sports: ఓటమిపై భావోద్వేగానికి గురైన వైభవ్ సూర్యవంశీ…

Ipl2026: ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో ఓటమి పాలై ఫైనల్ అవకాశాన్ని కోల్పోయిన నేపథ్యంలో రాజస్థాన్ రాయల్స్ యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ భావోద్వేగానికి గురయ్యాడు. మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ తన మనసులోని బాధను అభిమానులతో పంచుకున్నాడు. “ఫైనల్‌కు చేరుకోలేకపోవడం నాకు చాలా బాధగా ఉంది. నిజంగా ట్రోఫీని గెలవాలని ఎంతో ఆశపడ్డాను. రాజస్థాన్ రాయల్స్‌ను ఫైనల్‌కు తీసుకెళ్లేందుకు నా వంతు చివరి వరకు పూర్తి స్థాయిలో ప్రయత్నించాను. కానీ అది సాధ్యపడలేదు. మేమంతా…

Read More

japan: జపాన్‌లో షాకింగ్ ట్రెండ్.. యువత ప్రేమ–పెళ్లికి దూరం!

National: జపాన్‌లో యువత జీవనశైలిలో వస్తున్న మార్పులు ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. తాజాగా వెలుగులోకి వచ్చిన పలు సర్వేలు, అధ్యయనాలు దేశంలో పెరుగుతున్న “ఒంటరి జీవనం” ధోరణిని స్పష్టంగా చూపిస్తున్నాయి. ముఖ్యంగా 35 ఏళ్లలోపు అవివాహిత మహిళల్లో గణనీయమైన శాతం మంది ఇప్పటికీ లైంగిక అనుభవం లేకుండానే జీవిస్తున్నారని వెల్లడవడంతో ఈ అంశం అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైంది. జపాన్‌లో పెరుగుతున్న జీవన వ్యయం, కెరీర్ ఒత్తిడి, తీవ్రమైన వర్క్ కల్చర్ కారణంగా యువత ప్రేమ, వివాహాలపై…

Read More

Ap: పేద విద్యార్థుల నాణ్యమైన వసతి కల్పనలో వెనక్కి తగ్గేదే లేదు:ఎంపీ సతీష్

Vijaywada: గ్రామీణ ప్రాంతాల నుంచి విజయవాడ వంటి నగరాలకు ఉన్నత చదువుల కోసం వచ్చే పేద, మధ్యతరగతి విద్యార్థుల వసతి సమస్యలను తీర్చేందుకు ‘రాయల్ సర్వీస్ ట్రస్ట్’ ఒక బృహత్తర ప్రాజెక్టును చేపట్టింది. ఎన్టీఆర్ జిల్లా నున్న గ్రామ పరిధిలో అత్యాధునిక సౌకర్యాలతో కూడిన ప్రతిష్టాత్మక హాస్టల్ భవనాన్ని నిర్మించేందుకు ఈ ట్రస్ట్ నడుం బిగించింది. ఈ నిర్మాణానికి అవసరమైన ప్రభుత్వ అనుమతులు త్వరితగతిన మంజూరు చేయాలని కోరుతూ, ట్రస్ట్ ప్రతినిధులు రాజ్యసభ సభ్యులు సానా సతీష్…

Read More

Mother’s day:అమ్మ అమ్మే..!!

ఆర్.దిలీప్ రెడ్డి (సీనియర్ జర్నలిస్ట్): ఒకరోజు ఉదయమే పెద్దలు ఏకలవ్య ఫౌండేషన్ వేణుగోపాల్ రెడ్డి గారి నుంచి ఫోన్ వచ్చింది. ‘దిలీప్ మీ అబ్బాయి ఎక్కడ? ఏం చేస్తున్నాడిప్పుడు?’ అంటే, ఒకింత ఆశ్చర్యంగా ‘మాకు అబ్బాయి లేడు సర్, ఉన్నది మా అన్న ఒకే కొడుకు వాడు ఇంగ్లాండ్ లో ఉద్యోగం చేస్తూ…’ అన్నాను. ‘మరి నీకు..?’ వెంటనే వచ్చిన ప్రశ్న. ‘ఇద్దరూ అమ్మాయిలే పెద్దామె అమెరికాలో జాబ్, చిన్నామె కెనడాలో చదువుతోంది’ అన్నాను, ఇంతకీ ఈ…

Read More
saipallavi

Tollywood: సాయి పల్లవి బర్త్ డే స్పెషల్…

Entertainment: సినిమా ప్రపంచం అంటే గ్లామర్‌, కృత్రిమ మెరుపులు, మేకప్‌ల హంగామా గుర్తుకొస్తాయి. కానీ ఆ ఆర్భాటాల మధ్య సహజత్వాన్నే తన అసలైన అందంగా మార్చుకుని ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన అరుదైన నటి . తెరపై ఆమె కనిపిస్తే చాలు… పక్కింటి అమ్మాయి మన ముందుకొచ్చినట్టే అనిపిస్తుంది. ఆమె నవ్వులో అమాయకత్వం….. నటనలో నిజాయితీ కనిపిస్తాయి. పాత్రలో జీవిస్తూ, భావాలను కళ్లతో పలికిస్తూ సహజ నటనకు కొత్త నిర్వచనం ఇచ్చిన సాయి పల్లవి హీరోయిన్‌గానే…

Read More

National: బెంగాల్ సీఎంగా సువేందు అధికారి..

