Telangana: విత్తనం రైతు ప్రాథమిక హక్కు: రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి

రంగారెడ్డి జిల్లా: కడ్తాల్ మండలం, అల్మాస్ పల్లి గ్రామంలో విత్తనాల పండుగ మూడు రోజుల పాటు ఘనంగా సాగింది. చివరి రోజు విత్తనాల పండుగ వ్యవసాయ మరియు రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి, కమిషన్ సభ్యులు కెవిన్ రెడ్డి హాజరయ్యారు.గ్రీన్ రెవల్యూషన్ మరియు భారత్ బీజ్ స్వరాజ్ మంచ్ ఆధ్వర్యంలో విత్తనాల పండుగ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ మూడు రోజులపాటు జరిగిన విత్తనాల పండుగ వేడుకల్లో వివిధ రాష్ట్రాలకు సంబంధించిన రైతులు హాజరై వారు…

Read More

Hyderabad: హైదరాబాద్ లో ఘనంగా ప్రారంభమైన ప్రతిష్టాత్మక ‘ఇండియా ఆర్ట్ ఫెస్టివల్’ (ఐఏఎస్)..

Hyderabad: దేశవ్యాప్తంగా ప్రసిద్ధ కళలకు, కళాకారులకు కేంద్రంగా నిలుస్తున్న హైదరాబాద్ నగరంలో జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మక ‘ఇండియా ఆర్ట్ ఫెస్టివల్’ (ఐఏఎస్) ఘనంగా ప్రారంభమైంది.ఇండియా ఆర్ట్ ఫెస్టి వల్- హైదరాబాద్ రెండవ ఎడిషన్ను అత్తాపూర్ కింగ్స్ క్రౌన్ కన్వెన్షన్లో కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్య క్రమంలో చిత్రలిపి కళాకారులు లక్ష్మణ్ ఏలే, జగదీష్ చింతల, దేవందర్ రెడ్డి, రచయిత ప్రయాగ్ శుక్లా, అంజు పొదార్ లు హాజరయ్యారు. ఈ ఏడాది ఫెస్ట్ వల్లో దేశవ్యాప్తంగా ఉన్న 25…

Read More

IT : హైదరాబాద్ ఫ్యూచర్ సిటీలో 2 వేల కోట్లతో తైవాన్ పారిశ్రామిక పార్క్..!

Telangana: హైదరాబాద్ ఫ్యూచర్ సిటీలో 2000 కోట్ల భారీ పెట్టుబడి తో తైవానికి చెందిన అగ్రశ్రేణి పారిశ్రామికవేత్తల సమూహం ముందుకొచ్చింది. మొట్టమొదటి ప్రపంచ స్థాయి సాంకేతిక పారిశ్రామిక పార్క్ (ITIP) ను ఫ్యూచర్ సిటీలో అభివృద్ధి చేయనుంది. ఈ మేరకు ఐటి పరిశ్రమల మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రతినిధుల బృందం ప్రస్తుతం తైవాన్ రాజధాని తైపిలో పర్యటిస్తోంది. తైవాన్ – భారత ఆర్థిక సంబంధాల పురోగతి క్రమంలో భాగంగా గురువారం నాడు…

Read More

TripleTalaq: మూడుసార్లు తలాఖ్ అంటే.. మూడేళ్లు జైల్లోనే..!

Talaq: హైదరాబాద్ నగరం టోలిచౌకికి చెందిన మంజూర్‌ అహ్మద్‌కు పెళ్లయ్యి 16 ఏళ్లు అయ్యింది. వారిది ప్రేమ వివాహం. పెద్దలు వారి పెళ్లికి ఒప్పుకొని అందరి అంగీకారంతో పెళ్లి చేశారు. ఇన్నేళ్లు బాగానే ఉన్న అతను ఉన్నట్లుండి మరో మహిళతో తిరగడం మొదలుపెట్టాడు. ఈ విషయం అతని భార్య గుర్తించింది. వారి మధ్య గొడవ జరిగింది. అలిగి పుట్టింటికి వెళ్లి అక్కడే ఉంటోంది. నిన్న తన భర్తకు ఫోన్ చేసి తాడోపేడో తేల్చుకోవాలని అనుకుంది. భర్త భగ్గుమన్నాడు….

Read More

Telangana: పెట్టుబడులకు కేరాఫ్ తెలంగాణ..!

Telangana: రాష్ట్రం ప్రగతి పథంలో దూసుకుపోవాలంటే బలమైన ఆర్థిక పునాదులుండాలనే దృఢమైన సంకల్పంతో తెలంగాణ ప్రభుత్వం ముందడుగు వేస్తోంది. పరిశ్రమలు, పెట్టుబడులు వస్తే రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెండడమే కాకుండా ప్రధానంగా ఉపాధి రంగం కూడా మెరుగుపడే అవకాశాలుండడంతో ఆ దిశగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు విజయవంతం అవుతున్నాయి. తెలంగాణను పెట్టుబడులకు కేరాఫ్గా మార్చేందుకు కృషి చేస్తున్న ప్రభుత్వం ఏడాది కాలంగా తీసుకుంటున్న చర్యలు ఒక్కొక్కటీ సఫలీకృతం కావడం అభినందనీయం. ఇప్పటికే అన్ని రంగాలను ఆకర్షిస్తున్న…

Read More

GHMC: పేదల పొట్ట కొట్టడం జీహెచ్ ఎంసీకి తగునా..?

