బీజేపీలోకి కొనసాగుతున్న వలసలు.. ప్రచారాన్ని స్పీడప్ చేసిన నేతలు..!!

Munugodebypoll: మునుగోడులో బీజేపీలోకి చేరికల పర్వం కొనసాగుతోంది. కేంద్రహోంమంత్రి అమిత్ షా ఆదేశాలతో బీజేపీ నేతలు చేరికలను స్పీడప్ చేశారు.తాజాగా నాంపల్లి,చౌటుప్పల్ మండలాలకు చెందిన ఇతర పార్టీ నేతలు కాషాయ కండువా కప్పుకున్నారు.అనంతరం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నాయకత్వంపై పొగడ్తల వర్షం కురిపించారు. రాజగోపాల్ రాజీనామాతో ప్రభుత్వంలో చలనం వచ్చిందని.. నియోజకవర్గంలో అభివృద్ధి పనులు జెట్ స్పీడ్ తో జరుగుతున్నాయని హర్షం వ్యక్తం చేశారు. కాగా హైదరాబాద్ లో మునుగోడు నియోజకవర్గ ఓటర్లతో రాజగోపాల్ రెడ్డి ఆత్మీయ…

Read More

మోదీ బర్త్ డే..వరల్డ్ రికార్డు..!!

ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజు నాడు వరల్ రికార్డు నమోదైంది. దేశవ్యాప్తంగా గరిష్ట స్థాయిలో 87 వేల మంది రక్తదానం చేశారు. మోదీ మీద అభిమానంతో ..స్వయం సేవకులు.. కార్యకర్తలు.. అభిమానులు .. భారీ సంఖ్యలో రక్తదాన శిబిరంలో భాగస్వామ్యులు కావడం అభినందననీయమని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.ప్రధానికి దేశం తరపును ఇచ్చిన గొప్ప బహుమతమని కొనియాడారు కేంద్రమంత్రి మన్ సుఖ్ మాండవీయ. రక్తదాన శిబిరాలు అక్టోబర్ 1 వరకు కొనసాగనున్నట్లు స్పష్టం చేశారు. 

Read More

మునుగోడుపై అమిత్ షా ఫోకస్.. ప్రచారాన్ని స్పీడప్ చేయాలని ఆదేశం..!!

మునుగోడు ఉప ఎన్నికపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఫోకస్ చేశారు. తెలంగాణ విమోచన అమృతోత్సవాల్లో భాగంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో సభ అనంతనం బీజీపీ రాష్ట్ర కోర్ కమిటితో సమావేశమయ్యారు. ఉప ఎన్నికపై అనుసరించాల్సిన వ్యూహాలపై నేతలకు దిశానిర్ధేశం చేశారు.తక్షణమే గ్రామలకు ఇంచార్జ్ లను నియమించాలని సూచించారు.ఉప ఎన్నికపై ఫోకస్ పెంచాలని..ఎప్పుడంటే అప్పుడు అందుబాటులో ఉంటానని స్పష్టంచేశారు. మునుగోడులో బీజేపీ మంచి వాతావరణం ఉందని.. గెలుపే లక్ష్యంగా నేతలంతా పనిచేయాలని అమిత్ షా పిలుపునిచ్చారు. కాగా…

Read More

ప్రపంచంలో రెండవ సంపన్న వ్యక్తిగా గౌతమ్ అదానీ..!!

భారతీయ బిలియనీర్, పారిశ్రామికవేత్త అదానీ గ్రూప్ చైర్‌పర్సన్ గౌతమ్ అదానీ ప్రపంచంలోనే రెండవ అత్యంత సంపన్న వ్యక్తిగా అవతరించాడు.  ఫోర్బ్స్ రియల్ టైమ్ బిలియనీర్ల జాబితా ప్రకారం.. సెప్టెంబర్ 16, 2022 నాటికి అదానీ నికర విలువ $155.7 బిలియన్లుగా ఉంది. గతంలో కంటే అతని నికర ఆదాయం 4 శాతం($5.5 బిలియన్లు) పెరిగినట్లు జాబితా వెల్లడించింది. దాంతో అదానీ అమెజాన్ జెఫ్ బెజోస్‌ను స్థానాన్ని అధిగమించి రెండవ అత్యంత సంపన్న వ్యక్తిగా నిలిచాడు.అతని కంటే ముందు…

Read More

అజ్ఞానుల చేత …అవినీతి పరులతో..!!

అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవం సందర్భంగా: యువకులను తన మాటలతో, తెలివితో రెచ్చగొడుతున్నాడని రాజ ద్రోహానికి/ రాజ్య ద్రోహానికి పాల్పడుతున్నాడని ప్రఖ్యాత తత్వవేత్త సోక్రటీస్పై నిందలు మోపారు. దీనికి శిక్ష ఏమిటని ప్రజలందరినీ సమావేశపరిచారు ఆనాటి రాజ్యపాలకులు. సోక్రటీస్ కు మరణశిక్ష విధించాలని 280 మంది ప్రజలు ఓటేయగా 220 మంది ఆ తత్వవేత్తకు మరణశిక్ష విధించడాన్ని తిరస్కరించారు. మొత్తం మీద సోక్రటీస్కు మరణశిక్ష ఖరారైంది. ఆయనకు ఆయనే విషం తాగమని శిక్ష విధించారు. తాత్విక లోకానికి మార్గదర్శన…

Read More

టెన్నిస్ కు ఫెదరర్ రిటైర్మెంట్..షాక్ లో అభిమానులు..!!

