Telangana: శ్రీ దండు మైసమ్మ అమ్మవారి దేవస్థానం నూతన పాలకవర్గం ఎన్నిక…చైర్మన్గా తంగేళ్ల కర్ణాకర్ రెడ్డి…!

సూర్యాపేట:  ఆత్మకూరు (s) మండలం శ్రీ దండు మైసమ్మ అమ్మవారి దేవస్థానం చైర్మన్ గా తంగేళ్ల కర్ణాకర్ రెడ్డి,( కాంగ్రెస్ పార్టీ లీడర్ )పాలక వర్గం సభ్యులు ఎన్నికైన్నారు. ఈ ఎన్నిక సందర్బంగా నూతన ఛైర్మన్ తంగేళ్ల కర్ణాకర్ రెడ్డి ని ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి నరోత్తమ్ రెడ్డి, వ్యవసాయం మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణ రెడ్డి, మరియు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలియ జేశారు. ఈ సందర్బంగా…

Read More

కవిత ఫైర్‌: “జగదీష్ రెడ్డి లిల్లీపుట్ నాయకుడు!”

Telangana: తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కవిత సంచలనాలకు కేంద్ర బిందువుగా మారారు.తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలపై జోరుగా చర్చ జరుగుతోంది. ఆదివారం మీడియాతో కవిత మాట్లాడుతూ..BRS పార్టీలోని ఒక ముఖ్య నేత, తన జాగృతి సంస్థలో కోవర్టులను పెట్టీ సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారని…ఆ నాయకుడికి చెబుతున్నా… మీ దగ్గర కూడా నా మనుషులు ఉన్నారు.. అక్కడ ఏం జరుగుతుందో నాకు తెలుసంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ ముఖ్య నాయకుడి ఆదేశాలతోనే నాపై జరుగుతున్న దాడులపై…

Read More

Kollywood: 67 ఏళ్ల వయసు..37 ఏళ్ల కెరీర్..ఓ జాతీయ పురస్కారం…!

విశీ: తమిళ దర్శకుడు విసు తెలుగులో తీసిన మొదటి సినిమా ‘శ్రీమతి ఓ బహుమతి’ సినిమా తెలిసే ఉంటుంది. దాని తమిళ వెర్షన్ ‘తిరుమతి ఒరు వెగుమతి’ సినిమాలో 30 ఏళ్ల యువకుడు నటించాడు. చాలా చిన్న పాత్ర. ఇప్పుడు సినిమా చూస్తే అందులో అతను ఉన్నాడని వెతికి గుర్తుపట్టాలి. కానీ అదే యువకుడు 38 ఏళ్ల తర్వాత తన 67వ ఏట జాతీయ పురస్కారం అందుకుంటాడని ఎవరూ అప్పుడు ఊహించి ఉండరు. అదే సినిమారంగం గొప్పతనం….

Read More

Telangana: జన‘హితం’ పాదయాత్ర…!!

Telangana Congress: బి.మహేశ్ కుమార్ గౌడ్, ఎమ్మెల్సీ, టీపీసీసీ అధ్యక్షులు (జనహిత పాదయాత్ర, బీసీ రిజర్వేషన్లపై ఢిల్లీలో చేపట్టనున్న నిరసనల సందర్భంగా ప్రత్యేక వ్యాసం…) తెలంగాణలో సబ్బండ వర్గాల ఆశయాలకు అనుగుణంగా ప్రజాపాలన అందిస్తున్న కాంగ్రెస్ ప్రజలకు మరింత మేలు చేయాలనే సంకల్పంతో ‘జనహిత’ పాదయాత్ర చేపట్టింది. రాష్ట్రంలో అన్ని వర్గాల కోసం ఇప్పటికే సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులతో ఇందిరమ్మ రాజ్యాన్ని అందిస్తూ ‘తెలంగాణ రైజింగ్’తో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు చేరువయ్యింది. ఒకవైపు ప్రభుత్వ పరంగా…

Read More

cinima: జాతీయ చలనచిత్ర పురస్కార విజేతలకు అభినందనలు…!

Cinima: 71వ జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో తెలుగు సినీ రంగానికి పలు ప్రతిష్ఠాత్మక పురస్కారాలు లభించడం గర్వకారణంగా, ఆనందదాయకంగా ఉంది.హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటించిన భగవంత్ కేసరి చిత్రం ఉత్తమ తెలుగు చిత్రంగా ఎంపిక కావడం హర్షదాయకం. ఈ చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడి, నిర్మాతలు,సాహు గారపాటి, శ్హరీష్ పెద్దిలకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాం. ఉత్తమ వి.ఎఫ్.ఎక్స్‌ విభాగంలో హను-మాన్ చిత్రం విజయం సాధించింది. ఈ చిత్ర దర్శకుడు ప్రశాంత్ వర్మ, వి.ఎఫ్.ఎక్స్….

