cinima: పెద్ది గురించి తక్కువ మాట్లాడుకుంటే మంచింది…

Gurramseetaramulu: వర్తమాన క్రీడారంగం ఆధునిక మహాభారతం. ఇక్కడ లక్షలాది ద్రోణాచార్యులు కోట్లాది మంది ఏకలవ్యులు ఉన్నారు . నేర్పని విద్యకు బొటనవేలు కోసుకోవడం ప్రాచీన విద్య. విద్య పూర్వాపరాలు ఎరిగిన వర్తమాన ఏకలవ్యులు ఏటికి ఎదురీదటం నేర్చుకున్నారు. అన్యాయాన్ని ప్రశ్నిస్తున్నారు. తమని తాము చాటింపు వేసుకుంటున్నారు. ఇప్పుడు భారతంలో బొమ్మలు తిరగబడ్డాయి. ఆధునిక ఏకలవ్యులు ఇప్పుడు ద్రోణాచార్యున్ని ప్రశ్నిస్తున్నారు. ‘ ఒరే అబ్బాయీ మేము నీకు ఎందుకు బొటనవేలు ఇవ్వాలిరా ? . మా తాతలు ముత్తాతలు…

Read More

National: బీజేపీకి అన్నామలై గుడ్‌బై…!

Chennai: తమిళనాడు రాజకీయాల్లో గత కొన్నేళ్లుగా బీజేపీకి ప్రధాన ముఖచిత్రంగా నిలిచిన కె. అన్నామలై పార్టీకి రాజీనామా చేయడం జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. మాజీ ఐపీఎస్ అధికారి అయిన అన్నామలై, తమిళనాడులో బీజేపీ విస్తరణ కోసం దూకుడుగా పనిచేసి ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. అయితే పార్టీ కేంద్ర నాయకత్వంతో నెలలుగా కొనసాగుతున్న విభేదాలు చివరకు ఆయన నిష్క్రమణకు దారితీశాయి. అన్నామలై సమర్పించిన రాజీనామాను బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఆమోదించగా, దీనికి సంబంధించిన అధికారిక…

Read More

Environmentalday: ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు …?

Environmentalday: జూన్ 5న ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని మరోసారి జరుపుకుంటున్న వేళ, ప్రపంచం ఒక చేదు వాస్తవాన్ని ఎదుర్కొంటోంది. మానవ నాగరికత ఎన్నో సంక్షోభాలను అధిగమించినా, నేడు ఎదురవుతున్న పర్యావరణ సంక్షోభం వాటన్నింటికంటే భిన్నమైనది. ఇది సరిహద్దులు లేని సమస్య. ఒక దేశానికో, ఒక ప్రాంతానికో పరిమితమైనది కాదు. మానవజాతి భవిష్యత్తునే ప్రశ్నార్థకం చేస్తున్న అతి పెద్ద సవాలు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది ప్రపంచ పర్యావరణ దినోత్సవ సందేశమైన “#NowForClimate” థీమ్ అత్యంత సముచితమైనది. మానవ…

Read More

Newdelhi: భారత రాజకీయ చరిత్రలో మరో కీలక మైలురాయిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేరుకోనున్నారు. ఈ నెల 10వ తేదీన ఆయన దేశ చరిత్రలో అత్యధిక కాలం ప్రధానమంత్రి పదవిలో కొనసాగిన నాయకుడిగా కొత్త రికార్డు సృష్టించనున్నారు. ప్రస్తుతం దేశ తొలి ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ పేరిట ఉన్న 4,398 రోజుల పదవీకాల రికార్డును మోదీ అధిగమించనున్నారు. జూన్ 10 నాటికి మోదీ ప్రధానిగా 4,399 రోజులు పూర్తి చేసుకుని ఈ ఘనత సాధించనున్నట్లు రాజకీయ వర్గాలు…

Read More

Chennai: సీఎం విజయ్‌ కి షాక్? బీజేపీలో చేరనున్న సంగీత..?