National: పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర కొత్త ముఖ్యమంత్రిగా బీజేపీ సీనియర్ నేత సువేందు అధికారిని పార్టీ శాసనసభా పక్షం అధికారికంగా ఎన్నుకుంది. కోల్‌కతాలోని విశ్వబంధు కన్వెన్షన్ సెంటర్‌లో జరిగిన బీజేపీ ఎమ్మెల్యేల సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమక్షంలో జరిగిన ఈ సమావేశం రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. బీజేపీ సీనియర్ నేత దిలీప్ ఘోష్ సువేందు అధికారి పేరును సీఎం అభ్యర్థిగా ప్రతిపాదించగా, శాసనసభా…

Read More

National: కేరళలో యూడీఎఫ్ సర్కార్: పీపుల్స్ పల్స్

National: కేరళలో అధికార మార్పు సంప్రదాయానికే మళ్లీ రాష్ట్ర ప్రజలు ఓటేశారని పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్ సర్వేలో తేలింది. కేరళలో వరుసగా 2016, 2021లో అధికారంలోకి వచ్చిన వామపక్షాల ఎల్‌డీఎఫ్ కూటమికి ఈ సారి భంగపాటు తప్పదని, కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ కూటమికి పీఠం ఖాయమని సర్వేలో వెల్లడైంది. 140 అసెంబ్లీ స్థానాలున్న కేరళలో మెజార్టీకి 71 సీట్లలో గెలవాలి. కేరళ 2026 అసెంబ్లీ ఎన్నికల్లో యూడీఎఫ్ 75-85, ఎల్‌డీఎఫ్ 55-65, ఎన్డీఏ 0-3 స్థానాల్లో…

Read More

National: తమిళనాడులో మ‌రోసారి డీఎంకే…

National: తమిళనాడు 2026 అసెంబ్లీ ఎన్నికల్లో అధికార డీఎంకే కూటమి మ‌రోసారి అధికారం చేప‌ట్ట‌నుంద‌ని పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్ సర్వేలో వెల్లడైంది. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో రికార్డు స్థాయిలో 84 శాతంపైగా ఓటింగ్ నమోదయ్యింది. గత 2021 ఎన్నికల కంటే 11 శాతం ఎక్కువగా ఓటింగ్ నమోదయ్యింది.తమిళనాడు చరిత్రను పరిశీలిస్తే గత నాలుగు దశాబ్దాల్లో రాష్ట్రంలో ప్రతి ఐదేళ్లకు ప్రభుత్వం మారే సంప్రదాయం ఉంది. అయితే 2016లో మాత్రం జయలలిత నేతృత్వంలో ఏఐడీఎంకే వరుసగా…

Read More

National: పుదిచ్చేరిలో మ‌ళ్లీ ఏన్‌డీఏనే…

National: కేంద్ర పాలిత ప్రాంతం పుదిచ్చేరిలో ముఖ్యమంత్రి ఎన్.రంగస్వామి నేతృత్వంలో ఎన్డీఏ కూటమి మరోసారి అధికారం చేపట్టనుందని పీపుల్స్ పల్స్ సర్వేలో వెల్లడైంది.పుదుచ్చేరిలో 30 స్థానాలుండగా మెజార్టీకి 17 స్థానాలు కావాలి. మరో మూడు నామినేటెడ్ స్థానాలున్నాయి. పుదుచ్చేరిలో ఎన్డీఏ కూటమి 16-19 స్థానాలు, సెక్యూలర్ ప్రొగ్రెసివ్ (ఎస్‌పీఏ) కూటమి 10-12 స్థానాలు, ఇతరులు 1-2 స్థానాలు గెలిచే అవకాశాలున్నట్లు సర్వేలో తెలింది. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ 34 నుండి 36 శాతం, ఎస్‌పీఏ కూటమి…

Read More

National: బెంగాల్ మళ్లీ దీదీదే: పీపుల్స్ పల్స్

National: దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపిన పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీయే పై చేయి సాధిస్తుందని పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్ సర్వేలో వెల్లడైంది. పశ్చిమ బెంగాల్ 2026 అసెంబ్లీ ఎన్నికల్లో అధికార టీఎంసీ, ప్రతిపక్ష బీజేపీ పోటాపోటీగా తలపడినా మమతా బెనర్జీ మరోసారి అధికారం చేపట్టడం ఖాయమని సర్వేలో తేలింది. రాష్ట్రంలో 294 అసెంబ్లీ స్థానాలుండగా అధికారానికి కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 148 స్థానాలు. అధికార టీఎంసీ 177-187, బీజేపీ 95-110, కాంగ్రెస్…

Read More
Optimized by Optimole