ప్రజలకు ఎల్లవేళలా పోలీసులు అందుబాటులో ఉండాలి: ఎస్పీ అపూర్వ రావు

Nalgonda: జిల్లా ఎస్.పి అపూర్వ రావు డిండి పోలీస్ స్టేషన్ ను సందర్శించారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశీలించారు. పోలీస్ సిబ్బంది నిర్వహిస్తున్న విధుల పని తీరు గురించి స్టేషన్ ఎస్. ఐ… ఎస్పీకి వివరించారు. అనంతరం స్టేషన్ సిబ్బందికి ఎస్పీ పలు సూచనలు చేశారు. ప్రజలకు ఎల్లప్పుడూ పోలీసులు అందుబాటులో ఉండాలన్నారు. ఫిర్యాదుదారులతో మర్యాదపుర్యకంగా నడుచుకోవాలని.. వారి సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు కృషి చేయాలని సూచించారు. జిల్లా పోలీస్ వ్యవస్థ.. ప్రజలకు…

Read More

రాజ్యాంగాన్ని గౌరవించలేని వ్యక్తులు ముఖ్యమంత్రి పదవికి అనర్హులు: రఘురామ

ప్రత్యేక హోదా, బడ్జెట్ ప్రొవిజన్ ను సాకుగా చూపెట్టి .. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఎన్ని గుమ్మాల ఎక్కి దిగిన ప్రయోజనం శూన్యమన్నారు నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు. కేంద్ర ప్రభుత్వ పెద్దలు ఎట్టి పరిస్థితుల్లోనూ జగన్ కు సహకరించే అవకాశమే లేదని కుండబద్దలు కొట్టారు. మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో.. వైయస్ అవినాష్ రెడ్డిని విచారించిన తరువాత తాడేపల్లి ప్యాలెస్ లోని అతి కీలకమైన వ్యక్తికి నోటీసులు జారీ చేసినట్లు సాక్షి…

Read More

ఓ పట్టుదల, మరో పట్టువిడుపు..!

తండ్రి పార్థసారథి గారెంత పట్టుదలో…. తనయుడు వట్టి వసంత్‌ కుమార్‌ గారిది అంతటి పట్టువిడుపు తత్వం. పైకి కటువుగా, మొరటుగా, ఇగోయిస్టిక్‌గా కనిపించినా…లోన వెన్నంటి మెత్తటి మనస్తత్వమాయనది. ఆరోగ్యసమస్యలు చివరి రోజుల్లో బాగా ఇబ్బందిపెట్టాయి కానీ, ఇంకొంత కాలం హాయిగా గడవాల్సిన జీవితం నాలుగు రోజుల కింద ముగిసింది. సుదీర్ఘ కాలం డా.వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి గారికి సన్నిహితుడిగా, 80ల నుంచే ఆయన అనుయాయుల్లో ముఖ్యుడిగా ఉన్న వ్యక్తి. నాకు 90ల నుంచి పరిచయం. వై.ఎస్‌.ప్రభుత్వంలో గ్రామీణాభివృద్ది శాఖ మంత్రిగా…

Read More

అతిథి అధ్యాపక పోస్టుల కోసం అప్లై చేసుకోండి : ప్రిన్సిపల్ శైలజ

సూర్యాపేట: బాలెం గురుకుల మహిళ డిగ్రీ కళాశాలలో అతిధి అధ్యాపక పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రిన్సిపల్ డా. శైలజ ఓ ప్రకటనలో తెలిపారు. కెమిస్ట్రీ, బోటని, ఎకనామిక్స్ సబ్జెక్ట్స్.. అతిధి ఆధ్యాపకుల పోస్టులు ఖాళీ ఉన్నట్లు వెల్లడించారు. సంబంధిత pG లో 55 శాతం (ఎస్సీ, ఎస్టీలు 50 శాతం) మార్కులు పొందిన వారు అర్హులుగా పేర్కొన్నారు.ph.D/ Net/set/slet ఉత్తీర్ణత పొందిన అభ్యర్థులకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు.. అర్హత గల అభ్యర్థులు, ఫిబ్రవరి 4 వ తేదీ సాయంత్రం…

Read More

ఇందిరమ్మ మార్గంలో అదానీ గ్రూప్‌!

Nancharaiah merugumala:( senior journalist) =========== భారత జాతీయ జెండాను ఒంటి నిండా కప్పుకున్న గౌతముడిని ఎవరు కాపాడతారు? దివంగత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ తాను దిల్లీలో అధికారంలో ఉన్న సమయంలో (1966–77, 1980–84) తనపైన, కాంగ్రెస్‌ ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు, విమర్శలు వచ్చినప్పుడు–‘ ఇది ఇండియాపై దాడి. భారత దేశ సమైక్యతను, సమగ్రతను దెబ్బదీయడానికి ఇది విదేశీ శక్తుల కుట్ర,’ అని విరుచుకుపడేవారు. ఇప్పుడు అదానీ గ్రూపు కంపెనీలపై అమెరికాకు చెందిన హిండన్‌ బర్గ్‌ రీసెర్చ్‌…

Read More

అండర్ -19 ప్రపంచ కప్ విజేత భారత్..

