Latest
ప్రజాస్వామ్య దేవాలయంలో ‘సెంగోల్’ ప్రతిష్ఠ..
‘సెంగోల్’—వీర చోళుల సాంప్రదాయ ప్రతిష్ట.భారత సనాతన ధర్మ శక్తి కాలానికి అతీతంగా నిత్య తేజస్సుతో తరాలు మారినా ప్రకాశిస్తూనే ఉంటుంది. పవిత్ర బంగారు రాజదండంగా భారతీయ చారిత్రాత్మక, వారసత్వ, ఆధ్యాత్మిక చరిత్రకు నిదర్శనం. 1947లో స్వాతంత్ర్య సిద్ధి సమయంలో తిరువావధూతురై నుండి ఢిల్లీకి చేరిన పవిత్ర రాజదండం ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి చొరవతో తిరిగి నూతన పార్లమెంట్ లో స్పీకర్ ప్రాంగణంలో ప్రతిష్టించబోతుండడంతో అది తిరిగి తన పునర్వైభవాన్ని పొందనుంది. పవిత్ర రాజదండం కేవలం…
హిందీ న్యూజ్ చానల్స్ లో నేటి బ్రాహ్మణ యాంకర్ల ఆవేదన!
Nancharaiah merugumala senior journalist: ‘అప్పట్లో 20 మంది సీఎంలలో 13 మంది బ్రాహ్మణులే ఉండేవారు, లోక్ సభలో నాలుగో వంతు బ్రాహ్మణ సభ్యులే,’ హిందీ న్యూజ్ చానల్స్ లో నేటి బ్రాహ్మణ యాంకర్ల ఆవేదన! కాంగ్రెస్ ఆధిపత్యం ఉన్న రోజులే బ్రామ్మలకు బాగున్నాయట! ‘అప్పటి 20 రాష్ట్రాల్లో 13 మంది బ్రాహ్మణ ముఖ్యమంత్రులే ఉండేవారు. లోక్ సభ సభ్యుల్లో నాలుగో వంతు బ్రామ్మణ సభ్యులే,’ హిందీ న్యూజ్ చానల్ ‘ఆజ్ తక్’ బ్రాహ్మణ యాంకర్ చిత్రా…
హుస్నాబాద్ బరిలో పొన్నం ప్రభాకర్..!
కరీనంగర్ మాజీ ఎంపీ కన్ను హుస్నాబాద్ నియోజవకర్గంపై పడిందా? గతంలో హస్తం పార్టీ నుంచి ఎంపీగా గెలిచిన అతను ఈనియోజకవర్గం ఎంచుకోవడానికి కారణం ఏంటి? ఒకవేళ అతను అక్కడి నుంచి పోటిచేస్తే స్థానిక నేతలు మద్దతు ఇస్తారా? ఇప్పటికే సీటు నాదేనని భావిస్తున్న స్థానిక నేత పరిస్థితి ఏంటి? మాజీ ఎంపీ ప్రతిపాదనకు ఢిల్లీ అధిష్టానం పచ్చజెండా ఊపుతుందా? కరీంనగర్ పార్లమెంట్ స్థానం నుంచి 2009లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పొన్నం ప్రభాకర్ గెలుపొందారు. రాష్ట్రం ఏర్పాడ్డాక…
రాజీవ్ గాంధీని ‘చోర్’ అంటూ ఓ రేడియో కార్యక్రమంలో పాటలు పాడారు!
Nancharaiah merugumala senior journalist: రాజీవ్ గాంధీని మీడియా మొదట ‘మిస్టర్ క్లీన్’ అంటే పిల్లలు మాత్రం మూడేళ్ల తర్వాత ‘చోర్’ అంటూ ఓ రేడియో కార్యక్రమంలో పాటలు పాడారు! మా తరం కన్నా పన్నెండేళ్లు పెద్దవాడైన రాజీవ్ గాంధీ 1984 అక్టోబర్ 31 సాయంత్రం ప్రధానమంత్రిగా ప్రమాణం చేశారు. అప్పుడాయన వయసు 40. మొదటి నుంచీ పండిత జేఎల్ నెహ్రూ కుటుంబసభ్యులంటే విపరీతమైన మోజు ఉన్న భారత మీడియా ఆయనను ‘అందగాడైన యువ ప్రధాని’ అని…
పీపుల్స్ మార్చ్ పాదయాత్రతో కాంగ్రెస్ కు పూర్వ వైభవం: మాజీ ఎంపీ కేవీపీ
Tcongress: సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్రతో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందన్న పూర్తి విశ్వాసం తనకు ఉందని మాజీ రాజ్యసభ సభ్యులు కేవీపీ రామచంద్రరావు అన్నారు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చెర్ల నియోజకవర్గం నవాబ్ పేట మండలం రుక్కంపల్లి వద్ద అస్వస్థతతో విశ్రాంతి తీసుకుంటున్న జననాయకుడు భట్టి విక్రమార్కను పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. 2003లో ఇందిరమ్మ రాజ్యం తీసుకురావడానికి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేపట్టిన పవిత్రమైన…
బిచ్చగాడు _ 2 మూవీ రివ్యూ.. హిట్టా? ఫట్టా?
