mamata modi

మోదీ ప్రమేయం లేదని విశ్వసిస్తున్నా : మమతా బెనర్జీ

ప్రధాని మోదీ పై బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆసక్తికర కామెంట్స్ చేశారు. కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీల దుర్వినియోగం వెనక మోదీ హస్తం ఉండకపోవచ్చని.. రాష్ట్రంలో సీబీఐ,ఈడీ దూకుడుకు కారణం స్థానిక బీజేపీ నేతలని దీదీ ఆరోపించారు.స్వార్థపూరిత ప్రయోజనాల కోసమే కొందరు నేతలు.. సీబీఐ, ఈడీలను దుర్వినియోగం చేస్తున్నారని అంటూ చేసిన కామెంట్స్ దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ఉన్నట్టుండి మమతా బెనర్జీలో మార్పుకు కారణమేంటన్న చర్చ రాజకీయాల్లో నడుస్తోంది. ఇటీవల ఆర్ఎస్ఎస్ అంత చెడ్డ‌ది కాద‌ని ప్రశంసలు…

Read More

యూపీ సీఎం యోగికి గుడి కట్టి పూజిస్తున్న యువకుడు..!!

ఉత్తరప్రదేశ్ సీఎం యోగిని దైవంగా భావించి ఓ యువకుడు గుడికట్టి ఆరాధిస్తున్నాడు.హిందువుల పవిత్ర క్షేత్రం రామజన్మభూమికి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న మసౌధ బ్లాక్‌లోని మౌర్యకు చెందిన ప్రభాకర్ మౌర్య యోగి నిలువెత్తు విగ్రహాన్ని ప్రతిష్టించి నిత్యం పూజలు చేస్తున్నాడు. కాషాయ వస్త్రాలు ధరించి విల్లు చేతబట్టిన యోగి విగ్రహాం.. కోదండరాముడును పోలి ఉంది. ఈవిగ్రహాం చుట్టు యువకుడు రోజుకు రెండు సార్లు ప్రార్థనలు చేస్తున్నాడు. కాగా యోగి విగ్రహా ప్రతిష్టాపనపై సదరు యువకుడిని ఓ జాతీయ…

Read More

బీజేపీలోకి అమరీందర్ సింగ్.. పంజాబ్ లోక్ కాంగ్రెస్ విలీనం..!

పంజాబ్ మాజీ సీఎం.. పంజాబ్ లోక్ కాంగ్రెస్ పార్టీ అధినేత కెప్టెన్ అమరీందర్ సింగ్ బీజేపీలో చేరారు. పంజాబ్ లోక్ కాంగ్రెస్ పార్టీని బీజేపీలో విలీనం చేశారు.అమరీందర్ కు కండువా కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు కేంద్రమంత్రి నరేంద్రసింగ్ తోమర్. ఆయనతో పాటు పంజాబ్ మాజీ డిప్యూటీ స్పీకర్ అజైబ్ సింగ్ భట్టి కాషాయ కండువా కప్పుకున్నారు.అయితే అమరీందర్ భార్య ప్రణీత్ కౌర్ మాత్రం కాంగ్రెస్ పార్టీలో సభ్యురాలిగా కొనసాగుతున్నారు. భర్త ఏది చేసిన భార్య అనుసరించాల్సిన…

Read More

భారత ప్రజాస్వామ్యానికి పట్టిన జాడ్యం ? ఏంటిది – పార్ట్ -1

  ప్రతీ విషయాన్ని, ప్రతీ అంశాన్ని ఈ ప్రజాస్వామ్యంలో ఇలా జరగవచ్చా, వీళ్లంతా (ఎవరో ఎవరికీ తెలియదు) ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు, ఈ దేశంలో ప్రజాస్వామ్యం బ్రతికి ఉన్నట్లేనా? సచ్చిపోయింది, ఇలా బాధితులతో పాటు, ప్రభుత్వ అధికారితో పాటు, మంత్రులు, రాజకీయ పార్టీలు, వీరు, వారు అని కాదు. ప్రతి ఒక్కరూ అనే మాటలు నేడు రోజూ వింటున్నాము. ఈ తతంగం మొత్తంను గమనిస్తే భారత దేశంలో ఇప్పుడు నడుస్తున్న ఒక “పాసియన్”…

Read More

చంఢీగడ్ యూనివర్శిటి నగ్న వీడియోల కేసులో బిగ్ ట్విస్ట్…

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింన పంజాబ్ చండీఘడ్ యూనివర్శిటి నగ్న వీడియో కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది.విద్యార్థులకు సంబంధించిన వీడియోలు లీక్ కాలేదని యూనివర్శిటి యాజమాన్యం వివరణ ఇచ్చింది.వసతి ప్రాంగణంలో 4 వేల మంది విద్యార్థులు ఉంటున్నారని..అందులో ఓ అమ్మాయి కొందరు స్నానం చేస్తుండగా నగ్నవీడియోలు తీసి బాయ్ ఫ్రెండ్ పంపిందని పలువురు విద్యార్థినులు ఆరోపించారు.దీంతో కాలేజీ యాజమాన్యం ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన అధికారులు..ఆరోపణలు ఎదుర్కొంటున్న విద్యార్థినితో పాటు ఆమె బాయ్‌ఫ్రెండ్‌ను అదుపులోకి తీసుకొని విచారించారు….

