వందే భారత్ రైలు – పాకిస్థాన్ ప్రేమికులు !

పార్థ సారథి పొట్లూరి: వందే భారత్ ట్రైన్ మీద రాళ్ళు రువ్వడం వెనుక ఉన్న అసలు కారణం ! 1947 లో భారత్ నుండి పాకిస్థాన్ వేరుపడిన సందర్భంలో అప్పటికే బ్రిటీష్ వాళ్ళు వేసిన రైల్వే లైన్లు,కట్టిన రైల్వే స్టేషన్లు భారత ఉప ఖండం మొత్తం మీద ఎలా ఉన్నాయో వాటిని సరిహద్దుల ప్రకారం పంచుకున్నాయి! ఇది చరిత్ర అందరికీ తెలిసిందే !PSP 1947 తరువాత భారత్ లో కానీ పాకిస్థాన్ లో కానీ చాల కాలం…

Read More

వికారాబాద్ రాజ‌కీయ వీరుడెవ‌రు?

వికారాబాద్ లో స‌రికొత్త రాజ‌కీయానికి నేత‌లు తెర‌లేపారు. అధికార బిఆర్ ఎస్ పార్టీ ఎమ్మెల్యే ప‌నిపోయిదంటు సొంత పార్టీ నేత‌లే ధిక్కార స్వ‌రం వినిపిస్తుంటే.. ఇన్నాళ్లు మౌనంగా ఉన్న‌ ఉద్య‌మ‌కారులు మాపార్టీకి మేమే దిక్కంటూ దూసుకొస్తున్నారు. అటు కాంగ్రెస్ మాజీ మంత్రి ప్ర‌భుత్వ వ్య‌తిరేక కార్య‌క్ర‌మాలను ప్ర‌జ‌ల్లో ఎండ‌గ‌డుతూ దూకుడును ప్ర‌ద‌ర్శిస్తున్నారు. బీజేపీ అభ్య‌ర్థి సైతం రేసులో నేనున్నాంటూ త‌గ్గేదెలే త‌ర‌హాలో ప్ర‌చారంలో నిమ‌గ్న‌మ‌య్యారు. బిఆర్ఎస్ లో అధిప‌త్య పోరు.. వికారాబాద్‌ బీఆర్‌ఎస్‌ లో అధిపత్య పోరు…

Read More

వలసవాదంపై వీరోచిత పోరాటం చేసిన భారతదేశ రాణిమణులు..

Samabashiva Rao:  సామ్రాజ్యవాదం అంటే సమాజంపై పెత్తనం చేయడమే, సంస్కృతి, సాంప్రదాయాలను విధ్వంసం చేయడమే. యూరోపియన్‌ సామ్రాజ్యానికి వెలుపల ఉన్న దేశాలను తమ కైవసం చేసుకొని వలసరాజ్యంగా ఏర్పాటు చేసుకోవాలని ఎంతగానో ప్రయత్నించాయి. కొన్ని రాజ్యాలను కైవసం చేసుకున్నాయి. కానీ చాలా చోట్ల తీవ్ర ప్రతిఘటనను ఎదుర్కొంది యూరోపియన్‌ సామ్రాజ్యవాదం. ప్రతిఘటించిన వారిలో భారత వీరనారీలు అనేకులు తమ పోరాట పటిమను ప్రదర్శించి వారిని మట్టికరిపించారు. తప్పక తెలుసుకోవలసిన వీరనారుల విజయగాధ.. 1. రాణి లక్ష్మిబాయి.. లక్ష్మిబాయి…

Read More

గౌతమ్ ఆదానీ భారత్ లో ఉన్న టాప్ 10 పన్ను చెల్లింపు దారుల లిస్ట్ లో ఎందుకు లేడు ?

పార్థసారథి పొట్లూరి:  ==================== గౌతమ్ ఆదానీ భారత్ లో ఉన్న టాప్ 10 పన్ను చెల్లింపు దారుల లిస్ట్ లో ఎందుకు లేడు..? ప్రతిపక్షాలు చేస్తున్న దుష్ప్రచారాన్ని నమ్మకండి ! అసలు నిజం తెలుసుకోండి ! గౌతమ్ ఆదానీ వారం క్రితం వరకు ప్రపంచంలోనే అత్యంత ధవంతుల జాబితాలో 3 వ స్థానంలో ఉన్నాడు ఇప్పుడు 8 వ స్థానానికి పడిపోయాడు ! మరి అత్యధిక పన్ను చెల్లింపు దారుల స్థానాలలో మొదటి స్థానంలో ఉండాలి కదా…

Read More

రాష్ట్ర‌ప‌తి ప్ర‌సంగాన్ని బీఆర్ఎస్ బహిష్కరించడం సిగ్గు చేటు : బండిసంజ‌య్‌

రాష్ట్రపతి ప్రసంగాన్ని బీఆర్ఎస్ ఎంపీలు బహిష్కరించడాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ తప్పుపట్టారు. ఆదివాసీ మహిళా రాష్ట్రపతి తొలిసారి పార్లమెంట్ లో ప్రసంగిస్తుంటే జీర్ణీంచుకోలేకే బీఆర్ఎస్ బహిష్కరించిందన్నారు. దళిత, గిరిజన, బలహీన వర్గాల మహిళలంటే బీఆర్ఎస్ కు అసహ్యమని, ముర్ము రాష్ట్రపతి కాకుండా ఓడించేందుకు యత్నించారన్నారు. కేసీఆర్ తొలి కేబినెట్ లో మహిళలకు చోటు కల్పించలేదని సంజ‌య్ గుర్తు చేశారు. తక్షణమే మహిళలకు బీఆర్ఎస్ నేతలు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఉమ్మడి…

Read More

ఇందిరమ్మ మార్గంలో అదానీ గ్రూప్‌!

