సైన్స్ కే అంతు పట్టని వ్యక్తి!

ఒక పూట ఆహారం లేకపోతేనే ఆకలిరా బాబు అంటు కేకలు పెడతాం. అలాంటిది 70 సంవత్సరాల నుండి ఆహారాన్ని తీసుకోవడం లేదు ప్రహ్లాద్ జోషి.  1940 నుండి నీరు ఆహారం తీసుకోకుండా జీవిస్తున్న ఇతను.. ఎటువంటి అనారోగ్యం లేకుండా, శక్తివంతంగా జీవిస్తున్నాడు. అందరూ ఇతనిని మాతాజీ అని పిలుస్తారు. చుందాదివాలా మాతాజీ అని కూడా అంటుంటారు. ఇతనొక సాధువు. అంబ దేవతను పూజిస్తూ, ఆ దేవత ధ్యానంలోనే ఉంటాడు. మాతాజీ నీరు, ఆహారం నిజంగానే తీసుకోవడం లేదా…

Read More

‘జీరో వేస్టేజ్’ లక్ష్యంతో పనిచేయాలి : ప్రధాని మోదీ

కరోనా వ్యాక్సిన్ విషయంలో రాష్ట్రాలు ‘జీరో వేస్టేజ్’ లక్ష్యంతో పనిచేయాలని ప్రధాని మోదీ సూచించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో కరోనా వ్యాక్సిన్‌ 10% పైగా వృథాగా  ఉందని ప్రధాని ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా కట్టడి, వ్యాక్సినేషన్‌ గురించి బుధవారం వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా ముఖ్యమంత్రులతో మాట్లాడిన సందర్భంగా ఆయన ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణల్లో వ్యాక్సిన్‌ వృథా విషయం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు.  వ్యాక్సిన్‌ ఎందుకు వృథా అవుతోందన్న దానిపై, దానిపై ప్రత్యేక సమీక్ష జరగాలని, ప్రతిరోజూ సాయంత్రం దీన్ని…

Read More

సాగర్‌ ఉప ఎన్నికల్లో గెలిచేది బీజేపీ : బండి సంజయ్

అధికార తెరాస‌కు ప్రజలు చరమగీతం పాడాల్సిన సమయం ఆస‌న్న‌మైంద‌ని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. మఠంపల్లి మండలం గుర్రంబోడుతండా భూముల కోసం గిరిజనుల పక్షాన పోరాడుతున్న భాజపా నాయకులు విడుదల సందర్భంగా కోదాడ వచ్చిన సంజ‌య్‌ భాజపా నేత ఓవీ రాజు నివాసంలో ‌ మీడియాతో మాట్లాడారు. సర్వే నంబరు 540లో ఉన్న 6,200 ఎకరాల గిరిజన భూములను తెరాస, కాంగ్రెస్‌ నాయకులు ఆక్రమించుకున్నారని ఆరోపించారు. తమకు జరిగిన అన్యాయంపై ప్రశ్నించిన గిరిజనులపై అక్రమ…

Read More

‘వకీల్‌ సాబ్‌ ‘ మ‌రో ‘మెలోడీ సాంగ్‌’

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ కళ్యాణ్ న‌టిస్తున్న న‌టిస్తున్న చిత్రం వ‌కిల్ సాబ్. వేణు శ్రీ‌రామ్ ద‌ర్శ‌కుడు. థ‌మ‌న్ సంగీతం అందిస్తున్నాడు.శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌రాజు నిర్మిస్తున్నారు. బాలీవుడ్‌ నిర్మాత బోనీ కపూర్‌ సమర్పిస్తున్నారు. శ్రుతి హ‌స‌న్, నివేద థామ‌స్, అనన్య , అంజ‌లి కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ‘కంటిపాప కంటిపాప’ మెలోడీ గీతాన్ని చిత్ర యూనిట్ బుధ‌వారం విడుద‌ల చేసింది.రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించిన ఈ గీతాన్ని అర్మాన్‌ మాలిక్‌, దీపు, తమన్‌…

Read More

ఉపఎన్నిక షెడ్యుల్ విడుద‌ల‌!

దేశ‌వ్యాప్తంగా ఉపఎన్నిక‌ల షెడ్యుల్‌ను కేంద్ర ఎన్నిక‌ల సంఘం(ఈసీ)మంగ‌ళ‌వారం ప్ర‌క‌టించింది. రెండు లోక్‌స‌భ‌, 14 అసెంబ్లీ స్థానాల‌కు ఎన్నిక‌లు నిర్వ‌హించ‌నున్నట్లు ఎన్నిక‌ల సంఘం వెల్ల‌డించింది. తెలంగాణ‌లోని నాగార్జున సాగ‌ర్ శాస‌న‌స‌భకు ఏప్రిల్ 17న , ఏపీలోని తిరుప‌తి లోక‌స‌భ స్థానానికి ఏప్రిల్‌17న ఎన్నిక‌లు నిర్వ‌హించ‌నున్న‌ట్లు ఈసీ తెలిపింది. ఈనెల 30 న ఎన్నిక‌ల నామినేష‌న్ దాఖ‌లుకు గ‌డువు ,31 ప‌రీశీల‌న , ఏప్రిల్ 3 వ‌ర‌కు నామినేష‌న్ల ఉప‌సంహ‌ర‌ణ గ‌డువును ఎన్నిక‌ల సంఘం విధించింది. మే2న ఓట్ల లెక్కింపు…

