kcr sad news. kcr, kcr bad,

telangana: కేసీఆర్ కు వరుస షాకులు.. చేవెళ్ల నుంచి సిట్టింగ్ ఎంపీ ఔట్?

telangana: తెలంగాణలో  పార్లమెంట్ ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ కెసిఆర్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే నాగర్ కర్నూల్, జహీరాబాద్ సిట్టింగ్ ఎంపీలు పార్టీ ఫిరాయించడంతో ఆపార్టీ నేతల్లో ఆందోళన నెలకొంది. తాజాగా చేవెళ్ల  సిట్టింగ ఎంపీ రంజిత్ రెడ్డి సైతం పార్టీ మారేందుకు సుముఖంగా ఉన్నారన్న చర్చ పొలిటికల్ సర్కిల్లో జరుగుతుంది. దీంతో అప్రమత్తమైన గులాబీ బాస్  నష్ట నివారణ చర్యలకు ఉపక్రమించినట్లు తెలుస్తోంది.  ఆయన స్థానంలో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని రంగంలోకి…

Read More

కుత్బుల్లాపూర్‌ గౌడ ‘కూన’లు ఎంతగా కలబడినా ‘కొలను’ రెడ్డికి ఫాయిదా ఉండదు!

Nancharaiah merugumala senior journalist:(కుత్బుల్లాపూర్‌ గౌడ ‘కూన’లు ఎంతగా కలబడినా ‘కొలను’ రెడ్డికి ఫాయిదా ఉండదు!ఇది హైదరాబాద్‌ మెట్రోపాలిటన్ ఏరియా..కాకినాడ రూరలో, రామచంద్రపురమో కాదు!!) ===================== గురువారం సూరారం రాంలీలా మైదానంలో– జాబిలీ హిల్స్‌లో భూమి విలువేగాక, హైదరాబాద్‌ నగర శివార్లలోని నేల ఖరీదెంతో తెలిసిన ఓ కృష్ణా జిల్లా ‘సెటిలర్‌’ యాజమాన్యంలోని ఓ తెలుగు టీవీ న్యూజ్‌ చానల్‌ నిర్వహించిన బహిరంగ చర్చలో ఒకే కులానికి చెందడమేగాక ఒకే ఇంటి పేరున్న ప్రస్తుత ఎమ్మెల్యే కూన…

Read More

Karthikamasam: కార్తిక మాసంలో 360 వత్తులు వెలిగించడం ఎందుకు ప్రత్యేకం…?

Karthikadeepam: హిందూ సంప్రదాయంలో దీపదానం అత్యంత పుణ్యకార్యంగా భావిస్తారు. ప్రత్యేకంగా కార్తికమాసం లో దీపాలను వెలిగించడం అఖండ పుణ్యఫలాన్ని అందిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ క్రమంలో 360 వత్తులు వెలిగించడం ఎంతో పవిత్రమైన ఆచారంగా పరిగణించబడుతుంది. ఎప్పుడు వెలిగించాలి? పుణ్యక్షేత్రాల్లో ఎప్పుడైనా 360 వత్తులను వెలిగించవచ్చు.కార్తికమాస పౌర్ణమి నాడు వెలిగించడం అత్యంత శ్రేష్ఠమైనదిగా పరిగణించబడుతుంది.ఆలయాల్లో, దీపోత్సవాల్లో ఈ దీపదానం చేయడం సత్కార్యం.ఇంటివద్ద వెలిగించాలనుకుంటే సాధారణంగా ఏకాదశి, క్షీరాబ్ది ద్వాదశి, లేదా పౌర్ణమి నాడు తులసి కోట వద్ద…

Read More

వచ్చే ఎన్నికల్లో జనసేన, తెలుగుదేశం పార్టీ కలిసే పోటీ చేస్తాయి: పవన్ కళ్యాణ్

APpolitics:‘ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం… ప్రజల బాగు కోసం జనసేన, తెలుగుదేశం పార్టీలు వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీచేస్తాయని జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఈ నిర్ణయం రెండు పార్టీల భవిష్యత్తు కోసమో.. ఇతర అవసరాల కోసమో కాదని..నాలుగున్నర సంవత్సరాలుగా వైసీపీ అరాచక పాలన సాగిస్తోందని..ఈ విద్వేష పాలన, అవినీతి పాలన, అక్రమ పాలన పోవాలన్నదే  ఆకాంక్ష’ అని చెప్పుకొచ్చారు. గురువారం రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు తో ములాఖాత్ అనంతరం…

Read More

హుజురాబాద్ లో ప్రారంభమైన ఉప ఎన్నిక పోలింగ్..

