National: బంగ్లాదేశ్‌లో 1.3 కోట్ల హిందూ మైనార్టీలకు ఏదీ భరోసా?

విశీ: ఏ దేశంలో అయినా మైనార్టీల(మత/భాష/సాంస్కృతికపరమైన) పరిరక్షణ ఆ ప్రభుత్వం బాధ్యత. కానీ ప్రపంచంలో చాలా చోట్ల అది సక్రమంగా జరుగుతున్న దాఖలాలు లేవు. ఈ దేశంలోనూ అదే పరిస్థితి, పక్క దేశమైన బంగ్లాదేశ్‌లోనూ అదే స్థితి. అక్కడ హిందువులు మతపరమైన మైనార్టీలు. ప్రస్తుతం వారు అభద్రతలో ఉన్నారు. ఈ సమయంలో వారికి రక్షణ కల్పించాల్సిన ఆ దేశ ప్రభుత్వం(?) నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం దారుణం. 1947లో అప్పటి తూర్పు పాకిస్థాన్(ప్రస్తుత బంగ్లాదేశ్)లో 30 శాతం ఉన్న…

Read More

AP:జెన్-Z వ్లాగర్ స్వాతి రోజాకు పవన్ కళ్యాణ్ అభినందన…!!

Andhrapradesh: దేశవ్యాప్తంగా బైక్‌పై ఒంటరిగా ప్రయాణిస్తూ ఆధ్యాత్మిక అంశాలను ప్రజలకు చేరవేస్తున్న జెన్-Z ట్రావెల్ వ్లాగర్ స్వాతి రోజాను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ అభినందించారు. ఆమె చేపడుతున్న సాహస యాత్రకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్న ఆయన, భవిష్యత్ యాత్రలు విజయవంతం కావాలని ఆకాంక్షించారు. సోమవారం మంగళగిరిలోని తన క్యాంపు కార్యాలయంలో యువ ట్రావెల్ వ్లాగర్ స్వాతి రోజా పవన్ కళ్యాణ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. దేశవ్యాప్త పర్యటనలో భాగంగా కొద్ది వారాల క్రితం…

Read More

Telangana: రేగు మల్లేష్ కు సన్మానం…

Telangana: యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూర్ గ్రామపంచాయతీ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో రెండో వార్డ్ మెంబర్ రేగు మల్లేష్ ను సన్మానించిన స్థానిక యువకులు. రానున్న రోజుల్లో వార్డులోని డ్రింకింగ్ వాటర్,సీసీ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ పూర్తి చేస్తానని వార్డ్ మెంబర్ రేగు మల్లేష్ హామీ ఇచ్చారు. వార్డు ప్రజలకు ఎలాంటి సమస్య ఉన్న అందుబాటులో ఉండి సర్పంచికి తెలియజేసే బాధ్యత తనదని ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి పైసాను ప్రజలకే అందజేస్తానని దైవసాక్షిగా…

Read More

vandematram: వందేమాతరం దేశ సమైక్యతకు ప్రతీక..!!

Vandematram: భావోద్వేగాలను రెచ్చగొడుతూ అధికారంలోకి వచ్చిన బీజేపీ సున్నితమైన అంశాలతో రాజకీయాలు చేస్తోంది. దేశ స్వాతంత్య్ర పోరాటంలో త్యాగాలు చేసిన కాంగ్రెస్‌ పార్టీని లక్ష్యంగా చేసుకొని చరిత్రను వక్రీకరించడంలో దిట్ట అయిన బీజేపీకి భారత స్వాతంత్రోద్యమంలో ఎలాంటి భాగస్వామ్యం లేదనేది వాస్తవం. స్వాతంత్య్ర సమరయోధులు మహాత్మా గాంధీ, పండిట్‌ జవహర్‌ లాల్‌ నెహ్రూ, సర్దార్‌ వల్లభ్‌ భాయ్‌ పటేల్‌ వంటి మహా నేతల మధ్య విభేదాలున్నట్టు అసత్య ప్రచారం చేసిన బీజేపీ ఇప్పుడు పార్లమెంట్‌ వేదికగా ‘వందేమాతరం’…

Read More

Stuck in Neutral: The Organisational Crisis of the BRS

Telangana: Stagnant water is not only unhealthy, it is dangerous. Any political party that wants to survive through all seasons must be like flowing water, not stagnant. In Telangana, the Bharat Rashtra Samithi (BRS), which the people mandated two years ago to play the role of an active opposition, is failing to live up to…

Read More

From Sita to Subbulakshmi: The Weight of Representation

Tollywood: Sai Pallavi’s career trajectory has rarely followed the predictable path of stardom. Fresh off the commercial success of Thandel, where she shared screen space with Naga Chaitanya, the actress finds herself at a crucial creative juncture one defined less by box-office arithmetic and more by legacy-driven choices. Her upcoming portrayal of Maa Sita in…

Read More

కేటీఆర్ పాదయాత్ర: బీఆర్ఎస్ సరికొత్త అస్త్రం?

Telangana: తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామానికి రంగం సిద్ధమవుతోంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాదయాత్రకు సంబంధించిన ప్రకటన మరో వారం రోజుల్లో వెలువడే అవకాశముందని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఇటీవల వరుస ఎన్నికల్లో మిశ్రమ ఫలితాల తర్వాత కొంత నిరుత్సాహానికి లోనైన బిఆర్ఎస్ పార్టీ క్యాడర్‌లో మళ్లీ జోష్ నింపడం, క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడం ఈ పాదయాత్ర ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది. పాదయాత్ర అనేది కేవలం రాజకీయ కార్యక్రమం మాత్రమే కాదు…ప్రజలకు…

Read More
Optimized by Optimole