12వ క్లాసు చరిత్ర పాఠంలో గోడ్సే పుణెకు చెందిన బ్రాహ్మణుడనే మాట తొలగించారు..

Nancharaiah merugumala senior journalist: 12వ క్లాసు చరిత్ర పాఠంలో గోడ్సే పుణెకు చెందిన బ్రాహ్మణుడనే మాట తొలగించారు..అనవసరంగా కులం వివరాలు చెప్పొద్దనేది బీజేపీ సర్కారు పాలసీ అట! ‘1948 జనవరి 30 సాయంత్రం తన రోజువారీ ప్రార్థనా సమావేశంలో ఉండగా గాంధీజీని ఒక యువకుడు పిస్తోలుతో కాల్చిచంపాడు. వెంటనే అక్కడ లొంగిపోయిన ఈ హంతకుడు పుణెకు చెందిన బ్రాహ్మణుడు. పేరు నాథూరాం గోడ్సే.’ అని మహాత్మా గాంధీపై రాసిన పాఠంలోని వాక్యం ఇది. ఇది 12వ…

Read More

గాంధీజీ హంతకులకున్న అభిమానులు రాజీవ్‌ని చంపినోళ్లకు లేరు..

Nancharaiah merugumala:(senior journalist) =========== గాంధీజీ హంతకులకున్న అభిమానులు రాజీవ్‌ని చంపినోళ్లకు లేరు..  ఖూనీ చేసినోళ్ల ప్రాంతం, కులం, మతం, రాజకీయ సిద్ధాంతాలే కీలకం.. మోహన్‌ దాస్‌ గాంధీ కన్నుమూసి రేపటికి 75 ఏళ్లు. గుజరాతీ మహాత్ముడిని చంపిన మరాఠీ హంతకుడు నాథూరామ్‌ గోడ్సేను దిల్లీలో గాంధీజీని హత్యచేసిన స్థలంలోనే పట్టుకున్నారు. కోర్టు విచారణ తర్వాత 1949 నవంబర్‌ 15న అతన్ని ఉరితీశారు. ఇప్పటి హరియాణాలోని అంబాలా జైలులో శిక్ష అమలు చేశారు. స్వతంత్ర భారతదేశంలో తొలి…

Read More

‘గాడ్సే’ వాంగ్మూలం!

  నాథూరాం గాడ్సే  ఈ పేరు చెప్పగానే గుర్తొచ్చేది జాతిపిత ‘మహాత్మాగాంధీ’ని హత్య చేసిన నేరస్తుడు! అసలు ఆయన ఆ హత్య ఎందుకు చేశాడు? చేయడానికి గల కారణం ? హత్యకు సంబంధించి గాడ్సే కోర్టుకి ఇచ్చిన వాంగ్మూలం ఏంటి? కోర్టు అతనికి ఉరి శిక్ష ఎందుకు వేసింది? గాడ్సే కోర్టుకు ఇచ్చిన వాంగ్మూలం( అనువాదం).. “నాకు కాంగ్రెస్ నాయకులతో భేదాభిప్రాయాలు ఉండేవి, ఇప్పుడూ ఉన్నాయి. ఇది నేను 28 ఫిబ్రవరి 1935న సావర్కర్ కి రాసిన…

Read More
Optimized by Optimole