ఆఫ్ఘన్ పై భారత విజయం .. కోహ్లీ రికార్డుల మోత..!!

ఆసియా కప్ లో నామామాత్రంగా జరిగిన మ్యాచ్ లో భారత్ అదరగొట్టింది. బ్యాటింగ్ ,బౌలింగ్ లో సమిష్టిగా రాణించిన టీంఇండియా 101 పరుగులు భారీ తేడాతో గెలిచింది.చాలా కాలం తర్వాత విరాట్ కోహ్లీ తనదైన శైలిలో బ్యాట్ ఝుళిపించాడు. కేవలం 53 బంతుల్లోనే 122 పరుగుల చేసి కేరిరీలో 71 వ సెంచరీ నమోదు చేశాడు. బౌలర్ భువనేశ్వర్ కుమార్ టీ20ల్లో అత్యుత్తమ ప్రదర్శన చేశాడు.4 ఓవర్లలో 4 పరుగులు ఇచ్చి 5 వికెట్లు తీశాడు. అంతకుముందు…

Read More

ఇలా బ్రిడ్జి ప్రారంభించారు .. అలా కూలిపోయింది.. వీడియో వైరల్

ఎన్నో ఏళ్ల తమ పోరాటం ఫలించబోతుందని ఆఊరి గ్రామ ప్రజలు ఆనందంతో ఉన్నారు. కోట్లతో నిర్మించిన బ్రిడ్జి ప్రారంభానికి అట్టహాసంగా ఏర్పాట్లు చేశారు.సీన్ కట్ చేస్తే అధికారులు వంతెనను ప్రారంభోత్సవానికి అలా రిబ్బన్ కట్ చేశారో లేదో ఇలా కూలిపోయింది.దాంతో అక్కడి ప్రజలు..ఆశలు అడియాశలయ్యాయి. ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు షోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇంతకు ఈఘటన ఎక్కడ జరిగిందంటే..? వివరాల్లోకి వెళితే ..డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో లో ఒక వంతెనను ప్రారంభించేందుకు…

Read More

హీరో నాగ్ కంటతడి.. ఒకే ఒక జీవితం మూవీపై ప్రశంసలు..!!

జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తున్న హీరో శర్వానంద్. విభిన్న క‌థ‌ల‌ను ఎంచుకుంటూ తనదైన యాక్టింగ్ తో ప్రేక్ష‌కుల‌ను ఎంట‌ర్టైన్ చేస్తుంటాడు.తాజాగా శర్వ నటించిన ‘ఒకే ఒక జీవితం ‘శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.ఈనేపథ్యంలోనే హైదరాబాద్‌లో ఏఎంబీ సినిమాస్‌లో సెలబ్రిటీ ప్రీమియర్‌ షో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్టార్ హీరో అక్కినేని నాగార్జున, అఖిల్‌, అమలాతో పాటు దర్శకులు దేవ కట్టా, హను రాఘవపూడి, చందూ మొండేటి, మేర్లపాక గాంధీ, వశిష్ఠ్, వెంకీ కుడుముల, వెంకీ…

Read More

చేజేతులా ఓడిన భారత్.. ఫైనల్ చేరేది కష్టమే..

Asiacup2022:శ్రీలంకతో జరిగిన డూఆర్ డై మ్యాచ్ లో టీంఇండింయా ఓటమిపాలైంది. తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో భారత ఆటగాళ్లు చేతులేత్తేయడంతో ఆరు వికెట్ల తేడాతో లంకేయులు ఘనవిజయం సాధించారు . ఈఓటమితో భారత్ టోర్నీ ఫైనల్ చేరే అవకాశాలు కష్టంగానే కనిపిస్తున్నాయి. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ కెప్టెన్ రోహిత్ శర్మ హాఫ్ సెంచరీ సాధించడంతో 174 పరుగులు భారీ లక్ష్యాన్ని ప్రత్యర్థి ముందుంచుంది. జట్టులో సూర్యకుమార్ యాదవ్ 34 పరుగులతో ఫర్వాలేదనిపించాడు. అనంతరం లంక…

Read More

క్రికెట్లో అన్ని ఫార్మాట్లకు ‘ మిస్టర్ ఐపీఎల్ ‘ రిటైర్మెంట్..