Read More

మోదీ బర్త్ డే..వరల్డ్ రికార్డు..!!

ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజు నాడు వరల్ రికార్డు నమోదైంది. దేశవ్యాప్తంగా గరిష్ట స్థాయిలో 87 వేల మంది రక్తదానం చేశారు. మోదీ మీద అభిమానంతో ..స్వయం సేవకులు.. కార్యకర్తలు.. అభిమానులు .. భారీ సంఖ్యలో రక్తదాన శిబిరంలో భాగస్వామ్యులు కావడం అభినందననీయమని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.ప్రధానికి దేశం తరపును ఇచ్చిన గొప్ప బహుమతమని కొనియాడారు కేంద్రమంత్రి మన్ సుఖ్ మాండవీయ. రక్తదాన శిబిరాలు అక్టోబర్ 1 వరకు కొనసాగనున్నట్లు స్పష్టం చేశారు. 

Read More

ప్రపంచంలో రెండవ సంపన్న వ్యక్తిగా గౌతమ్ అదానీ..!!

భారతీయ బిలియనీర్, పారిశ్రామికవేత్త అదానీ గ్రూప్ చైర్‌పర్సన్ గౌతమ్ అదానీ ప్రపంచంలోనే రెండవ అత్యంత సంపన్న వ్యక్తిగా అవతరించాడు.  ఫోర్బ్స్ రియల్ టైమ్ బిలియనీర్ల జాబితా ప్రకారం.. సెప్టెంబర్ 16, 2022 నాటికి అదానీ నికర విలువ $155.7 బిలియన్లుగా ఉంది. గతంలో కంటే అతని నికర ఆదాయం 4 శాతం($5.5 బిలియన్లు) పెరిగినట్లు జాబితా వెల్లడించింది. దాంతో అదానీ అమెజాన్ జెఫ్ బెజోస్‌ను స్థానాన్ని అధిగమించి రెండవ అత్యంత సంపన్న వ్యక్తిగా నిలిచాడు.అతని కంటే ముందు…

Read More

అజ్ఞానుల చేత …అవినీతి పరులతో..!!

అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవం సందర్భంగా: యువకులను తన మాటలతో, తెలివితో రెచ్చగొడుతున్నాడని రాజ ద్రోహానికి/ రాజ్య ద్రోహానికి పాల్పడుతున్నాడని ప్రఖ్యాత తత్వవేత్త సోక్రటీస్పై నిందలు మోపారు. దీనికి శిక్ష ఏమిటని ప్రజలందరినీ సమావేశపరిచారు ఆనాటి రాజ్యపాలకులు. సోక్రటీస్ కు మరణశిక్ష విధించాలని 280 మంది ప్రజలు ఓటేయగా 220 మంది ఆ తత్వవేత్తకు మరణశిక్ష విధించడాన్ని తిరస్కరించారు. మొత్తం మీద సోక్రటీస్కు మరణశిక్ష ఖరారైంది. ఆయనకు ఆయనే విషం తాగమని శిక్ష విధించారు. తాత్విక లోకానికి మార్గదర్శన…

Read More

పుష్పసాంగ్ కు చిన్నారి డ్యాన్స్ .. కలవాలని ఉందంటూ నటి రష్మిక మందన్న రిక్వెస్ట్..!

ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్, సుకుమార్ కలయికలో వచ్చిన పుష్ప చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదలై ఘనవిజయం సాధించింది. సినిమా విడుదలై నెలలు గడుస్తున్న క్రేజ్ మాత్రం ఇప్పటికి తగ్గలేదు. సోషల్ మీడియాలో సినిమాకు సంబంధించిన తగ్గేదెలే డైలాగ్ .. సామీ సామీ సాంగ్ కు అనుకరిస్తూ అభిమానులు చేసిన వీడియోలు చాలానే చూశాం. తాజాగా ఓచిన్నారి సామీ సామీ సాంగ్ కు స్టెప్పులు వేస్తున్న వీడియో నెట్టింట్ట తెగ హాల్ చల్ చేస్తోంది.పాప డ్యాన్స్ వీడియోనూ ఓవ్యక్తి సోషల్…

Read More

ఎలక్ట్రిక్ హైవేలపై కేంద్రమంత్రి కీలక ప్రకటన..!

దేశంలో హైవేలపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కీలక ప్రకటన చేశారు. కేంద్ర ప్రభుత్వం ఎలక్ట్రిక్ హైవేలపై కసరత్తు ప్రారంభించిందని తెలిపారు. వీటివలన కాలుష్యం తగ్గి సామర్థ్యం పెరిగే అవకాశమున్నందున హైవేల నిర్మాణం చేపట్టాలని నిర్ణయించినట్లు కేంద్రమంత్రి వెల్లడించారు.ఈ నాలుగు లైన్ల రహదారులపై 26 గ్రీన్ ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ వేలను ఉపయోగించడంతో పాటు.. టోల్ ప్లాజాల్లో సోలార్ ఎనర్జీని వినియోగించేలా ప్రోత్సహించాలని కేంద్ర నిర్ణయించినట్లు గడ్కరీ స్పష్టం చేశారు. మొట్టమొదటి ఎలక్ట్రిక్ హైవేను.. ఢిల్లీ- ముంబైల మధ్య…

Read More
Optimized by Optimole