హుస్నాబాద్ బరిలో పొన్నం ప్రభాకర్..!

క‌రీనంగ‌ర్ మాజీ ఎంపీ క‌న్ను హుస్నాబాద్ నియోజ‌వ‌క‌ర్గంపై ప‌డిందా? గ‌తంలో హ‌స్తం పార్టీ నుంచి ఎంపీగా గెలిచిన అత‌ను ఈనియోజ‌కవ‌ర్గం ఎంచుకోవ‌డానికి  కార‌ణం ఏంటి? ఒక‌వేళ అత‌ను అక్క‌డి నుంచి పోటిచేస్తే స్థానిక నేత‌లు మ‌ద్ద‌తు ఇస్తారా? ఇప్ప‌టికే సీటు నాదేన‌ని భావిస్తున్న స్థానిక‌ నేత ప‌రిస్థితి ఏంటి? మాజీ ఎంపీ ప్ర‌తిపాద‌న‌కు ఢిల్లీ అధిష్టానం ప‌చ్చ‌జెండా ఊపుతుందా? క‌రీంన‌గ‌ర్ పార్ల‌మెంట్ స్థానం నుంచి 2009లో  కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్థిగా పొన్నం ప్ర‌భాక‌ర్‌  గెలుపొందారు. రాష్ట్రం ఏర్పాడ్డాక…

Read More

పీపుల్స్ మార్చ్ పాద‌యాత్ర‌తో కాంగ్రెస్ కు పూర్వ వైభ‌వం: మాజీ ఎంపీ కేవీపీ

Tcongress: సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్రతో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందన్న పూర్తి విశ్వాసం తనకు ఉందని మాజీ రాజ్యసభ సభ్యులు కేవీపీ రామచంద్రరావు అన్నారు. మ‌హ‌బూబ్ న‌గ‌ర్ జిల్లా జ‌డ్చెర్ల నియోజ‌క‌వ‌ర్గం న‌వాబ్ పేట మండ‌లం రుక్కంప‌ల్లి వ‌ద్ద అస్వ‌స్థ‌త‌తో విశ్రాంతి తీసుకుంటున్న జ‌న‌నాయకుడు భ‌ట్టి విక్ర‌మార్క‌ను ప‌రామ‌ర్శించారు. అనంత‌రం మీడియాతో మాట్లాడుతూ.. 2003లో ఇందిరమ్మ రాజ్యం తీసుకురావడానికి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేపట్టిన పవిత్రమైన…

Read More

పొన్నాలతో కలసి తడిసిన ధాన్యాన్ని పరిశీలించిన భట్టి విక్రమార్క..

Tcongress: జనగామ నియోజక వర్గం నర్మెట్టలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పిపుల్స్ మార్చ్ పాదయాత్ర జోరుగా సాగుతోంది. పాదయాత్రకు ప్రజల నుంచి అనూహ్య స్పందన ల‌భిస్తోంది. పీపుల్స్ మార్చ్ లో భాగంగా భ‌ట్టి  హ‌న్మంతాపురం వ‌స్తున్నార‌ని తెలుసుకున్న రైతులు.. ర‌హ‌దారిపై నిల‌బ‌డి.. క‌ల్లాల్లో మా ధాన్యం ప‌రిస్థితులు చూడాల‌ని క‌న్నీటితో గోడు వెళ్లబోసుకున్నారు. దీంతో మాజీ పీసీసీ అధ్య‌క్షుడు పొన్నాల ల‌క్ష్మ‌య్య‌తో క‌లిసి భ‌ట్టి వ‌ర్షానికి త‌డిసిన ధాన్యాన్ని పరిశీలించారు. ధాన్యం తెచ్చి ప‌దిరోజుల‌యింది.. వ‌ర్షానికి…

