సాగు చట్టాలపై ఐఎంఎఫ్ చీఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
నూతన వ్యవసాయ సాగు చట్టాల గురించి ఐఎంఎఫ్ (అంతర్జాతీయ ద్రవ్య నిది) చీఫ్, ఎకనామిస్ట్ గీత గోపీనాథ్ ఆసక్తికర మంగళవారం వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఓ సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాల వలన రైతులకు ఎంతో మేలు జరుగుతుందని .. రైతుల ఆదాయవనరులు పెరగడానికి ఇది ఎంతగానో ఉపయోగపడతాయని ఆమె అన్నారు. భారతదేశ వ్యవసాయ రంగంలో సంస్కరణలు తీసుకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆమె పేర్కొన్నారు. సాగు చట్టాలు మార్కెటింగ్ వ్యవస్థకి…