అండర్ -19 ప్రపంచ కప్ లో భారత అమ్మాయిలు చరిత్ర సృష్టించారు. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) తొలిసారి నిర్వహించిన టీ 20 ప్రపంచ కప్ ఫైనల్లో.. క్రికెట్ పుట్టినిల్లు ఇంగ్లాండ్ పై గెలిచి భారత మహిళా క్రికెట్లో సరికొత్త అధ్యాయం లిఖించారు. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన బ్రిటిష్ జట్టు 68 పరుగులకే కుప్పకూలింది. భారత్ బౌలర్లు నిప్పులు చెరిగే బంతులతో .. ఇంగ్లీష్ బ్యాట్స్ మెన్స్ ను ముప్పు తిప్పలు పెట్టారు. కెప్టెన్…

Read More

గాంధీజీ హంతకులకున్న అభిమానులు రాజీవ్‌ని చంపినోళ్లకు లేరు..

Nancharaiah merugumala:(senior journalist) =========== గాంధీజీ హంతకులకున్న అభిమానులు రాజీవ్‌ని చంపినోళ్లకు లేరు..  ఖూనీ చేసినోళ్ల ప్రాంతం, కులం, మతం, రాజకీయ సిద్ధాంతాలే కీలకం.. మోహన్‌ దాస్‌ గాంధీ కన్నుమూసి రేపటికి 75 ఏళ్లు. గుజరాతీ మహాత్ముడిని చంపిన మరాఠీ హంతకుడు నాథూరామ్‌ గోడ్సేను దిల్లీలో గాంధీజీని హత్యచేసిన స్థలంలోనే పట్టుకున్నారు. కోర్టు విచారణ తర్వాత 1949 నవంబర్‌ 15న అతన్ని ఉరితీశారు. ఇప్పటి హరియాణాలోని అంబాలా జైలులో శిక్ష అమలు చేశారు. స్వతంత్ర భారతదేశంలో తొలి…

Read More

‘యువ గళం ‘ పాదయాత్రకు అపూర్వ స్పందన..

కుప్పం: కుప్పంలో నారా లోకేష్ ‘ యువ గళం ‘ పాదయాత్ర రెండో రోజు దిగ్విజయంగా సాగింది. యాత్రకు మద్దతుగా.. రైతులు, విద్యార్దులు,యువత అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో లోకేష్ మాట్లాడుతూ..వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు. రైతులు పండించిన పంటలకు కనీస గిట్టుబాటు ధర దక్కడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. ఆరుగాలం శ్రమించి పండించిన టొమాటో లు రోడ్ల మీద పారబోసే పరిస్థితి దాపురించందన్నారు.ఎరువులు ధరలు పెరిగిపోయాయి..డ్రిప్ ఇరిగేషన్ పథకాన్ని ఎత్తేసారు…..

Read More

కలశాన్ని ఎందుకు పూజించాలి?

  కలశము అంటే ఏమిటి? నీటితో నిండిన ఇత్తడి లేక మట్టి లేక రాగి పాత్ర; పాత్ర మొదట్లో మామిడి ఆకులు; వాటి పైన కొబ్బరి కాయ ఉంచబడుతుంది. తెలుపు లేక ఎరుపు దారం దాని మెడ చుట్టూ లేక పూర్తిగా కానీ సమ చతురస్రాకారపు నమూనాలో చుట్టబడి ఉంటుంది. అటువంటి పాత్ర “కలశం” అనబడుతుంది. ఆ పాత్రను నీటితో గానీ బియ్యముతో గానీ నింపినప్పుడు “పూర్ణకుంభము” అనబడుతుంది. అది దివ్యమైన ప్రాణశక్తితో నింపబడిన జడ శరీరానికి…

Read More

అభినవ సత్యభామ ఇక లేరు…

మాజీ ఎంపి, బిజెపి నాయకురాలు..తెలుగు చలనచిత్ర రంగంలో అభినవ సత్యభామగా పేరొందిన సీనియర్ నటి జమున ఇక లేరు. వయసు రీత్యా హైదరాబాద్ లోని ఆమె స్వగృహంలో  శుక్రవారం ఉదయం తుదిశ్వాస విడిచారు.ఆమె మృతి పట్ల.. అభిమానులు  ప్రముఖులు..నటులు..రాజకీయ నాయకులు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలిపారు. స్వస్థలం.. అందం.. అభినయం..నటనతో జనహృదయాలను గెలుచుకున్న జమున స్వస్థలం కర్ణాటక. ఆమె 1936 ఆగష్టు 30న హంపీలో పుట్టింది. ఆమె తల్లితండ్రులు నిప్పని శ్రీనివాసరావు, కౌసల్యాదేవి. సినిమాల్లోకి రాకముందు..గుంటూరు…

Read More
Optimized by Optimole