మిస్ ఇండియాగా సినీ శెట్టి!

కర్ణాటకకు చెందిన సినీ శెట్టి VLCC ఫెమినా మిస్ ఇండియా గ్రాండ్ ఫినాలే టైటిల్ విజేతగా నిలిచింది. జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో జరిగిన ఈ వేడుకలో రాజస్థాన్‌కు చెందిన రూబల్ షెకావత్ ఫస్ట్ రన్నరప్‌గా.. ఉత్తరప్రదేశ్‌కు చెందిన షినతా చౌహాన్ ఫెమినా సెకండ్ రన్నరప్‌గా నిలిచారు.నటులు నేహా ధూపియా, డినో మోరియా, మలైకా అరోరా,డిజైనర్లు రోహిత్ గాంధీ, రాహుల్ ఖన్నా, కొరియోగ్రాఫర్ షియామాక్ దావర్, మాజీ క్రికెటర్ మిథాలీ రాజ్ జ్యూరీ ప్యానెల్ సభ్యులుగా వ్యవహరించారు….

Read More

బుమ్రా సరికొత్త రికార్డు!

ఇంగ్లండ్‌ తో టెస్టు సిరీస్‌లో భారత్ స్టాండ్ బై కెప్టెన్ బుమ్రా సరికొత్త రికార్డు సృష్టించాడు. ఎడ్జ్ బాస్టన్ లో జరుగుతున్న ఐదవ టెస్టులో బుమ్రా మూడు వికెట్ల తీయడంతో.. సిరీస్ లో అతని వికెట్ల సంఖ్య 21 కి చేరింది. దీంతో ఒకే సిరీస్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా బుమ్రా చరిత్ర సృష్టించాడు. గతంలో భుమనేశ్వర్ కుమార్ పేరిట ఉన్న 19 వికెట్ల రికార్డును బుమ్రా అధిగమించాడు. ఇక ఇంగ్లాడ్ లో అత్యధిక…

Read More

మరోసారి అభిమానుల మనస్సులను గెలుచుకున్న స్వర్ణపతక విజేత!

జావెలిన్ త్రో స్వర్ణపతక విజేత నీరజ్ చోప్రా మరోసారి వార్తల్లో నిలిచాడు.ఇటీవల జరిగిన స్టాక్ హోమ్ డైమండ్ లీగ్ లో పాల్గొన్న నీరజ్.. వ్యక్తిగతరికార్డు 89.94 మీటర్లను బద్దలు కొట్టిన విషయం తెలిసిందే.లీగ్ అనంతరం అతను బస్సుకోసం స్టేడియం బయట వెయిట్ చూస్తున్నప్పడు.. కొందరూ అభిమానులతో ముచ్చటించారు. ఈక్రమంలో అభిమానుల గుంపులో ఓవృద్ధుడిని గుర్తించిన.. నీరజ్ అతని పాదాలను తాకి ఆశీస్సులు తీసుకున్నాడు. ఈవీడియో ఇప్పడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. So down to…

Read More

అమర్ నాథ్ యాత్ర.. నాలుగు గంటల్లో బ్రిడ్జి.. ఆర్మీకి సెల్యూట్!

కరోనాతో రెండేళ్లు వాయిదాపడిన అమర్ నాథ్ యాత్ర ఎట్టకేలకు ప్రారంభమయ్యింది.అమరనాథుడిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివెళ్తున్నారు. ఈనేపథ్యంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా.. ఆర్మీ తగు జాగ్రత్తలు తీసుకుంటుంది.ఇటీవల కొండచరియలు విరిగిపడటంతో కొట్టుకుపోయిన బల్తాల్​ బ్రిడ్జిని ఆర్మీ అతి తక్కువ సమయంలోనే పునర్మించింది. యాత్ర నిరాటంకంగా కొనసాగేలా జవాన్లు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. జూలై 1న కాళీమాతా ఆలయ సమీపంలోని బల్తాల్ వద్ద.. కొండ చరియలు విరిగిపడటంతో వంతెనలు కొట్టుకుపోయాయి. ఈవిషయాన్నిగమనించినఇండియన్ ఆర్మికి చెందిన చినార్ కార్ప్స్..తక్షణమే…

Read More

యువరాజ్ తరహాలో బుమ్రా.. వరల్డ్ రికార్డు!

టెస్ట్ క్రికెట్లో భారత తాత్కలిక కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా అరుదైన ఫీట్ సాధించాడు. ఒకే ఓవర్లో అత్యధకంగా.. 35 పరుగులు సాధించి ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ఇంగ్లాడ్ తో జరుగుతున్నఐదో టెస్టులో బుమ్రా ఈఫీట్ సాధించాడు. స్టువర్ట్ బ్రాడ్ వేసిన ఓవర్లో 35 పరుగులు రాగా.. అందులో అతను 28 పరుగులు చేశాడు. దీంతో గతంలో వెస్టిండీస్ క్రికెటర్ బ్రియన్ లారా పేరిట ఉన్న 28 పరుగులను రికార్డును.. బుమ్రా అధిగమించాడు. ఇక విండీస్ దిగ్గజం లారా…

Read More
Optimized by Optimole