రాజీవ్‌ గాంధీని ‘చోర్‌’ అంటూ ఓ రేడియో కార్యక్రమంలో పాటలు పాడారు!

Nancharaiah merugumala senior journalist: రాజీవ్‌ గాంధీని మీడియా మొదట ‘మిస్టర్‌ క్లీన్‌’ అంటే పిల్లలు మాత్రం మూడేళ్ల తర్వాత ‘చోర్‌’ అంటూ ఓ రేడియో కార్యక్రమంలో పాటలు పాడారు! మా తరం కన్నా పన్నెండేళ్లు పెద్దవాడైన రాజీవ్‌ గాంధీ 1984 అక్టోబర్‌ 31 సాయంత్రం ప్రధానమంత్రిగా ప్రమాణం చేశారు. అప్పుడాయన వయసు 40. మొదటి నుంచీ పండిత జేఎల్‌ నెహ్రూ కుటుంబసభ్యులంటే విపరీతమైన మోజు ఉన్న భారత మీడియా ఆయనను ‘అందగాడైన యువ ప్రధాని’ అని…

Read More

పీపుల్స్ మార్చ్ పాద‌యాత్ర‌తో కాంగ్రెస్ కు పూర్వ వైభ‌వం: మాజీ ఎంపీ కేవీపీ

Tcongress: సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్రతో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందన్న పూర్తి విశ్వాసం తనకు ఉందని మాజీ రాజ్యసభ సభ్యులు కేవీపీ రామచంద్రరావు అన్నారు. మ‌హ‌బూబ్ న‌గ‌ర్ జిల్లా జ‌డ్చెర్ల నియోజ‌క‌వ‌ర్గం న‌వాబ్ పేట మండ‌లం రుక్కంప‌ల్లి వ‌ద్ద అస్వ‌స్థ‌త‌తో విశ్రాంతి తీసుకుంటున్న జ‌న‌నాయకుడు భ‌ట్టి విక్ర‌మార్క‌ను ప‌రామ‌ర్శించారు. అనంత‌రం మీడియాతో మాట్లాడుతూ.. 2003లో ఇందిరమ్మ రాజ్యం తీసుకురావడానికి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేపట్టిన పవిత్రమైన…

Read More

బిచ్చగాడు _ 2 మూవీ రివ్యూ.. హిట్టా? ఫట్టా?

త‌మిళ చిత్రం బిచ్చ‌గాడు తెలుగులో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిలిచింది.  హీరో విజ‌య్ ఆంటోనికి ఆచిత్రంతో   తెలుగులో మంచి మార్కెట్‌ ఏర్ప‌డింది. దీంతో త‌న సినిమాల‌ను  తెలుగులో  విడుద‌ల చేయ‌డం ప్రారంభించాడు. తాజాగా అత‌ను న‌టించిన బిచ్చ‌గాడు- 2  శుక్ర‌వారం ప్రేక్ష‌కుల‌ ముందుకు వ‌చ్చింది. ఎన్నో అంచనాల మ‌ధ్య విడుద‌ల అయిన ఈమూవీ.. బిచ్చ‌గాడు లాంటి ల్యాండ్ మార్క్  హిట్ ను సొంతం చేసుకుందా! లేదా? అన్నది స‌మీక్ష‌లో తెలుసుకుందాం! క‌థ‌… దేశంలోని టాప్ -10…

Read More

హైదరాబాద్లో కేరళ స్టోరీ 2.0.. ఉలిక్కిపడ్డ భాగ్యనగరం..!

Hyderabad: హైదరాబాద్లో కేరళ స్టోరీ 2.0 వెలుగు చూసింది.భోపాల్ పుట్టి హైదరాబాద్ లో పెరుగుతున్న ఉగ్రవాద వృక్షాన్ని పెకిలిస్తే నిర్గాంతపోయే నిజాలు  బయటకు వచ్చాయి. ఉగ్రవాదానికి మతమార్పిడిని కొత్త ఆయుధంగా వాడుకొని నయా టెర్రర్ గ్రూప్ భారీ స్కెచ్ గీసినట్లు తెలిసింది. టెర్రరిజం అంటే శిక్షణ ఇవ్వడం.. అమాయకులను చంపడమే కాదు..హిందువులను మతం మార్చి ఉగ్రవాదం వైపు అడుగులు వేయించడమే టెర్రర్ ఫైల్స్ లక్ష్యంగా పెట్టుకున్నట్లు తేలింది. దీంతో ప్రశాంతంగా ఉన్న భాగ్యనగరంలో ఉగ్ర అలజడి హిందువులను…

Read More

పాలమూరుకు కొత్తగా ఆయకట్టు ఇచ్చింది లేదు: భట్టి విక్రమార్క

Tcongress: జడ్చర్ల నియోజకవర్గంలో పీపుల్స్ మార్చ్ పాదయాత్ర జోరుగా సాగుతోంది. ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చి పాదయాత్రకు మద్దతు తెలుపుతున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో భట్ట.. కేసిఆర్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.కాంగ్రెస్ పార్టీ మిగులు బ‌డ్జెట్ తో ధ‌నిక రాష్ట్రంగా తెలంగాణనే ఏర్పాటు చేసిందన్నారు సిఎల్పీ మల్లు భట్టి విక్రమార్క. తొమ్మిదిన్న‌ర ఏళ్ల‌లో కేసీఆర్ ప్ర‌భుత్వం ఎటువంటి ఆస్తులును,  వ్య‌వ‌స్థ‌ల‌ను, బ‌హుళార్ధ‌క సాధ‌క ప్రాజెక్టును, సంప‌ద‌ను, ప్రాజెక్టుల‌ను సృష్టించ‌లేదని ఆయన తేల్చిచెప్పారు. రాష్ట్ర బ‌డ్జెట్ తో…

Read More

జగన్ ప్రభుత్వం పై జనసేన కార్టూన్ల దాడి..

