హంగ్‌ దిశగా కర్ణాటక..

దక్షిణాది రాష్ట్రాల్లో కీలకమైన కర్ణాటకలో ఏప్రిల్ మే నెలలో ఎన్నికలు జరగనున్నాయి.మరోసారి అధికారం చేజిక్కించుకోవాలని బీజేపీ.. హిమాచల్ సంప్రదాయం కొనసాగించాలని కాంగ్రెస్, జేడీఎస్ పట్టుదలతో ఉన్నాయి. దీంతో హోరా హోరీ త్రిముఖ పోరులో విజయం ఏ పార్టీని వరించనున్నది అంశంపై ‘ సౌత్ ఫస్ట్ న్యూస్ వెబ్ సైట్ కోసం స్థానిక రిసర్చర్ ‘ సిస్రో ‘ తో కలిసి పీపుల్స్ పల్స్ తాజాగా సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో హాంగ్ వచ్చే అవకాశాలున్నాయని వెల్లడయింది. మొత్తం…

Read More

ప్రధాని తల్లి అంత్యక్రియలు చడీ చప్పుడు లేకుండా జరిగాయా?

బీజేపీ ‘గణతంత్ర’ స్వభావం వల్లే ప్రధాని తల్లి అంత్యక్రియలు అలా  జరిగాయా? స్వాతంత్య్రం వచ్చేనాటికి భారత రాజ్యాంగంపై విశ్వాసం లేని రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌ (ఆరెసెస్‌) కుటుంబం నుంచి పుట్టిన పార్టీ బీజేపీ. ఈ పార్టీ రెండో ప్రధాని నరేంద్ర మోదీ తల్లి హీరాబెన్‌ మరణం, అంత్యక్రియల వార్త ఒకే రోజు పత్రికల్లో చదివాం. సాధారణంగా పెద్ద రాజ్యాంగ పదవుల్లో ఉన్న నేతల తల్లిదండ్రులు కన్నుమూస్తే రెండు మూడు రోజుల జాతర జరగడం మన అనుభవం. బ్రిటిష్‌…

Read More

ప్రపంచంలో యేసు పేరుతో అత్యధిక జనం ప్రాణాలు తీశారా?

Nancharaiah merugumala:(senior journalist) =============== జీసస్‌ క్రైస్ట్‌ పేరుతో జరిగిన మారణహోమాల్లో చేసిన హత్యలు మరే దేవుడు లేదా దైవసుతుడి పేరు చెప్పి చేయలేదని బ్రిటిష్‌ మాజీ మార్క్సిస్టు, నాస్తిక సిద్ధాంతకర్త క్రిస్టొఫర్‌ హిచెన్స్‌ (1949 ఏప్రిల్‌ 13–2011 డిసెంబర్‌ 15) రాశారు. ఈ విషయం ఆయన 2011లో కన్నుమూసిన తర్వాత పాశ్చాత్య మీడియాలో చదివాను. గూగుల్‌ లో ఎంత ప్రయత్నించినా హిచిన్స్‌ వెల్లడించిన విషయం గురించి గణాంక వివరాలు దొరకలేదు. అలాగే, రాముడి పేరుతో భారతదేశంలో…

Read More

కరోనా కొత్త వేరియంట్.. చైనాలో గుట్టలుగా శవాలు…

ప్రపంచవ్యాప్తంగా తీవ్ర దుఃఖాన్ని మిగిల్చిన కరోనారక్కసి మరోసారి విరుచుకుపడుతోంది. వైరస్ పుట్టినిల్లుగా భావిస్తున్న డ్రాగన్ కంట్రిలో మాయదారి మహమ్మారి ..ఔట్ ఆఫ్ కంట్రోల్ అయిపోవడంతో అధికారులు చేతులెత్తేస్తారు. దీంతో అక్కడి ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నారు.ఆఖరికి కరోనాతో చనిపోతే అంత్యక్రియలు నిర్వహించడానికి వెయిటింగ్ లిస్టు పెరుగుతున్న పరిస్థితి నెలకొనడంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఇక ఇప్పుడు కొత్తగా పుట్టుకొచ్చిన ఒమిక్రాన్ సబ్ వేరియంట్ BF_7తో చైనాలో వేగంగా కేసులు పెరుగుతున్నాయి. ఓ అధ్యయనం ప్రకారం మార్చి నెలలోపు డ్రాగన్…

Read More

గురి ఎక్కడ? దెబ్బ మరెక్కడ?

‘అదిరిందయ్యా చంద్రం’ అని అప్పట్లో ఓ వ్యాపార ప్రకటన బాగా ఆకట్టుకునేది. ‘కొత్త కారు, కొత్త ఇల్లు, కొత్త భార్య వావ్‌ అదిరిందయ్యా చంద్రం…..’ ఇలా సాగుతుంది ఆ సృజనాత్మక ప్రకటన. పాత పార్టీకి కొత్త పేరే అయినా… భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌) ఢిల్లీ ఓపెనింగ్‌ అదిరింది సినిమా భాషలో చెప్పాలంటే! రాజకీయంగా క్లిక్‌ అవుతుందా? లేదా? అనేది ఇప్పుడు సాగుతున్న ప్రధాన చర్చ. చెట్టుకింద పోరంబోకు ముచ్చట్ల నుంచి సంపాదకుల పేజీల్లో వ్యాసాలు, టీవీ…

Read More

సామాజిక సమీకరణాలు బిజెపిని గట్టెక్కిస్తాయా..?

