ప్రభాస్ ‘రాధేశ్యామ్ ‘ నుంచి మరో ట్రైలర్!

రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా పాన్ ఇండియా చిత్రం ‘రాధేశ్యామ్’​. అనివార్య కారణాల వలన విడుదల వాయిదా పడుతూ వస్తున్న ఈ చిత్రం ఎట్టకేలకు మార్చి 11న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో చిత్ర యూనిట్ ప్రమోషన్లనూ వేగవంతం చేసింది. ఇందులో భాగంగానే మరో ట్రైలర్​ను విడుదల చేసేందుకు సిద్ధమైంది చిత్రబృందం. నేడు మధ్యాహ్నం 3గంటలకు రెండో ప్రచార చిత్రాన్ని విడుదల చేయనుంది. ఈ విషయం తెలియడంతో ప్రభాస్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు….

Read More

పంత్ జట్టు పని పూర్తి చేస్తున్నాడు: రోహిత్

జట్టు యాజమాన్యం చెప్పిన పనిని రిషబ్ పంత్ సమర్థవంతంగా పూర్తి చేస్తున్నాడని రోహిత్ శర్మ అన్నారు. రిషబ్ సత్తా ఏంటో అందరికి తెలుసని ఆయన తెలిపారు. రెండోరోజు మ్యాచ్ ముగిశాక ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తనదైన శైలి బ్యాటింగ్తో ఇన్నింగ్స్ చక్కదిద్దడంపై పంత్ కు కచ్చితమైన అవగాహన ఉన్నట్లు రోహిత్ పేర్కొన్నారు. అతడు విఫలమైన ప్రతిసారీ విమర్శలు రావడం సహజమని అన్నారు. జట్టు మిిడిల్ ఆర్డర్లో ధోని లేని స్థానాన్ని పంత్ భర్తీ చేసేందుకు సిద్ధమైపోయాడని హిట్మ్యాన్…

Read More

SURYAPETA: చివ్వెంలలో ఉమ్మడి డైట్ పెంపును ప్రారంభించిన టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి..!

SuryaPeta: తెలంగాణ వ్యాప్తంగా గురుకులాలు, సంక్షేమ వసతి గృహాల్లో ఉమ్మడి డైట్ అమలును సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు,కార్పొరేషన్ చైర్మన్లు, కాంగ్రెస్ నేతలు అట్టహాసంగా ప్రారంభించారు. చివ్వెంల సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ కళాశాలలో ఉమ్మడి డైట్ చార్జీల పెంపు కార్యక్రమాన్ని రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ చైర్మన్, TPCC ప్రధాన కార్యదర్శి పటేల్ రమేష్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం సంక్షేమ గురుకులాలు, వసతి గృహాల విద్యార్థులు, వారి తల్లి దండ్రులతో కలిసి భోజనం చేశారు. హాస్టల్లో తరగతి గదుల నిర్వహణ,…

Read More

పతనం అంచున పోలీస్ ప్రభుత్వం: ఎంపీ రఘురామ

ఏపీలో ప్రభుత్వం మారితే..ఇంతకంటే గొప్పగా సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తుందన్నారు నర్సాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రఘురామకృష్ణం రాజు. రాష్ట్రంలోని ప్రజలకు.. రాజ్యాంగంలో 14 నుంచి 22వ అధికరణ లో పొందుపరిచిన ప్రాథమిక హక్కులు అమలు కావాలంటే.. వైసీపీ ప్రభుత్వం అధికారం నుంచి దిగిపోవాలన్నారు. ఎలుకల్లా అధికారంలోకి వచ్చినవారు.. పందికొక్కుల్లా మారి  ప్రజాధనాన్ని స్వాహా చేస్తున్నారని రఘురామ కృష్ణంరాజు మండిపడ్డారు. పతనం అంచున  పోలీస్ ప్రభుత్వం.. పతనం అంచుల్లో ఏపీ పోలీసు ప్రభుత్వం ఉందని…

Read More

Modi: 2047 వరకు ప్రధానిగా మోదీ..97 ఏండ్లు బతకడం కుదరదేమోననే అనుమానం ఎందుకో!

