Headlines

టీ20 ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియానే టైటిల్‌ ఫేవరేట్‌ :ఇంజామామ్‌ ఉల్‌ హక్‌

చిరకాల ప్రత్యర్థులు భారత్, పాక్ క్రికెట్ ఉంటే ఆ మజానే వేరు. రెండు దేశాల అభిమానులతో పాటు యావత్ ప్రపంచం ఈ మ్యాచ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. రెండూ దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితుల కారణంగా ఐసీసీ టోర్నీల్లో మాత్రమే ఈ జట్ల మధ్య పోరాటాలను చూసే అవకాశం కలుగుతుంది. చివరగా 2019 వన్డే ప్రపంచ కప్ లో తలపడ్డక.. ఇప్పుడు టి 20 ప్రపంచ కప్ లో దాయాది దేశాలు తలపడుతున్నాయి. ఇకపోతే ఈ మ్యాచ్లో…

Read More

‘పంత్’ కెరీర్లో బెస్ట్ ర్యాంక్ !

ఐసీసీ తాజా టెస్ట్ ర్యాకింగ్స్లో భారత ఆటగాడు రిషబ్ పంత్ సత్తా చాటాడు. బుధవారం ప్రకటించిన ర్యాంకింగ్స్ లో(747 పాయింట్లతో)పంత్ ఆరో స్థానంలో నిలిచాడు. అతని కెరీర్లో ఇది ఉత్తమ ర్యాంక్ కావడం విశేషం. ఇకపోతే భారత ఆటగాళ్ళలో కెప్టెన్ కోహ్లీ (814 పాయింట్లతో) ఐదో స్థానాన్ని నిలిచాడు. కాగా రిషబ్‌ పంత్‌ తో పాటు హెన్రీ నికోలస్‌, రోహిత్‌ శర్మతో కలిసి సంయుక్తంగా ఆరో స్థానంలో నిలిచాడు. న్యూజిలాండ్‌ కెప్టెన్ కేన్‌ విలియమ్సన్‌ 919 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచాడు….

Read More

కోహ్లీని దాటేసిన బాబ‌ర్ అజామ్‌!

ఐసీసీ వ‌న్డే ర్యాకింగ్స్లో కోహ్లీ అధిప‌త్యానికి తెర‌ప‌డింది. తాజాగా ప్ర‌క‌టించిన ర్యాకింగ్స్‌లో పాక్ కెప్టెన్ బాబ‌ర్ అజామ్, కోహ్లీని వెన‌క్కి నెట్టి అగ్ర‌స్థానంలో నిలిచాడు. కోహ్లీ సుమారు మూడున్న‌రేళ్ల పాటు అగ్రస్థానంలో కొన‌సాగాడు. బుధ‌వారం ప్ర‌క‌టించిన ఐసీసీ ర్యాకింగ్స్‌లో బాబ‌ర్ 865పాయింట్ల‌తొ అగ్రస్థానాన్ని సొంతం చేసుకున్నాడు. కోహ్లీ (857) ద్వితియ‌, రోహిత్ శ‌ర్మ (825) పాయింట్ల‌తో మూడో స్థానంలో ఉన్నారు. పాకిస్తాన్ ఆట‌గాళ్ల‌లో జావేద్ మియందాద్‌, జహీర్ అబ్బాస్ ల‌త‌ర్వాత వ‌న్డేల్లో అగ్ర‌స్థానానికి చేరుకున్న నాలుగో ఆట‌గాడిగా…

Read More

ఐసీసీ తాజా ర్యాకింగ్స్ విడుదల!

ఐసీసీ తాజాగా వన్డే ర్యాంకింగ్స్ ను విడుదల చేసింది. టాప్ -10 లో ఇద్దరూ టీం ఇండియా ఆటగాళ్లకు చ దక్కింది. కెప్టెన్ విరాట్ కోహ్లీ అగ్రస్థానంలో, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ మూడో స్థానంలో కొనసాగుతున్నారు. పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజామ్ రెండో స్థానంలో ఉన్నాడు. బౌలింగ్విభాగంలో ఇండియా పేసర్ జస్ప్రీత్ బుమ్ర ఒక స్థానం కోల్పోయి,నాలుగో స్థానంలో నిలిచాడు. మరో పేసర్ భువనేశ్వర్ కుమార్ 11 వ స్థానంలో ఉన్నాడు. ఇక టీ20లో రాహుల్,…

Read More

తొలి వ‌న్డేలో భార‌త్ విజ‌యం!

