Social media: సోషల్ మీడియా యూజర్స్ అలెర్ట్.. మీరు తప్పక చదవాల్సిన టాపిక్..!

సాయి వంశీ ( విశీ) : ” మనం భిన్నాభిప్రాయాల వల్లే నేర్చుకుంటాం” (NOTE: ఇది Important Topic. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఉన్నవారికి చాలా అవసరం. పూర్తిగా చదవండి.) చాలా మంది ఫేస్‌బుక్‌లో తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తూ ఉంటారు. కొన్నిసార్లు అవి నాకు నచ్చనప్పుడు వాటికిందకు వెళ్లి కామెంట్ చేస్తూంటాను. మరికొందరు కూడా నాకు నచ్చని అభిప్రాయాలు వ్యక్తం చేసినా వాళ్ల దగ్గర సైలెంట్‌గా ఉంటాను. I need my freedom to object….

Read More

మరోసారి బ్లాక్ ఫంగస్ కలకలం.. యూపీ లో తొలి కేసు!

దేశంలో కరోనా మరోసారి పంజా విసురుతోంది. రోజువారిగా కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఓవైపు కరోనా, మరోవైపు ఒమిక్రాన్ వేరియంట్‌ హడలెత్తిస్తోంది. ముందు ముందు పరిస్థితి ఎలా ఉంటుందోనని ఆందోళన చెందుతున్నారు. ఇవి చాలదన్నట్లు.. బ్లాక్‌ ఫంగస్‌ సైతం మరోసారి కలకలం రేపుతోంది. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఉత్తరప్రదేశ్‌లో తొలి బ్లాక్ ఫంగస్ కేసు నమోదైంది. కాంట్‌ ప్రాంతానికి చెందిన 45 ఏళ్ల వ్యక్తికి బ్లాక్‌ ఫంగస్‌ సోకిందని జీఎస్‌వీఎం ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు. బాధితుడి ఒక…

Read More

భాజాపా కురవృద్ధుడు కళ్యాణ్ సింగ్ కన్నుమూత!

యూపీ​ మాజీ సీఎం, భాజపా సీనియర్​ నేత కల్యాణ్‌సింగ్‌ కన్నుమూశారు. తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన గత కొద్దరోజులుగా లఖ్‌నవూలోని సంజయ్‌గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం రాత్రి తుదిశ్వాస విడిచారు. బాల్యం.. కళ్యాణ్ సింగ్ ఉత్తరప్రదేశ్ అలీఘడ్ 1932 జనవరి 5 న మారుమూల గ్రామంలో జన్మించారు.చిన్నపాటి నుంచి ఆధ్యాత్మిక భావాలతో ఆర్ ఎస్ ఎస్ లో చేరారు. అనతి కాలంలోనే జన్ సంఘ్.. జనతా పార్టీ.. బీజేపీ పార్టీలో కీలక నేతగా ఎదిగారు….

Read More

క్రీమ్ కలర్ శారీలో బాలీవుడ్ హాట్ బ్యూటీ రచ్చ

బుల్లితెరపై అత్యధిక పారితోషకం అందుకున్న నటి మౌనిరాయ్. నాగిని సీరయల్ తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఈభామ.. ఇప్పడు వెండితెరపై మెరిసిపోతోంది. తాజాగా ఈభామ సోషల్ మీడియాలో ఫోటోలు పంచుకోవడంతో వైరల్ గా మారాయి. ప్రస్తుతం మౌనిరాయ్ నటించిన బ్రహ్మాస్త్ర మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ ఏడాదిలో వివాహంలోకి అడుగుపెట్టిన ఈఅమ్మడు సోషల్ మీడియాలో విపరీతంగా పోస్టులు పెడుతోంది. బుల్లితెరపై అత్యధిక పారితోషకం అందుకున్న నటి మౌనిరాయ్. నాగిని సీరయల్ తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన…

Read More

టీడీపీ నేత అచ్చెన్నాయుడు అరెస్ట్!

పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఏపీ రాజకీయం రసవత్తరంగా మారింది. శ్రీకాకుళం జిల్లా నిమ్మాడ వైసీపీ సర్పంచ్ అభ్యర్థిని బెదిరించిన కేసులో టీడీపీ నేత అచ్చెన్నాయుడిని మంగళవారం ఉదయం పోలీసులు అరెస్టు చేసి కోటబొమ్మాలి పీఎస్ కి తరలించారు. ఈ విషయమై టిడిపి అధినేత చంద్రబాబు స్పందిస్తూ.. అచ్చెన్నాయుడు అరెస్ట్ ఖండిస్తున్నట్లు.. అధికారులు వైసీపీ ప్రభుత్వానికి తొత్తులుగా మారారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారం అండతో టీడీపీ అభ్యర్థులను బెదిరింపులకు గురిచేస్తున్నారని ఆయన అన్నారు. కాగా మరోవైపు వైసీపీ…

Read More

50% Off Standard Hosting Packages

Fusce neque. Vivamus consectetuer hendrerit lacus. In ut quam vitae odio lacinia tincidunt. Curabitur nisi. Etiam sit amet orci eget eros faucibus tincidunt.In enim justo, rhoncus ut, imperdiet a, venenatis vitae, justo. Nam pretium turpis et arcu. Etiam sollicitudin, ipsum eu pulvinar rutrum, tellus ipsum laoreet sapien, quis venenatis ante odio sit amet eros. Suspendisse…

Read More

జల వివాదం పై రంగంలోకి కేంద్ర జల్ శక్తి శాఖ!

తెలుగు రాష్ట్రాల మధ్య జరుగుతున్న జల జగడం జరుగుతున్న క్రమంలో… కేంద్ర ప్రభుత్వం ఎంట్రీ ఇచ్చింది. ప్రాజెక్టులకు సంబంధించి ఓ గెజిట్ను కూడా జారీ చేసింది. మరీ జల్శక్తి శాఖ ఇచ్చిన గెజిట్ ఏంటీ..? ఈ నోటిఫికేషన్పై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాల మాట ఎలా ఉంది..? ఈ నిర్ణయంతో రెండు రాష్ట్రాల మధ్య సమస్య పరిష్కారమైనట్లేనా..? తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదా పరిష్కారం కోసం కేంద్రం రంగంలోకి దిగింది. కృష్ణా, గోదావరి నదులపై ఉన్న…

Read More

మానవ విలువలకు తిలోదకాలు ఇస్తున్న నేటి తరం.. !

“వాస్తవానికి ఒక ఆర్టికల్ చదివితే వచ్చే నాలెడ్జ్ ఎన్నో పేపర్లతో సమానం_సగం సగం చదివి దేశ, రాష్ట్ర రాజకీయాలతో పాటు ప్రజల మీద ఎనాలసిస్ చేయడం అనేది మూర్ఖత్వం “ ‘మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు .. మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు..’ అంటూ సినీగేయ రచయిత అందెశ్రీ ఎంత వాస్తవిక ధోరణితో ఈ పాట రాశారో ఇప్పటి పరిస్థితులు చూస్తుంటే అర్థం అవుతోంది. సమాజంలో ప్రస్తుతం బంధాలు, బంధుత్వాల పాతర కొనసాగుతుంది. డబ్బు కోసం, పలుకుబడి కోసం…

Read More
Optimized by Optimole