Read More

మోడీజీ … ఈప్రశ్నలకు జవాబు చెప్పండి: సీఎల్పీ భట్టి విక్రమార్క

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తెలంగాణా పర్యటన నేపథ్యంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క 30 ప్రశ్నలతో కూడిన లేఖను మీడియాకు విడుదల చేశారు. లేఖలో పేర్కొన్న ప్రశ్నలకు ప్రధాని సమాధానం చెప్పాలని భట్టి డిమాండ్ చేశారు. 1. 2014 లో మీరు ప్రధానమంత్రి చేపట్టినప్పటి నుండి  తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేకంగా ఇప్పటివరకు  కేటాయించిన పథకాలు, ప్రాజెక్టుల వివరాలు చెప్పగలరా? 2. రాష్ట్ర విభజన సందర్భంగా పార్లమెంట్‌ సాక్షిగా తెలంగాణకు ఇచ్చిన విభజన చట్టంలోని హామీలను మీ…

Read More

పాద‌యాత్ర‌లు , రైతుల రుణ‌మాఫీ ఉద్య‌మం పేరిట దూకుడు పెంచిన టీకాంగ్రెస్‌…

తెలంగాణ‌లో కాంగ్రెస్ నేత‌లు దూకుడు పెంచారు. ఓవైపు పేప‌ర్ లీకేజ్ లు, లిక్క‌ర్ స్కాంల‌తో బీజేపీ, అధికార బిఆర్ఎస్ నేత‌లు ఆరోప‌ణ‌లు చేసుకుంటుంటే.. మ‌రోవైపు హ‌స్తం పార్టీ నేత‌లు చాప కింద‌నీరులా ప్ర‌భుత్వ వైఫ‌ల్యాల‌ను ఎండ‌గ‌డుతూ ప్ర‌జ‌ల‌తో మ‌మేక‌మ‌వుతున్నారు. ఇటు సీఎల్పీ నేత భ‌ట్టి విక్ర‌మార్క పాద‌యాత్ర‌తో బిజీ షెడ్యూల్ గ‌డుపుతుంటే .. అటు టీపీసీసీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి జ‌నంప‌ల్లె అనిరుథ్ రెడ్డి, పెద్ద‌ప‌ల్లి కాంగ్రెస్ నేత‌లు రైతుల రుణ‌మాఫీపై ద‌ర‌ఖాస్తుల ఉద్య‌మం పేరుతో జోరుమీదున్నారు. మొత్తంగా…

Read More

singareni : సింగరేణి సంస్థను కాపాడాలని కోరుతూ కేసీఆర్ కు మల్లు భట్టి విక్రమార్క బహిరంగ లేఖ

singareni :సింగరేణి తెలంగాణ కల్పతరువు. తెలంగాణ పాలిట వరప్రదాయనే కాదు తెలంగాణ కు సింగరేణి ఓ గ్రోత్‌ ఇంజిన్‌. కానీ నేడు సింగరేణి మనుగడపై మన్ను పోసింది ఎవ్వరు? వేలాది మందికి ప్రత్యక్షంగా లక్షల మందికి పరోక్షంగా ఉపాధినిచ్చే సింగరేణిలో ఇప్పుడు ఉద్యోగాలు ఎందుకు పెరగడం లేదు? ఉన్న ఉద్యోగులు ఎందుకు తగ్గిపోతున్నారు? వేల కోట్ల డిపాజిట్లతో లాభాల బాటలో ఉన్న సింగరేణి నేడు ఎందుకు అప్పుల కోసం బ్యాంక్‌ ల చుట్టు తిరుగుతున్నారు? సింగరేణిని అప్పుల…

Read More

వ‌ర్థ‌న్న‌పేటలో గెలిచేదెవ‌రు?ఓడేదెవ‌రు?

