నారప్ప చిత్రీకరణ పూర్తయింది!

విక్టరీ వెంకటేష్ కథానాయకుడిగా నటిస్తున్న ‘నారప్ప’ చిత్రం షూటింగ్ పూర్తయింది. తమిళంలో విజయం సాధించిన ‘అసురన్’ తెలుగు రీమేక్ గా రూపొందుతున్న చిత్రమిది. డి. సురేష్ బాబు , కలైపులి ఎస్. థాను నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. వెంకటేష్ కి జోడిగా ప్రియమణి నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించి హీరో వెంకటేష్ ట్విట్టర్లో స్పందిస్తూ.. నారప్ప తో ప్రయాణం పూర్తయింది,  సినిమా విడుదల కోసం మనమందరం వేచి చూద్దాం..అంటూ ట్వీట్ చేశాడు. కాగా ఈ చిత్రం వేసవి కానుకగా …

Read More

పవర్ స్టార్ తో సాయి పల్లవి !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నేచురల్ బ్యూటీ సాయి పల్లవి జోడీ కట్టనుంది. మలయాళ డబ్బింగ్ చిత్రం ‘అయ్యప్పనుమ్ కొషియమ్’ లో పవర్ స్టార్ సరసన హీరోయిన్ గా పల్లవి ఎంపికైనట్లు టాక్ వినిపిస్తుంది. ‘అలా వైకుంఠపురం’చిత్ర నిర్మాత సూర్యదేవర నాగ వంశీ బ్యానర్ ‘సితార ఎంటర్ టైన్ మెంట్స్’ పై ఈ చిత్రం తెరకెక్కనుంది. ‘తొలిప్రేమ’ చిత్ర దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వం వహించనున్నారు. కాగా ‘అయ్యప్పనుమ్’ చిత్రంలో పవర్ స్టార్ తో పాటు…

Read More

అన్ని వర్గాలను సంతృప్తి పరిచేలా బడ్జెట్ : మోడీ

కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ సామాన్యుడి బడ్జెట్ అని ప్రధాని మోడీ అన్నారు. సోమవారం పార్లమెంట్ బడ్జెట్ సమావేశం అనంతరం వీడియో సందేశాన్ని ట్విట్టర్ లో విడుదల చేశారు. బడ్జెట్ లో వైద్య, మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేసినట్లు.. వ్యవసాయరంగం బలోపేతానికి చర్యలు తీసుకుంటునట్లు తెలిపారు. బడ్జెట్ అన్ని వర్గాలను సంతృప్తి పరిచేలా ఉందని ఆయన స్పష్టం చేశారు. మెరుగైన భవిష్యత్ కోసం పటిష్ట చర్యలు తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. కాగా బడ్జెట్పై కేంద్ర ఆర్థిక మంత్రి…

Read More

ఆరు మూల స్తంభాల మీద బడ్జెట్!

ఆరు మూల స్తంభాల మీద బడ్జెట్ ప్రవేశ పెడుతున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ పేర్కొన్నారు. సోమవారం బడ్జెట్ గురించి ఆమె వెల్లడిస్తూ.. ఆస్ట్రేలియా టీమిండియా విజయ మాదిరి, కరోనా సంక్షోభం నుంచి భారత ఆర్థిక వ్యవస్థ గట్టేకుతుందని ఆమె అన్నారు. బడ్జెట్ హైలైట్స్.. భీమారంగంలో 74 శాతం వరకు ఎఫ్డిఐల కి అనుమతి. రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది వ్యవసాయ ఉత్పత్తుల్లో భారీగా పెరుగుదల ఉంది. వ్యక్తిగత వాహనాల 10 ఏళ్లు, కమర్షియల్ వాహనాలు…

Read More

బడ్జెట్ పై ఉత్కంఠ!

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మరికొద్ది క్షణాల్లో పార్లమెంట్లో వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా అనేక సవాళ్లు ఎదురవుతున్న తరుణంలో, బడ్జెట్ ఎలా ఉంటుందిన్న ఉత్కంఠ నెలకొంది. గత సంప్రదాయానికి భిన్నంగా కాగిత రహిత బడ్జెట్ను ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టనున్నారు బడ్జెట్ అంచనా..? _ఆరోగ్య రంగంలో కొత్త పథకం యోచన్? _ వైద్యం మౌలిక వసతులకు పెద్ద పీట వేసే అవకాశం ?_ కరోనా సుంకం విధించే అవకాశం _ రక్షణ రంగానికి…