తమిళ చిత్రం బిచ్చగాడు తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. హీరో విజయ్ ఆంటోనికి ఆచిత్రంతో తెలుగులో మంచి మార్కెట్ ఏర్పడింది. దీంతో తన సినిమాలను తెలుగులో విడుదల చేయడం ప్రారంభించాడు. తాజాగా అతను నటించిన బిచ్చగాడు- 2 శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఎన్నో అంచనాల మధ్య విడుదల అయిన ఈమూవీ.. బిచ్చగాడు లాంటి ల్యాండ్ మార్క్ హిట్ ను సొంతం చేసుకుందా! లేదా? అన్నది సమీక్షలో తెలుసుకుందాం! కథ… దేశంలోని టాప్ -10…
హైదరాబాద్లో కేరళ స్టోరీ 2.0.. ఉలిక్కిపడ్డ భాగ్యనగరం..!
Hyderabad: హైదరాబాద్లో కేరళ స్టోరీ 2.0 వెలుగు చూసింది.భోపాల్ పుట్టి హైదరాబాద్ లో పెరుగుతున్న ఉగ్రవాద వృక్షాన్ని పెకిలిస్తే నిర్గాంతపోయే నిజాలు బయటకు వచ్చాయి. ఉగ్రవాదానికి మతమార్పిడిని కొత్త ఆయుధంగా వాడుకొని నయా టెర్రర్ గ్రూప్ భారీ స్కెచ్ గీసినట్లు తెలిసింది. టెర్రరిజం అంటే శిక్షణ ఇవ్వడం.. అమాయకులను చంపడమే కాదు..హిందువులను మతం మార్చి ఉగ్రవాదం వైపు అడుగులు వేయించడమే టెర్రర్ ఫైల్స్ లక్ష్యంగా పెట్టుకున్నట్లు తేలింది. దీంతో ప్రశాంతంగా ఉన్న భాగ్యనగరంలో ఉగ్ర అలజడి హిందువులను…
పాలమూరుకు కొత్తగా ఆయకట్టు ఇచ్చింది లేదు: భట్టి విక్రమార్క
Tcongress: జడ్చర్ల నియోజకవర్గంలో పీపుల్స్ మార్చ్ పాదయాత్ర జోరుగా సాగుతోంది. ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చి పాదయాత్రకు మద్దతు తెలుపుతున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో భట్ట.. కేసిఆర్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.కాంగ్రెస్ పార్టీ మిగులు బడ్జెట్ తో ధనిక రాష్ట్రంగా తెలంగాణనే ఏర్పాటు చేసిందన్నారు సిఎల్పీ మల్లు భట్టి విక్రమార్క. తొమ్మిదిన్నర ఏళ్లలో కేసీఆర్ ప్రభుత్వం ఎటువంటి ఆస్తులును, వ్యవస్థలను, బహుళార్ధక సాధక ప్రాజెక్టును, సంపదను, ప్రాజెక్టులను సృష్టించలేదని ఆయన తేల్చిచెప్పారు. రాష్ట్ర బడ్జెట్ తో…
జగన్ ప్రభుత్వం పై జనసేన కార్టూన్ల దాడి..
Janasena : జగన్ ప్రభుత్వం పై జనసేన కార్టూన్ల దాడి పరంపర కొనసాగుతుంది. తాజాగా జనసేన రూపొందించిన కార్టూన్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అటు జనసైనికులు, ఇటు టిడిపి అభిమానులు కార్టూన్ పై కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. దీంతో ఏపీ వ్యాప్తంగా జనసేన కార్టూన్ పై రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది. ఇక జనసేన పార్టీ రూపొందించడం కార్టూన్ పరిశీలించినట్లయితే.. జగన్ సూట్ కేసులు మోస్తున్నట్లు.. పాపం పసివాడి టైటిల్.. నోట్లో వేలు…