ఐసీసీ మహిళల వన్డే ప్రపంచ కప్ లో ముగిసిన భారత్ కథ..!

ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్లో భారత జట్టు సెమీస్ చేరకుండానే ఇంటి దారి పట్టింది. ఆదివారం దక్షిణాఫ్రికాతో జరిగిన ఉత్కంఠ పోరులో 3 వికెట్ల తేడాతో టీం ఇండియా ఓటమిపాలైంది. దీంతో ప్రపంచకప్ గెలవాలనే మిథాలీ సేన ఆశలు గల్లంతయ్యాయి. అంతకముందు, టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత జట్టుకు.. ఓపెనర్లు స్మృతి మంధాన, షెఫాలీ వర్మ మంచి ఆరంభానిచ్చారు. ఈ క్రమంలో అర్ధ సెంచరీ చేసిన షెఫాలీ, అనవసర పరుగుకు ప్రయత్నించి రనౌట్ అయ్యింది. ఆ…

Read More

ప్రపంచ కప్ లో బోణీ కొట్టిన మిథాలీ సేన..

ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్‌లో భారత జట్టు బోణీ కొట్టింది. ఆదివారం పాకిస్థాన్‌తో జరిగిన తొలి మ్యాచ్లో మిథాలిసేన 107 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 245 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాక్ జట్టు 137 పరుగులకు ఆలౌటైంది. ఆ జట్టులో ఓపెనర్‌ సిద్రా అమీన్‌ (30; 64 బంతుల్లో) టాప్‌ స్కోరర్‌గా నిలిచింది. భారత బౌలర్లలో రాజేశ్వరి నాలుగు.. ఝులన్‌ గోస్వామి, స్నేహ్‌ రాణా రెండేసి వికెట్లు తీశారు. అంతకుముందు టాస్ గెలిచి…

Read More
Optimized by Optimole