వేగంగా టీకాలు వేసిన దేశంగా భారత్ !

ప్రపంచంలో అత్యంత వేగంగా వ్యాక్సిన్ టీకాలు వేసిన దేశంగా భారత్ రికార్డ్ సృష్టించింది. టీకాలు వేసే కార్యక్రమాన్ని ప్రపంచ దేశాలు ముందుగా ప్రారంభించగా మన దేశంలో మాత్రం జనవరి 16న ప్రారంభం కావడం గమనార్హం. భారత్ మొదటి దశలో కేవలం 13 రోజుల్లోనే 30 లక్షల టీకాలు వేసి ప్రపంచ రికార్డు సృష్టించింది. ఆరోగ్యశాఖ ప్రకటించిన వివరాల ప్రకారం వ్యాక్సినేషన్ ప్రక్రియలో భారత్ , అమెరికాను అధిగమించినట్లు వెల్లడించింది. అమెరికాలో 30 లక్షల టీకాలు వేయడానికి కి…

Read More

వైసీపీ క్రిమినల్ కోటలను బద్దలు కొడదాం: పవన్ కల్యాణ్

Janasenavarahi: • డి గ్యాంగ్ అరాచకాలను అరికట్టకపోతే భవిష్యత్తు లేదు • ఇప్పటికే రాష్ట్రం బిహార్ కంటే దారుణంగా తయారైంది • నాయకులను చూసి, కార్యకర్తలూ అరాచకవాదులుగా తయారవుతున్నారు • ప్రశాంతమైన కాకినాడను క్రిమినల్స్ అడ్డాగా మార్చేస్తున్నారు • కాకినాడ అర్బన్ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మదమెక్కి మాట్లాడుతున్నాడు • సకలం దోచేస్తూ… గూండాగిరి చేస్తున్నాడు • ద్వారంపూడి రేషన్ బియ్యం మాఫియా ద్వారా కూడబెట్టింది రూ.15 వేల కోట్లు • గంజాయి మత్తు, బియ్యం…

Read More

మేయర్ ఎన్నిక అమావాస్య రోజే ఎందుకు? : బండి సంజయ్

కొడుకుని సీఎం చేసేందుకే కెసిఆర్ మేయర్ అధ్యక్ష ఎన్నికను అమావాస్య రోజు ఖరారు చేశారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. మంగళవారం రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన  సమావేశానికి హాజరైన ఆయన మాట్లాడుతూ.. కొడుకును ముఖ్యమంత్రి చేసేందుకు దోష నివారణ పూజల కోసం కాళేశ్వరం వెళ్లారని.. ఎంఐఎం ఒత్తిడికి తలొగ్గి ప్రజలను మభ్య పెట్టే ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నారు. ఇక నికార్సయిన హిందువుగా చెప్పుకునే ముఖ్యమంత్రి అమావాస్య రోజు మేయర్ అధక…

Read More

రైతు సంఘాలతో చర్చించేందుకు సిద్ధమే: మోదీ

నూతన వ్యవసాయ చట్టాలను ఏడాదిపాటు నిలిపివేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రధాని మోడీ పేర్కొన్నారు. వార్షిక బడ్జెట్ కి సంబంధించి నిర్వహించిన అఖిల పక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. చట్టాల విషయమై రైతు సంఘాలతో చర్చించేందుకు ఇప్పటికి సిద్ధమేనని .. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి తోమర్ చేసిన ప్రతిపాదనకు తాము కట్టుబడి ఉన్నట్లు మోదీ స్పష్టం చేశారు. ఇక సాగు చట్టాల గురించి రైతులు కేంద్ర ప్రభుత్వం మధ్య తొమ్మిది దఫాలుగా జరిగిన చర్చలు విఫలమయ్యాయి. దీంతో…

Read More

టిఆర్ఎస్ పై విరుచుకుపడిన బీజేపీ నేతలు!

హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో గెలిచిన తర్వాత బీజేపీ గేర్ మార్చింది. రాబోయే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా బీజేపీ నేతలు ముందుకూ సాగుతున్నారు. ఈ నేపథ్యంలో దొరికిన ప్రతి చిన్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. అంతేకాక వీలు చిక్కినప్పుడల్లా అధికార పార్టీపై విమర్శనాస్త్రాలు సందిస్తున్నారు. తాజా తెలంగాణ బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి తరుణ్ చుగ్ కేసిఆర్ పై విరుచుకుపడ్డారు.హుజూరాబాద్ ఉపఎన్నిక ట్రైలర్‌ మాత్రమేనని… త్వరలో సీఎం కేసీఆర్‌కు అసలు సినిమా చూపిస్తామని ఆయన అన్నారు. మోదీ అశీర్వాదంతో…

Read More

APpolitics: ‘‘బాబే మారెనా…? ప్రజలనేమారెనా??’’

APpolitics:  ‘మారింది మారింది కాలం…. మారింది మారింది లోకం… ఎక్కడ మారిందమ్మా…? ఇంకా దిగజారిందమ్మా…..!’ అనే సినీ గీతమొకటి  డాక్టర్ సి.నారాయణరెడ్డి రాసింది తెలుగునాట బాగా ప్రసిద్ది. తాను మారానని, మారిన మనిషినని చంద్రబాబునాయుడు ఇటీవల పదే పదే చెబుతున్నారు. బాబు నిజంగా మారారా? నమ్మడానికి మన మనసు అంత తేలిగ్గా అంగీకరించదు. ఎందుకంటే, ఇది ఆయన కన్నా, ఇతరులు చెబితేనే నమ్మాలి. కానీ, ఇప్పటివరకు ఇతరులెవరూ ఆ ముక్క చెప్పట్లేదు. ఆయనే చెబుతున్నారు. ‘మారిన చంద్రబాబును…

Read More

వైసీపీ సమాంతర వ్యవస్థ శాంతిభద్రతలకు విఘాతం: పవన్

Janasena: బంగారు ఆభరణాల కోసం ఒంటరి వృద్ధురాలిని వాలంటీర్ అతి కిరాతకంగా హత్య చేసిన ఘటన గురించి తెలుసుకొంటే బాధ ఆగలేదన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ముఖంపై పిడిగుద్దులు గుద్ది, పీకనులిమి అత్యంత భయానకంగా హత్య చేశాడని  ఆయన అన్నారు.ఆమె నివసిస్తున్న ప్రాంతానికి దగ్గరలోనే ఉన్నా మా అమ్మను కాపాడుకోలేకపోయామని వృద్ధురాలి కొడుకు పడుతున్న ఆవేదన చూసి కడుపు తరుక్కుపోతుందని పవన్ వాపోయారు. హత్య జరిగి పది రోజులు కావొస్తున్న ఇప్పటి వరకూ ప్రభుత్వం నుంచి…

Read More
Optimized by Optimole