Read More

ప్రధాని మోడీ కి ధన్యవాదాలు : బీసీసీఐ

ప్రధాని మోడీ మన్ కీ బాత్ ప్రసంగాన్ని పలువురు క్రికెటర్లు కొనియాడారు . ఆస్ట్రేలియాపై టీమిండియా విజయాన్ని మోడీ ప్రస్తావించడంపై క్రికెటర్లు సోషల్ మీడియా వేదికగా కృతజ్ఞతలు తెలియజేశారు. బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ.. ‘ ఆస్ట్రేలియాపై భారత్ చారిత్రక విజయాన్ని గుర్తు చేసిన ప్రధాని మోదీ కి ధన్యవాదాలు ‘ అంటూ దాదా ట్వీట్ చేశాడు. ఇటీవలే చాతి నొప్పితో ఆసుపత్రి పాలైన దాదా , కోలుకున్న తర్వాత చేసిన మొదటి ట్వీట్ ఇదే కావడం…

Read More

వినియోగదారులపై అదనపు భారం!

 నిబంధనల పేరుతో చార్జీల బాదుడు బ్యాంకుల కొత్త నిబంధనలతో వినియోగదారులపై అదనపు భారం పడనుంది . బ్యాంకుల్లో నగదు డిపాజిట్ చేసిన, ఉపసంహరించిన ఛార్జీల మోత మోగనుంది . కోవిడ్ సంక్షోభంతో నగదు నిర్వహణ భారం పెరిగిందని , తద్వారా కొత్త నిబంధనలను తీసుకోచినట్లు బ్యాంకు వర్గాలు వెల్లడించాయి. నవంబర్ 1 నుంచి ప్రెవేట్ తో పాటు, కొన్ని ప్రభుత్వ బ్యాంకులు ఈ నిబంధనలను అమలుచేస్తున్నాయి.  గతంలో ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఐదు లావాదేవీలు ఉచితంగా నిర్వహించుకునే…

Read More

బెంగాల్లో నియంత పాలన కొనసాగుతోంది: అమిత్ షా

బెంగాల్ లో నియంత పాలన కొనసాగుతుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా విమర్శించారు. ఆదివారం హౌరాలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన మాట్లాడుతూ.. మమతా ప్రభుత్వ పాలన వైఫల్యం వల్లే నేతలు తృణముల్ పార్టీని వీడి భాజపాలో చేరుతున్నట్లు షా వెల్లడించారు. ప్రధాని మోడీ ప్రజా శ్రేయస్సు కోసం పని చేస్తుంటే, దీదీ అల్లుడు శ్రేయస్సు కోసం పనిచేస్తుందని అన్నారు. దీదీ హయాంలో, దోపిడీలు దొంగతనాలు అవినీతి పెరిగిపోయిందని పేర్కొన్నారు. కాగా ఎన్నికల సమయానికి పార్టీ అంతా…

Read More

స్పెషల్ స్టేటస్ పేరుతో మద్యం బాటిల్ వైరల్ !

ఏపీలో స్పెషల్ స్టేటస్ ( ప్రత్యేక హోదా) పేరుతో మద్యం బాటిళ్లు  సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.  ఏపీకి స్పెషల్ స్టేటస్ ని ఏపీ ప్రభుత్వం ఇలా సాధించదంటూ టీడీపీ పార్టీ అనుకూల నెటిజన్లు సైటైర్లతో రెచ్చిపోతున్నారు. అయితే బాటిళ్లు ఎక్కడ నుంచి వచ్చాయి, ఎక్కడ విక్రయిస్తున్నారు అన్న విషయమై ఇప్పటివరకు క్లారిటీ రాలేదు.  ఇక టిడిపి అభిమానులు బాటిల్ ఫోటో వాడుకొని పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ట్రోల్స్, మీమ్స్ తో విరుచుకుపడుతున్నారు. కాగా  వైసీపీ…

Read More

సంస్కరణలే ఎజెండాగా కేంద్ర బడ్జెట్!

కరోనా సంక్షోభంతో కుదేలైన ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించే తరుణంలో సంస్కరణలే ఎజెండాగా కేంద్రం బడ్జెట్ను ప్రవేశ పెట్టబోతుంది. బహుశా అనేక సవాళ్ళతో కూడిన బడ్జెట్ ఇదే కావడం గమనార్హం. బడ్జెట్ 2020_21 కి సంబంధించి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఉదయం 11 గంటలకు పార్లమెంట్లో ప్రసంగించనున్నారు. కాగా బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి మొదటగా వివిధ రంగాల వృద్ధి, కేటాయింపుల అంశంతో పాటు,రాబోయే సంవత్సరంలో చేపట్టబోయే సంస్కరణల గురించి వెల్లడిస్తారు.  ఆదాయపు పన్నుకు సంబందిచి నిర్దిష్ట మార్పులు,…

Read More
Optimized by Optimole