గుజరాత్ ఫలితాలపై పీపుల్స్ పల్స్ ఎక్స్ క్లూజివ్ ఎగ్జిట్ పోల్ రిపోర్ట్..!!

దేశవ్యాప్తంగా ఆసక్తి రేకెత్తిస్తున్న గుజరాత్‌, హిమాచల్‌ ప్రదేశ్‌ ఎగ్జిట్‌పోల్స్‌ ఫలితాలనూ పీపుల్స్ పల్స్ సంస్థ విడుదల చేసింది. రెండు రాష్ట్రాల ఎగ్జిట్‌పోల్స్‌ ఫలితాలను సంస్థ డైరెక్టర్‌ దిలీప్‌రెడ్డి ఢిల్లీ లోని తెలంగాణ భవన్‌లో విడుదల చేశారు. ప్రధాని మోదీ స్వరాష్ట్రం గుజరాత్ లో మరోసారి కమలం వికాసం తథ్యమని ఎగ్జిట్ పోల్ సర్వే రిపోర్ట్ స్పష్టం చేసింది.  అధికార బీజేపీ 125-143, కాంగ్రెస్ 30-48, ఆమ్ ఆద్మీ పార్టీకి 3-7,  ఇతరులకు 2-6 సీట్లు వచ్చే అవకాశం…

Read More

బిహారీ బ్రాహ్మణ ‘మేధావులు’ అంత గొప్పోళ్లేనా?

రవీష్ కుమార్, ప్రశాంత్ కిషోర్-వార్తల్లోకెక్కిన ఈ బిహారీ బ్రాహ్మణ ‘మేధావులు’ అంత గొప్పోళ్లేనా? …………………………………………………….. ఇద్దరు బిహారీ బ్రాహ్మణ బుద్ధిజీవులు- ప్రశాంత్ కిషోర్ (పాండే), రవీష్ కుమార్ (పాండే)కు వారి శక్తి సామర్ధ్యాలు, ప్రతిభాపాటవాలకు మించిన పేరు ప్రఖ్యాతులు వచ్చాయనిపిస్తోంది. వైశ్య (బనియా/కోమటి) పాత్రికాధిపతుల దగ్గర బ్రాహ్మణ పాత్రికేయులు, సంపాదకులు గతంలో చాలా పెద్ద సంఖ్యలో పనిచేశారు. ఇంకా పనిచేస్తున్నారు. పెత్తనం చేస్తున్నారు. బనియాల పెట్టుబడి బ్రాహ్మణ జర్నలిస్టులకు ఏనాడూ చేదు కాలేదు. వైశ్యులైన రామ్ నాథ్…

Read More

నెహ్రూ వర్సిటీ గోడలపై బ్రాహ్మణ వ్యతిరేక నినాదాలు ఏ పరిణామాలకు సంకేతం?

జేఎన్యూ నుంచే కాదు భారతదేశం నుంచి బ్రాహ్మణులను తరిమివేసే ప్రయత్నాలు ఫలించవు! ……………………………………………………………………………………………………… కశ్మీరీ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన పండిత జవాహర్‌ లాల్‌ నెహ్రూ పేరుతో ఆయన కుమార్తె ఇందిరా గాంధీ హయాంలో 1969లో స్థాపించిన జేఎన్యూలో (కేంద్రీయ విశ్వవిద్యాలయం) ఇప్పుడు బ్రాహ్మణ వ్యతిరేక నినాదాలు దర్శనమివ్వడం అత్యంత గర్హనీయం. పేరుకు బ్రాహ్మణ–వైశ్య నాయకత్వంలో సాగుతున్న బీజేపీ కళ్ల ముందే ఇదంతా జరుగుతోంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జగత్‌ ప్రకాశ్‌ నడ్డా హిమాచలీ బ్రాహ్మణుడు. కాషాయ ఓబీసీ…

Read More

“ఓటు” ప్రచారానికి లోటు..!!

ఓటుకు నోటు సంగతి ఎలా ఉన్నా..? ప్రజాస్వామ్యానికి నిలువెత్తు సాక్ష్యంగా నిలిచే ఓటు విలువ ఎన్నికల నాడు మినహా మరెప్పుడు జనం ఊసెత్తని పరిస్థితి. ఓటు విలువ తెలిసిన దేశాలు యువతరానికి 16 సంవత్సరాలు నిండిన వారికి ఓటు హక్కు కల్పించాలని న్యూజిల్యాండ్‌ ప్రయత్నాలను తెరపైకి తెచ్చింది. స్వాతంత్రం సాధించి 75 వసంతాలు పూర్తి చేసుకొని , ప్రజాస్వామ్యానికి ప్రపంచ దేశాలకు దిక్చూచిలా వ్యవహరిస్తున్న భారత దేశంలో మాత్రం ఓటు హక్కు కల్పన నేటికి అపహాస్యంగానే మిగిలి…

Read More

పివోకే పై భారత సైన్యాధికారి కీలక వ్యాఖ్యలు..

పివోకే (పాక్ ఆక్రమిత కశ్మీర్ ) పై భారత సైన్యాధికారి లెఫ్టినెంట్  జనరల్  ఉపేంద్ర ద్వివేది కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వం ఆదేశిస్తే.. పాకిస్తాన్  ఆక్రమిత కశ్మీర్ ను స్వాధీనం చేసుకోవడానికి సైన్యం సిద్ధంగా ఉందన్నారు. ప్రస్తుతం జమ్మూకశ్మీర్ లో 300 మంది ఉగ్రవాదులు క్రియాశీలంగా ఉన్నారని.. మరో 160 మంది దేశంలోకి చొరబడేందుకు వాస్తవాధీన రేఖ వెంబడి పాకిస్తాన్  వైపు లాంచ్ ప్యాడ్ లలో ఉన్నట్లు తెలిపారు. ఆర్టికల్  370 రద్దు తర్వాత భద్రతా…

Read More

బాల్యానికిద్దాం భరోసా..!

