మూడో విడత ప్రజాసంగ్రామ యాత్ర షురూ.. టీఆర్ఎస్ పై బీజేపీ నేతలు ఫైర్!

అధికార టీఆర్ఎస్ పై నిప్పులు చెరిగారు తెలంగాణ బీజేపీ నేతలు . బండి సంజయ్ మూడో విడత ప్రజాసంగ్రామ యాత్ర యాదాద్రి జిల్లాలో పార్టీ కార్యకర్తలు.. నేతల మధ్య కోలాహాలంగా ప్రారంభమయ్యింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో బీజేపీ నేతలు సీఎం కేసీఆర్ పై మాటల తూటాలు పేల్చారు.హామీలతో మభ్యపెట్టి రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని మండిపడ్డారు. రాష్ట్రంలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో టీఆర్ఎస్ అరాచక పాలను అంతమొందించడానికి ..ప్రతి…

Read More

టీఆర్ఎస్ అంతం బీజేపీతోనే సాధ్యం.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా :రాజగోపాల్

తెలంగాణ వ్యాప్తంగా సంచలనాలకు కేంద్రబిందువైన మునుగోడు ఉప ఎన్నిక ఊహాగానాలకు తెరపడింది. కాంగ్రెస్ పార్టీ తో పాటు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు రాజగోపాల్ ప్రకటించారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. నిజాయితీకి మారుపేరైనా తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. తాత్సరం చేయకుండా నిర్ణయాన్ని ప్రకటిస్తున్నట్లు వెల్లడించారు. కార్యకర్తల అభిప్రాయం మేరకు నడుచుకుంటానని.. ఏ పార్టీలో చేరేది వారే నిర్ణయిస్తారని రాజగోపాల్ స్పష్టం చేశారు. అవమానాలు భరించలేను.. ఇక కాంగ్రెస్ పార్టీకి రాజీనామాపై రాజగోపాల్…

Read More

శాంతమ్మకు సలాం.. 94 ఏళ్ల వయసులోనూ బోధన..!!

ఆమె వయస్సు 94 ఏళ్లు. అయితేనేం తనకున్న మక్కువతో రోజూ 140 కిలోమీటర్లు ప్రయాణించి విద్యార్థులకు పాఠాలను బోధిస్తుంది. ఆరెస్సెస్ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చిన ఆమె..ఈవయసులోనూ రెండు పుస్తకాలను రాస్తున్నారు. సొంత ఇంటిని మెడికల్ ట్రస్ట్ కు విరాళంగా ఇచ్చి అద్దె ఇంటిలో ఉంటున్న ఆమె వ్యక్తిత్వానికి చేతులెత్తి మొక్కాలి. కాలం విలువైనదని.. క్షణం వృథాచేయకుడదని చెబుతున్న ప్రోఫెసర్ చిలుకూరి శాంతమ్మ జీవన ప్రయాణం గురించి తెలుసుకుందాం. ప్రోఫెసర్ శాంతమ్మ స్వస్థలం కృష్ణాజిల్లా మచిలీపట్నం.1929…

Read More

కుటుంబ పాలన విముక్తే థ్యేయంగా సంజయ్ ప్రజాసంగ్రామ యాత్ర..

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మూడో విడత ప్రజా సంగ్రామ యాత్రకు సర్వం సిద్ధమైంది. యాదగిరి గుట్ట పుణ్యక్షేత్రంలో పార్టీ శ్రేణులతో కలిసి పాదయాత్రకు శ్రీకారం చుట్టనున్నారు సంజయ్.తెలంగాణ సంస్కృతి వారసత్వాన్ని తెలిపే ప్రదేశాలతో పాటు.. స్వరాష్ట్రంకోసం ఆత్మబలిదానాలు చేసిన గ్రామాల గుండా పాదయాత్ర కొనసాగనుంది. వివిధ ప్రాంతాల్లో జరిగే పాదయాత్రకు కేంద్ర మంత్రులు, పలువురు ముఖ్య నేతలు హాజరుకానున్నారు. తెలంగాణలో అవినీతి.. కుటుంబ పాలన విముక్తికే యాత్ర కొనసాగనున్నట్లు కమళదళపతి స్పష్టం చేశారు. ఇక…

Read More

తెలంగాణ నయగారా జలపాతం అందాలకు ఫిదా..

వర్షకాలం పచ్చదనంతో ప్రకృతి పరవశిస్తోంది. ఎడతెరపిలేని వర్షాలతో ప్రాజెక్టులు కళకళలాడుతున్నాయి.దీనికి తోడు వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాటర్ ఫాల్స్ దగ్గర ప్రకృతి ప్రేమికులు సందండి చేయడం పరిపాటి. తెలంగాణలోని ములుగు జిల్లాలో ఉన్నట్లువంటి వాటర్ ఫాల్స్ పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. కుటుంబతో సహా వెళ్లి సేదతీరేందుకు అనువైన ప్రదేశంలో ఒకటిగా చెప్పవచ్చు. ములుగజిల్లా వాజేడులోని బోగతా జలపాతాన్ని తెలంగాణ నయగరా జలపాతంగా పేరుంది. పాలపొంగులాటి జలపాతం అందాలను చూడటానికి వర్షకాలంలో పర్యటాకులు పెద్ద ఎత్తున తరలివస్తారు. ఇక్కడి సుందర…

Read More

మునుగోడుపై నిధుల వర్షం.. వ్యూహాం మార్చనున్న రాజగోపాల్?