       భారతీయ జనతా పార్టీ బలం ఉత్తరాది రాష్ట్రాలకే పరిమితం అనే భావనను చెరిపేయడానికి దక్షిణాది రాష్ట్రాల్లో అధికార పగ్గాలు చేపట్టాలని ఆ పార్టీ ఎంతో పట్టుదలగా ఉన్నా ఇప్పటివరకూ కర్ణాటక రాష్ట్రానికే పరిమితమైంది.  దక్షిణాది కర్ణాటక యేతర రాష్ట్రాలలో బలోపేతం కావాలంటే ఆ పార్టీకి వచ్చే సంవత్సరం మొదటి త్రైమాసికంలో రాబోయే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు ఎంతో కీలకమైనవి. కర్ణాటక ఎన్నికల తర్వాత దక్షిణాన 2023 చివరిలో తెలంగాణ, 2024లో లోక్‌సభ ఎన్నికలతో…

Read More

తైవాన్ దేశస్తులు భారతీయులను ఎందుకు ద్వేషిస్తారు?

తైవాన్ లో ఒక ఏడాది పాటు గడిపిన ఒక భారతీయునికి చాలా మంది తైవాన్ ప్రజలు స్నేహితులయ్యారు. కానీ వాళ్ళు అతనితో సన్నిహితంగా ఉండకపోవడం అతను గమనించాడు. అతని స్నేహితులెవరూ ఏ రోజూ అతనిని తమ ఇంటికి పిలిచి టీ ఇచ్చిన పాపాన పోలేదు. ఇదంతా అతనికి వింతగా అనిపించింది. తనతో ఎక్కువగా మాట్లాడే ఒక స్నేహితుడిని ఈ సంగతి అడిగాడు.తన భారతీయ మిత్రుని గోడు విన్న ఆ తైవాన్ స్నేహితుడు ముందుగా కొంచెం తటపటాయించి, చివరికి…

Read More

ఔరా! ఎంతటి మొనగాడవు..!!

    – ఎట్లా అబ్బింది నీకింతటి నేర్పరితనం? – ఇన్నేసి యేళ్లు ఈ నైపుణ్యాన్ని కాపాడుతూ, ఎలా వన్నెపెట్టగలిగావు? ఫుట్‌బాల్‌ దిగ్గజం క్రిస్టియానో రోనొల్డో ప్రస్తావన వస్తే చాలు, మన మెదళ్లలో ఇన్నేసి ప్రశ్నలు సహజం! ఒళ్లు గగుర్పాటుకు ఇది అదనం. ఎందుకంటే, అతగాడి రికార్డు అలాంటిది. వింటేనే విస్మయం కలిగించే రికార్డులు సరే, చూస్తుంటే రోమాలు నిక్కబొడిచేలా… మైదానమంతా లాఘవంగా పరుగెత్తే వేగం, డేగలా ఎగిరే సత్తా, రబ్బరులా వంగే శరీర విన్యాసం, కదలికల…

Read More

గుజరాత్ లో బీజేపీ చారిత్రాత్మక విజయం.. కలిసొచ్చిన మోదీ బ్రాండ్..!!

గుజరాత్  అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ చరిత్ర తిరగరాసింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సొంత రాష్ట్రంలో.. ఎగ్జిట్  పోల్స్  అంచనాలకు తగ్గట్టే బీజేపీ ఏకపక్ష విజయం సాధించింది. గుజరాత్ ఎన్నికల చరిత్రలో కనీవినీ రీతిలో 156 సీట్లతో సరికొత్త చరిత్ర సృష్టించింది. మోదీ హావాతో  ప్రతిపక్ష పార్టీలకు పట్టున్న నియోజక వర్గాల్లోనూ కమలం పార్టీ పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. ఇక ఈ  ఎన్నికల్లో హస్తం పార్టీ ఘోర పరాజయాన్ని చవిచూసింది. తమకు పట్టున్న నియోజక వర్గాలతో…

Read More

తెలంగాణ బ్రాహ్మణ బిడ్డకి గుజరాతీ నేతలే న్యాయం చేయాలి!

Nancharaiah merugumala: _____________________________ బాబరీ మసీదును కూల్చి 30  ఏళ్లు నిండుతున్నా పీవీ నరసింహారావు గారికి భారతరత్న ఇవ్వరా? ‘వివాదాస్పద కట్టడం’ బాబరీ మసీదును అయోధ్యలో కూల్చేసి నేటికి 30 సంవత్సరాలు నిండుతున్నాయి. అప్పుడు ప్రధానమంత్రి పదవిలో ఉన్న పాములపర్తి వేంకట (పీవీ) నరసింహారావు గారు తనమౌనముద్రతో, ఉదాశీన వైఖరితో మసీదు కూల్చివేతకు దోహదం చేశారు. రాజధాని దిల్లీ నుంచే తన పరోక్ష తోడ్పాటును మిత్రుడు, బీజేపీ నేత అటల్‌ బిహారీ వాజపేయి గారికి అందించారు. పీవీ…

Read More
Optimized by Optimole