హుజూరాబాద్ ఉప ఎన్నిక పోలింగ్‌ ప్రారంభమ‌య్యింది. ఇప్ప‌టి వ‌ర‌కూ ఎలాంటి అవాంత‌రాలు ఏర్ప‌డుకుండా ఓటింగ్ ప్ర‌క్రియ స‌జావుగా జ‌రుగుతున్న‌ట్లు అధికారులు వెల్ల‌డించారు. ఉదయం 7 గంటలకు ప్రారంభ‌మైన‌ హుజూరాబాద్ ఉప ఎన్నిక పోలింగ్‌ రాత్రి 7 గంటల వరకూ కొన‌సాగ‌నుంది. ఇక ఈ ఉప ఎన్నిక‌ల్లో ఓటు హ‌క్కును వినియోగించుకోవ‌డానికి హుజూరాబాద్ నియోజ‌క‌వ‌ర్గంలో మెుత్తం 2 ల‌క్ష‌ల 37 వేల 22 మంది ఓటర్లున్నారు. అందులో పురుష‌ ఓటర్లు ఒక ల‌క్షా, 18 వేల‌, 7 వంద‌ల,…

Read More

బీజేపీ అధికారంలోకి రాగానే మరమగ్గాలకు జియో ట్యాగింగ్ ; బండి సంజయ్

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర యాదాద్రి భువనగిరి జిల్లాలో కొనసాగుతోంది. జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని భూదాన్ పోచంపల్లిలో ఏర్పాటు చేసిన చేనేత కార్మికుల సమ్మేళనంలో బండి సంజయ్ పాల్గొన్నారు.టీఆర్ఎస్ ప్రభుత్వం చేనేత పరిశ్రమను నిర్వీర్యం చేసిందని సంజయ్​ ఆరోపించారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా నేతన్నలకు చేనేత దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు బండిసంజయ్. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మరమగ్గాలకు జియో ట్యాగింగ్ ఏర్పాటు చేస్తామని…

Read More

Telangana: దేశీయ విత్తనాలను అభివృద్ధి పరుచుకోవాలి: మోహన్ గురుస్వామి

Telangana:  భూతాప ప్రమాద ఘంటికలు మోగుతున్న ఈ తరుణంలో దేశీయ విత్తనాల అభివృద్ధి పరుచుకోవడమే పరిష్కారమని ప్రముఖ రాజకీయ ఆర్థిక విశ్లేషకులు మోహన్ గురుస్వామి అన్నారు. కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ సీజీఆర్ & భారత్ బీజ్ స్వరాజ్ మంచ్ సంయుక్త ఆధ్వర్యంలో కడ్తాల్ మండలం, అన్మాస్ పల్లిలో నిర్వహిస్తున్న విత్తన పండుగ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొని ఆయన ప్రసంగించారు. భూతాపం రోజురోజుకు పెరుగుతున్న ఈ క్రమంలో ఒక డిగ్రీ సెంటీగ్రేట్ ఉష్ణోగ్రత పెరిగినట్లయితే 15…

Read More

ప్రధానిగా మోడీ కే జై కొట్టిన ప్రజలు!

దేశానికి నెక్స్ట్ ప్రైమ్ ఎవరన్న దానిపై ‘ప్రశ్నమ్’ సంస్థ నిర్వహించిన సర్వేలో ప్రధాని మోడీ కే జనం జై కొట్టారు. 12 రాష్ట్రాల్లో 20 వేల మంది ఓటర్లపై సర్వే నిర్వహించగా.. మోడీ నెంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. ఆయన తర్వాతి స్థానంలో రాహుల్ గాంధీ రెండవ స్థానంలో నిలిచాడు. మోడీ, రాహుల్ తర్వాత ప్రధాని క్యాండిడేట్ గా బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి 7% .. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్​కు 6.1% మంది…

Read More

ఆంధ్రాలో కులగణన..కాపు, బలిజ, తెలగ ఒంటరి కులాల ‘రాజకీయ సాధికారత’కు అత్యవసరం!

Nancharaiah merugumala senior journalist: (ఆంధ్రాలో కులగణన.. గౌడ, గొల్ల సహా నూటికి పైగా ఉన్న బీసీ కులాల కన్నా..కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాల ‘రాజకీయ సాధికారత’కు అత్యవసరం!) ==================== ఆంధ్రాలో కులగణన.. గౌడ, గొల్ల సహా నూటికి పైగా ఉన్న బీసీ కులాల కన్నా ..తమకు ఇంకా చిక్కని రాజ్యాధికారం కోసం ప్రయత్నిస్తున్న కాపులు, బలిజలు, తెలగలు, ఒంటరులకు ఎక్కువ అవసరం. ఈ నాలుగు కులాల జనాభాను విడివిడిగా లెక్కించాలా? లేక హోలు మొత్తంగా…

Read More
Optimized by Optimole