Telangana: సమ్మెల వెనుక అదృశ్య శక్తులు..!!
Telangana: తెలంగాణలో ఇటీవల జరుగుతున్న కొన్ని కీలక పరిణామల వెనుక అదృశ్య శక్తుల కుట్ర ఉందని ప్రభుత్వం అనుమానిస్తోంది. కేవలం కాంగ్రెస్ ప్రభుత్వంపై కక్ష తీర్చుకోవాలన్న ఉద్దేశంతో పేదలకు విద్య, ఉపాధి, వైద్య సదుపాయాలను దూరం చేయడానికి కూడా కొందరు వెనుకాడడం లేదనే చర్చ నడుస్తోంది. ఉన్నత విద్యా సంస్థల మూసివేత వెనుక, ఆరోగ్యశ్రీ నిలిపివేత వెనుక కంటికి కనిపించని రాజకీయ శక్తుల ప్రమేయం ఉన్నదనే అనుమనాలు వ్యక్తమవుతున్నాయి. పేదల ప్రయోజనాలను పణంగా పెడుతున్నరు! ఇటీవల తెలంగాణలో…