వ‌రంగ‌ల్ జిల్లా వ‌ర్థ‌న్నపేట రాజ‌కీయం సంచ‌ల‌నాల‌కు కేరాఫ్ అడ్ర‌స్ గా మారిందా? అధికార బిఆర్ ఎస్ ఎమ్మెల్యేకు అధిష్టానం ఝ‌ల‌క్ ఇచ్చింద‌నే ప్రచారంలో నిజ‌మెంత‌? బిఆర్ ఎస్ నేత‌ల‌తో బీజేపీ ఎమ్మెల్యే ఈట‌ల రాజేంద‌ర్ ట‌చ్ లో ఉన్నాడా? కోమాలో కొట్టుమిట్టాడుతున్న కాంగ్రెస్ ప‌రిస్థితి ఏంటి? వ‌ర్థ‌న్న‌పేట నియోజ‌క‌వ‌ర్గ ఎమ్మెల్యేగా అధికార పార్టీ నేత‌ అరూరి ర‌మేష్ కొన‌సాగుతున్నారు. ఎస్సీ నియోజ‌క‌వ‌ర్గమైన ఇక్క‌డ‌.. గ‌త ఎన్నిక‌ల్లో రాష్ట్రంలోనే రెండో అత్య‌థిక మెజార్టీతో ర‌మేష్ గెలుపొందారు. మ‌రోసారి ఎమ్మెల్యేగా…

Read More

నిజామాబాద్ బాక్సర్ నిఖత్ ను సన్మానించిన తెలంగాణ కాంగ్రెస్..

అర్జున పురస్కార గ్రహీత నిజామాబాద్ కు చెందిన బాక్సర్ నిఖత్ జరీన్ ను తెలంగాణ కాంగ్రెస్ సన్మానించింది. అనంతరం 5 లక్షల రూపాయలను క్రీడాకారిణికి బహుమతిగా అందించారు. అప్పుడు సానియా మీర్జా.. ఇప్పుడు నిఖత్ చొరవచూపి క్రీడలల్లో రాణించడం అభినందనీయమన్నారు PCC అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. రాబోయే ఒలింపిక్ క్రీడలల్లో కూడా నిఖత్ విజేతగా నిలిచి దేశ ప్రతిష్ఠను పెంచాలని ఆకాంక్షించారు. హైదరాబాద్ లో నిఖత్ … స్పోర్ట్స్ అకాడమీ ఏర్పాటు చేసుకోవడానికి స్థలాన్ని కేటాయించి.. నిర్మాణానికి…

Read More

రేవంత్ బ్లాక్ మెయిలర్, బ్రోకర్.. ఎప్పుడో చెప్పా : రాజగోపాల్ రెడ్డి

పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై బీజేపీ నేత,మాజీ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఫైర్ అయ్యారు. రేవంత్ రెడ్డి బ్లాక్ మెయిలర్, బ్రోకర్ అని తాను ఎప్పుడో చెప్పానని.. అతనితో కలిసి పనిచేయడం కంటే రాజకీయం వదిలివేయడం బెటర్ అంటూ విమర్శించారు.ప్రజా సమస్యల గురించి కొట్లాడిన చరిత్ర రేవంత్ రెడ్డిది కాదని.. తెలుగుదేశం పార్టీ మొత్తం వచ్చి ఇక్కడ కూర్చుందని.. తాను ఆరోజే చెప్పానని స్పష్టం చేశారు.నీతి నిజాయితీ పరిపాలన రావాలంటే భారతీయ జనతా పార్టీకే సాధ్యమని రాజగోపాల్…

Read More

అబ్ కీ బార్ లిక్క‌ర్ స‌ర్కార్ : రేవంత్ రెడ్డి

సీఎం కేసిఆర్ పై టీపీసీసీ రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. కేసీఆర్ కు మరోసారి అధికారం ఇస్తే వచ్చేది కిసాన్ సర్కార్ కాదని లిక్కర్ సర్కార్ అని ఆరోపించారు.BRS పేరుతో కేసిఆర్..  అబ్ కీ బార్ కిసాన్ స‌ర్కార్  నినాదం ఇచ్చారని..దాని అర్థం అబ్ కీ బార్ లిక్క‌ర్ స‌ర్కార్ అని ఎద్దేవా చేశారు.  కేసీఆర్ కు అత్యంత ఇష్టమైన విషయాల్లో మద్యం ఒకటని.. ఆయన కుటుంబానికి లిక్క‌ర్‌కు అవినాభావ సంబంధం ఉందన్నారు. మద్యంతోనే హైదరాబాద్…

Read More
Optimized by Optimole