కార్తీక మాసమహాత్మ్యం .. నాగుల చవితి విశిష్టీత..!!

ప్రకృతి మానవు మనుగడకు జీవధారమైనది.దీంతో ప్రకృతిలో నిక్షిప్తమై ఉన్న చెట్టు,పుట్ట,రాయి, కొండ ,కోన,నది, పర్వతాన్ని చెప్పుకుంటూ పోతే సమస్త ప్రాణకోటిని దైవస్పరూపంగా భావించి పూజించడం అనవాయితీగా వస్తోంది.ఇది భారతీయ పండగలోని విశిష్టతకు నిదర్శనదమని పురాణాలు చెబుతున్నాయి .ఇందులో భాగంగానే “నాగుపాము”ను దేవుడిగా భావించి పూజించడం సంప్రదాయం. ముఖ్యంగా కార్తికమాసమంతా ఇంట్లో నాగ ప్రతిమను ఆరాధిస్తూ , నాగస్తుతిని చేస్తే పరమాత్మ అనుగ్రహిస్తాడని శాస్త్రవచనం. కార్తీక శుద్ధ చవితినాడు నాగులను ఆరాధిస్తే మోక్షము లభిస్తుందన్నది భక్తుల నమ్మకం. నాగుల…

Read More

Pakistan vs Zimbabwe: పాకిస్థాన్‌కు షాకిచ్చిన జింబాబ్వే.. సెమీస్ అవ‌కాశాలు క్లిష్టం.!

Sambashiva Rao: ========== ICC T20World Cup: ఒక‌పైపు టీ20 ప్రపంచకప్ లో బ‌ల‌మైన పాకిస్థాన్ జ‌ట్టు. మ‌రోవైపు క్రికెట్లో అస్థిత్వం కోసం పోరాటం చేస్తున్న ప‌సికూన జింబాబ్వే. ఒక‌వైపు రిజ్వాన్, బాబ‌ర్ అజాం, షాహీన్ షా అఫ్రీదీ, రౌఫ్, ఆసీఫ్ అలీ, న‌షీమ్ షా వంటి మేటి క్రికెట‌ర్ల‌తో నిండిన పాక్.. ర‌జా, సీన్ విలియమ్స్ త‌ప్ప విగ‌తా ఆట‌గాళ్లు అంతా కొత్త‌వారే. ఇలా చూస్తే ఎవ‌రికైనా ఏం అనిపిస్తుంది. పాకిస్థాన్ చేతితో జింబాబ్వేకి ప‌రాభ‌వం…

Read More

మునుగోడు ఉప ఎన్నిక రద్దు కోరుతూ మాజీ ఎమ్మెల్యే గోనే ప్రకాష్ రావు పిటిషన్..

తెలంగాణలో రాజకీయం రసవత్తరంగా మారింది.మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ తేది దగ్గరపడుతుండటంతో ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ, అధికార టీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఈక్రమంలోనే టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు  కోనుగోళ్ల అంశం రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయం దుమారం రేపుతోంది. మరోవైపు మాజీ ఎమ్మెల్యే గోనే ప్రకాష్ రావు మునుగోడు ఉప ఎన్నిక రద్దు చేయాలని కేంద్ర ఎన్నికల కమీషన్ ని కలవడం హాట్ టాపిక్ గా మారింది. ఉప ఎన్నిక సందర్భంగా చోటు చేసుకుంటున్న…

Read More

టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోళ్ల ఇష్యూపై బీజేపీ ఫైర్.. యాదాద్రి నర్సన్న సాక్షిగా ప్రమాణానికి సిద్ధమంటూ సవాల్..!!

టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలంటూ వస్తున్న ప్రచారంపై బీజేపీ నేతలు ఘాటుగా స్పందించారు.మునుగోడు ఉప ఎన్నికలో ఓడిపోతామనే తెలిసే.. సీఎం కేసీఆర్ ఎమ్మెల్యేల కొనుగోళ్ల డ్రామా ఆడుతున్నారని మండిపడ్డారు. మొత్తం వ్యవహారానికి ఢిల్లీ కేంద్రంగా కథ , స్క్రీన్ ప్లే కేసీఆర్ రచించారని కాషాయం నేతలు ఆరోపించారు.ఎన్ని డ్రామాలు ఆడినా ప్రజలు నమ్మే స్థితిలో లేరని.. ఈవిచిత్ర డ్రామా వెనక నిజాలు ఎంటో తెలవాలంటే ప్రగతిభవన్ మూడు రోజుల సీసీ ఫుటేజీ చూస్తే మొత్తం బండారం బయటపడుతుందన్నారు. ఈవిషయంలో…

Read More

ఎవరి అభివృద్ధి కోసం మునుగోడు ఉప ఎన్నిక..?

ఓటరు మహశయులారా..! ఎవరు అవునన్నా..కాధన్నా..ప్రజాస్వామ్య వ్యవస్థ లో ఎన్నికలు రాజ్యాంగ వ్యవస్థ కు లోబడి ఐదు సంవత్సరాలకు ఒకసారి జరగాల్సిందే.ప్రజల ఆకాంక్షలు,విశ్వాసాల మేరకే నియమిత కాలానికి ప్రభుత్వాలు ఏర్పడతాయి.రాజ్యాంగ బద్ధంగా ఎన్నికైన ప్రజా ప్రతినిధులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలి.మీరు ఎన్నుకున్నవారు  సరిగా పనిచేయడం లేదని బావించినప్పుడు మీదే  అంతిమ నిర్ణయాధికారం.శాసన కర్తల అంతిమ లక్ష్యం సుపరిపాలన.అనాటి కాలంలోనే అరిస్టాటిల్”వ్యక్తుల పాలన కన్నా చట్టాల పాలన శ్రేష్టమైనది” అని చెప్పారు.కాబట్టి ప్రభుత్వాల ఏర్పాటు, ఎన్నికలు,నిర్మాణం,నిర్వాహణ అంతిమ లక్ష్యం “ప్రజా విశ్వాసం”…

Read More

స‌మ‌స్త రోగాల‌కు దివ్వ ఔష‌దం గచ్చకాయ.. దీని ప్ర‌యోజ‌నాలు తెలుసా.?

Sambasiva Rao: ========== మ‌న దేశంలో ఔష‌ధ మూలిక‌ల‌కు కొద‌వ‌లేదు. విజ్జానాన్ని అందించిన మ‌హ‌ర్షుల‌కు అంతులేదు. ఎంతో మంది ఎన్నోర‌కాలుగా ఔష‌దాలు శోధించి గుణ‌గుణాలు తెలియ‌జేశారు. వాటిలో ఒక‌టి గ‌చ్చ‌కాయ చెట్టు. గ‌చ్చ‌కాయ‌తో ఆయుర్వేదంలొ ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. ఈ గ‌చ్చ‌కాయ మ‌న‌కు తెలియ‌నిది కాదు. చిన్న‌ప్పుడు దానితో ఆట‌లాడిన వారు ఉన్నారు. చిన్న‌త‌నంలో గ‌చ్చ‌కాయ‌ను తీసుకొని బండ‌మీద రాసి చేతికి పేడితే మండుతుంది. దీని గురించి అంద‌రికీ తెలిసిందే. అయితే ఈ గ‌చ్చ‌కాయ చెట్టు మ‌న…

Read More

రాాకాసి బౌన్సర్ ..ఆసీస్ స్టార్ ఆల్ రౌండర్ కు త‌ప్పిన పెను ప్ర‌మాదం…!!

