శివుని యొక్క జ్ఞానావతారమే దక్షిణామూర్తి!

దక్షిణామూర్తులలో మేధా దక్షిణామూర్తి విద్యార్ధులకు చదువును ప్రసాదించగలడు. సరస్వతీదేవి తర్వాత విద్యాబుద్ధుల కోసం హిందువులు కొలిచే దైవం మేధా దక్షిణామూర్తి. మేధా దక్షిణామూర్తి చలవతో పిల్లలు చక్కటి విద్యావంతులై, జీవితంలో సుఖసంతోషాలను సొంతం చేసుకుంటారు. దక్షిణామూర్తి పరమశివుని జ్ఞానగురువు అవతారం. ఇతర గురువులు మాటలతో శిష్యులకు బోధిస్తారు. కానీ దక్షిణామూర్తి మౌనం గానే ఉండి శిష్యులకు కలిగే సందేహాలు నివారిస్తాడు. సకల శాస్త్రాల సారాన్ని తెలిసి , అర్హులైన మహర్షులకు ఉపదేశం చేసినవాడే శ్రీ దక్షిణామూర్తి. సద్గురువు…

Read More

రామరాజ్యమే లక్ష్యం : బండి సంజయ్

తెలంగాణలో రామ రాజ్యమే తమ లక్ష్యమని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. గురువారం కామారెడ్డి బాన్సువాడలో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ సంజయ్ మాట్లాడుతూ.. గత ఎన్నికల్లో ఇచ్చిన నిరుద్యోగ భృతి హామీని తెరాస విస్మరించిందని,రానున్న ఎమ్మెల్సి ఎన్నికల్లో పట్టభద్రుల తగిన రీతిలో బుద్దిచెప్పాలని సంజయ్ పేర్కొన్నారు. ప్రధాని మోదీ మీద నమ్మకంతో ఇతర పార్టీ నేతలు బీజేపీలో చేరుతున్నారని ఆయన స్పష్టంచేశారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను పేరు మార్చి,…

Read More

‘నరసింహస్వామి’మండల దీక్ష !

కలియుగంలో ఎన్నో ఆపదలనుండి ప్రమాధాల నుండి శత్రువుల నుండి రక్షించే స్వామి నరసింహ స్వామి కోరిన కోరికలు త్వరగా అనుగ్రహించే స్వామి నరసింహ స్వామి భక్తుల యొక్క శత్రువులను తన పంజాతో తరిమికొట్టే స్వామి నరసింహ స్వామి.. ఈ స్వామి కి పెట్టే తొలి నమస్కారం “ప్రహ్లాదవరదా నమో నమః ” అని పెట్టాలి. ఈ మండల దీక్ష ఎవరు దేనికోసం చేయాలి 1. వివాహం కోసం , వివాహం అయి కూడా సఖ్యత లేక విడిపోయిన…

Read More

విష్ణు సహస్రనామ స్త్రోత్రము!

ఆత్మజ్ఞానం పొందడానికి “గేయం గీతా నామసహస్రం” అన్నారు జగద్గురు ఆదిశంకరులు తన భజగోవిందంలో. భగవద్గీతలోని 700ల శ్లోకాలు, విష్ణు సహస్రనామ స్తోత్రంలో వెయ్యి నామాల అంతరార్ధాన్ని సంపూర్ణంగా గ్రహించి, తదనుగుణంగా సాధనచేస్తే, ఇక ఆధ్యాత్మికంగా తెలుసుకోవలసింది ఏమి వుండదు. త్వరలోనే గురుసాక్షాత్కారం లభించి ఆత్మానుభూతి సిద్ధిస్తుంది. ఎందులో ఎటువంటి సంశయం లేదు. విష్ణు సహస్రనామ స్తోత్రము, మహాభారతంలో కురుక్షేత్ర యుద్ధానంతరం, పరమాత్మలో విలీనాన్ని ఆసిస్తూ, అంపశయ్యపై దేహత్యాగ సమయం కోసం నిరీక్షిస్తున్న భీష్ముడు, దీన్ని యుధిష్ఠిరునకు (ధర్మరాజుకు)…

Read More

2023లో అధికారంలో వచ్చేది బీజేపీ: తరుణ్ చుగ్

సాగర్ ఉపఎన్నికల్లో గెలిస్తే 2023 తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని బీజేపీ వ్యవహారాల ఇంచార్జ్ తరుణ్ చుగ్ అన్నారు. బుధవారం రాష్ట్ర పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. సాగర్ గెలుపుతో రాష్ట్రంలో బీజేపీ భవిష్యత్ ముడిపడిందని, అక్కడ గెలిస్తే టీఆర్ఎస్ పతనం ఖాయమని తరుణ్ చుగ్ తెలిపారు. సాగర్ అభ్యర్థిని రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు త్వరలో వెల్లడిస్తారని, తెలంగాణ ప్రజలు మోడీ పాలన కోరుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం మనదే..! త్వరలో జరగనున్న హైదరాబాద్,…

Read More

నక్షత్రానికి గణపతి స్వరూప ఆరాధన!