Rogerfederer: టెన్నిస్ స్టార్ ఆటగాడు రోజర్ ఫెదరర్ అభిమానులకు షాక్ ఇచ్చాడు. అనూహ్యంగా రిటైర్మెంట్ ప్రకటించాడు.వచ్చేవారం జరగనున్న లావర్ కప్ చివరి ఏటీపీ టోర్నీ అంటూ ట్విట్టర్లో వెల్లడించాడు.రోజర్ నిర్ణయం అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. కొంతకాలంగా గాయాలతో సతమతమవుతున్న టెన్నిస్ దిగ్గజం.. 2021 వింబుల్డన్ తర్వాత ఏటోర్నీలోనూ పాల్గొనలేదు.310 వారాల పాటు టెన్సిస్ లో నెంబర వన్ ఆటగాడిగా కొనసాగి చరిత్ర సృష్టించిన రోజర్.. 24 ఏళ్ల కెరీర్ లో దాదాపు 1500 మ్యాచ్ లకు…

Read More

శృతిలయ ఆర్ట్స్ అకాడమీ ఉత్తమ జర్నలిస్ట్ అవార్డ్స్ ప్రకటన..

శృతిలయ ఆర్ట్స్ అకాడమీ సంస్థ 2022 సంవత్సరానికి గాను ఉత్తమ జర్నలిస్ట్ అవార్డ్స్ ప్రకటించింది. గత 22 ఏళ్లుగా ఈ సంస్థ మీడియా అవార్డ్స్ ఇస్తోంది. దివంగత నటుడు  అక్కినేని నాగేశ్వరరావు ఈ అవార్డ్స్ ప్రారంభించారు.  అప్పటి నుంచి శృతిలయ అవార్డ్స్ ఎంపిక కమిటీ  చైర్మన్ గా డాక్టర్ మహ్మద్ రఫీ వ్యవహరిస్తున్నారు. ఇక ఈనెల 21వ తేదీ సాయంత్రం 7 గంటలకు రవీంద్రభారతి లో బెస్ట్ జర్నలిస్టులుగా ఎంపికైన వారికి..  తెలంగాణ స్పీకర్  పోచారం శ్రీనివాస్…

Read More

అవినీతిపై ఉద్యోగి వినూత్న ప్రచారం.. సీనియర్ జర్నలిస్ట్ కౌంటర్…!!

సూర్యాపేట జిల్లాలో ఓప్రభుత్వ ఉద్యోగి అవినీతి పై వినూత్నంగా ప్రచారం చేస్తున్నారు. పాలకీడు మండల తహశీల్దార్ ఆఫీస్ లో ఏఆర్ఐగా విధులు నిర్వహిస్తున్న నర్సయ్య.. నాకు లంచం వద్దు అంటూ జేబుకు ఐడీ కార్డు పెట్టుకొని కార్యాలయానికి వచ్చారు. దీనిపై అధికారులు వివరణ అడగగా.. ఇటీవల కాలంలో తరుచూ ప్రభుత్వ ఉద్యోగులపై అవినీతి ఆరోపణల వస్తున్నాయని.. తాను మాత్రం లంచం తీసుకోను అని చెప్పేందుకే  ఐడి కార్డు పెట్టుకున్నానని నర్సయ్య సమాధానమిచ్చారు. అనంతరం మరో అధికారి.. మీరు…

Read More

క్రికెట్ కు ఉతప్ప గుడ్ బై.. పాక్ పై ఇన్నింగ్స్ చిరస్మరణీయం..

భారత సీనియర్ ఆటగాడు రాబిన్ ఉతప్ప అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. క్రికెట్ లో అన్ని ఫార్మాట్ల నుంచి వైదొలుగుతున్నట్లు వెల్లడించాడు. ఈవిషయాన్ని అధికారిక ట్విట్టర్ ఖాతా తెలిపాడు.’20 ఏళ్ల కెరీర్ లో దేశానికి,రాష్ట్రానికి ప్రాతినిధ్య వహించడం గర్వంగా భావిస్తున్నానని.. తాను ప్రాతినిధ్యం వహించిన ఐపీఎల్ జట్ల యాజమాన్యాలకు ధన్యవాదాలు అంటూ.. ఈప్రయాణంలో ఎన్నో ఎత్తుపల్లాలను చూశానని.. తననూ రాటుదేలాల చేశాయని.. వీడ్కోలు పలికే సమయం ఆసన్నమైందని.. జీవితంలో కొత్త శకాన్ని ఆరంభింబోతున్నట్లు ‘ రాబిన్…

Read More

పుష్పసాంగ్ కు చిన్నారి డ్యాన్స్ .. కలవాలని ఉందంటూ నటి రష్మిక మందన్న రిక్వెస్ట్..!

ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్, సుకుమార్ కలయికలో వచ్చిన పుష్ప చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదలై ఘనవిజయం సాధించింది. సినిమా విడుదలై నెలలు గడుస్తున్న క్రేజ్ మాత్రం ఇప్పటికి తగ్గలేదు. సోషల్ మీడియాలో సినిమాకు సంబంధించిన తగ్గేదెలే డైలాగ్ .. సామీ సామీ సాంగ్ కు అనుకరిస్తూ అభిమానులు చేసిన వీడియోలు చాలానే చూశాం. తాజాగా ఓచిన్నారి సామీ సామీ సాంగ్ కు స్టెప్పులు వేస్తున్న వీడియో నెట్టింట్ట తెగ హాల్ చల్ చేస్తోంది.పాప డ్యాన్స్ వీడియోనూ ఓవ్యక్తి సోషల్…

Read More
Optimized by Optimole