Janasena : జగన్ ప్రభుత్వం పై జనసేన కార్టూన్ల దాడి పరంపర కొనసాగుతుంది. తాజాగా జనసేన రూపొందించిన కార్టూన్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అటు జనసైనికులు, ఇటు టిడిపి అభిమానులు కార్టూన్ పై కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. దీంతో ఏపీ వ్యాప్తంగా జనసేన కార్టూన్ పై రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది. ఇక జనసేన పార్టీ రూపొందించడం కార్టూన్ పరిశీలించినట్లయితే.. జగన్ సూట్ కేసులు మోస్తున్నట్లు.. పాపం పసివాడి టైటిల్.. నోట్లో వేలు…

Read More

ఓబాలుడి య‌థార్థ గాథ‌.. చ‌దివితే గుండెబ‌రువెక్కుతుంది..!!

వివాహేత‌ర సంబంధాలు ప‌చ్చ‌ని సంసారాల్లో నిప్పులు పోస్తున్నాయి. కామం మ‌త్తులో క‌న్నుమిన్నుకాన‌క చేసే త‌ప్పిదాలు ఎన్నో కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తున్నాయి. ఎంద‌రో చిన్నారులు అనాధాలుగా మిగిలిపోతున్నారు. త‌ల్లిదండ్రులు దూరం కావ‌డంతో తెలిసి తెలియ‌ని వ‌య‌సులో ఆ చిన్నారులు ప‌డుతున్నబాధ‌లు వ‌ర్ణ‌నాతీతం. ఆకోవ‌కు చెందిందే ఈబాలుడి క‌థ‌. త‌ల్లి చేసిన ఘోర త‌ప్పిదం..ఆ బాలుడి కుటుంబంలో పెను విషాదం నింపింది. (అనుకోని రైలు ప్ర‌యాణంలో ఓ యువ‌ కానిస్టేబుల్ కంటప‌డిన కథలోని బాలుడు.. ఈ కథను తానే స్వయంగా…

Read More

రైతు నష్టపోతే- పాలకుల్లో కదలిక లేదు… యంత్రాంగంలో స్పందన లేదు: నాదెండ్ల మనోహర్

Janasena: అకాల వర్షాలకు రైతులు పంట నష్టపోతే పాలకుల్లో కదలిక లేదు.. ప్రభుత్వ యంత్రాంగంలో స్పందన లేదని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. ముఖ్యమంత్రి గాఢ నిద్ర నుంచి మేల్కొని స్వయంగా పంట నష్టపోయిన ప్రాంతాల్లో పర్యటించి రైతాంగానికి భరోసా కల్పించాలని ఆయ‌న‌ డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు విత్తు నుంచి కొనుగోలు వరకు పెద్దన్నలా అండగా ఉంటానని చెప్పిన  జగన్ రెడ్డి రైతుని నమ్మించి మోసం చేశారని మండిప‌డ్డారు. ప్రతి…

Read More

కస్టడీ మూవీ రివ్యూ..!

అక్కినేని నాగ చైతన్య తాజాగా నటించిన చిత్రం ‘కస్టడీ ‘. కృతి శెట్టి కథానాయిక. వెంకట్ ప్రభు దర్శకుడు. అరవింద్ స్వామి కీలక పాత్రలో నటించారు. సాలిడ్ హిట్ కోసం ఎదురుచూస్తున్న నాగచైతన్య  ఈ మూవీతో ఎలాగైనా బౌన్స్ బ్యాక్ కావాలని పట్టుదలతో ఉన్నారు. అటు అక్కినేని అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులు సినిమా కోసం ఎంతో ఆతృతగా  ఎదురుచూస్తున్నారు.మరీ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన కస్టడీ ఎలా ఉందో సమీక్షలో తెలుసుకుందాం! కథ… సఖినేటిపల్లి పోలీస్…

Read More

జనసేన పార్టీకి క్షేత్రస్థాయి బలగమే బలం : నాదెండ్ల మనోహర్

Janasena :బలమైన రాజకీయ శక్తిగా జనసేన పార్టీ ఎదిగింది అంటే దానికి మండల, పట్టణ, డివిజన్ అధ్యక్షులే కారణమన్నారు జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్.  పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు క్షేత్రస్థాయిలో జెండా పట్టుకొని ఆయన ఆశయ సాధన కోసం కృషి చేసిన మీరందరికి అభినందనలన్నారు. రాష్ట్రానికి  పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం అవసరం… ఆ దిశగా మనందరం కలసికట్టుగా పని చేయాలన్నారు. జనసేన పార్టీ మండల, పట్టణ,…

Read More
Optimized by Optimole