ఢిల్లీ క్యాపిటల్స్ ఘన విజయం!

ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్ రెండో విజయాన్ని సొంతం చేసుకుంది. ఆదివారం పంజాబ్తో జరిగిన పోరులో ఢిల్లీ ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత టాస్‌ ఓడి బ్యాటింగ్‌ ఆరంభించిన పంజాబ్ జట్టు‌ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 195 పరుగుల భారీ స్కోర్‌ సాధించింది. ఓపెనర్లు కేఎల్‌ రాహుల్‌(61; 51 బంతుల్లో 7×4, 2×6), మయాంక్‌ అగర్వాల్(69; 36 బంతుల్లో 7×4, 4×6) అర్థ సెంచరీలతో మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. దీపక్‌ హుడా(22*),…

Read More

రాయల్ ఛాలెంజర్స్ ‘హ్యాట్రిక్’ విజయం!

ఐపీఎల్లో బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ హ్యాట్రిక్ విజయాలను నమోదు చేసింది. ఆదివారం కోల్కతా నైట్ రైడర్స్ తో జరిగిన పోరులో చాలెంజర్స్ 38 పరుగులతో విజయం సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. తొలుత టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ చేసిన బెంగళూరు నాలుగు వికెట్ల నష్టానికి 204 పరుగులు చేసింది. మాక్స్‌వెల్‌(78; 49 బంతుల్లో 9×4, 3×6), డివిలియర్స్‌(76*; 34 బంతుల్లో 9×4,3×6) మెరుపు ఇన్నింగ్స్ లతో ఆకట్టుకున్నారు. ఓపెనర్‌ విరాట్‌ కోహ్లీ(5),  రజత్‌ పాటిదార్‌(1) త్వరగా…

Read More

ముంబై మరో విక్టరీ!

ఐపీఎల్లో డిపెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ విజయాల పరంపర కొనసాగుతుంది. తాజాగా శనివారం హైదరాబాద్ సన్ రైజర్స్ తో జరిగిన పోరులో 13 పరుగులు తేడాతో గెలిచి మరోసారి సత్తా చాటింది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ముంబై జట్టు ఓపెనర్లు క్వింటన్‌ డికాక్‌(40; 39 బంతుల్లో 5×4), రోహిత్‌ శర్మ(32; 25 బంతుల్లో 2×2, 2×6) పొలార్డ్‌(35*; 22 బంతుల్లో 1×4, 3×6) రాణించడంతో 150 పరుగులు చేసింది. సన్‌రైజర్స్‌ బౌలర్లలో ముజీబ్‌ ఉర్‌…

Read More

టి-20 వరల్డ్ కప్ వేదికలు ఖరారు!

స్వదేశంలో జరగబోయే టీ-20 వరల్డ్ కప్ వేదికలను బీసీసీఐ శనివారం ఖరారు చేసింది. ఫైనల్ తో సహా మిగతా మ్యాచ్ లను 8 వేదికల్లో నిర్వహించనున్నట్లు వెల్లడించింది. ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్‌క‌తా, బెంగుళూరు, హైద‌రాబాద్, ధ‌ర్మ‌శాల న‌గ‌రాల్లో టీ20 మ్యాచ్‌లు నిర్వహించనున్నట్లు బీసీసీఐ సెక్రటరీ జైషా అధికారికంగా ప్రకటించాడు. ఫైన‌ల్ మ్యాచ్‌ను అహ్మ‌దాబాద్ నరేంద్ర మోడీ స్టేడియం(మోతెర)లో నిర్వ‌హించ‌నున్నారు. కాగా ప్రపంచకప్లో పాల్గొనబోయే పాక్ ఆటగాళ్ల వీసా విషయంలోను స్పష్టత వచ్చినట్లు షా పేర్కొన్నారు.  

Read More

‘మహాసముద్రం’ ఫస్ట్ లుక్ విడుదల!

లవర్ బాయ్ ఇమేజ్తో టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్లో గుర్తింపు తెచ్చుకున్న నటుడు సిద్ధార్థ్. దాదాపు ఏడేళ్ల తర్వాత అతను తెలుగులో నటిస్తున్న చిత్రం ‘మహాసముద్రం’. ఆర్ ఎక్స్100 ఫేమ్ అజయ్ భూపతి దర్శకుడు. తాజాగా చిత్ర యూనిట్ సిద్ధార్థ్ పుట్టినరోజు సందర్భంగా చిత్రానికి సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్ను విడుదల చేసింది. పోస్టర్లో సిద్దార్ద్ కొత్త లుక్లో అదరగొట్టాడు. ఈ చిత్రంలో సిద్ధార్థ్‌తో పాటు మరో ప్రధాన పాత్రలో శర్వానంద్ నటిస్తున్నాడు. అదితిరావు హైదరీ, అను ఇమ్మాన్యుయేల్…

Read More

ప్రముఖ తమిళ కమేడియన్ కన్నుమూత!

