‘బలగం’ కు ఉన్న బలమేమిటీ?
Narsim Cartoonist : అటు ప్రేక్షకులు, ఇటు మేధావుల మెప్పుతో పాటు కలెక్షన్లలో కూడా ‘జయహో’ అనిపించుకుంటున్న “బలగం” చూస్తుంటే తెలుగులో చిన్న సినిమాకు మంచి రోజులు వచ్చినట్టే అనిపిస్తుంది. సినిమాలు, సాహిత్యం మిగతా అన్ని రకాల కళలు విజయాలు సాధించాలన్నా, కలకాలం నిలిచి ఉండాలన్నా ముఖ్యంగా అవి ప్రజలతో కనెక్ట్ కావాలి. “బలగం”- అట్లా కనెక్ట్ అయిన సినిమా, ఒక ఎమోషనల్ కనెక్షన్. తెలంగాణా మాండలికంలో, అచ్చంగా తెలంగాణ సినిమానే అయినా ఒక్క తెలంగాణాకే కాక…
విష్ణుప్రియ సిజ్లింగ్..
బుల్లితెర యాంకర్ విష్ణుప్రియ పరిచయం అక్కర్లేని పేరు.పోవేపోరా ప్రోగ్రాంతో యూత్ లో క్రేజ్ సంపాదించుకున్న ఈభామ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. యాంకర్ భామ పూర్తిపేరు విష్ణు ప్రియ భీమినేని.1986 ఫిబ్రవరి 22న హైదరాబాద్లో జన్మించింది. విష్ణుప్రియ 2005వ సంవత్సరంలో మలయాళ చిత్రం మయూఖంతో ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది. విష్ణుప్రియ నటించిన వాటెండ్ పండుగాడు మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. COURTESY: INSTAGRAM
ఐపీఎల్ 2022 విజేత గుజరాత్ టైటాన్స్!
ఐపీఎల్ 2022 విజేతగా గుజరాత్ టైటాన్స్ జట్టు నిలిచింది. ఎటువంటి అంచనాలు లేకుండా లీగ్లో అడుగుపెట్టిన గుజరాత్ జట్టు ఫైనల్ చేరి .. అదే ఊపులో కప్పుకొట్టి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.ఇక ఐపీఎల్ ఆరంభ సీజన్లో టైటిల్ కొట్టిన రాజస్థాన్.. ఇంత కాలానికి ఫైనల్లో అడుగుపెట్టిన నిరాశే ఎదురైంది. ఈ సీజన్లో రాజస్థాన్ ఆటగాడు జోస్ బట్లర్ (863) పరుగులతో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలవగా.. ఆ జట్టు బౌలర్ యుజువేంద్ర చాహల్ (27)…
దీదీని ప్రజలు క్షమించరు : ప్రధాని మోదీ
వందేమాతరం గేయంతో యావత్ భారతావనిని బెంగాల్ కట్టిపడేసిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. అలాంటి బెంగాల్లో దీదీ బయటివ్యక్తుల అనే మాటలు మాట్లాడటం భావ్యం కాదని మోదీ ధ్వజమెత్తారు. బుధవారం ఎన్నికల ప్రచారంలో పాల్గోన్న ఆయన మాట్లాడుతూ .. సుభాష్ చంద్రబోస్ , బంకీఛంద్ర చటర్జీ, రవీంద్రనాథ్ ఠాగుర్ వంటి మహనీయులు పుట్టిన నేల బెంగాల్ అని కొనియాడారు. భారత్లో పుట్టిన ప్రతి ఒక్కరు భరతమాత బిడ్డలని మోదీ స్పష్టం చేశారు. మమ్మల్ని బయటివారిగా సంభోదిస్తూ మమతా…
బాహుబలి జలపాతం అందాలను చూశారా..?
కేరళ రాష్ట్రంలోని అతిరాపల్లి జలపాతం పర్యాటకులకు కనువిందు చేస్తోంది. ప్రకృతి సోయగాలు..జలసవ్వడులు.. పైనుంచి జాలువారే జలపాతపు అందాల అనుభూతుల సమ్మేళనమే ఇక్కడి జలపాతం ప్రత్యేకత. దేశంలో నయాగరా జలపాతం అని పిలుచుకునే అతిరాపల్లి జలపాతం ప్రకృతి ప్రేమికులు తప్పక సందర్శించాల్సిన ప్రదేశం. కేరళ రాష్ట్రంలోని త్రిస్సూర్ జిల్లా కేంద్రానికి సుమారు 60 కిలోమీటర్ల దూరంలో అతిరాపల్లి జలపాతం కలదు. వర్షాకాలంలో సందర్శకులకు కనువిందు చేస్తోన్న అతిరాపల్లి జలపాతం. నిత్యం షూటింగ్లతో కళకళలాడే ఈజలపాతాన్ని బహుబలి జలపాతంగా పిలుస్తుంటారు….
ప్రీ_ పోల్ సర్వేలతో డైలమాలో తెలంగాణ ఓటర్లు..!
బొజ్జ రాజశేఖర్ (సీనియర్ జర్నలిస్ట్): గతంలో ఎన్నడు లేని విధంగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రీ- పోల్ సర్వేలు రాజకీయ పార్టీలను, ఓటర్లను ఆయోమయానికి గురి చేస్తున్నాయి. జాతీయ సర్వే.. మీడియా.. పోల్ మెనేజ్మెంట్ సంస్థలు ప్రీ పోల్ సర్వేలను విడుదల చేశాయి. సర్వేల్లో మెజార్టీ కాంగ్రెస్ గెలుస్తుందిని.. కొన్ని సంస్థలు బీఆర్ఎస్ గెలుస్తుందని, బీజేపీ, బీఎస్పీ పార్టీలు ప్రధాన పార్టీల కొంప ముంచనున్నాయని ఇలా ఎవ్వరికి ఇష్టం వచ్చిన రీతిలో వారు సర్వేలు బహిరంగం వెల్లడించాయి. …
రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు : మంత్రి జగదీష్ రెడ్డి
Telangana: సోదరభావానికి నిలువెత్తు నిదర్శనమే రాఖీ పౌర్ణమి అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు.భారతీయ సంస్కృతి, సాంప్రదాయాల్లో గొప్ప ఆచారమని పేర్కొన్నారు. ప్రజల మధ్య సోదరభావం మరింతగా ఫరిడవిల్లాలని ఆకాంక్షించారు. సోదరభావంతో ప్రేమానురాగాలతో ప్రతి సంవత్సరం శ్రావణమాసం పౌర్ణమి నాడు, రాఖీలు కట్టుకుంటూ జరుపుకునే రాఖీ పండుగ, భారతీయ సంస్కృతీ సాంప్రదాయాల్లో అనాది నుంచి కొనసాగుతున్న గొప్ప ఆచారమని పేర్కొన్నారు. రక్షాబంధన్ వేడుకల సందర్భంగా ప్రజల నడుమ సహోదర భావం మరింతగా…