తెలుగు రాష్ట్రాల్లో స్వల్పంగా కరోనా కేసులు నమోదు…

తెలంగాణలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. కొత్తగా 41వేల 388 కరోనా పరీక్షలు నిర్వహించగా 190 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 68 మందికి పాజిటివ్ కేసులు నిర్దారణ అయ్యాయని వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇక మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 14, రంగారెడ్డి జిల్లాలో 13 కేసులు వెల్లడయ్యాయి. అదే సమయంలో 111 మంది కరోనా నుంచి కోలుకోగా, ఒకరు మరణించారు. అటు ఏపీలో కొత్తగా 415 కరోనా కేసులు నమోదయ్యాయి. 24 గంటల్లో…

Read More

దేశంలో తగ్గిన కరోనా కేసులు..

దేశంలో రోజువారి కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 12వేల 428 కరోనా కేసులు నమోదయ్యాయి. వైరస్​​ ధాటికి మరో 356మంది ప్రాణాలు కోల్పోగా.. 15,951 మంది కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో లక్ష 63వేల 816 కేసులు ఉన్నట్లు వైద్య ఆరోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది.

Read More

దేశంలో మళ్లీ విజృంభిస్తున్న కరోనా.. భారీ సంఖ్యలో పాజిటివ్ కేసులు!

దేశంలో కరోనా ఉధృతి పెరుగుతోంది. గత కొన్ని రోజులుగా కొత్త కేసులు, మరణాల్లో హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 41,831 కేసులు నమోదు కాగా.. 541 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. ఇక రికవరీల కంటే కొత్త కేసులే ఎక్కువగా నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. దీంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. కొవిడ్​ పాజిటివిటీ రేటు 10శాతంకన్నా ఎక్కువ ఉన్న జిల్లాల్లో వైరస్ కట్టడికి కఠిన ఆంక్షలు విధించాలని సూచించింది. భారీ సంఖ్యలో ప్రజలు గుమిగూడకుండా అడ్డుకోవాలని…..

Read More
Optimized by Optimole