TTD: శ్రీవాణి దర్శన టికెట్లలో కీలక మార్పులు.. జూన్ 10 నుంచి కొత్త విధానం అమలు
తిరుమల, మే 31: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) శ్రీవాణి ట్రస్ట్ దర్శన టికెట్ల కేటాయింపులో కీలక మార్పులు చేపట్టింది. భక్తులకు మరింత పారదర్శకంగా, సౌకర్యవంతంగా సేవలు అందించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. కొత్త విధానం ప్రకారం రోజుకు 300 శ్రీవాణి దర్శన టికెట్లను ఇప్పటికే రూ.10,000 విరాళం చెల్లించి దర్శనం కోసం ఎదురుచూస్తున్న దాతలకు ప్రత్యేకంగా కేటాయించనున్నారు. ఈ టికెట్లను ప్రతిరోజూ ఉదయం 9 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనున్నారు. అలాగే…