తెలంగాణ వ్యాప్తంగా మునుగోడు ఉప ఎన్నికపై చర్చనడుస్తోంది. ఉప ఎన్నిక వస్తేనే హుజురాబాద్ తరహాలో నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని ఎమ్మెల్యే రాజగోపాల్ ప్రకటించిన .. రెండు రోజుల్లోనే ప్రభుత్వం 33 కోట్లు నిధుల మంజూరుకై ప్రపోజల్స్ పంపాలని ఆదేశాలను జారీచేసింది. ప్రజాసమస్యలపై పలుమార్లు రోడ్లెక్కి, రాస్తారోకోలు చేసినా పట్టించుకోని టీఆర్ఎస్ ప్రభుత్వం.. ఉప ఎన్నిక ప్రచారం ఊపందుకోవడంతోనే నిధులు విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు నియోజకవర్గంలో చర్చించుకుంటున్నారు. ఇదే అంశాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లి అనుకూలంగా మార్చుకునేందుకు ఎమ్మెల్యే…

Read More

సోషల్ ఖాతా ప్రోఫెల్ పిక్చర్ జాతీయ జెండా ఉండాలి: ప్రధాని మోదీ

భారతదేశానికి స్వాతంత్రం సిద్ధించి 75 ఏళ్లు పూర్తి కాబోతోంది. ఈనేపథ్యంలో ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో మాట్లాడిన ప్రధాని మోదీ.. ప్రతి ఒక్కరూ సోషల్ మీడియా ఖాతా ప్రోఫైల్  పిక్చర్ జాతీయ జెండా పెట్టుకోవాలని కోరారు. ఆగస్టు 2 నుంచి 15 తేదీ వరకు ఉద్యమంలా పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఆగస్టు 13 నుంచి 15 వరకు ‘హర్​ ఘర్​ తిరంగా’ పేరుతో ప్రత్యేక ఉద్యమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అనంతరం దేశం కోసం ప్రాణత్యాగం చేసిన షహీద్ ఉధమ్…

Read More

కియారా అద్వానీ బర్త్ డే స్పెషల్..

బాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో కియారా అద్వానీ ఒకరు. ఫగ్లీ సినిమాతో ఇండస్ట్రీ లోకి అరంగ్రేటం చేసిన ఈఅమ్మడు అందం, అభినయంతో అనతికాలంలోనే కోట్లాది మంది అభిమానులకు సంపాదించుకుంది. వరుస అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతోంది. నేడు 30 వ పుట్టినరోజు జరుపుకుంటున్న కియారా విశేషాలను తెలుసుకుందాం. కాగా కియారా 8 వఏటనే ప్రకటనలో నటించింది. 1993 లో వచ్చిన పిల్లల బ్రాండ్ ప్రకటన వీడియోనూ కియారా సోషల్ మీడియాలో షేర్ చేశారు. “ఈ రత్నం దొరికింది! మా మమ్మీతో…

Read More

కేసీఆర్ పై ధర్మయుద్ధం చేస్తున్న..ప్రజాభిప్రాయం మేర రాజీనామా: రాజగోపాల్ రెడ్డి

రాష్ట్రంలో మునుగోడు ఉప ఎన్నికపై సందిగ్థత కొనసాగుతూనే ఉంది. హస్తం పార్టీకి రాజీనామా చేసిన రాజగోపాల్..తాజాగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా పై ఆలోచించి నిర్ణయం తీసుకుంటానని స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ పై ధర్మయుద్ధం చేస్తున్నట్లు.. ఉప ఎన్నిక వస్తేనే  నియోజకవర్గం బాగుపడుతుందని అభిప్రాయపడ్డారు.అటు కాంగ్రెస్ సీనియర్ నేతలు చేసిన బుజ్జగింపు ప్రయత్నాలు మరోసారి విఫలమయ్యాయి. తాను పార్టీ మార్పుకు కట్టుబడి ఉన్నట్లు రాజగోపాల్ వారితో తేల్చిచెప్పినట్లు తెలిసింది. కాగా మునుగోడు ఉప ఎన్నికపై తెలంగాణ వ్యాప్తంగా…

Read More

ఫోన్ మిస్సైతే డాటా భద్రమేనా.. అకౌంట్స్ బ్లాకింగ్ ఎలా?

SAMATHA JAKKULA(journalist): ====================== ప్రస్తుతం ప్రపంచమంత డిజిటల్ యుగం నడుస్తోంది. ఏవస్తువు కొన్నాలన్న డిజిటల్ పేమెంట్స్ పై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది.ఈక్రమంలో ఫోన్ పే, గూగుల్ పే యాప్స్ చెల్లింపుకు సంబంధించి ఖాతాదారులకు కీలక అప్డేట్  చేసింది గూగుల్ . మీ ఫోన్ మిస్సైతే బ్యాంక్ లావాదేవిలపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపింది. అకౌంట్స్ బ్లాక్ చేసేందుకు పలు సూచనలు చేసింది. ఫోన్ పే అకౌంట్ బ్లాక్ చేయటం ఎలా..? ఫోన్ పే ఖాతా కోసం…

Read More
Optimized by Optimole