Telangana: పొలిమేర దాటిస్తాం…!!

Telangana: (అమీర్ పేట మైత్రి వనంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించడాన్ని నిరసిస్తూ…) అస్తిత్వానికి నిలువెత్తు అసేతు హిమాచలం సురవరం ఆయన జయంతిన నగరం నడిబొడ్డున ఎన్టీఆర్ విగ్రహం బుద్ధిలేని తనం సోయి అడుగంటిన దినం బానిసలున్నంతకాలం మైత్రివనాలు మహానాడుల ఏడ్పులుంటాయి చెంబు చేతినుండి జారాక అన్నీ కన్నీళ్లే అవమానాలు వడిసెల రాళ్ళయి విసురుతుంటాయి విగ్రహాలు ఠీవిగా వెలుస్తుంటాయి తల్లికి జైకొట్టని వాళ్లందరూ గులాములే! అవును ! డిక్షనరీలో లేదంటున్నావు అసలు నువ్విక్కడ పుడితే కదా! ఇక్కడే పుట్టిన…

Read More

actress: Mrunal thakur stunning

Mrunal thakur: Mrunal Thakur’s latest photographs are creating a strong buzz across social media platforms, with fans and fashion enthusiasts praising her elegant and glamorous style statements. The actress, who continues to balance a successful career in both Bollywood and Tollywood, has once again captured attention with her stunning new appearances. Recently, Mrunal turned heads…

Read More

Inspire: From IT Manager to Auto Driver

From IT Manager to Auto Driver: Woman Chooses Happiness Over Corporate Pressure By anrwriting/ senior journalist: In a remarkable story of courage, self-discovery, and redefining success, a woman who spent nearly nine years working as a manager in the Information Technology (IT) sector has chosen an unconventional career path becoming an auto-rickshaw driver. The woman,…

Read More

Telangana: ఎన్టీఆర్ విగ్రహం..రేవంత్ మాస్టర్ స్ట్రోక్‌?

Ntrstatue: By Rajashekhar ✍🏽/ senior journalist రాజకీయాల్లో కొన్ని సంఘటనలు తక్షణ ప్రభావం కంటే దీర్ఘకాలిక సంకేతాలను పంపిస్తాయి. హైదరాబాద్‌లోని అమీర్‌పేట మైత్రీవనం చౌరస్తాలో మాజీ ముఖ్యమంత్రి, తెలుగు ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) విగ్రహాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించడం కూడా అలాంటి పరిణామంగానే కనిపిస్తోంది.సాధారణంగా చూస్తే ఇది ఒక విగ్రహావిష్కరణ కార్యక్రమం మాత్రమే. కానీ రాజకీయ కోణంలో పరిశీలిస్తే ఇది తెలంగాణ రాజకీయాల్లోనే కాదు, ఉమ్మడి తెలుగు రాష్ట్రాల…

Read More

TTD: శ్రీవాణి దర్శన టికెట్లలో కీలక మార్పులు.. జూన్ 10 నుంచి కొత్త విధానం అమలు

తిరుమల, మే 31: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) శ్రీవాణి ట్రస్ట్ దర్శన టికెట్ల కేటాయింపులో కీలక మార్పులు చేపట్టింది. భక్తులకు మరింత పారదర్శకంగా, సౌకర్యవంతంగా సేవలు అందించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. కొత్త విధానం ప్రకారం రోజుకు 300 శ్రీవాణి దర్శన టికెట్లను ఇప్పటికే రూ.10,000 విరాళం చెల్లించి దర్శనం కోసం ఎదురుచూస్తున్న దాతలకు ప్రత్యేకంగా కేటాయించనున్నారు. ఈ టికెట్లను ప్రతిరోజూ ఉదయం 9 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నారు. అలాగే…

Read More

BEYOND THE NOISE: Duddilla Sridhar Babu and the Politics of Substance and Conviction

Telangana: Politics often celebrates those who dominate headlines. In today’s digital age, it also celebrates those who trend on social media, drive daily political conversations, and remain in the spotlight through constant visibility. Yet, the enduring strength of a democracy rests equally on leaders who build institutions, shape policy, and remain connected to the people…

Read More

Delhi: సెక్స్ వర్కర్ల హక్కులపై సుప్రీంకోర్టు కీలక తీర్పు

News Delhi: దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారే కీలక తీర్పును సుప్రీంకోర్టు వెలువరించింది. స్వచ్ఛందంగా వ్యభిచార వృత్తిని (వేశ్యావృత్తి) ఎంచుకోవడం నేరం కాదని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. వయోజనులు తమ ఇష్టపూర్వకంగా ఈ వృత్తిలో కొనసాగేందుకు రాజ్యాంగబద్ధ హక్కు ఉందని పేర్కొంది. జస్టిస్ జె.బి. పర్దివాలా, జస్టిస్ ఆర్. మహాదేవన్‌లతో కూడిన ధర్మాసనం ఈ అంశంపై విచారణ జరిపింది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం ప్రతి వ్యక్తికి గౌరవంతో జీవించే హక్కు ఉందని, అదే హక్కు…

Read More

japan: జపాన్‌లో షాకింగ్ ట్రెండ్.. యువత ప్రేమ–పెళ్లికి దూరం!

National: జపాన్‌లో యువత జీవనశైలిలో వస్తున్న మార్పులు ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. తాజాగా వెలుగులోకి వచ్చిన పలు సర్వేలు, అధ్యయనాలు దేశంలో పెరుగుతున్న “ఒంటరి జీవనం” ధోరణిని స్పష్టంగా చూపిస్తున్నాయి. ముఖ్యంగా 35 ఏళ్లలోపు అవివాహిత మహిళల్లో గణనీయమైన శాతం మంది ఇప్పటికీ లైంగిక అనుభవం లేకుండానే జీవిస్తున్నారని వెల్లడవడంతో ఈ అంశం అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైంది. జపాన్‌లో పెరుగుతున్న జీవన వ్యయం, కెరీర్ ఒత్తిడి, తీవ్రమైన వర్క్ కల్చర్ కారణంగా యువత ప్రేమ, వివాహాలపై…

Read More

Ap: పేద విద్యార్థుల నాణ్యమైన వసతి కల్పనలో వెనక్కి తగ్గేదే లేదు:ఎంపీ సతీష్

Vijaywada: గ్రామీణ ప్రాంతాల నుంచి విజయవాడ వంటి నగరాలకు ఉన్నత చదువుల కోసం వచ్చే పేద, మధ్యతరగతి విద్యార్థుల వసతి సమస్యలను తీర్చేందుకు ‘రాయల్ సర్వీస్ ట్రస్ట్’ ఒక బృహత్తర ప్రాజెక్టును చేపట్టింది. ఎన్టీఆర్ జిల్లా నున్న గ్రామ పరిధిలో అత్యాధునిక సౌకర్యాలతో కూడిన ప్రతిష్టాత్మక హాస్టల్ భవనాన్ని నిర్మించేందుకు ఈ ట్రస్ట్ నడుం బిగించింది. ఈ నిర్మాణానికి అవసరమైన ప్రభుత్వ అనుమతులు త్వరితగతిన మంజూరు చేయాలని కోరుతూ, ట్రస్ట్ ప్రతినిధులు రాజ్యసభ సభ్యులు సానా సతీష్…

Read More
Optimized by Optimole