ఇంగ్లాడ్ తో జ‌రిగిన తొలి వ‌న్డేలో టీంఇండియా బోణి కొట్టింది. మంగ‌ళ‌వారం జ‌రిగిన మ్యాచ్‌లో అన్ని రంగాల్లో అధిప‌త్యాన్ని ప్ర‌ద‌రిస్తూ కోహ్లీసేన 65 ప‌రుగుల తేడాతో ఇంగ్లాడ్‌ను మ‌ట్టిక‌రిపించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భార‌త్‌కు ఓపెన‌ర్ శిఖ‌ర్ ధావ‌న (98 : 108 బంతుల్లో 11*4,2*6), కోహ్లీ (56 : 60 బంతుల్లో 6*4) బ్యాటింగ్‌కు తోడు, కేఎల్ రాహుల్ (62 నాటౌట్ : 43బంతుల్లో 6*4, 4*4), కృనాల్ పాండ్యా (58 నాటౌట్ : 31…

Read More

ఇంగ్లాండుతో సీరీస్ కు భారత జట్టు ఎంపిక!

ఇంగ్లాండ్ తో జరగబోయే టీ-ట్వంటీ సిరీస్ 12 మంది సభ్యులతో గల జట్టును బోర్డును ప్రకటించింది. జట్టు ఎంపికలో సెలెక్ట్ అయిన సభ్యులలో ముంబై ఇండియన్స్ జట్టు సభ్యులు సూర్య కుమార్ యాదవ్,ఇషాన్  కిషన్ లకు చోటు లభించడం విశేషం. పేవల ఫామ్ తో సతమతమవుతున్న ఉమేష్ యాదవ్ , కుల్దీప్ యాదవ్ కు జట్టులో చోటు దక్కలేదు. భారత జట్టు: కోహ్లి (కెప్టెన్‌), రోహిత్‌ (వైస్‌కెప్టెన్‌), కేఎల్‌ రాహుల్‌, ధావన్‌,  అయ్యర్‌, సూర్యకుమార్‌, హార్దిక్‌ పాండ్య,…

Read More

టీమిండియా కెప్టెన్సీ మార్పు పై హగ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

  టీమిండియా కెప్టెన్ మార్పుపై ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ బ్రాడ్ హగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుత పరిస్థితుల్లో భారత జట్టుకు కెప్టెన్సీ మార్పు మంచిది కాదని  ఆప్రభావం కోహ్లీ ఆటతీరుపై  పడుతుందని, ఇది భారత క్రికెట్ సంస్కృతికి విరుద్ధమని హెచ్చరించాడు. క్రికెట్లో ఎంతపెద్ద ఆటగాడికైనా ఒడిదుడుకులు సహజమని అంతమాత్రాన అతని శక్తి సామర్ధ్యాలను శంకించడం సబబు కాదని హితువు పలికాడు. ఆస్ట్రేలియా టూర్లో అతని సారధ్యంలో జట్టు వన్డే సిరీస్ కోల్పోవడం, అడిలైడ్ టెస్టులో అత్యల్పంగా 36 పరుగులకే…

Read More

ఇంగ్లాండ్ తో సిరీస్ కు భారత జట్టు ఎంపిక

స్వదేశంలో ఇంగ్లాండుతో జరగనున్న టెస్ట్ సిరీస్ కు 18 మంది సభ్యులు గల భారత జట్టును జాతీయ సెలక్షన్ కమిటీ మంగళవారం సాయంత్రం ప్రకటించింది. ఈ జట్టుకు కెప్టెన్ కోహ్లీ నాయకత్వం వహిస్తాడు. పెటర్నిటీ సెలవులపై ఆస్ట్రేలియా సిరీస్ మధ్యలోనే కోహ్లీ స్వదేశానికి తిరిగి వచ్చిన విషయం తెలిసిందే. ఇక బ్రిస్బేన్ టెస్ట్ హీరోలు పంత్, సుందర్, గిల్, సిరాజ్, ఠాకూర్ లకు జట్టులో స్థానం లభించింది. స్టాండ్ బై వికెట్ కీపర్గా తెలుగు కుర్రాడు భరత్…

Read More

భారత జట్టుపై ప్రశంసల వర్షం

రెండోసారి బోర్డర్- గవాస్కర్ ట్రోఫీ గెలిచిన భారత జట్టుపై పలువురు ప్రముఖులు,క్రికెటర్లు మాజీ ఆటగాళ్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు జట్టుకు 5 కోట్ల భారీ నజరానా ప్రకటించింది. 32 ఏళ్ల తరవాత గబ్బాలో ఆసీస్ పై విక్టరీ సాధించిన జట్టుగా టీం ఇండియా చరిత్ర సృష్టించిన నేపథ్యంలో ప్రధాని మోడీ , కెప్టెన్ కోహ్లీ, తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ట్విట్టర్లో అభినందించారు. సంతోషాన్ని కలిగించింది- ప్రధాని మోదీ భారత…

Read More
Optimized by Optimole