1. అశ్విని — ద్వి ముఖ గణపతి ‌ 2. భరణి — సిద్ద గణపతి. 3. కృత్తిక – ఉఛ్ఛిష్ఠ గణపతి . 4. రోహిణి – విఘ్న గణపతి ‌ 5. మృగశిర – క్షిప్ర గణపతి. 6. ఆరుద్ర – హేరంబ గణపతి . 7. పునర్వసు – లక్ష్మి గణపతి. 8. పుష్యమి – మహ గణపతి. 9. ఆశ్లేష – విజయ గణపతి. 10. మఖ – నృత్య గణపతి….

Read More

యోగ్యతను బట్టి పదవి!

పదవి గురించి భీష్ముడు చెప్పిన కథ: ఉన్నత పదవులలో ఎలాంటివారిని నియమించాలి? అన్న అనుమానం వచ్చింది ధర్మరాజుకి. దయచేసి తన సందేహాన్ని నివృత్తి చేయమంటూ ఆయన భీష్ముని కోరాడు. అప్పుడు భీష్ముడు ఓ కథ ద్వారా ధర్మరాజు సందేహాన్ని నివృత్తి చేశాడు. ‘‘పూర్వం ఒక అడవిలో ఓ ముని తపస్సు చేసుకుంటూ జీవిస్తున్నాడు. ఓ కుక్క ఎప్పుడూ ఆ ముని వెంటే తిరుగుతూ ఉండేది. తన పట్ల విశ్వాసంగా ఉన్న ఆ కుక్కని చూసిన ముని, దానిని…

Read More

ప్రభుత్వ రంగ సంస్థలను నడపడం కుదరదు : మోదీ

వారసత్వం పేరుతో ప్రభుత్వ రంగ సంస్థలను(పీఎస్ యూ) నడపడం కుదరదని, వాటికి కాలం చెల్లిందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ప్రజాధనంతో నడుస్తున్న అనేక ప్రభుత్వ సంస్థలు నష్టాల్లో ఉన్నాయని..వాటి ఆర్ధిక భారం భరించడం కష్టమని ప్రధాని వ్యాఖ్యానించారు. ప్రయివేటికరణ అంశంపై బుదవారం డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అస్సెట్ మేనేజ్మెంట్  ఆధ్వర్యంలో వేబినార్ లో మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బిజినెస్ అనేది ప్రభుత్వ వ్యవహారం కాదని, కేవలం సహాయం మాత్రమే అందిస్తుందని…

Read More

గుజరాత్ మున్సి’పోల్స్’ లో భాజపా ప్రభజనం!

గుజరాత్ మున్సిపల్ ఎన్నికల్లో భాజపా ప్రభంజనం సృష్టించింది. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా స్వరాష్ట్రమైన గుజరాత్ లో.. ఆదివారం  ఆరు కార్పొరేషన్లలోని 576 డివిజన్లకు ఎన్నికలు జరగ్గా 466 చోట్ల విజయం సాధించి భాజపా సత్తా చాటింది. ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ 45 స్థానాలకే పరిమితమైంది. ఈ ఎన్నికల్లో తొలిసారిగా బరిలోకి దిగిన ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) 27 డివిజన్లను గెలుచుకొని బోణి కొట్టింది. ఎంఐఎం ఏడూ స్థానాలను కైవసం చేసుకొంది. కాాగా ఆప్ పార్టీ…

Read More

బెంగాల్లో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం: మోదీ

పశ్చిమబెంగాల్లో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ప్రధాని మోదీ పునరుద్ఘాటించారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో  సోమవారం బెంగాల్  పర్యటించిన ఆయన ఓ సభలో మాట్లాడుతూ.. అధికార తృణమూల్ నేతల కారణంగానే రాష్ట్రానికి పెట్టుబడులు రావడం లేదని అన్నారు. ఇల్లు అద్దెకిచ్చిన.. అద్దెకు తీసుకున్న వారి ఇరువురి నుంచి డబ్బులు వసూలు చేస్తు రెండువైపులా సంపదిస్తున్నారని మోదీ అన్నారు. ఈ సంస్కృతికి చరమ గీతం పాడాలంటే బెంగాల్లో కమల వికసించాలని మోదీ పేర్కొన్నారు. ఇక తృణమూల్ తాజాగా లేవనెత్తిన…

Read More
Optimized by Optimole