Tamilnadu: తమిళనాడు రాజకీయాల్లో ఆసక్తికర చర్చకు తెరలేచింది. ముఖ్యమంత్రి, తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధినేత విజయ్ మాజీ భార్య సంగీత సోర్నలింగం బీజేపీలో చేరనున్నారనే ప్రచారం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. అయితే ఈ వార్తలపై ఇప్పటివరకు బీజేపీ గానీ, సంగీత గానీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. సినీ నటుడిగా అపార ప్రజాదరణ సంపాదించిన విజయ్, రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన రాజకీయ ప్రభావాన్ని ఎదుర్కొనే వ్యూహంలో భాగంగానే…

Read More

Telangana: పొలిమేర దాటిస్తాం…!!

Telangana: (అమీర్ పేట మైత్రి వనంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించడాన్ని నిరసిస్తూ…) అస్తిత్వానికి నిలువెత్తు అసేతు హిమాచలం సురవరం ఆయన జయంతిన నగరం నడిబొడ్డున ఎన్టీఆర్ విగ్రహం బుద్ధిలేని తనం సోయి అడుగంటిన దినం బానిసలున్నంతకాలం మైత్రివనాలు మహానాడుల ఏడ్పులుంటాయి చెంబు చేతినుండి జారాక అన్నీ కన్నీళ్లే అవమానాలు వడిసెల రాళ్ళయి విసురుతుంటాయి విగ్రహాలు ఠీవిగా వెలుస్తుంటాయి తల్లికి జైకొట్టని వాళ్లందరూ గులాములే! అవును ! డిక్షనరీలో లేదంటున్నావు అసలు నువ్విక్కడ పుడితే కదా! ఇక్కడే పుట్టిన…

Read More

actress: Mrunal thakur stunning

Mrunal thakur: Mrunal Thakur’s latest photographs are creating a strong buzz across social media platforms, with fans and fashion enthusiasts praising her elegant and glamorous style statements. The actress, who continues to balance a successful career in both Bollywood and Tollywood, has once again captured attention with her stunning new appearances. Recently, Mrunal turned heads…

Read More

Telangana: ఎన్టీఆర్ విగ్రహం..రేవంత్ మాస్టర్ స్ట్రోక్‌?

Ntrstatue: By Rajashekhar ✍🏽/ senior journalist రాజకీయాల్లో కొన్ని సంఘటనలు తక్షణ ప్రభావం కంటే దీర్ఘకాలిక సంకేతాలను పంపిస్తాయి. హైదరాబాద్‌లోని అమీర్‌పేట మైత్రీవనం చౌరస్తాలో మాజీ ముఖ్యమంత్రి, తెలుగు ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) విగ్రహాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించడం కూడా అలాంటి పరిణామంగానే కనిపిస్తోంది.సాధారణంగా చూస్తే ఇది ఒక విగ్రహావిష్కరణ కార్యక్రమం మాత్రమే. కానీ రాజకీయ కోణంలో పరిశీలిస్తే ఇది తెలంగాణ రాజకీయాల్లోనే కాదు, ఉమ్మడి తెలుగు రాష్ట్రాల…

Read More

TTD: శ్రీవాణి దర్శన టికెట్లలో కీలక మార్పులు.. జూన్ 10 నుంచి కొత్త విధానం అమలు

తిరుమల, మే 31: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) శ్రీవాణి ట్రస్ట్ దర్శన టికెట్ల కేటాయింపులో కీలక మార్పులు చేపట్టింది. భక్తులకు మరింత పారదర్శకంగా, సౌకర్యవంతంగా సేవలు అందించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. కొత్త విధానం ప్రకారం రోజుకు 300 శ్రీవాణి దర్శన టికెట్లను ఇప్పటికే రూ.10,000 విరాళం చెల్లించి దర్శనం కోసం ఎదురుచూస్తున్న దాతలకు ప్రత్యేకంగా కేటాయించనున్నారు. ఈ టికెట్లను ప్రతిరోజూ ఉదయం 9 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నారు. అలాగే…

Read More
Optimized by Optimole