Read More

కేసీఆర్ స్పందించ‌క‌పోవ‌డం అవ‌మాన‌కరం : బండి సంజ‌య్‌

నాలుగేళ్ల చిన్నారిపై హ‌త్యాచారం జ‌రిగితే ముఖ్య‌మంత్రి స్పందించ‌క పోవ‌డం సిగ్గుచేట‌ని భాజాపా రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్ అన్నారు. టీఆర్ఎస్ స‌ర్కార్ పోలీస్ వ్య‌వ‌స్థ‌ను ఎంఐఎం చేతిలో పెట్టడం వ‌ల‌న రాష్ట్రంలో అల్ల‌ర్లు జ‌రుగుతున్నాయ‌న్నారు. భైంసాలో మ‌జ్లీస్ దౌర్జ‌న్యాలు, హ‌త్య‌చారాల‌కు పాల్ప‌డుతున్న టీఆర్ ఎస్ స‌ర్కార్ ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోవ‌డం లేద‌ని మండిప‌డ్డారు. భైంసాలో లా అండ్ ఆర్డ‌ర్ స‌మ‌స్మ ఉంద‌ని, అక్క‌డి హిందువుల‌ను కాపాడాల‌ని కోరుతూ బీజేపీ నేత‌ల‌తో క‌లిసి సంజ‌య్.. రాజ్‌భ‌వ‌న్‌లో గ‌వ‌ర్న‌ర్ త‌మిళ…

Read More

కాంగ్రెస్ పార్టీకి కొండా విశ్వేశ్వర్ రెడ్డి రాజీనామా!

తెలంగాణ కాంగ్రెస్కీ గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నేత చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి సోమవారం పార్టీ కి రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా లేఖను పిసిసి చీఫ్ కుమార్ రెడ్డికి పంపారు. రెండు నెలల క్రితమే తాను కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నాని, ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నట్లు ఆయన తెలిపారు. రాజకీయ భవిష్యత్తు పై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, కొన్ని…

Read More

భలేగుంది బాల!

సినిమా : శ్రీకారం గానం : పెంచల దాస్ సంగీతం : మిక్కీ జే మేయర్ వచ్చానంటివో పోతానంటివో వగలు పలుకుతావే కట్టమింద పొయ్యే అలకల సిలకా భలేగుంది బాలా దాని ఎధాన దాని ఎధాన దాని ఎధాన ఉండే పూల పూల రైక భలేగుందే బాలా వచ్చానంటివో, పోతానంటివో వగలు పలుకుతావే వచ్చానంటివో, పోతానంటివో వగలు పలుకుతావే కట్టమింద హ్హా, కట్టమింద భలే కట్టమింద పొయ్యే అలకల సిలకా భలేగుంది బాలా దాని ఎధాన దాని…

Read More

కాంగ్రెస్ పై శివరాజ్సింగ్ తీవ్ర విమర్శలు!

అసెంబ్లీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రధాన రాజకీయ పార్టీలు ప్రచార వేగాన్ని పెంచాయి. సోమవారం అసెంబ్లీ లో పర్యటించిన భాజాప నేత మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ పార్టీ మహాత్మా గాంధీ మార్గంలో కాకుండా చిన్న మార్గాన్ని అనుసరిస్తోందని ఆయన విమర్శించారు. దశాబ్దాలుగా దేశాన్ని పాలించిన కాంగ్రెస్ ఈ విషయాన్ని రాష్ట్ర అభివృద్ధిలో విఫలమైందని చౌహన్ పేర్కొన్నారు. ఆ పార్టీ నాయకులు రాహుల్ గాంధీ చిన్న మార్గంలో…

Read More

భాజపా ఆట మొదలుపెడితే దిమ్మతిరుగుతుంది: కిషన్ రెడ్డి

తెలంగాణ లో భాజపా ఆట మొదలుపెడితే అధికార తెరాసకు దిమ్మతిరగడం ఖాయమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి హెచ్చరించారు. తెరాస విమర్శలు చేస్తే చేతులు కూర్చోబోమని కిషన్ రెడ్డి అన్నారు. ఆదివారం ఢిల్లీలోని తన నివాసంలో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల్లో తప్పుడు ప్రచారం చేయడం కేసీఆర్కు, ఆయన కుటుంబ సభ్యులకు అలవాటుగా మారింది. రాష్ట్ర ప్రభుత్వాలను మోదీ అమ్మేస్తున్నారని ఆరోపిస్తున్నారు. నిజానిజాలు ఏంటో ప్రజలకు తెలుసు, తెలంగాణ రాష్ట్రాన్ని కొన్నట్టు కేసీఆర్ అండ్…

Read More
Optimized by Optimole