కోహ్లీని దాటేసిన బాబ‌ర్ అజామ్‌!

ఐసీసీ వ‌న్డే ర్యాకింగ్స్లో కోహ్లీ అధిప‌త్యానికి తెర‌ప‌డింది. తాజాగా ప్ర‌క‌టించిన ర్యాకింగ్స్‌లో పాక్ కెప్టెన్ బాబ‌ర్ అజామ్, కోహ్లీని వెన‌క్కి నెట్టి అగ్ర‌స్థానంలో నిలిచాడు. కోహ్లీ సుమారు మూడున్న‌రేళ్ల పాటు అగ్రస్థానంలో కొన‌సాగాడు. బుధ‌వారం ప్ర‌క‌టించిన ఐసీసీ ర్యాకింగ్స్‌లో బాబ‌ర్ 865పాయింట్ల‌తొ అగ్రస్థానాన్ని సొంతం చేసుకున్నాడు. కోహ్లీ (857) ద్వితియ‌, రోహిత్ శ‌ర్మ (825) పాయింట్ల‌తో మూడో స్థానంలో ఉన్నారు. పాకిస్తాన్ ఆట‌గాళ్ల‌లో జావేద్ మియందాద్‌, జహీర్ అబ్బాస్ ల‌త‌ర్వాత వ‌న్డేల్లో అగ్ర‌స్థానానికి చేరుకున్న నాలుగో ఆట‌గాడిగా…

Read More

టీఆర్ ఎస్ నేత‌లు బెదిరింపుల‌కు పాల్ప‌డుతున్నారు..

కేసీఆర్ ప్ర‌భుత్వం కూలిపోయే స‌మ‌యం ఆసన్న‌మైంద‌ని బీజేపీ నేత విజ‌య‌శాంతి అన్నారు. బుధ‌వారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. గ‌తంలో ఎన్న‌డు లేని విధంగా కేసీఆర్ క‌ళ్ల‌లో భ‌యం క‌న్పిస్తుందని అన్నారు. కాంగ్రెస్ నేత‌లకు, కేసీఆర్తో ర‌హ‌స్య ఒప్ప‌దం ఉంద‌ని.. అందులో భాగంగానే చాలా మంది ఎమ్మేల్యేలు టీఆర్ ఎస్ చేరార‌ని తెలిపారు. కేసీఆర్ దొంగ దీక్ష వ‌ల్ల తెలంగాణ రాలేద‌ని, ఎంతోమంది ప్రాణత్యాగాల వ‌ల‌న తెలంగాణ సాకార‌మైంద‌ని గుర్తుచేశారు. హ‌లియా ముఖ్య‌మంత్రి స‌భ‌పై…

Read More

ఉత్కంఠ పోరులో బెంగుళూరు విజయం!

ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు వరుసగా రెండో విజయంను నమోదు చేసింది. బుధవారం సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తో జరిగిన ఉత్కంఠ పోరులో రాయల్‌ ఛాలెంజర్స్ 6 పరుగుల తేడాతో విజయాన్ని నమోదు చేసింది.తొలుత ‌టాస్ ఓడి బ్యాటింగ్ ఆరంభించిన బెంగుళూరు 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 149 పరుగులు చేసింది. మ్యాక్స్‌వెల్‌ (59; 41 బంతుల్లో 5×4, 6×3) అర్ధ శతకంతో రాణించగా, కెప్టెన్ విరాట్  కోహ్లి( 33; 29  బంతుల్లో 4×4) ఫర్వాలేదనింపించారు. సన్‌రైజర్స్‌…

Read More

ఐపీఎల్లో రాయల్స్ కి ఎదురుదెబ్బ!

ఐపీఎల్లో రాజస్థాన్ జట్టుకు పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. ఆజట్టు స్టార్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్‌ గాయంతో ఐపీఎల్‌ సీజన్ 2021 కి దూరం దూరమాయ్యడు. సోమవారం పంజాబ్‌ కింగ్స్‌తో జరిగిన పోరులో క్రిస్‌ గేల్‌ క్యాచ్‌ను పట్టే క్రమంలో అతని వేలుకి గాయమైంది. అనంతరం వైద్య పరీక్షలు నిర్వహించగా అతడి వేలు విరిగినట్లు వెల్లడైంది. వైద్యుల సూచన మేరకు అతనికి విశ్రాంతి అవసరమని తేలడంతో జట్టు యాజమాన్యం ఓ ప్రకటన విడుదల చేసింది. ఊరటనిచ్చే…

Read More

ఐపీఎల్లో ముంబై బోణి!

ఐపీఎల్ తాజా సీజన్లో డిపెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ బోణి కొట్టింది. మంగళవారం కోల్‌కతాతో జరిగిన ఉత్కంఠ పోరులో ముంబయి ఇండియన్స్‌ విజయం సాధించింది. తొలుత టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ముంబయి 19.5 ఓవర్లలో 152 పరుగులకు ఆలౌటైంది. వన్ డౌన్ బ్యాట్సమెన్ సూర్యకుమార్‌ యాదవ్‌ (56; 36 బంతుల్లో 7×4, 2×6) , కెప్టెన్‌ రోహిత్‌ శర్మ(43; 32 బంతుల్లో 3×4, 1×6) రాణించారు. కోల్ కత్త బౌలర్లలో రసెల్‌(15/5) అద్భుతంగా బౌలింగ్ చేసి…

Read More

‘ఉగాది’ వేళ సినిమాల పోస్టర్ల సంద‌డి!

