బ్రాహ్మణ, వైశ్య కులాలకు ‘అభినవ అంబేడ్కర్‌’ నరేంద్ర మోదీ!

Nancharaiah Merugumala:  అగ్రవర్ణ పేదల కోటా అనుకూల తీర్పును వ్యతిరేకించిన ఇద్దరు జడ్జీలూ బ్రాహ్మణులే! ……………………………………………………………………………………………. చారిత్రకంగా కొనసాగిన సామాజిక వెనుకబాటుతనం ఆధారంగా అమలు చేస్తున్న రిజర్వేషన్లు పేదరికం ప్రాతిపదికగా ‘అగ్రవర్ణాలు లేదా అగ్రకులాలకు’ ఇచ్చినా చెల్లుబాటు అవుతాయని ఈరోజు సుప్రీంకోర్టు తీర్చు ఇచ్చింది. ఉద్యోగాలు, విద్యాసంస్థల్లో సామాజికంగా, విద్యపరంగా వెనుకబడిన అనుసూచిత కులాలు (ఎస్సీలు), అనుసూచిత జాతులకు (ఎస్టీలు లేదా ఆదివాసీలు) కల్పిస్తున్న రిజర్వేషన్లు లేదా కోటాలు– పేదరిక నిర్మూలన కార్యక్రమాలుగా పరిగణించరాదని గతంలో ఇచ్చిన…

Read More

వెంకయ్య వారసుడిగా బెంగాల్ గవర్నర్ జగదీప్ ధన్ ఖడ్..

రాష్ట్రపతి అభ్యర్థి విషయంలో వ్యూహాత్మకంగా వ్యవహరించిన బీజేపీ.. ఉపరాష్ట్రపతి అభ్యర్థి విషయంలో అదే స్ట్రాటజీని ఫాలో అవుతోంది. వెంకయ్య వారసుడిగా బెంగాల్ గవర్నర్ జగదీప్ ధన్ ఖడ్ ను ఎంపిక చేసింది. పంజాబ్ మాజీముఖ్యమంత్రి అమరీందర్ సింగ్, నఖ్వీ పేర్లు వినిపించినప్పటీకి ధన్ ఖడ్ వైపే అధిష్టానం మొగ్గుచూపింది.  ఇటీవలే బెంగాల్ గవర్నర్ ఇంట్లో సీఎం మమతా బెనర్జీతో జరిగిన ఆత్మీయ సమావేశం .. ధన్ ఖడ్ ఎంపిక లాంఛనమేనన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈభేటికి  అస్సాం సీఎం…

Read More

మూడోసారి ప్రధానిగా మోదీ!

దేశంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వరుసగా మూడోసారి ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుందని ఇండియా టుడే మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే తేల్చింది. కాకపొతే ఎన్డీయే సీట్ల సంఖ్య 296కు పడిపోతుందని చెప్పింది. అంతేకాక త్వరలో జరగనున్న ఐదు రాష్ట్రాల్లోనూ మోదీకి 50 శాతం పైగా మద్దతు తెలుప్తున్నట్లు సర్వే రిపోర్ట్ చెబుతుంది. కాగా ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఎన్డీఏ కూటమి సొంతంగా 271 సీట్లతో సొంతంగా అధికారంలోకి వస్తుందని…..

Read More

కాంగ్రెస్, బీజేపీ మధ్య చిచ్చు రాజేసిన మనీష్ పుస్తకం..!!

కాంగ్రెస్ నేత ఎంపీ మనీశ్ తివారీ రాసిన ఓ పుస్తకం దేశవ్యాప్తంగా రాజకీయ దుమారాన్ని రేపుతోంది. 2008 ముంబయి ఉగ్ర దాడుల సమయంలో యూపీఏ ప్రభుత్వం దీటుగా స్పందించలేదంటు.. మనీష్ ఈ పుస్తకంలో ప్రస్తావించారు. ఈ విషయాన్ని ఆసరాగా చేసుకొని అధికార బీజేపీ నేతలు.. అప్పటి యూపీఏ ప్రభుత్వానిది అసమర్థ, బలహీన పాలన అని మరోసారి స్పష్టమైందంటూ విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. ఇంతకూ పుస్తకంలో ఏముంది..? ’10 ఫ్లాష్‌ పాయింట్స్‌.. 20 ఇయర్స్‌’ పేరిట ఎంపీ మనీష్‌ తివారీ…

Read More

సాగు చట్టాల రద్దు నిర్ణయానికి అసలైన కారణం..?

ప్ర‌ధాని మోదీ త‌న 20 ఏళ్ల రాజ‌కీయ జీవితంలో ఓనిర్ణ‌యాన్ని వెన‌క్కి తీసుకోవ‌డం చాలా అరుదు. అలాంటి వ్య‌క్తి సాగు చ‌ట్టాల విష‌యంలో త‌గ్గ‌డానికి కార‌ణాలేంట‌న్న చ‌ర్చ‌ రాజ‌కీయా వ‌ర్గాల్లో న‌డుస్తోంది. ప్ర‌ధాని ప‌ద‌వి చేపట్టాక అనేక సంక్షేమ ప‌థకాలు.. సంస్క‌ర‌ణల‌తో దేశాన్ని అభివృద్ధిలో ప‌థంలో న‌డిపిస్తున్న న‌రేంద్రుడు.. వ్యవసాయ రంగంలో విప్ల‌వాత్మ‌క మార్పుల్లో భాగంగా తీసుకొచ్చిన సాగు చ‌ట్టాల ర‌ద్దు నిర్ణ‌యం.. విపక్ష నేతలనే కాకుండా, సొంత పార్టీనేత‌లను సైతం విస్మ‌య‌ప‌రిచింది. ముందుగా సాగు చ‌ట్టాల…

Read More

ఆయుష్మాన్ కార్డులను ఉచితంగా పొందవచ్చు!

కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆయుష్మాన్ భారత్ యోజన పధకంలోని సుమారు 50 కోట్ల మంది లబ్దిదారులు ‘ఆయుష్మాన్ కార్డులను’ ఉచితంగా పొందవచ్చునని కేంద్రం ప్రకటించింది. గతంలో ఈ కార్డు కోసం రూ. 30 వసూలు చేయగా.. ఇప్పుడు వాటి కోసం ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. ఆయుష్మాన్ కార్డు ద్వారా లబ్దిదారులకు రూ. 5 లక్షల వరకు ఉచితంగా చికిత్స అందుబాటులో ఉంటుంది. ఈ కార్డులను దేశవ్యాప్తంగా కామన్…

Read More

అసోంలో రాబోయేది ఎన్డీఏ ప్రభుత్వం : అమిత్ షా

అసోంలో రానున్న ఎన్నికల్లో ఎన్డీఏ స్పష్టమైన మెజారిటీతో అధికారంలోకి వస్తుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. ఆదివారం కోక్రఝార్ లోని బహిరంగ సభలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. ప్రధాని మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం, రాష్ట్రాన్ని అవినీతి, ఉగ్రవాద రహితంగా మార్చిందని.. రాబోయే ఎన్నికల్లో ప్రజలు ఎన్డీఏకు పట్టం కడతారని స్పష్టం చేశారు. ఇక ఈశాన్య రాష్ట్రాల్లో హింసాత్మక ఘటనలకు ముగింపు పలుకుతూ పలు ఒప్పందాలు జరిగాయన్నారు. గత పాలకుల హయాంలో ఒప్పందాలు…

Read More
Optimized by Optimole