సోమావతి అమావాస్య అంటే ఏమిటి?ఆ రోజు ఏం చేయాలి?

Somavathiamavasya: సోమావతి అమావాస్యకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. సూర్యగ్రహణములతో సమానమైన ఈ అమావాస్య రోజున ఉపవాసం చేసి రావి చెట్టుకు 108 సార్లు ప్రదక్షిణ చేస్తే సకల దోషాలు తొలగిపోతాయని విశ్వాసం. సోమావతి అమావాస్య రోజు ఆచరించవలసినవి:   _ పేదవారికి అన్నదానాలు చేయాలి మౌనవ్రతం చేస్తే ఎంతో ఫల ప్రదం. _ శివరాధన చేసి 108 సార్లు రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేయాలి. _ శని మంత్రాన్ని పఠించి శ్రీమన్నారాయణ మూర్తిని ఆరాధించాలి. _  త్రివేణి…

Read More

కామిక ఏకాదశి ప్రత్యేకత ఏంటో తెలుసా?

Kamikaekadashi: ఆషాడ మాసంలో కృష్ణ పక్ష  ఏకాదశిని కామిక ఏకాదశిగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది. శ్రీమహావిష్ణువు యోగనిద్రలోకి వెళ్లిన నాలుగు నెలల కాలంలో వచ్చే మొదటి ఏకాదశి కావడంతో భక్తులు దీనిని విశేషంగా జరుపుకుంటారు. ఈ ఏకాదశి రోజు  శ్రీ హరికి తులసి ఆకులతో పూజ చేయటం, వెన్న దానం చేయడం వలన మనసులోని కోరికలు తీరుతాయని భక్తుల నమ్మకం. కామిక ఏకాదశి రోజున శ్రీ హరిని ఆరాధిస్తే వచ్చే పుణ్యఫలం కాశీలో గంగ స్నానం కన్నా…..

Read More

సౌభాగ్యగౌరి వ్రత పురాణ గాథ..

చైత్ర శుక్ల పాడ్యమితో వసంత నవరాత్రులు ప్రారంభమవుతాయి. వసంత నవరాత్రులలో మూడోరోజు “సౌభాగ్యగౌరీ వ్రతం” ఆచరిస్తారు. దాక్షాయణి అగ్నికి ఆహుతి అయి చనిపోయి హిమవత్పర్వతానికి కూతురుగా పుట్టింది. పర్వతునికి పుత్రికగా పుట్టింది కాబట్టి ఈ జన్మలో ఆమెకు పార్వతి అనే పేరువచ్చింది. పార్వతి పర్యాయనామాల్లో గౌరి అనేది ప్రసిద్ధమైనది. ఆమె పరమేశ్వరుణ్ణి పతిగా పొందడానికి తపస్సు చేసింది. ఆమె తపస్సు చైత్రమాసంలో శుక్ల తదియనాడు ఫలించింది. అందుచేత ఈరోజు గౌరీ పేరజరిగే ఒక పర్వమైంది. ఈ వ్రతమును…

Read More

పార్వతీకి శివుడు చెప్పిన శివరాత్రి వ్రత కథ.. ఈ కథ వింటే మీరు జాగరణ చేస్తారు..!

Sambashivarao:  జన్మకో శివరాత్రి అన్నారు. శివరాత్రి రోజున మహాదేవుడిని భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. ఆరోజున రాత్రి శివనామ స్మరణతో ఆలయాలు మారుమోగుతుంటాయి. ముక్కంటి పై భక్తితో కొలవడమే కాకుండా జాగారం చేస్తారు. శివరాత్రి రోజున భక్తులు ఉపవాసాలు, రుద్రాభిషేకాలు చేసి ముక్కంటి అనుగ్రహం కోసం పరితపిస్తారు . అయితే ఏదో పూజ చేశామంటే చేశామన్నట్లు కాకుండా ఏదైనా ప్రయోజనముందా అని ఆలోచన చేయాలి. దీనికి సమాధానం సాక్షాత్తూ పరమేశ్వరుడే ఓ కథ రూపంలో పార్వతి దేవికి చెప్పాడు. పూర్వం…

Read More

కలశాన్ని ఎందుకు పూజించాలి?

  కలశము అంటే ఏమిటి? నీటితో నిండిన ఇత్తడి లేక మట్టి లేక రాగి పాత్ర; పాత్ర మొదట్లో మామిడి ఆకులు; వాటి పైన కొబ్బరి కాయ ఉంచబడుతుంది. తెలుపు లేక ఎరుపు దారం దాని మెడ చుట్టూ లేక పూర్తిగా కానీ సమ చతురస్రాకారపు నమూనాలో చుట్టబడి ఉంటుంది. అటువంటి పాత్ర “కలశం” అనబడుతుంది. ఆ పాత్రను నీటితో గానీ బియ్యముతో గానీ నింపినప్పుడు “పూర్ణకుంభము” అనబడుతుంది. అది దివ్యమైన ప్రాణశక్తితో నింపబడిన జడ శరీరానికి…

Read More

మాఘ్‌ గ‌ణేష్ జ‌యంతి విశిష్ట‌త‌..