ఉగాది పండ‌గ వేళ టాలీవుడ్‌లో సినిమాల పోస్టర్లు సంద‌డి చేశాయి. పండ‌గ ప‌ర్వ‌దినాన్ని పుర‌స్క‌రించుకొని ఆయా చిత్రబృందాలు కొత్త ప్రచార చిత్రాల్ని విడుదల చేసి, ప్రేక్షకుల్ని అల‌రించాయి. ప్రభాస్‌- పూజ‌హేగ్దే జోడిగా న‌టిస్తున్న ‘రాధేశ్యామ్‌’.. ఎన్టీఆర్‌ – రామ్‌చరణ్‌ హీరోలుగా రాజ‌మౌళి తెరకెక్కిస్తున్న‌ ‘ఆర్‌ ఆర్‌ ఆర్‌’.. చిరంజీవి – రామ్‌చరణ్‌ కథానాయకులుగా కొర‌టాల శివ డైర‌క్ష‌న్‌లో వ‌స్తున్న‌ ‘ఆచార్య’… వెంకటేష్ హీరోగా త‌మిళ్ అసుర‌న్ రిమేక్ ‌ ‘నారప్ప’ .. రానా, సాయిపల్లవి కలిసి నటిస్తున్న…

Read More

మేజర్ టీజర్ విడుదల!

విభిన్న పాత్రలతో టాలీవుడ్లో తనకంటూ ఓ ఇమేజ్ ఏర్పరచుకున్న హీరో అడవిశేష్. చేసింది తక్కువ సినిమాలే అయిన సరికొత్త కథలతో ప్రేక్షకులను అలరిస్తుంటాడు. అతను తాజాగా నటించిన చిత్రం. శశికిరణ్ దర్శకుడు. జిఎంబీ ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై సూపర్ స్టార్ మహేష్ బాబు నిర్మిస్తున్నారు. మేజర్‌ సందీప్‌ ఉన్ని కృష్ణన్‌ జీవిత కథ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం టీజర్ తెలుగులో మహేష్ బాబు, హిందీలో సల్మాన్ ఖాన్, మలయాళంలో పృథ్విరాజ్ సోమవారం…

Read More

తొలి మ్యాచ్లో సన్ రైజర్స్ ఓటమి!

ఐపీఎల్‌ సీజన్ 14ను సన్ రైజర్స్ జట్టు  ఓటమితో ప్రారంభించింది. ఆదివారం ఆడిన తొలి మ్యాచ్‌లో ఆజట్టు10 పరుగుల తేడాతో కోల్కతా నైట్ రైడర్స్ చేతిలో ఓటమిని చవిచూసింది. మొదట బ్యాటింగ్ చేసిన నైట్ రైడర్స్ జట్టు నితీశ్‌ రాణా (80; 56 బంతుల్లో 9×4, 4×6), రాహుల్‌ త్రిపాఠి (53; 29 బంతుల్లో 5×4, 2×6) చెలరేగడంతో  20ఓవర్లలో 187 పరుగులు సాధించింది. రషీద్‌ ఖాన్‌ (2/24) కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేశాడు. చేధనలో హైదరాబాద్ జట్టు…

Read More

టీఎంసీ కుట్ర‌ల‌కు పాల్ప‌డుతుంది : జేపీ న‌డ్డా

ప్ర‌స్తుతం జ‌రుగుతున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బీజేపీ అద్భుత ఫ‌లితాలు సాధిస్తుంద‌ని భాజాపా జాతీయ అధ్య‌క్షుడు జేపీ న‌డ్డా ధీమా వ్య‌క్తం చేశారు. ఆదివారం ఓవార్త సంస్థ ఇంట‌ర్య్వూలో ఆయ‌న మాట్లాడుతూ పలు ఆస‌క్తిక‌ర విష‌యాలు వెల్ల‌డించారు. ప‌శ్చిమ్ బెంగాల్లో రాబోయే రోజుల్లో బీజేపి ప్ర‌భుత్వం ఏర్పాటు చేస్తుందని.. అసోంలో అధికారాన్ని నిల‌బెట్టుకుంటాం. తమిళనాడులో అధికార కూటమిలో కీలకంగా ఉంటామని.. పుదుచ్చేరిలో అధికారాన్ని చేజికిచ్చుకుంటాం. కేరళలో కీలకంగా నిలుస్తామని న‌డ్డా పేర్కొన్నారు. ఓట‌మి భ‌యంతో టీఎంసీ…

Read More

కొర‌టాల శివ డైర‌క్ష‌న్‌లో ఎన్టీఆర్..?

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్, కొర‌టాల శివ డైర‌క్ష‌న్‌లో మ‌రో చిత్రం రాబోతుంది. వీరి క‌ల‌యిక‌లో వ‌చ్చిన జ‌న‌తా గ్యారెజ్ మూవీ బ్లాక్ బ‌స్ట‌ర్ అయిన విష‌యం తెలిసిందే. శివ ప్ర‌స్తుతం మెగాస్టార్ హీరోగా ఆచార్య తెర‌కెక్కిస్తుండ‌గా.. ఎన్టీఆర్ రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో ఆర్ఆర్ఆర్ చిత్రంలో న‌టిస్తున్నారు. ఈ చిత్రం పూర్త‌యిన వెంట‌నే ఎన్టీఆర్‌, ‌ త్రివిక్రమ్ డైర‌క్ష‌న్‌లో న‌టించాల్సి ఉండ‌గా, అనూహ్యంగా కొర‌టాల పేరు తెర‌మీద‌కొచ్చింది. ఈ సినిమాకి సంబంధించి ప్ర‌క‌ట‌న మ‌రికొద్ది రోజుల్లో వెలువడే అవ‌కాశం ఉంది….

Read More
Optimized by Optimole