తమిళ ప్రముఖ హాస్యనటుడు వివేక్(59) కన్నుమూశారు. అనారోగ్యంతో చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన శనివారం తెల్లవారుజామున మృతి చెందారు. తమిళ సినీ రంగంలో తనకంటూ ఓ ఇమేజ్ సంపాదించుకున్న వివేక్‌.. దాదాపు 300కి పైగా చిత్రాల్లో నటించారు. ప్రముఖ దర్శకుడు కె. బాలచందర్‌ ‘మనదిల్‌ ఉరుది వేండం’ చిత్రం ద్వారా ఆయన సినీరంగ ప్రవేశం చేశారు.  ఆ తర్వాత ఆయన తన నటనతో తమిళ్ తో పాటు తెలుగులోనూ అభిమానులను సంపాదించుకున్నాడు. వివేక్…

Read More

చెన్నై జట్టు తొలి విజయం!

ఐపీఎల్ 2021లో చెన్నై సూపర్ కింగ్స్ తొలి విజయాన్ని అందుకుంది. శుక్రవారం ముంబైలోని వాంఖడే వేదికగా పంజాబ్ తో జరిగిన పోరులో చెన్నై జట్టు 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన పంజాబ్ జట్టు ‌ నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 106 పరుగులు చేసింది. దీపక్‌ చాహర్‌ (13/4) అద్భుత ప్రదర్శనతో పీకల్లోతు కష్టాల్లో ఉన్న పంజాబ్‌ జత్తును షారుక్ ఖాన్‌(47; 36 బంతుల్లో 4×4,…

Read More

దిల్లీ పై రాజస్థాన్ విజయం!

ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ ఎట్టకేలకు విజయాన్ని అందుకుంది. గురువారం ఢిల్లీతో జరిగిన మ్యాచ్లో రాయల్స్ జట్టు 3 వికెట్ల తేడాతో గెలిచింది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన ఢిల్లీ జట్టు‌ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. రాజస్థాన్ బౌలర్లలో జయదేవ్‌ ఉనద్కత్‌ (3/15) సూపర్ స్పెల్ తో అదరగొట్టాడు. ముస్తాఫిజుర్‌ 2, క్రిస్‌మోరిస్‌ ఒక వికెట్‌ తీశారు. కాగా, దిల్లీ ఇన్నింగ్స్‌లో ఒక్క సిక్సర్ కూడా ఉండకపోవడం గమనార్హం. ఛేదనలో…

Read More

కోహ్లీని దాటేసిన బాబ‌ర్ అజామ్‌!

ఐసీసీ వ‌న్డే ర్యాకింగ్స్లో కోహ్లీ అధిప‌త్యానికి తెర‌ప‌డింది. తాజాగా ప్ర‌క‌టించిన ర్యాకింగ్స్‌లో పాక్ కెప్టెన్ బాబ‌ర్ అజామ్, కోహ్లీని వెన‌క్కి నెట్టి అగ్ర‌స్థానంలో నిలిచాడు. కోహ్లీ సుమారు మూడున్న‌రేళ్ల పాటు అగ్రస్థానంలో కొన‌సాగాడు. బుధ‌వారం ప్ర‌క‌టించిన ఐసీసీ ర్యాకింగ్స్‌లో బాబ‌ర్ 865పాయింట్ల‌తొ అగ్రస్థానాన్ని సొంతం చేసుకున్నాడు. కోహ్లీ (857) ద్వితియ‌, రోహిత్ శ‌ర్మ (825) పాయింట్ల‌తో మూడో స్థానంలో ఉన్నారు. పాకిస్తాన్ ఆట‌గాళ్ల‌లో జావేద్ మియందాద్‌, జహీర్ అబ్బాస్ ల‌త‌ర్వాత వ‌న్డేల్లో అగ్ర‌స్థానానికి చేరుకున్న నాలుగో ఆట‌గాడిగా…

Read More

టీఆర్ ఎస్ నేత‌లు బెదిరింపుల‌కు పాల్ప‌డుతున్నారు..

కేసీఆర్ ప్ర‌భుత్వం కూలిపోయే స‌మ‌యం ఆసన్న‌మైంద‌ని బీజేపీ నేత విజ‌య‌శాంతి అన్నారు. బుధ‌వారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. గ‌తంలో ఎన్న‌డు లేని విధంగా కేసీఆర్ క‌ళ్ల‌లో భ‌యం క‌న్పిస్తుందని అన్నారు. కాంగ్రెస్ నేత‌లకు, కేసీఆర్తో ర‌హ‌స్య ఒప్ప‌దం ఉంద‌ని.. అందులో భాగంగానే చాలా మంది ఎమ్మేల్యేలు టీఆర్ ఎస్ చేరార‌ని తెలిపారు. కేసీఆర్ దొంగ దీక్ష వ‌ల్ల తెలంగాణ రాలేద‌ని, ఎంతోమంది ప్రాణత్యాగాల వ‌ల‌న తెలంగాణ సాకార‌మైంద‌ని గుర్తుచేశారు. హ‌లియా ముఖ్య‌మంత్రి స‌భ‌పై…

Read More
Optimized by Optimole