భారత క్రికెట్ అభిమానులు ప్రేమగా పిలుచుకునే ‘మిస్టర్ ఐపీఎల్ ‘ సురేష్ రైనా క్రికెట్ అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ విషయాన్నీ రైన ట్విట్టర్ అధికారిక ఖాతా ద్వారా వెల్లడించాడు.దేశానికి.. రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించినందుకు గర్వంగా ఉందని.. తనకు ఎల్లవేళలా అండగా నిలిచిన  బీసీసీఐ, ఉత్తరప్రదేశ్ రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్‌.. చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యానికి .. రాజీవ్‌ శుక్లా సర్‌కి.. అభిమానులకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను అంటూ రైనా ట్విట్టర్ లో రాసుకొచ్చాడు. ఇక 2020…

Read More

తెలుగమ్మాయి ఈశారెబ్బా గ్లామరస్ ఫోటోస్

తెలుగమ్మాయి ఈశారెబ్బా వెబ్ సిరీస్ , సినిమాలతో బిజీ షెడ్యూల్ గడుపుతోంది. తాజాగా ఈభామ కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో పంచుకోవడంతో వైరల్ గా మారాయి. తెలుగమ్మాయి ఈశారెబ్బా వెబ్ సిరీస్ , సినిమాలతో బిజీ షెడ్యూల్ గడుపుతోంది. తాజాగా ఈభామ కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో పంచుకోవడంతో వైరల్ గా మారాయి. తెలుగమ్మాయి ఈశారెబ్బా వెబ్ సిరీస్ , సినిమాలతో బిజీ షెడ్యూల్ గడుపుతోంది. తాజాగా ఈభామ కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో పంచుకోవడంతో వైరల్…

Read More

పరగ విద్య నేర్వ పండితుడై పోయి.. పూజ నీయుడౌను పుడమి యందు!!

గురుపూజోత్సవం సందర్భంగా తెలుగు వెలుగు సాహిత్య వేదిక జూమ్ సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో సూర్యాపేటకు చెందిన కవయిత్రి నల్లాన్ చక్రవర్తుల రోజాదేవి..గురు పరబ్రహ్మ స్వరూపం శీర్షిక తో స్వీయ రచన చేశారు. గురుమూర్తులు అంశంతో   వచ్చిన ఈ పద్యం ఆలోచింప చేసే విధంగా ఉంది.  1.బ్రతుకు తెరువు చూపు భగవంతుడీతడే చిత్తమందు నిలుచు చిన్మయుండు శ్వేత పత్ర మంటి శిష్యుని హృదయాన చిత్తరువయి చాలా సేవలందు 2.అమ్మ జన్మమిచ్చు, అయ్య నడకనేర్పు విద్య లెల్లగరపు విజ్ఞుడొకడె…

Read More

కియారా అద్వానీ మైండ్ బ్లోయింగ్(ఫోటోస్)

‘భరత్ అనే నేను’ సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైన నటి కియారా అద్వానీ. తెలుగు, హిందీలో వరుస చిత్రాలు చేస్తూ ఈభామ బిజీ షెడ్యూల్ గడుపుతోంది .తాజాగా ఈఅమ్మడు ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ గా మారాయి. ‘భరత్ అనే నేను’ సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైన నటి కియారా అద్వానీ. తెలుగు, హిందీలో వరుస చిత్రాలు చేస్తూ ఈభామ బిజీ షెడ్యూల్ గడుపుతోంది .తాజాగా ఈఅమ్మడు ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో…

Read More

విద్యార్ధుల అస్వస్థతపై బండి సంజయ్ కీలక ప్రకటన…

వరంగల్ విద్యార్ధుల అస్వస్థతపై బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ కీలక ప్రకటన చేశారు. తక్షణమే వర్ధన్నపేట గిరిజన ఆశ్రమ పాఠశాల బాలికలకు సరైన చికిత్స అందించాలని ఆయన డిమాండ్ చేశారు.  విద్యార్థులను అవసరమైతే హైదరాబాద్ తరలించి నాణ్యమైన వైద్యం అందించాలన్నారు. ఈ రెండు నెలల్లో .. గురుకులాల్లో ఇలాంటి ఘటనలు చాలా జరిగాయన్నారు. ఆశ్రమ పాఠశాలల్లో నాణ్యమైన ఆహారం అందించడం లో కేసిఆర్ ప్రభుత్వం పూర్తిగా విఫలమయ్యిందని మండి పడ్డారు. కాగా బల్లి పడ్డ ఆహారం…

Read More

తల్లికావాలంటే పెళ్లి చేసుకోవాలా ? సీనియర్ నటి కామెంట్స్ వైరల్..!!

పెళ్లిపై సీనియర్ నటి టబు ఆసక్తికర కామెంట్స్ చేసింది . తెలుగు, తమిళ్ ,హిందీ భాషల్లో పలు సినిమాల్లో నటించిన ఈఅమ్మడు.. ఐదు పదుల వయసొచ్చిన పెళ్లి చేసుకోలేదు. గతంలో తాను పెళ్లి చేసుకోకపోవడానికి ఓబాలీవుడ్ హీరో కారణమంటూ బాంబ్ పేల్చిన ఈభామ..తాజాగా  ఓఇంటర్వ్యూ భాగంగా  పెళ్లిపై చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం ఈబ్యూటీ ఓ యంగ్ హీరోతో ప్రేమలోపడినట్లు ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.అయితే ఆవార్తలపై ఆమె పెద్దగా రియాక్ట్ కాకపోవడం గమన్హారం….

Read More
Optimized by Optimole