బిర్యాని కొంటె రెండు తులాలబంగారాన్ని గెలుచుకునే అవకాశం!!

హైదరాబాద్లోని ఓ రెస్టారెంట్ కస్టమర్లను ఆకట్టుకునేందుకు వినూత్న ఆఫర్ ప్రకటించింది. కరోనా సెకండ్ వేవ్ తర్వాత వ్యాపారాలు.. కాస్త మెరుగైన స్థితిలో బిజినెస్ పుంజుకోవడం కోసం కస్టమర్లను ఆకట్టుకునేందుకు రకరకాల ప్రయోగాలు చేపడుతున్నాయి. ఇందులో భాగంగానే మియాపూర్ లోని రేణు గ్రాండ్ అండ్ రెస్టారెంట్ నిర్వహకులు సరికొత్త ఆఫర్ ప్రకటించారు. తమ రెస్టారెంట్ లో బిర్యాని కొన్నవారికి రెండు తులాల బంగారు నాణేలను బహుమతిగా ఇస్తున్నారు. అయితే ఇక్కడే ఓ ట్విస్ట్ ఉంది. బహుమతి ఊరికే మాత్రం…

Read More

దేశంలో స్థిరంగా ఇంధన ధరలు..

దేశంలో మొత్తానికి పెట్రోల్ మోత త‌గ్గింది. ప‌లు రాష్ట్రాల్లో ఇంధ‌నం ధ‌ర‌ల సుంకాన్ని త‌గ్గించ‌మ‌ని ఒక‌వైపు ఆందోళ‌న‌లు క‌నిపిస్తున్నా మ‌రోవైపు స్థిరంగా ఉన్న ఇంధ‌నం ధ‌ర‌ల‌పై సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు. ఇక‌ ఈరోజు ప‌లు రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధ‌ర‌లు దాదాపుగా స్థిరంగా ఉన్నాయి. దేశ‌వ్యాప్తంగా ప‌లు న‌గ‌రాల్లో ఇంధ‌నం ధ‌ర‌ల‌ను చూసిన‌ప్పుడు… రాజ‌థాని ఢిల్లీలో స్థిరంగా లీట‌ర్ పెట్రోల్ 103 రూపాయ‌ల 97 పైస‌లు ఉండ‌గా, డీజిల్ ధ‌ర 86 రూపాయ‌ల 67 పైస‌లుంది. ఇక‌,…

Read More

స్వల్పంగా పెరిగిన పసిడి ధరలు..

దేశ మార్కెట్లో ప‌సిడి ధ‌ర‌ల్లో పెద్ద‌గా మార్పు క‌నిపించ‌క‌పోయినా… హైద‌రాబాద్‌, చెన్నై న‌గ‌రాల్లో ధ‌ర స్వ‌ల్పంగా పెరిగినట్లు తెలుస్తుంది. ఇక సోమవారం దేశంలో బంగారం ధ‌ర‌లను గ‌మ‌నిస్తే… దేశంలో 10 గ్రాముల 22 క్యార‌ట్‌ బంగారంపై నిన్న‌టిలా ఈరోజు కూడా 46 వేల 220 రూపాయ‌లు కాగా, 24 క్యారెట్ బంగారం 47 వేల 220 రూపాయ‌లుగా ఉంది. దేశ‌వ్యాప్తంగా ప‌లు న‌గ‌రాల్లో బంగారం ధ‌ర‌లు చూస్తే… చెన్నైలో 22 క్యారెట్ బంగారం 45 వేల 430…

Read More

స్వల్పంగా పెరిగిన పసిడి ధరలు..