Nancharaiah merugumala:( senior journalist) =========== భారత జాతీయ జెండాను ఒంటి నిండా కప్పుకున్న గౌతముడిని ఎవరు కాపాడతారు? దివంగత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ తాను దిల్లీలో అధికారంలో ఉన్న సమయంలో (1966–77, 1980–84) తనపైన, కాంగ్రెస్‌ ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు, విమర్శలు వచ్చినప్పుడు–‘ ఇది ఇండియాపై దాడి. భారత దేశ సమైక్యతను, సమగ్రతను దెబ్బదీయడానికి ఇది విదేశీ శక్తుల కుట్ర,’ అని విరుచుకుపడేవారు. ఇప్పుడు అదానీ గ్రూపు కంపెనీలపై అమెరికాకు చెందిన హిండన్‌ బర్గ్‌ రీసెర్చ్‌…

Read More

గాంధీజీ హంతకులకున్న అభిమానులు రాజీవ్‌ని చంపినోళ్లకు లేరు..

Nancharaiah merugumala:(senior journalist) =========== గాంధీజీ హంతకులకున్న అభిమానులు రాజీవ్‌ని చంపినోళ్లకు లేరు..  ఖూనీ చేసినోళ్ల ప్రాంతం, కులం, మతం, రాజకీయ సిద్ధాంతాలే కీలకం.. మోహన్‌ దాస్‌ గాంధీ కన్నుమూసి రేపటికి 75 ఏళ్లు. గుజరాతీ మహాత్ముడిని చంపిన మరాఠీ హంతకుడు నాథూరామ్‌ గోడ్సేను దిల్లీలో గాంధీజీని హత్యచేసిన స్థలంలోనే పట్టుకున్నారు. కోర్టు విచారణ తర్వాత 1949 నవంబర్‌ 15న అతన్ని ఉరితీశారు. ఇప్పటి హరియాణాలోని అంబాలా జైలులో శిక్ష అమలు చేశారు. స్వతంత్ర భారతదేశంలో తొలి…

Read More

త్రిపుర తీర్పు..లెఫ్టా..? రైటా…?

దేశంలో తొమ్మిది రాష్ట్రాల్లో ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. 2024 లోక్‌సభ సార్వత్రిక ఎన్నికల ముందు జరిగే ఈ రాష్ట్రాల ఎన్నికలు ఎంతో కీలకమైనవి. రెండు సార్లు వరుసగా అధికారం చేపట్టిన మోడీ ప్రభుత్వానికి సెమీఫైనల్సే అని చెప్పవచ్చు. అందుకే బిజెపికి ఈ ఎన్నికలు పెను సవాలు విసురుతున్నాయి. తొలుతగా ఫిబ్రవరిలో ఈశాన్య రాష్ట్రాలైన త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్‌లో ఎన్నికలు నిర్వహించడానికి ఎన్నికల సంఘం షెడ్యూల్‌ ప్రకటించింది. భారతీయ జనతా పార్టీ 2014లో ఢల్లీి పీఠం…

Read More

భయపెడుతున్న నిరుద్యోగిత..అయోమయంలో యువత..

పెరిగే నిరుద్యోగిత భారతదేశాన్ని భయపెడుతోంది. పేరున్న బడా ఐటీ, సాఫ్ట్‌వేర్‌ గ్లోబల్‌ కంపెనీలు వేలాది మంది ఉద్యోగుల్ని పీకేస్తుంటే ఉన్నపళంగా వారు రోడ్డున పడుతున్నారు. మరోవైపు ‘మేం పెద్ద ఎత్తున్న ఉద్యోగ నియామకాలు జరుపబోతున్నామ’ంటూ ప్రభుత్వాలు ఉత్తుత్తి ప్రకటనలతో ఊదరగొడుతున్నాయి. అదే నిజమైతే, నియామకాలు ఇన్నాళ్లెందుకు జరుపలేదు? అనే ప్రశ్న సహజం! ఇవి ఎన్నికల, ఎన్నికల ముందరి సంవత్సరాలు కావడంతో …క్షేత్ర పరిస్థితులకు, వాస్తవాలకు విరుద్దంగా పాలకులు మాయమాటలు చెప్పడం ఓ రాజకీయ తంతుగా మారింది! దేశంలో…

Read More

భారత పార్లమెంటు కొత్తది నిర్మించిన నరేంద్రమోదీ గ్రేటేనా?

Nancharaiah merugumala: ================== “భారత పార్లమెంటు భవనానికి నూరేళ్లు నిండకుండానే కొత్తది నిర్మించిన నరేంద్రమోదీ నిజంగా గ్రేటేనా?” బ్రిటిష్‌ ఇండియా సర్కారు 1927లో ఇంపీరియల్‌ లెజిస్లేటివ్‌ కౌన్సిల్‌ (ఐఎల్సీ–కౌన్సిల్‌ ఆఫ్‌ స్టేట్, సెంట్రల్‌ లెజిస్లేటివ్‌ అసెంబ్లీ: కేంద్ర చట్టసభల ఎగువ దిగువ సభలు) కోసం నిర్మించిన భవనంలోనే 1947 ఆగస్ట్‌ 15 నుంచి భారత రాజ్యాంగ రచన పూర్తయ్యే వరకూ రాజ్యాంగ పరిషత్‌ సమావేశాలు జరిగాయి. భారతదేశం గణతంత్ర రాజ్యంగా అవతరించాక 1950 జనవరి నుంచి భారత…

Read More
Optimized by Optimole