నవంబర్ 20 బాలల హక్కుల రక్షణ దినోత్సవం: ============================= రెండేళ్లు ప్రపంచ వ్యాప్తంగా కరోనా విజృంభించిన కారణంగా ఒక తరం పిల్లలు తమ అమూల్యమైన బాల్యాన్నికోల్పోయారు.విద్యతో పాటు ఆటలకు కూడా దూరమయ్యారు.కరోనా ప్రభావం పేదపిల్లలపై ఎక్కువగా పడింది.జాతీయ, అంతర్జాతీయ స్ధాయిలో మానవహక్కుల దృక్పధం అనేక కోణాల్లో సమాజంలోకి చొచ్చుకొనిపోయింది. కానీ పిల్లల హక్కుల గురించిన జ్ఞానంగానీ, చైతన్యంగానీ, ప్రయత్నంగానీ అంతగా జరుగలేదు. గనుక తల్లిదండ్రులకు పిల్లల మీద సర్వహక్కులూఉంటాయనుకునే ఆలోచనల నుంచి మనం ఇంకా బయటపడలేదు. అత్యంత…

Read More

గెడ్డం నెరిసిన రాహుల్‌ భయ్యా–మన్మోహన్, నరేంద్ర మోదీలకు వారసుడే!

Nancharaiah Merugumala : ………………………………………………………………………………… భారత్‌ జోడో యాత్ర పేరుతో తన అయ్యమ్మ పూర్వీకుల ప్రాంతం కశ్మీర్‌ బయల్దేరారు కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ. నడక మొదలైన మొన్నటి సెప్టెంబర్‌ 7 నుంచి ఆయన ముఖాన పెరుగుతున్న గెడ్డం ఇక పర్మనెంటుగా ఉంటుందనేలా కనిపిస్తోంది. నెమ్మది నెమ్మదిగా ఈ గడ్డం ఎన్నికల రాజకీయ తిరుగుబాటుకు సంకేతంగా మారుతోంది. అయితే, నెహ్రూ–గాంధీ రాజకీయ వారసుని గడ్డం గతంలో ప్రతిపక్షంలో చాలా సంవత్సరాలు గడిపిన దివంగత నేతలు అశోక్‌ మెహతా,…

Read More

నళినిని చూసి నేర్చుకోవయ్యా, రాహుల్..!!

Nancharaiah merugumala : ……………………………………………….. రాజీవ్ గాంధీ చావుకు కారణమైన పేలుడులో ఆప్తులను కోల్పోయిన వారికి నా విచారం తెలుపుతున్నా. వారి గురించి ఆలోచిస్తూ నేను ఎన్నో ఏళ్లు గడిపానూ అంటూ అవేదనను వెలిబుచ్చిన 53 ఏళ్ల తమిళ వీర వనిత నలినీ శ్రీహరన్. రాజీవ్ హత్య కేసులో శిక్షించదగ్గ పాత్ర లేకున్నా 30 ఏళ్లకు పైగా కారాగారం లో మగ్గిపోయింది. శిక్ష అనుభవించే క్రమంలో  జైల్లోనే ఆడపిల్లకు జన్మనిచ్చిన ఆమె ఇప్పుడు భర్త మురుగన్, కూతురు…

Read More

తెలంగాణలో కమల వికాసం తథ్యమన్న మోదీ.. జోష్ లో కమలదళం.. !!

  తెలంగాణలో ప్రధాని మోదీ పర్యటన కమల దళంలో నూతనోత్సహన్ని నింపింది. మునుగోడు ఉప ఎన్నికలో ఓడిన గెలిచనంత పనిచేసిన కార్యకర్తలకు బూస్టప్ ఇచ్చేలా ప్రసగంతో స్పూర్తినింపారు మోదీ. గతంలో ఎన్నడూ లేని విధంగా తనదైన శైలిలీ చమత్కార పంచులతో వినోదాన్ని పంచారు.అదే తరహాలో అధికార టీఆర్ఎస్ ను టార్గెట్ చేస్తూ .. పరోక్షంగా విమర్శనాస్త్రాలు సంధించారు.తెలంగాణ ప్రజలను దోచుకున్న అవినీతి పరులను వదిలి పెట్టే ప్రసక్త లేదని మోదీ అల్టిమేటం జారీచేశారు.కుటుంబ పాలనకు అంతమొందించే సమయం…

Read More

ప్రజాస్వామ్య దేశంలో ఎన్నికల సరళిపై పేరడీ..

మునుగోడు ఉప ఎన్నిక యుద్ధం ముగిసింది. హోరా హోరీ పోరులో చావు తప్పి కన్ను లొట్ట పడ్డట్టు అధికార టీఆర్ఎస్ విజయం సాధించింది. ప్రధాన ప్రత్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పై టీఆర్ఎస్ అభ్యర్ధి స్వల్ప మెజారిటీతో గెలుపొందారు. దీంతో రాష్ట్రంలో నెలరోజుల ఉత్కంఠకు తెరపడింది. ఈ నేపథ్యంలో ఉప ఎన్నిక పై సోషల్ మీడియా.. ప్రధాన మీడియాల్లో విశ్లేషకులు పుంకాలు పుంకాలు వ్యాసాలు దంచికొట్టేస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రజాస్వామ్యం దేశంలో ఎన్నికల తతంగాన్ని.. స్టూడెంట్.. ప్రొఫెసర్…

Read More
Optimized by Optimole