sambashiva Rao: =========== ఆస్ట్రేలియా వేదిక‌గా టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ ఆస‌క్తిరంగా జ‌రుగుతుంది. మంగ‌ళ‌వారం శ్రీలంక- ఆసీస్ మ‌ధ్య సూపర్ 12 జరిగింది. ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా బ్యాట‌ర్ మ్యాక్స్‌వెల్‌కు పెను ప్రమాదం త‌ప్పింది. ఈ మ్యాచ్‌లో లంక పేసర్ లాహిరు కుమారా విసిరిన బౌన్సర్‌ మ్యాక్స్‌వెల్ మెడకు బలంగా తాకింది. దాంతో అత‌ను ఒక్క‌సారిగా నెల‌కూలాడు. ఇరుజ‌ట్ల‌ ఆటగాళ్లు అత‌ని దగ్గరకు పరుగెత్తారు. ఇక ఫిజియోలు సైతం అత‌నికి ద‌గ్గ‌ర‌కు చేరుకొని చికిత్స చేశాడు.కొద్దీ…

Read More

కేసీఆర్ హామీలపై బీజేపీ ‘ఝూఠా మాటల పోస్టర్ల’ అస్త్రం.. రెచ్చిపోతున్న నెటిజన్స్..!!

సీఎం కేసిఆర్ పై తెలంగాణ బీజేపీ మరో అస్రాన్ని సంధించింది. వివిధ సభల్లో సందర్భానుసారం కేసిఆర్ ఇచ్చిన హామీలు.. వాటిని అమలు చేయకపోవడాన్ని ఎండగడుతూ బిజెపి రాష్ట్రశాఖ ‘‘కేసీఆర్‌ ఝూఠా మాటలు’’ పోస్టర్లను రూపొందించింది. బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ ఈ పోస్టర్లను మంగళవారం విడుదల చేశారు. కేసీఆర్‌ ఝూఠా మాటలు పోస్టర్లను సోషల్‌ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేయాలని బిజెపి శ్రేణులను ఆయన కోరారు. ఇక ‘‘కేసీఆర్‌ ఝూఠా మాటలు’’ పోస్టర్లనూ పరిశీలించినట్లయితే.. ”…

Read More

మునుగోడు లో కమలం పూలతో వినూత్న ప్రచారం నిర్వహించిన బీజేపీ నేతలు..

దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని మునుగోడు ఉప ఎన్నిక ప్రచారం సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎంపీ బండి సంజయ్ కుమార్  వినూత్న రీతిలో ప్రచారం చేశారు.  చౌటుప్పల్  పట్టణంలో ఇంటింటికీ తిరుగుతూ బీజేపీకి ఓటేయాలంటూ స్వయంగా కమలం పూలు అందజేసి ఓటర్లను అభ్యర్థించారు.నియోజక వర్గ అభివృద్ధి కోసం రాజీనామా చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించి..సీఎం కేసిఆర్ కు గుణపాఠం చెప్పాలని చౌటుప్పల్ లోని వీధుల్లో తిరిగారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ బూర…

Read More

ఉపఎన్నికలోనైనా తెలంగాణ బీసీ ‘గీతలకు, నేతలకు’ గిరాకీ పెరుగుతోంది, సంతోషం..!!

Nancharaiah merugumala: ………………………………………………… బక్క రెడ్ల కన్నా బలిసిన రెడ్లు ఎక్కువ మంది కనిపించే ఉమ్మడి నల్లగొండ, మహబూబ్ నగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, రంగారెడ్డి వంటి తెలంగాణ జిల్లాల తీరే వేరు. తెలంగాణ రాష్ట్రం పుట్టినాక తెలంగాణ లో రెడ్డి కుటుంబాల్లో పుట్టిన శాసనసభ సభ్యుల సంఖ్య పెరిగింది. ముఖ్యమంత్రి ఒక శాతం కూడా లేని పద్మనాయక వెలమ కులానికి చెందిన కె.చంద్రశేఖరరావు కావడంతో రెడ్డీలు లేదా రెడ్లకు రాజకీయంగా ప్రాధాన్యం వారి జనాభా నిష్పత్తి…

Read More
Optimized by Optimole