందేకు వెసులుబాటును కల్పించే ఫీచర్ ను మెటా తీసుకొచ్చింది. ఈ ఫీచర్ ప్రకారం గ్రూప్ నుంచి ఎవరైనా లెఫ్ట్ అయితే అడ్మిన్‌లకు మాత్రమే అలర్ట్ వస్తుంది. వాట్సాప్ యూజర్ల ప్రైవసీ, కంట్రోల్ కలిగి ఉండేదుకు వీలుగా ఇలాంటి ఫీచర్లు అందుబాటులోకి తెస్తున్నట్లు…

Read More

బండిసంజయ్ తో రాజగోపాల్ భేటీ.. గుత్తాసుఖేందర్ పై ఫైర్…!

తెలంగాణ వ్యాప్తంగా చర్చనీయాంశమైన మునుగోడు ఉప ఎన్నికపై క్లారీటీ ఇచ్చారు మాజీఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి. ఉప ఎన్నిక సెప్టెంబర్ లేదా అక్టోబర్ లో వచ్చే అవకాశం ఉందని స్పష్టతనిచ్చారు.శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తనపై వ్యాఖ్యలు చేసేముందు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని.. కండువాలు మార్చినంతా ఈజీగా పార్టీలు మార్చే వ్యక్తిని కాదంటూ ఫైర్ అయ్యారు. రాజగోపాల్ వ్యాఖ్యలతో ఉమ్మడి నల్లగొండ రాజకీయం ఒక్కసారిగా వేడేక్కింది. ఇక మూడోవిడత ప్రజాసంగ్రామయాత్ర లో భాగంగా బీజేపీ అధ్యక్షుడు…

Read More

బాలీవుడ్ హీరోలపై శృంగార తార హాట్ కామెంట్స్…

బాలీవుడ్ సెక్సీబాంబ్ మల్లికాశెరావత్ బాంబ్ పేల్చింది. హీరోలతో రాజీపడకపోవడం వల్ల అనేక సినిమాలు వదులుకోవాల్సి వచ్చిందని మల్లికా చేసిన వ్యాఖ్యలు బాలీవుడ్ లో సంచలనంగా మారాయి. తను సాంప్రదాయ కుటుంబం నుంచి వచ్చినట్లు.. కెరీర్ తొలినాళ్లలో చాలా వివక్షను ఎదుర్కొనట్లు తెలిపింది. తాజాగా ఓ జాతీయ ఇంటర్వ్యూలో మాట్లాడిన మల్లికా ఆసక్తికర విషయాలను వెల్లడించింది. సంప్రదాయం కుటుంబం.. హరియాణాలోని సంప్రదాయ కుటుంబం నుంచి వచ్చినట్లు .. తల్లిదండ్రులకు సినిమా అంటే పడదని.. సినిమాల్లోకి వెళతానన్న తన నిర్ణయాన్ని…

Read More

మునుగోడు ఉప ఎన్నికకు సమరశంఖం పూరించిన రాజగోపాల్..

మునుగోడు ఉప ఎన్నిక సమరం ఖరారైంది. ఎమ్మెల్యే పదవికి రాజీనామ లేఖను రాజగోపాల్ స్పీకర్ పోచారంకు సమర్పించడం..ఆయన ఆమోదించడం చకాచకా జరిగిపోవడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. మునుగోడు ప్రజలు చారిత్రాత్మక తీర్పు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని.. తన రాజీనామాతో నియోజకవర్గ అభివృద్ధి సాధ్యమని భావించి రాజీనామా చేస్తున్నట్లు రాజగోపాల్ ప్రకటించారు. ఇది తన కోసం చేసే యుద్ధం కాదని .. ప్రజల కోసం చేసే యుద్ధమంటూ రాజగోపాల్ ఉప ఎన్నికకు సమరశంఖం పూరించారు. ఇక ఎమ్మెల్యే పదవికి…

Read More

బీజేపీ అధికారంలోకి రాగానే మరమగ్గాలకు జియో ట్యాగింగ్ ; బండి సంజయ్

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర యాదాద్రి భువనగిరి జిల్లాలో కొనసాగుతోంది. జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని భూదాన్ పోచంపల్లిలో ఏర్పాటు చేసిన చేనేత కార్మికుల సమ్మేళనంలో బండి సంజయ్ పాల్గొన్నారు.టీఆర్ఎస్ ప్రభుత్వం చేనేత పరిశ్రమను నిర్వీర్యం చేసిందని సంజయ్​ ఆరోపించారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా నేతన్నలకు చేనేత దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు బండిసంజయ్. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మరమగ్గాలకు జియో ట్యాగింగ్ ఏర్పాటు చేస్తామని…

Read More
Optimized by Optimole