Headlines

Delhielection2025: ఆప్ కి అంత ఈజీ కాదు..!

AAP: ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) నేత అర్వింద్ కెజ్రీవాల్ రాజకీయాలకు అగ్నిపరీక్ష రేపటి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు. 2025 ఆరంభంలో జరిగే ఈ ఎన్నికల తర్వాత, ఏడాది చివర్లో జరగాల్సిన బిహార్ అసెంబ్లీ ఎన్నికల వరకు దేశంలో ఎన్నికలేవీ లేవు. కేంద్రంలోని ఎన్డీయే, ముఖ్యంగా కూటమి పెద్దన్న బీజేపీ తలపోస్తున్నట్టు ‘ఒక దేశం ఒక ఎన్నిక’ ఫలితంగా జమిలి ఎన్నికలు 2027లోనే జరిపేట్టయితే, ఇక 2026 లోనూ ఏ ఎన్నికలూ ఉండకపోవచ్చు. బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న ఢిల్లీ…

Read More

DelhiCM: బీజేపీ ముద్రేయకుండా 6 ఏళ్ల ముందే జాగ్రత్తపడిన ఢిల్లీ సిఎం..!

Nancharaiah merugumala senior journalist: పేరు మధ్యలో ‘మార్లెనా’ ఉంటే క్రిస్టియన్‌ అని బీజేపీ ముద్రేయకుండా 6 ఏళ్ల ముందే జాగ్రత్తపడిన ఆతిశీ కమ్యూనిస్టు ప్రొఫెసర్ల తెలివైన కూతురే మరి! ‘‘ నా అసలు ఇంటిపేరు సింగ్‌. నేను పంజాబీ రాజపూత్‌ (క్షత్రియ లేదా ఖత్రీ) కుటుంబం నుంచి వచ్చాను. దిల్లీ ఓటర్లను నా పేర్లతో మాయచేసి ఆకట్టుకోవాలనే ఉద్దేశమే ఉంటే నేను నా అసలు కుటుంబనామాన్ని (సింగ్‌) నా పేరుకు తోకలా వాడుకుంటూ ఉండేదాన్ని,’’ ఆరేళ్ల…

Read More

SitaramYechury: నేనెరిగిన ఏచూరీ-లౌక్య శిఖరం…!

  సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి తెలుగు ప్రజలకు, దేశ ప్రజలకు సుపరిచితులు. 50 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో ఆయన చూడని రాజకీయ సవాలు లేదు. దేశ రాజకీయాల్లో, మరి ముఖ్యంగా యుపిఎ ప్రభుత్వం పాలనా సమయంలో ఆయన పాత్ర కీలకమైనది. పార్టీలో ఐక్యతను, పార్టీ బయట ప్రతిపక్షాలను ఐక్యం చేయడంలోనూ ఆయన నిరంతర కృషీవలుడు. ఇవన్నీ అందరికీ తెలిసినవే. నేను విద్యార్థి ఉద్యమంలో పని చేసే క్రమంలో సిపిఎం ప్రధాన కార్యదర్శిగా ప్రకాష్‌…

Read More

ఓ ఛానల్ ఆపరేషనల్ లో క్రేజీవాల్ నిర్వాకం బట్టబయలు..

పార్థ సారథి పొట్లూరి: ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ నాటకం బయటపడ్డది !ఆమ్ ఆద్మీ పార్టీ అంటే సామాన్యుల పార్టీ అనే అర్ధం వచ్చేలా పేరు పెట్టినా  కేజ్రీవాల్…45 కోట్ల ప్రజా ధనం దుర్వినియోగం చేసినట్లు   ‘ఆపరేషన్ శీష్ మహల్’  పేరుతో ఓ జాతీయ టివి చానెల్ నిర్వహించిన ఆపరేషన్లో బట్టబయలు అయ్యింది. న్యూ ఢిల్లీ లోని సివిల్ లైన్స్ లో ఉన్న  ముఖ్యమంత్రి అధికారిక నివాసం మరమ్మత్తుల కోసం అంటూ 45 కోట్లు ఖర్చు పెట్టాడు…

Read More

మద్యపానం అనే మాట నాకు తెలిసి మొదట వాడిన జర్నలిస్ట్..

Nancharaiah merugumala : (senior journalist) బాధ్యతాయుతమైన మద్యపానం అనే మాట నాకు తెలిసి మొదట వాడిన జర్నలిస్ట్, స్త్రీల హక్కుల ఉద్యమకారిణి మధు పూర్ణిమా కిష్వర్‌ ‘రిస్పాన్సిబుల్‌ డ్రింకింగ్’బుగ్గన రాజేంద్రనాథరెడ్డి ‘ఒరిజినల్‌ ఐడియా’ కాదు.. నాకు తెలిసి ‘రిస్పాన్సిబుల్‌ డ్రింకింగ్’ అనే మాట మొదట వాడినది మహిళా హక్కుల పత్రిక ‘మానుషి’ ఎడిటర్, జర్నలిస్ట్‌ మధు పూర్ణిమా కిష్వర్‌. పంజాబీ ఖత్రీ కుటుంబంలో పుట్టిన ఈ దిల్లీ ఉద్యమకారిణి దాదాపు పదేళ్ల క్రితం ఓ పత్రికలో…

Read More

పుజారా కెరీర్లో మరో మైలురాయి..భారత్ తరుపున 13వ ఆటగాడిగా రికార్డు..

