ఐపీఎల్ _15వ సీజన్ షెడ్యూల్ విడుదల..

క్రికెట్​ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఐపీఎల్​ 2022 షెడ్యూల్​నూ బీసీసీఐ ప్రకటించింది. మార్చి 26న మొదలై మే 29న జరిగే ఫైనల్​తో ఐపీఎల్​ 15వ సీజన్​ ముగియనుంది. తొలి మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ తో కోలకతా జట్టు తలపడనుంది. 65 రోజుల పాటు సాగే ఈ సీజన్​లో 70 లీగ్‌మ్యాచ్‌లు, 4 ప్లే ఆఫ్‌మ్యాచ్‌లు జరగనున్నాయి. ప్లేఆఫ్స్​కు సంబంధించిన షెడ్యూల్​ను బీసీసీఐ త్వరలో ప్రకటించనుంది. ఇక ఈ సారి లఖ్​నవూ, గుజరాత్​ జట్ల…

Read More

తిరుచందూర్ “సుబ్రహ్మణ్యస్వామి “..!

సుబ్రహ్మణ్యస్వామి ఆలయం తమిళనాడు రాష్ట్రంలోని కన్యాకుమారి నుండి 100 కిలో మీటర్ల దూరంలో, తిరునల్వేలికి తూర్పుగా 62 కిలో మీటర్ల. దూరంలో, తిరుచెందూర్లోని సముద్రపు అంచునే శ్రీ సుబ్రహ్మణ్యస్వామి ఆలయం ఉంది. ఈ ఆలయం చాలా పురాతనమైన ఆలయం. స్థలపురాణం: తారకాసురుడు అనే రాక్షసుడు దేవతలను హింసించి, బాధిస్తూ ఉండేవాడు. ఆ బాధలు భరించలేక దేవతలందరూ వెళ్లి పరమేశ్వరుని ప్రార్థించగా, తారకాసురుని సంహరించే బాధ్యత కుమారస్వామికి అప్పగించాడు. అప్పుడు కుమారస్వామి గొప్పతపస్సు చేయగా అతని తల్లి పార్వతీదేవి…

Read More

అన్న ఒడిలో తమ్ముడి మృతదేహం.. వీడియో వైరల్!

ఓతండ్రి కుమారుడి మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లేందుకు ఇబ్బందులు పడుతున్న ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈవిషాద ఘటన వింటే ప్రతి ఒక్కరి చలిస్తారు. ఇంతకు హృదయవిచారక ఘటన వెనక దాగున్న కథ ఏంటి? ఎక్కడ జరిగిందో తెలుసుకుందాం! Denied vehicle to carry body home, 8-yrs-old boy Gulshan Jatav, with dead 2-yrs-old brother Raja in lap, waited on roadside, outside Morena district hospital on Saturday,…

Read More

BIGALERT:ఆడవాళ్లు ఏ బట్టలేసుకుంటే నీకెందుకురా కుయ్యా?

BIGALERT: మొత్తం చదవండి. చాలా విలువైన, కీలకమైన అంశం. మరీ ముఖ్యంగా మగవాళ్లంతా చదవండి. బెంగళూరు నగరంలోని ‘Etios Digital Services’ అనే సంస్థలో పనిచేస్తున్నాడు నిఖిత్ శెట్టి. హాయిగా పనిచేసుకుంటూ ఉంటే సమస్య లేదు. ఖ్యాతిశ్రీ అనే వివాహితపై అతని దృష్టి పడింది. ఆమె వేసుకునే బట్టల మీద ఆ దృష్టి మరింత పడింది. ఆమె మీద వ్యక్తిగత కక్షో, లేక ఆమె బట్టలు కర్ణాటక రాష్ట్ర సంప్రదాయానికి అనువుగా లేవన్న ‘మతాధిపతి’ మనస్తత్వమో, ఆడవాళ్లు…

Read More

Apnews: మాజీ సిఎం జగన్ పై తొందరపాటు చర్యలొద్దని హైకోర్టు ఆదేశం..!

అమరావతి: పల్నాడు జిల్లాలో ఇటీవల జరిగిన సింగయ్య మృతి ఘటనపై దాఖలైన కేసులో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సహా ఇతర నిందితులు హైకోర్టులో దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై విచారణ మరోసారి వాయిదా పడింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు శుక్రవారం ఈ కేసును జూలై 1వ తేదీ (మంగళవారం)కి వాయిదా వేస్తున్నట్లు తెలిపింది. విచారణ కొనసాగుతున్న సమయంలో పోలీసులు ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోరాదని స్పష్టమైన ఆదేశాలను జారీ చేసింది. గతంలో పల్నాడు పర్యటనలో…