మాఘ‌మాసంలో శుక్ల చ‌తుర్థి రోజున మాఘ్‌ గ‌ణేష్ జ‌యంతిని జ‌రుపుకుంటారు. మాఘ వినాయ‌క చ‌తుర్థి.. మాఘ శుక్లా చ‌తుర్థి.. తిల్కుండ్ చ‌తుర్థి.. వ‌ర‌ద చ‌తుర్థి .. పేరు ఏదైనా ఈపండుగ రోజున‌ గ‌ణ‌నాథుడికి ప్ర‌త్యేక అభిషేకాలు..హోమాలు.. పూజ‌లు నిర్వ‌హించ‌డం ఆన‌వాయితీగా వ‌స్తోంది. ముఖ్యంగా మ‌హారాష్ట్ర ,గోవాలో ఈ పండుగ‌ను ఎంతో ఉత్సాహాంగా,ఆనందంగా జ‌రుపుకుంటారు.ఈరోజు గ‌ణ‌ప‌తికి ఎంతో ఇష్ట‌మైన ఎరుపు రంగు గ‌ల మందార,క‌లువ పూల‌తో అల‌కరింస్తారు. జిల్లేడు పూలు,గ‌రిక ,తుమ్మి.. బిల్వ ప‌త్రాల‌తో పూజ చేస్తే అవ‌రోధాలు…

Read More

నాగోబా జాత‌ర విశిష్ట‌త‌.. పురాణా గాథ‌..

  ప్రపంచలోనే అతిపెద్ద గిరిజన జాతర నాగోబా. సర్పజాతిని పూజించడమే ఈ జాతర ప్రత్యేకత. రాజ్ గోండ్ ఆది వాసీ తెగ‌లోని మేస్త్రం వంశ‌స్తులు ప్ర‌తి ఏడాది ఈజాత‌ర‌ను నిర్వ‌హిస్తారు.ఈ రోజున తమ ఆరాధ్య దైవం ‘ నాగోబా ‘(శేష నారాయణమూర్తి) పురివిప్పి నాట్యమాడుతాడని గిరిజనులు నమ్మకం. తెలంగాణ‌, ఛ‌త్తీస్ గ‌డ్‌, మ‌హారాష్ట్ర ,ఒరిస్సా నుంచి ప్ర‌జ‌లు వేలాదిగా ఈ జాత‌ర‌కు త‌ర‌లివ‌చ్చి మొక్కులు తీర్చుకుంటారు. పురాణాగాథ‌… నాగోబా చ‌రిత్ర‌కు సంబంధించి ఓక‌థ ప్రాచుర్యంలో ఉంది.పూర్వం మేస్రం…

Read More

పుష్య అమ‌వాస్య‌ విశిష్ట‌త..

పుష్య అమ‌వాస్య‌నే పౌష అమ‌వాస్య అని కూడా అంటారు. హైందవంలో పౌష అమ‌వాస్య‌కు చాలా ప్రాముఖ్య‌త ఉంది. ఈమాసంలో పితృదేవ‌త‌ల‌కు దానం చేయడం వ‌ల‌న వైకుంఠ ప్రాప్తి క‌లుగుతుంద‌ని న‌మ్మ‌కం. ఈరోజున ఉప‌వాసం ఉండ‌టం వ‌ల‌న పితృదోషం, కాల‌స‌ర్ప దోషాల నుండి విముక్తి క‌లుగుతుంద‌ని పండితులు చెబుతారు. ఈరోజున సూర్య‌డిని ఆరాధించ‌డం వ‌ల‌న స‌క‌ల శుభాలు క‌లుగుతాయి. జ్యోతిష్య ప్ర‌కారం ఇలా చేయాలి.. పౌష అమ‌వాస్య రోజున వేకువ జామునే స్నానం చేసి మందార పుష్పాల‌తో సూర్య…

Read More

రామాయణంలో శంబూకుని వధ ప్రక్షిప్తమా?

రామాయణంలో శూద్రుడైన శంభూకుడు తపస్సు చేయుచున్నందున ఒక బ్రాహ్మణ కుమారుడు చనిపోయాడని కొందరు ఆరోపించారు. వారి ఆరోపణలు విశ్వసించి శ్రీరాముడు శంబూకుణ్ణి వధించినట్లు ఒక కథ ఉంది. ఇది మూల వాల్మీకి రామాయణంలో ఉన్నదా? లేదా తరువాత ప్రక్షిప్తం చేయబడిందా? అనే విషయాన్ని పరిశీలిద్దాం. శ్రీరాముని యొక్క గురువు వశిష్ఠుడు. వశిష్ఠుడు ఊర్వశి కొడుకు. ఊర్వశి ఇంద్రలోకంలో నర్తకి. వశిష్ఠుని భార్య అరుంధతి. అరుంధతి మాల. విశ్వామిత్రుడు క్షత్రియుడు. ఆ రోజుల్లో విశ్వామిత్రుడు వశిష్ఠుడు వారి కులాలతో…

Read More
Optimized by Optimole