భారత క్రికెటర్‌, నయా వాల్‌ చతేశ్వర్‌ పుజారా ఖాతాలో మరో అరుదైన ఘనత చేరబోతోంది . బోర్డర్‌-గవాస్కర్‌ ట్రోఫీ 2023లో భాగంగా ఇండియా- ఆస్ట్రేలియా మధ్య టెస్టు సిరీస్ జరుగుతున్న సంగతి తెలిసిందే. సిరీస్ లో రెండో టెస్ట్‌ మ్యాచ్ ఢిల్లీ వేదికగా ఫిబ్రవరి 17న ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ పుజారా కెరీర్‌లో 100 టెస్ట్‌ మ్యాచ్‌. భారత్‌ తరఫున ఇప్పటివరకు 100 టెస్ట్‌ మ్యాచ్‌ ఆడనున్న 13వ క్రికెటర్‌గా రికార్డుల్లోకెక్కనున్నాడు. ఇప్పటివరకు టీంఇండియా తరపున…

Read More

నయా టీంఇండింయా టార్చ్ బెరర్.. రికార్డుల ‘ కింగ్ ‘ బర్త్ డే..!!

అతను బ్యాట్ పట్టాడంటే చాలు మైదానంలో పరుగులు మోత మోగాల్సిందే.అతను క్రీజులో ఉంటే భారత క్రికెట్ అభిమానులకు కొండంత ధైర్యం . విజయం మనదేనన్న భరోసా.ఆటతీరుకే కాదు తన మేనరిజానికి అభిమానులు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. ‘గాడ్ ఆఫ్ ఇండియన్ క్రికెట్’ సచిన్ తర్వాత ఎవరూ అన్న ప్రశ్నకు సమాధానంమే అతను.ఆటగాడిగానే కాకుండా ‘మిస్టర్ కూల్’ తర్వాత భారత జట్టు పగ్గాలు చేపట్టి తనదైన నాయకత్వ పటిమతో జట్టును అగ్రపథంలో నిలిపిన తీరు’ న భూతో న…

Read More

అట్టహాసంగా ముగిసిన గణతంత్ర ముగింపు వేడుకలు..

ఢిల్లీ విజయ్‌చౌక్‌లో బీటింగ్ రీట్రీట్ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. గణతంత్ర ముగింపు వేడుకల్లో భాగంగా నిర్వహించిన బీటింగ్ రీట్రీట్ వేడుకులను రాష్ట్రపతి, ప్రధాని మోదీ, పలువురు ప్రముఖులు తిలకించారు. తొలిసారిగా వెయ్యి మేడిన్ ఇండియా డ్రోన్లతో ఏర్పాటు చేసిన లేజర్ షో కనువిందు చేయగా.. వివిధ బ్యాండ్ల ప్రదర్శన ఎంతగానో ఆలరించింది. యూకే, రష్యా, చైనా తర్వాత రిపబ్లిక్ డే ముగింపు వేడుకలను ఎంతో ఘనంగా నిర్వహించిన నాలుగో దేశంగా భారత్ నిలిచిందని కేంద్రమంత్రి జితేంద్ర సింగ్…

Read More

ఢిల్లీ విజయ్ చౌక్ వద్ద.. అద్భుత దృశ్యం ఆవిష్కృతం!

గణతంత్ర వేడుకల్లో భాగంగా ఢిల్లీలోని విజయ్‌చౌక్‌ వద్ద నిర్వహించే బీటింగ్ రీట్రీట్‌లో….అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది.. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75ఏళ్లు పూర్తైన సందర్భంగా స్వేచ్ఛ కోసం జరిగిన పోరాటాల ఇతివృత్తంగా వెయ్యి డ్రోన్లతో ప్రదర్శన చేపట్టారు. ఐఐటీ ఢిల్లీకి చెందిన బోట్‌ల్యాబ్‌ డైనమిక్స్‌ అనే స్టార్టప్‌ సంస్థ దీన్ని ఆపరేట్‌ చేసింది. రక్షణ మంత్రిత్వ శాఖతో క‌లిసి ఈ షోను ప్రదర్శించింది. చైనా, ర‌ష్యా, బ్రిటన్ త‌ర్వాత వెయ్యి డ్రోన్‌ల‌తో ఇంత పెద్ద ఎత్తున డ్రోన్ షో…

Read More

ప్రధాని మోదీకి ఉగ్రముప్పు!

ఉగ్రమూకలు భారత ప్రధాని నరేంద్ర మోదీని టార్గెట్‌ చేశాయా? రిపబ్లిక్‌ వేడుకల్లో భాగంగా దేశంలో అల్లర్లు సృష్టించాలని పన్నాగం పన్నాయా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ప్రజాసముహాలు, రద్దీ ప్రదేశాలను, కీలక కట్టడాలను లక్ష్యంగా చేసుకుని ఉగ్రమూకలు దేశంలోని మరో పెను బీభత్సానికి పతకం పన్నాయని తెలుస్తోంది. ఈసారి ఏకంగా దేశ ప్రధానినే టార్గెట్ చేయడం సంచలనంగా మారింది. గణతంత్ర వేడుకల్లో ప్రధాని మోదీ సహా అందులో పాల్గొనే ప్రముఖుల్ని లక్ష్యంగా చేసుకుని ఉగ్రదాడులు జరుగుతాయని నిఘా…

Read More
Optimized by Optimole