Hyderabad:  ఏ తల్లయినా తన పిల్లలను తానే చంపుకుంటుందా? జీహెచ్ఎంసీ అలాంటి పనే చేసింది! రామంతాపూర్ లో రోజూ 300 మంది ఆకలి తీర్చే అన్నపూర్ణ క్యాంటీన్ ని సీజ్ చేసింది. కారణం ఏంటో తెలుసా? విస్తార్లతో పక్కనే చెత్త పేరుకుపోతోందని!! రోజూ అన్నం తిన్న తర్వాత విస్తార్లను పక్కనే పాలిథిన్ సంచిలో ప్యాక్ చేస్తారు. కానీ, రాత్రిపూట కుక్కలు ఆ సంచిని చింపేస్తుండటంతో పొద్దున్నే చెత్త పేరుకుపోతోంది. దీంతో పారిశుధ్య కార్మికులకు ఆ చెత్తను తొలగించడం…

Read More

Telangana: బిస్మిల్లా ఖాన్ యువ పురస్కారం అందుకున్న శ్వేత ప్రసాద్..!

Hyderabad: నగరానికి చెందిన శ్వేత ప్రసాద్ కర్ణాటక సంగీతం విభాగములో బిస్మిల్లా ఖాన్ యువ పురస్కారం అందుకున్నారు. శుక్రవారం  ఢిల్లీ లో జరిగిన కార్యక్రమంలో సాంస్కృతిక శాఖ కార్యదర్శి అరుణిష్ చావ్లా చేతుల మీదుగా శ్వేత ప్రసాద్ పురస్కారం అందుకున్నట్లు సంగీత నాటక అకాడమీ తన  ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించింది. కాగా  ప్రతి ఏటా సంగీత విభాగంలో  ఉత్తమ ప్రతిభ కనబరిచిన కళాకారులను ఈ యువ పురస్కారం కోసం ఎంపిక చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే…

Read More

కేటీఆర్ చేతుల మీదుగా మిర్చి 98.3 పవరాన్ షో ప్రారంభం

Radiomirchi :అత్యుత్తమ కంటెంట్, వినూత్న రీతిలో అందించే 98..3 రేడియో మిర్చి… ‘‘మిర్చి పవరాన్’ పేరిట మరో కొత్త సెగ్మెంట్ ని ముందుకు తీసుకొచ్చింది. పేరులో పవర్ ఉన్నట్టుగానే, శ్రోతలను చార్జ్ చేసే విధంగా అతిథులతో ఈ షో ఉంటుంది. ఎలాంటి రాజకీయాలు మాట్లాడుకోకుండా, కేవలం ప్రేరణ అందించే కంటెంట్ అందించాలని, మిర్చి తెలుగు కంటేంట్ లీడర్ వాణి మాధవి అవసరాల ‘మిర్చి పవరాన్’ సెగ్మెంట్ ని సృష్టించారు. దీనికోసం వివిధ రంగాల్లో ఎదిగిన లీడర్ల యొక్క…

Read More

కుత్బుల్లాపూర్‌ గౌడ ‘కూన’లు ఎంతగా కలబడినా ‘కొలను’ రెడ్డికి ఫాయిదా ఉండదు!

Nancharaiah merugumala senior journalist:(కుత్బుల్లాపూర్‌ గౌడ ‘కూన’లు ఎంతగా కలబడినా ‘కొలను’ రెడ్డికి ఫాయిదా ఉండదు!ఇది హైదరాబాద్‌ మెట్రోపాలిటన్ ఏరియా..కాకినాడ రూరలో, రామచంద్రపురమో కాదు!!) ===================== గురువారం సూరారం రాంలీలా మైదానంలో– జాబిలీ హిల్స్‌లో భూమి విలువేగాక, హైదరాబాద్‌ నగర శివార్లలోని నేల ఖరీదెంతో తెలిసిన ఓ కృష్ణా జిల్లా ‘సెటిలర్‌’ యాజమాన్యంలోని ఓ తెలుగు టీవీ న్యూజ్‌ చానల్‌ నిర్వహించిన బహిరంగ చర్చలో ఒకే కులానికి చెందడమేగాక ఒకే ఇంటి పేరున్న ప్రస్తుత ఎమ్మెల్యే కూన…

Read More

సత్యమేవ జయతే…చెడు నుంచి రాష్ట్రం బయట పడుతుంది: నారా భువనేశ్వరి

APpolitics: నారా చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్టును ఖండిస్తూ నిర్వహించిన మోత మోగిద్దాం! అనే కార్యక్రమంలో భాగంగా నారా భువనేశ్వరి  తన నివాసం లో డ్రమ్స్ మోగించారు. అనంతరం మాట్లాడుతూ ఈ రోజు తాము చేస్తున్న ఈ శబ్దం ప్రజలు అందరికీ చేరుతుంది అన్నారు. చంద్రబాబు నాయుడు నీతి నిజాయితీ కలిగిన నేత అన్నారు. ఈ పోరాటంతో చేడు నుంచి రాష్ట్రం బయట పడుతుంది అని అన్నారు. సత్యమేవ జయతే అని నినదించారు.    

Read More
Optimized by Optimole