మానవత్వం చాటుకున్న బీజేపీ నేత శ్రీనివాస్ గౌడ్!

నల్లగొండ: బీజేపీ రాష్ట్ర కార్యదర్శి మాదగోని శ్రీనివాస్ గౌడ్ మరోసారి మానవత్వాన్ని చాటుకున్నారు. గుండ్రాపల్లి గ్రామం పార్టీ కార్యకర్త కేశబోయిన కృష్ణయ్య తల్లిగారు అనారోగ్యంతో మరణించడంతో వారి కుటుంబాన్ని పరామర్శించి సంతాపాన్ని తెలియజేశారు. అనంతరం వారికి పదివేల రూపాయలు ఆర్థికం సహయం చేశారు. కష్టాల్లో ఉన్నవారిని ఆదుకోవాలని శ్రీనివాస్ గౌడ్ పిలుపునిచ్చారు.

Read More

ప్రభుదేవా పాటకు అదిరేటి స్టెప్పులు.. నెటిజన్స్ ఫిదా.. వీడియో వైరల్!

ప్రతి ఒక్కరికీ ఏదో ఒక కళలో ప్రావీణ్యం ఉంటుంది. సోషల్ మీడియా వచ్చాక వింతలు ,విశేషాలతో పాటు.. వ్యక్తుల్లో దాగున్నటాలెంట్ ప్రపంచానికి పరిచయం అవుతోంది. ఈక్రమంలోనే రోడ్డు పై ఓ సాధారణ వ్యక్తి.. ప్రభుదేవా సాంగ్ కి చేసిన డ్యాన్స్ నెటిజన్స్ మనసులను గెలుచుకుంది. సోషల్ మీడియాలో 13 లక్షల మంది ఈవీడియోని వీక్షించారు. ఇంతలా వైరల్ అవుతున్న వీడియోని మీరు ఓ సారి చూసేయండి!     View this post on Instagram  …

Read More

ఐసీసీ వన్డే ర్యాకింగ్స్.. బుమ్రా,సూర్యకుమార్ కెరీర్ ఉత్తమ ర్యాంక్

ఐసీసీ ర్యాంకింగ్స్​లో జస్‌ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్​ యాదవ్ అదరగొట్టారు. వన్డేల్లో బుమ్రా మరోసారి నంబర్​ వన్​ స్థానానికి చేరుకున్నాడు. టీ20లో సూర్యకుమార్ యాదవ్.. తన కెరీర్​లో అత్యుత్తమ 5వ స్థానానికి ఎగబాకాడు.భారత్ బ్యాటర్స్ లో సూర్యకుమార్ మాత్రమే టాప్_10 నిలవడం విశేషం. ఇక బౌలింగ్ విభాగంలో టీంఇండియా దిగ్గజ క్రికెటర్ కపిల్ దేవ్ తర్వాత..ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో నంబర్ 1 స్థానంలో నిలిచిన రెండో ఫాస్ట్ బౌలర్ బుమ్రా కావడం విశేషం. ఇంగ్లాడ్ తో తొలి వన్డేలో…

Read More

సాయిబాబా ఆలయంలో ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి ప్రత్యేక పూజలు!

గురుపౌర్ణమి సందర్భంగా ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి పట్టణంలోని దేవాలయాలను దర్శించుకున్నారు. సాయిబాబా దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్న ప్రసాద వితరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా కారణంగా రెండు సంవత్సరాలు సాంప్రదాయబద్ధంగా నిర్వహించుకునే పూజాకార్యక్రమాలు నిలిచిపోయాయని.. ఈఏడాది దేవుడి ఆశీస్సులతో దేవాలయాలు పునర్వైభవంతో దేదీప్యమానంగా వెలిగిపోతున్నాయని అన్నారు. ప్రజలకు ఆయురారోగ్యాలు ప్రసాందించాలని భగవంతున్ని ప్రార్థించినట్లు భూపాల్ రెడ్డి స్పష్టం చేశారు. ఈకార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, పట్టణ పార్టీ…

Read More

మూసీకి పెరుగుతున్న వరద ఉధృతి..ఆరు గేట్లు ఎత్తివేత!

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 44 వేల ఎకరాలకు సాగునీరు అందించే మూసీ ప్రాజెక్టు నిండుకుండను తలపిస్తోంది. ఎగువన కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టుకు వరద తాకిడి పెరగడంతో జలకళ సంతరించుకుంది. వరద ఉధృతి పెరగడంతో ప్రాజెక్టు ఆరు గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. డ్యాం పూర్తిస్థాయి నీటిమట్టం 645 అడుగుల కాగా.. ప్రస్తుతం 638.30 అడుగులకు నీరు చేరింది. ఇన్ ఫ్లో 3800 క్యూసెక్కులు.. జౌట్ ఫ్లో 3200 క్యూసెక్కులుగా ఉంది. డ్యాం గేట్లు తెరిచారన్న…

Read More

పర్యాటకుల మదిదోచేస్తున్న జలపాతం.. ఇంతకు ఎక్కడుదంటే?

వర్షకాలంలో ప్రకృతి పరవశిస్తోంది. జలపాతాలు పొంగి పోర్లుతుండటంతో సుందర దృశ్యాలు కనువిందు చేస్తున్నాయి. ఈక్రమంలో ఓ జలపాతం పర్యాటకులను ఆకర్షిస్తోంది. ఇది చూస్తే మీరు కూడా ఎప్పుడుప్పుడు అక్కడి వెళ్లి.. వాటర్ ఫాల్స్ అందాలను తిలకిందామా అని ఆరాటపడతారు.   This is not Niagara Falls…This is Jog Falls, located in Shimoga district of Karnataka, India🇮🇳 pic.twitter.com/1C1ohXFsCn — Erik Solheim (@ErikSolheim) July 10, 2022 ఈవీడియోలో కనిపిస్తున్న జలపాతం…

Read More

బాలుడితో వివాహేతర సంబంధం.. భార్యను చితకబాదిన భర్త.. వీడియో వైరల్!

వివాహేతర సంబంధం మాటున జరుగుతున్న ఘటనలు సమాజానికి తలవంపుగా మారాయి. కామం మత్తులో బంధాలు విచ్ఛిన్నం అవుతున్నాయి. అలాంటి ఘటనే బీహార్ లో జరిగింది. ఓవివాహిత సోషల్ మీడియాలో పరిచయమైన బాలుడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఇద్దరు మైకం మరిచి శృంగారంలో ఉండగా..భర్త రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాడు. ఇంకేముంది ఇద్దరిని భర్తతో పాటు గ్రామస్తులు చితకబాదారు .ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. బీహార్ లోని జముయి జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన 35 ఏళ్ల…

Read More

హీరో కళ్యాణ్ దేవ్ ఎమోషనల్ పోస్ట్ వైరల్ ..

మెగాస్టార్ చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. తన తల్లి బర్త్ డే సందర్భంగా విషెస్ చెబుతూ చేసిన పోస్ట్ చర్చనీయాంశమైంది. కొద్ది రోజులుగా తన పర్సనల్ లైఫ్ డిస్టర్బ్ అయినట్లు వార్తలు వస్తున్నాయి.. వాటిపై ఎటువంటి క్లారిటీ లేదు. ఈనేపథ్యంలో అతను చేసిన ఎమోషనల్ పోస్ట్ వైరల్ గా మారింది. ఇక పోస్ట్ ను గమినించినట్లయితే.. హ్యాపీ బర్త్ డే అమ్మ.. ఎన్నికష్టాలు వచ్చిన నీ ప్రేమ…

Read More
Optimized by Optimole