Nancharaiah merugumala senior journalist: ” తొలి గుజరాతీ ప్రధాని మొరార్జీ ‘స్వమూత్రపాన చికిత్స’తో 99 ఏళ్లు జీవించగా లేనిది రెండో గుజరాతీ పీఎం 97 ఏండ్లు బతకడం కుదరదేమోననే అనుమానం ఎందుకో! “ తొలి గుజరాతీ ప్రధానమంత్రి మొరార్జీ దేసాయి 81 సంవత్సరాలు నిండిన నెల తర్వాత 1977 మార్చి 24 దేశ ప్రధానిగా ప్రమాణం చేశారు. సంక్షుభిత భారత రాజకీయాల మధ్య కేవలం రెండేళ్ల 4 నెలలు ప్రధాని గద్దెపై కూర్చోగలిగారు సంపూర్ణ శాకాహారి…

Read More

NaaluPennungal: ‘విధేయన్’ కోసం తన్వీ ఆజ్మీ.. ‘నాలు పెన్నుంగల్’ కోసం నందితాదాస్..!

నాలుపెన్నుంగల్(నలుగురుస్త్రీలు): తగళి శివశంకర పిళ్లై మలయాళ సాహిత్యనిధి. వందల కథలు రాశారు. అందులోనుంచి నాలుగు కథలు ఎంపిక చేశారు మలయాళ ప్రసిద్ధ దర్శకుడు ఆదూర్ గోపాలకృష్ణన్. కథలు నాలుగున్నాయి, వాటిని నాలుగు సినిమాలుగా తీయలేం! ఒకే సినిమాలో నాలుగు కథలు చూపించాలి‌. అందుకు తగ్గట్టు స్ర్కిప్ట్ రాసుకున్నారు. అది 2007 నాటి మాట. మలయాళ సినిమారంగంలో తొలి Anthology Filmకి అదే అంకురార్పణ అయి ఉండవచ్చు. ఇందులో ఏ కథకు ఆ కథ వేరుగానే ఉంటుంది. కథలన్నీ…

Read More

‘జీరో వేస్టేజ్’ లక్ష్యంతో పనిచేయాలి : ప్రధాని మోదీ

కరోనా వ్యాక్సిన్ విషయంలో రాష్ట్రాలు ‘జీరో వేస్టేజ్’ లక్ష్యంతో పనిచేయాలని ప్రధాని మోదీ సూచించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో కరోనా వ్యాక్సిన్‌ 10% పైగా వృథాగా  ఉందని ప్రధాని ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా కట్టడి, వ్యాక్సినేషన్‌ గురించి బుధవారం వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా ముఖ్యమంత్రులతో మాట్లాడిన సందర్భంగా ఆయన ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణల్లో వ్యాక్సిన్‌ వృథా విషయం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు.  వ్యాక్సిన్‌ ఎందుకు వృథా అవుతోందన్న దానిపై, దానిపై ప్రత్యేక సమీక్ష జరగాలని, ప్రతిరోజూ సాయంత్రం దీన్ని…

Read More

Telangana: దేశీయ విత్తనాలను అభివృద్ధి పరుచుకోవాలి: మోహన్ గురుస్వామి

Telangana:  భూతాప ప్రమాద ఘంటికలు మోగుతున్న ఈ తరుణంలో దేశీయ విత్తనాల అభివృద్ధి పరుచుకోవడమే పరిష్కారమని ప్రముఖ రాజకీయ ఆర్థిక విశ్లేషకులు మోహన్ గురుస్వామి అన్నారు. కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ సీజీఆర్ & భారత్ బీజ్ స్వరాజ్ మంచ్ సంయుక్త ఆధ్వర్యంలో కడ్తాల్ మండలం, అన్మాస్ పల్లిలో నిర్వహిస్తున్న విత్తన పండుగ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొని ఆయన ప్రసంగించారు. భూతాపం రోజురోజుకు పెరుగుతున్న ఈ క్రమంలో ఒక డిగ్రీ సెంటీగ్రేట్ ఉష్ణోగ్రత పెరిగినట్లయితే 15…

Read More

మరోసారి భారత్, పాక్ సమరం.. ఆనందంలో క్రికెట్ ఫ్యాన్స్..

క్రికెట్ అభిమానులు మరోసారి దాయాదుల సమరం వీక్షించోతున్నారు. ఆసియా కప్ టోర్నీ భాగంగా భారత్ పాక్ జట్లు మరోసారి తలపడబోతున్నాయి. ఇప్పటికే టోర్నీ తొలి మ్యాచ్ లో భారత్ చేతిలో ఓటమి చవిచూసిన పాక్ జట్టు ..సూపర్ -4 లో ఢీ కొనబోతోంది. దీంతో ఇరుదేశాల క్రికెట్ అభిమానులు ఆదివారం జరగబోయే ఈమ్యాచ్ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.గ్రూప్ -Aలో భారత్ .. పాక్ ,హాకాంగ్ జట్టును ఓడించి బెర్త్ ను ఖరారు చేసుకోగా.. పాక్ చివరి మ్యాచ్ లో…

Read More
Optimized by Optimole