పండుగ సీజ‌న్‌లో ప‌సిడి ధ‌ర‌ల్లో పెద్ద‌గా మార్పు క‌నిపించ‌డంలేదు. ఆదివారం దేశ‌వ్యాప్తంగా బంగారం ధ‌ర‌లు స్థిరంగా ఉన్నా, హైద‌రాబాద్‌, చెన్నై న‌గ‌రాల్లో ధ‌ర స్వ‌ల్పంగా పెరిగ‌నట్లు క‌నిపిస్తుంది. ఇక ఈరోజు దేశంలో ప‌సిడి ధ‌ర‌లను చూస్తే… దేశంలో 10 గ్రాముల 22 క్యార‌ట్‌ బంగారంపై నిన్న‌టిలా ఈరోజు కూడా 46 వేల 220 రూపాయ‌లు కాగా, 24 క్యారెట్ బంగారం అదేమేర త‌గ్గి, 47 వేల 220 రూపాయ‌లుగా ఉంది. ఇక ప‌లు న‌గ‌రాల్లో బంగారం ధ‌ర‌లను…

Read More

దేశంలో స్ధిరంగా ఇంధన ధరలు..

కేంద్రం తీసుకున్న నిర్ణ‌యంతో దేశ‌వ్యాప్తంగా గ‌త రెండు రోజులుగా ఇంధ‌నం ధ‌ర‌లు స్థిరంగా ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో ఈరోజు ప‌లు రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధ‌ర‌ల్లో స్వ‌ల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. ఇక దేశ‌వ్యాప్తంగా ప‌లు న‌గ‌రాల్లో ఇంధ‌నం ధ‌ర‌ల‌ను గ‌మ‌నిస్తే… ఢిల్లీలో నిన్న‌టిలాగానే లీట‌ర్ పెట్రోల్ 103 రూపాయ‌ల 97 పైస‌లు ఉండ‌గా, డీజిల్ ధ‌ర 86 రూపాయ‌ల 67 పైస‌లుంది. ఇక‌, హైద‌రాబాద్‌లో పెట్రోల్ ఈ రోజు స్థిరంగా 108 రూపాయ‌ల 20 పైస‌లుంటే……

Read More

దీపావళి కానుకగా వాహనదారులకు కేంద్రం గుడ్ న్యూస్..

దీపావళి కానుకగా వాహనదారులకు కేంద్రం గుడ్ న్యూస్ అందించింది. పెట్రోల్, డీజిల్‌పై కేంద్ర సుంకాన్ని కొంత‌ తగ్గిస్తున్నట్లు తెలియ‌జేసింది. లీటరు పెట్రోల్‌పై 5 రూపాయ‌లు, లీటరు డీజిల్‌పై 10 రూపాయ‌లు తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. శుక్రవారం నుంచి సుంకం తగ్గింపు అమల్లోకి రానుంది. అయితే, ఇప్ప‌టికే కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇంధ‌న సుంకాలపై 7 రూపాయ‌లు త‌గ్గిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించాయి. ఇక, దేశ‌వ్యాప్తంగా ప‌లు న‌గ‌రాల్లో ఇంధ‌నం ధ‌ర‌ల‌ను ప‌రిశీలిద్దాం. రాజ‌ధాని ఢిల్లీలో నిన్న లీట‌ర్ పెట్రోల్ 110…

Read More

దేశంలో స్వల్పంగా పెరిగిన ఇంధన ధరలు..

దేశంలో చమురు ధరలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా సెంచరీ దాటిన ఇంధన ధరలు సామాన్యుడి నడ్డి విరుస్తున్నాయి. రెండు రోజులు స్థిరంగా ఉన్న ధరలు.. నేడు స్వల్పంగా పెరిగాయి. తాజాగా దేశంలోని ప‌లు న‌గ‌రాల్లో ఇంధ‌నం ధ‌ర‌ల‌ను గ‌మ‌నిస్తే… ఢిల్లీలో లీట‌ర్ పెట్రోల్ 110 రూపాయ‌ల 4 పైస‌లకు చేరుకుంది. అలాగే డీజిల్ 98 రూపాయ‌ల 42 పైస‌లుగా ఉంది. హైద‌రాబాద్‌లో నిన్న 114 రూపాయ‌ల 12 పైస‌లున్న పెట్రోల్ ఈ రోజు…

Read More

దేశంలో పసిడి ధరల్లో హెచ్చుత‌గ్గులు..