Read More

వైసీపీ గాడిదలు ఓండ్ర పెడతాయి: జనసేన పవన్

సత్తెనపల్లి కౌలు రైతు భరోసా యాత్ర సభలో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్..రైతుల పట్ల వైసీపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న ధోరణిని ఎండగట్టారు. ‘రైతులు అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకొంటున్నారని.. ప్రకృతి విపత్తుల వల్ల నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. కష్టాల్లో ఉన్నాం ఆదుకోండి అంటే వైసీపీ గాడిదలు ఓండ్ర పెడతాయన్నారు. వైసిపి నేతలు.. ప్రజల సమస్యల్ని గాలికొదిలేసి..వారాహి రంగేమిటి?టైర్లు ఎలా ఉన్నాయి? ఎత్తు ఎంత? అంటూ మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు అధికారం రాని కులాలకు…

Read More

TPCC: టీపీసీసీ మహేష్ ముందున్న సవాళ్లు..!

TelanganaCongress: నెలల నిరీక్షణ తర్వాత తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) కి కొత్త అధ్యక్షుడొచ్చారు. జోడు పదవుల్లో ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి ఈ పరిణామం కాసింత ఊరట! ఇక, పార్టీ కిరీటం తలపైనుంచి తీసి, పాలనపై దృష్టి కేంద్రీకరించవచ్చు! పీసీసీ పీఠమెక్కనున్న మహేశ్కుమార్ గౌడ్ పాత నాయకుడే! కాకపోతే, పాత-కొత్త నాయకుల నడుమ సమన్వయ సాధన అవసరంతో పాటు పలు సవాళ్లు ఎదురవుతున్న కాలంలో ఆయనకు పీసీసీ పీఠం దక్కింది. పాలకపక్షంగా కాంగ్రెస్ను రాబోయే…

Read More

కరోనా మార్గదర్శకాలను కొనసాగించాలి : కేంద్రం

దేశంలో మలి దఫా కరోన విజృంభిస్తుండడంతో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాలకు కేంద్ర ప్రధాన కార్యదర్శి లేఖ రాశారు. కరోనా వ్యాప్తి దృష్ట్యా మార్గదర్శకాలను మార్చి 31 వరకు పొడిగించినట్టు తెలిపారు. కరోనా నియంత్రణ కోసం ప్రజలంతా మాస్క్‌లు ధరించడం, భౌతికదూరం పాటించడం, వంటి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కేంద్రం ఆదేశాలను రాష్ట్రాలు కచ్చితంగా పాటించాలని సూచించారు. కరోనా కేసులు గత ఐదు నెలలుగా క్షీణించినట్టు కనబడినా కొన్ని వారాలుగా…

Read More

బైక్ హెల్మెట్ మింగేసిన గజరాజు!

అసోంలోని గుహటిలో ఓ గజరాజు బైక్ తగిలించిన హెల్మెట్ మిగేసింది. జరిగింది. ఈ సంఘటనసత్‌గావ్‌ ఆర్మీ క్యాంపు సమీపంలో చోటుచేసుకుంది. ఆర్మీ క్యాంప్ ఆఫసు సమీపంలో సంచరిస్తున్న ఓ ఏనుగు అక్కడే రోడ్డుపై నిలిపిన బైక్‌కు తగిలించిన హెల్మెట్ చూసింది. అనంతరం బైక్‌ అద్దానికి తగిలించిన హెల్మెట్‌ను తొండంతో తీసుకుంది. ఆ తర్వాత రెండు అడుగులు వేసిన గజరాజు.. ఆ హెల్మెట్‌ను నోట్లో వేసుకుంది. ఇదంతా గమనిస్తున్న స్థానికులు ఏనుగు హెల్మెట్‌ను కిందపడేసి తొక్కేస్తుందని భావించారు. కానీ…

Read More

తాండూర్ కాంగ్రెస్ అభ్యర్ధిగా పట్లోళ్ల రఘువీర్ రెడ్డి?

Vikarabad: తాండూర్ కాంగ్రెస్ అభ్యర్థిత్వం పై క్లారిటీ వచ్చేసినట్లు తెలుస్తోంది. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లా కావడంతో ఆయా నియోజక వర్గాల అభ్యర్ధుల ఎంపిక పై ఆయన ప్రత్యేక దృష్టి సారించారు.  సర్వేల ఆధారంగా  ఇప్పటికే కొడంగల్, వికారాబాద్, పరిగి నియోజక వర్గాల అభ్యర్థులను హస్తం పార్టీ  దాదాపు ఖరారు చేసినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలోనే తాండూరు అభ్యర్దిని సైతం ఎంపిక చేసినట్లు నియోజక వర్గంలో చర్చ జరుగుతోంది. రేవంత్ శిష్యుడిగా పేరొందిన…

Read More
Optimized by Optimole