Read More

Kingdom movie review…

Kingdom Review:  Rating: ★★¾ (2.75/5) By [Senior Film Critic  anrwriting] Director Gowtam Tinnanuri, who made waves with Jersey, returns with Kingdom a film that ambitiously attempts to blend a stylized spy narrative with the emotional depth of brotherhood. Set against the backdrop of a fictional British-era and modern-day conflict, the film looks rich and earnest,…

Read More

Crime: ప్రేమ, నమ్మకం, మోసం.. చివరికి పోలీస్ స్టేషన్ దాకా!

Vikarabad: పెళ్లికి ముందు ప్రేమ…తర్వాత పెళ్లి…భర్తకు అసలు విషయం తెలియడం విడాకులు… మళ్ళీ ప్రియుడి చెంతకు చివరాఖరికి ఒంటరి.మీరు వింటుంది సినిమా కథ కాదు. వికారాబాద్ జిల్లా తాండూరు మండలంలో వివాహిత ప్రేమగాథ. అసలు విషయానికొస్తే.. బెల్కటూరు గ్రామానికి చెందిన అక్షిత, అదే గ్రామానికి చెందిన సురేష్ మధ్య ప్రేమాయణం గత కొంతకాలంగా కొనసాగింది. అయితే, ఇరుపక్షాల కుటుంబ సభ్యులు వారి పెళ్లికి అంగీకరించకపోవడంతో, అక్షితకు కర్ణాటకకు చెందిన మరో యువకుడితో వివాహం జరిపించారు. వివాహం అనంతరం…

Read More

ఎమ్మెల్సీకవిత: మామునూరు విమానాశ్రయానికి రాణి రుద్రమ పేరు పెట్టాలి

Hyderabad: మామునూరు విమానాశ్రయానికి కాకతీయ వీరనారి రాణి రుద్రమదేవి పేరు  పెట్టాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా ఈ నిర్ణయం ఉంటుందని ఆమె పేర్కొన్నారు. రుద్రమదేవి లాంటి వీరనారిని గౌరవించాలంటే విమానాశ్రయానికి ఆమె పేరును తప్పక పెట్టాల్సిన ఆవశ్యకతను గుర్తు చేశారు. ఇక రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డ కవిత, ‘‘తెలంగాణలో కాంగ్రెస్ నాయకులను ప్రజలు నమ్మడం లేదు. అందుకే రాహుల్ గాంధీని వరంగల్‌కు తీసుకువచ్చి రైతు డిక్లరేషన్‌ను ప్రకటించారు. అందులో…

Read More

Telangana: నోరు జారితే చెంచా కౌశిక్ ఇరిచేస్తా: కార్పొరేషన్ చైర్మన్ మెట్టుసాయి

హైదరాబాద్‌: బిఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై ఫిషరీస్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.చెంచా కౌశిక్ కథలు ఎక్కువయ్యాయని.. నోరు అదుపులో పెట్టుకోకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు.ఆదివారం గాంధీ భవన్లో మీడియాతో మాట్లాడిన ఆయన.. కౌశిక్ రెడ్డికి ఇదే చివరి హెచ్చరికకని..సీఎం రేవంత్ పై మరోసారి నోరు పారేసుకుంటే చెంచా మాదిరి ఇరిచేస్తానని..ఇది స్వీట్ వార్నింగ్ కాదు డెడ్లి వార్నింగ్ అంటూ రెచ్చిపోయారు. బిఆర్ఎస్ పార్టీలో ఎన్నో చెంచాలు ఉన్నప్పటికీ…..

Read More

Telangana: కేటీఆర్ పై గజ్జెల కాంతం సంచలన వ్యాఖ్యలు…!

హైదరాబాద్, గాంధీ భవన్: టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గజ్జెల కాంతం, బీఆర్‌ఎస్ నాయకులు కేటీఆర్, ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి లపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బీజేపీ ఎంపీ సీఎం రమేష్ చేసిన వ్యాఖ్యలను ఉటంకిస్తూ..”కేటీఆర్ బీజేపీలో విలీనానికి ప్రయత్నించాడు, కేసులు మాఫీ చేస్తే చాలని బ్రతిమిలాడాడు” అన్న వాస్తవాలను గుర్తు చేశారు.”సీఎం రమేష్‌ ఇంటికెళ్లి తన చెల్లిని విడిపించండి, కేసులు లేకుండా చూడండి, బీఆర్‌ఎస్‌ను బీజేపీలో విలీనం చేస్తాం అని కేటీఆర్ చెప్పాడని సీఎం రమేష్ స్వయంగా…

Read More
Optimized by Optimole