ఎప్ప‌టిలాగే బంగారం ధ‌ర‌లో హెచ్చుత‌గ్గులు క‌నిపిస్తూన్నాయి. నిన్న‌టితో పోల్చుకుంటే హైద‌రాబాద్‌లో బంగారం ధ‌ర‌ వంద రూపాయ‌ల‌కు పైగా త‌గ్గిన‌ట్లు తెలుస్తోంది. అయితే దేశ‌వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో బంగారం ధ‌ర‌లు స్వ‌ల్పంగా త‌గ్గిన‌ట్లు క‌నిపిస్తున్నాయి. ఇక ఈనాటి గోల్డ్ ప్రైజ్‌ను గ‌మ‌నిస్తే, దేశంలో 22 క్యార‌ట్‌ బంగారం ధ‌ర పది గ్రాములకు గాను 47 వేల 50 రూపాయ‌లు కాగా, 24 క్యారెట్ బంగారం 48 వేల 50 రూపాయ‌లుగా ఉంది. దేశ‌వ్యాప్తంగా ప‌లు న‌గ‌రాల్లో బంగారం ధ‌ర‌లను…

Read More

దేశంలో ఇంధన ధరల్లో స్వల్ప హెచ్చు తగ్గులు..

సామాన్యుడికి ఒక్క‌రోజైనా ఊర‌ట‌నిస్తూ గ‌త కొన్ని రోజులుగా పెరుగుతూ ఉన్న పెట్రోల్, డీజిల్ ధ‌ర‌లు కొన్ని ప్రాంతాల్లో శనివారం స్థిరంగా ఉన్నాయి. అయితే, దేశ‌వ్యాప్తంగా కొన్ని చోట్ల‌ ఇంధ‌నం ధ‌ర‌లు పెరిగినట్లు తెలుస్తొంది. ఇక దేశంలోని ప‌లు న‌గ‌రాల్లో ఇంధ‌నం ధ‌ర‌ల‌ను గ‌మ‌నిస్తే… ఢిల్లీలో లీట‌ర్ పెట్రోల్ 108 రూపాయ‌ల 64 పైస‌లు, అలాగే డీజిల్ 97 రూపాయ‌ల 37 పైస‌లుగా ఉంది. హైద‌రాబాద్‌లో నిన్న పెరిగి 113 రూపాయ‌లకు చేరుకున్న పెట్రోల్ ఈ రోజు అదే…

Read More

దేశంలో స్థిరంగా ఇంధన ధరలు..

దేశంలో ఇంధన ధరలు స్థిరంగా ఉన్నాయి.నిన్న‌టి వ‌ర‌కూ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధ‌ర‌లు ఈ రోజు కూడా కొన‌సాగుతున్నాయి. దేశ‌వ్యాప్తంగా ప‌లు న‌గ‌రాల్లోనూ ఇదే ప‌రిస్థితి క‌నిపిస్తోంది. ఇక దేశంలోని ప‌లు న‌గ‌రాల్లో ఇంధ‌నం ధ‌ర‌ల‌ను ప‌రిశీలిస్తే… ఢిల్లీలో లీట‌ర్ పెట్రోల్ 108 రూపాయ‌ల 64 పైస‌లు, అలాగే డీజిల్ 97 రూపాయ‌ల 37 పైస‌లుగా ఉంది. హైద‌రాబాద్‌లో ఈ రోజు పెట్రోల్ 113 రూపాయ‌లకు చేరుకుంది. డీజిల్ 106 రూపాయ‌ల 22 పైస‌లు. ఇక రాష్ట్ర…

Read More
Optimized by Optimole