అమర్ నాథ్ యాత్ర.. నాలుగు గంటల్లో బ్రిడ్జి.. ఆర్మీకి సెల్యూట్!

కరోనాతో రెండేళ్లు వాయిదాపడిన అమర్ నాథ్ యాత్ర ఎట్టకేలకు ప్రారంభమయ్యింది.అమరనాథుడిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివెళ్తున్నారు. ఈనేపథ్యంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా.. ఆర్మీ తగు జాగ్రత్తలు తీసుకుంటుంది.ఇటీవల కొండచరియలు విరిగిపడటంతో కొట్టుకుపోయిన బల్తాల్​ బ్రిడ్జిని ఆర్మీ అతి తక్కువ సమయంలోనే పునర్మించింది. యాత్ర నిరాటంకంగా కొనసాగేలా జవాన్లు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. జూలై 1న కాళీమాతా ఆలయ సమీపంలోని బల్తాల్ వద్ద.. కొండ చరియలు విరిగిపడటంతో వంతెనలు కొట్టుకుపోయాయి. ఈవిషయాన్నిగమనించినఇండియన్ ఆర్మికి చెందిన చినార్ కార్ప్స్..తక్షణమే…

Read More

యువరాజ్ తరహాలో బుమ్రా.. వరల్డ్ రికార్డు!

టెస్ట్ క్రికెట్లో భారత తాత్కలిక కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా అరుదైన ఫీట్ సాధించాడు. ఒకే ఓవర్లో అత్యధకంగా.. 35 పరుగులు సాధించి ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ఇంగ్లాడ్ తో జరుగుతున్నఐదో టెస్టులో బుమ్రా ఈఫీట్ సాధించాడు. స్టువర్ట్ బ్రాడ్ వేసిన ఓవర్లో 35 పరుగులు రాగా.. అందులో అతను 28 పరుగులు చేశాడు. దీంతో గతంలో వెస్టిండీస్ క్రికెటర్ బ్రియన్ లారా పేరిట ఉన్న 28 పరుగులను రికార్డును.. బుమ్రా అధిగమించాడు. ఇక విండీస్ దిగ్గజం లారా…

Read More

ఎప్పుడూ ఎన్నికలు వచ్చిన బీజేపీదే అధికారం: జేపీ నడ్డా

తెలంగాణలో బూత్ స్థాయిలో బిజెపిని బలోపేతం చేయడమే లక్ష్యంగా పనిచేయాలని బీజేపీ నేతలకు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పిలుపునిచ్చారు. హైదరాబాద్లోని హెచ్ ఐసీసి నోవా హోటల్ లో శనివారం బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో ప్రధాని మోడీ రాజ్యసభ బిజెపి పక్ష నేత పీయూష్ గోయల్, కేంద్ర హోం మంత్రి అమీషా యుపి సీఎం యోగితో పాటు పలు రాష్ట్రాల సీఎంలు పలువురు కేంద్ర మంత్రులు జాతీయ నేతలు…

Read More

తెలంగాణలో కొత్తగా 516 కరోనా కేసులు..

తెలంగాణలో కరోనా మరోసారి విజృంభిస్తోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో 516 కరోనా కేసులు నమోదయ్యాయి.మహమ్మారి నుంచి 216 మంది మరణించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 4,784 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. కరోనా నుంచి 434 మంది కోలుకున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ బులిటెన్ విడుదల చేసింది. ఇక  రాష్ట్రవ్యాప్తంగా అధికారులు గడిచిన 24 గంటల్లో 26 వేల 976 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. ఒక్క హైదరాబాద్‌ పరిధిలోనే కొత్తగా 261 కేసులు నమోదైనట్లు వైద్య అధికారులు…

Read More

తెలంగాణలో మరో 1,663 పోస్టుల భర్తీకి ఆర్థికశాాఖ ఉత్తర్వులు..

తెలంగాణలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కొనసాగుతోంది.తాజాగా ప్రభుత్వం మరో 1,663 పోస్టుల భర్తీకి ప్రభుత్వం  గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈమేరకు ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీచేసింది. మొత్తం ఖాళీల్లో..ఇంజనీరింగ్ విభాగంలో 1,552 పోస్టులు భర్తీ చేయనుంది. శాఖలవారీగా పోస్టుల వివరాలను చూసినట్లయితే.. _నీటి పారుదల శాఖ లో ఏఈఈ పోస్టులు 704 _ నీటి పారుదల శాఖ ఏఈ పోస్టలు227 _ నీటి పారుదల శాఖలో జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ పోస్టులు 212 _ నీటి పారుదల…

Read More

నుపుర్ శర్మకు మద్దతుగా పోస్ట్.. మరో వ్యక్తి దారుణ హత్య!

మహారాష్ట్రలో దారుణం చోటుచేసుకుంది. బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నుపుర్ శర్మకు మద్దతుగా.. వాట్సప్ గ్రూప్ లో పోస్టును ఫార్వర్డ్ చేసిన ఓ వ్యక్తిని దుండగులు దారుణంగా హతమార్చారు. ఈఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గత నెల 21 న ఈఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఈకేసుకు సంబంధించి ప్రధాన నిందితుడు ఇర్ఫాన్‌ ఖాన్‌ కోసం గాలిస్తున్నామన్నారు. నిందితుడు ఓస్వచ్ఛంద సంస్థ నడుపుతున్నట్లు గుర్తించామన్నారు.ఈకేసుకు సంబంధించి ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు స్పష్టం చేశారు. ఇక ప్రహ్లాద్…

Read More
Optimized by Optimole