నానాటికీ పడిపోతున్న కాంగ్రెస్ గ్రాఫ్..!

ద‌శాబ్దాలుగా దేశాన్ని ఏలిన  కాంగ్రెస్ ప‌రిస్థితి ఏంటి ? ఆపార్టీకి ఎంత‌మంది ఎమ్మెల్యేలు ఉన్నారు? 2024  లోక్ సభ ఎన్నిక‌ల‌కు సెమిఫైన‌ల్  భావించే.. రాజస్థాన్, మధ్యప్రదేశ్, కర్నాటక, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ,మిజోరం ఎన్నిక‌ల్లో ఆపార్టీ  ఏ మేర ప్ర‌భావం చూప‌నుంది?  భార‌త్ జోడో యాత్రలో క‌నిపించిన హ‌స్తం వేవ్ .. రానున్న ఎన్నిక‌ల్లో  ఎంత‌మేర లాభంచేకూరే  అవ‌కాశ‌ముంది?  రాజస్థాన్‌, ఛ‌త్తీస్ ఘ‌డ్ రాష్ట్రాల్లో అధికారం నిలుపుకుంటుందా? దేశ‌వ్యాప్తంగా 30 రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీకి 660 మంది  ఎమ్మెల్యేలు ఉన్నారు….

Read More

చిత్తూరులో ఏపార్టీకి ఎన్ని సీట్లు వ‌స్తాయంటే..?

ఉమ్మ‌డి చిత్తూరు జిల్లా రాజ‌కీయం ర‌స‌వ‌త్త‌రంగా న‌డుస్తోంది. గ‌త‌ ఎన్నిక‌ల మాదిరి 2023 ఎన్నికల్లో జిల్లాపై ప‌ట్టుసాధించాల‌ని అధికార వైసీపీ భావిస్తుంటే.. రానున్న ఎన్నిక‌ల్లో త‌మ స‌త్తా ఏంటో చూపించాల‌ని క‌సితో ఉంది. ప్ర‌స్తుత రాజ‌కీయ పరిస్థితులు.. ప్ర‌జాభిప్రాయం అనుగుణంగా …ఇప్ప‌టికిప్పుడు ఎన్నిక‌లు జ‌రిగితే ఏపార్టీ ఎన్ని సీట్లు గెలుస్తుందో తెలుసుకుందా.. ఉమ్మ‌డి చిత్తూరు జిల్లా టీడీపీ అధినేత చంద్రాబాబు సొంత జిల్లా. టీడీపీ పార్టీకి కంచుకోట‌. కానీ 2019 ఎన్నిక‌ల్లో వైసీపీ గాలిధాటికి సైకిల్ పార్టీ…

Read More

ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఘనంగా ప్రపంచ మహిళ దినోత్సవ వేడుకలు..

ఉమ్మడి నల్గొండ జిల్లాలో ప్రపంచ మహిళ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. వివిధ రంగాల్లో రాణిస్తున్న  మహిళలకు సన్మాన కార్యక్రమాలు నిర్వహించి జ్ఞాపకలను అందజేశారు. పట్టణంలోని 32 వ వార్డులో కౌన్సిలర్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి  చేతుల మీదుగా పారిశుధ్య కార్మికులకు చీరాల పంపిణి చేశారు. ప్రతి ఏటా మాదిరిగానే  స్వర్గీయ కోటగిరి చంద్రకళ జ్ఞాపకార్థం..Vc KCGF Nalgonda సహకారంతో కార్యక్రమం నిర్వహించడం జరిగిందని కోటగిరి రామకృష్ణ  తెలిపారు. పట్టణంలోని ఆర్టీసీ కాలనీలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం…

Read More

మహిళా లబ్ధిదారులకు నగదు అందజేసిన ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి ..

మెదక్: పెద్ద శంకరంపేట మండలం కమలాపూర్ గ్రామపంచాయతీలో మహిళా లబ్ధి దారులకు ఎమ్మెల్యే నగదు పురస్కారం అందజేశారు. గతంలో ప్రకటించిన విధంగా గ్రామంలో ఆడపిల్లలు కలిగిన 26 మంది మహిళలకు..అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని ఒక్కొకరికి 2 వేల 116 రూపాయలు చొప్పున 26 మంది లబ్ధిదారులకు నగదును అందజేశారు. సర్పంచ్ కుంట్ల రాములు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సతీమణి జయశ్రీ భూపాల్ రెడ్డి, శంకరంపేట ఎంపీపీ శ్రీనివాస్ జెడ్పిటిసి విజయరామరాజు టిఆర్ఎస్ పార్టీ…

Read More

మహిళలు అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా రాణించాలి : ఎస్పీ అపూర్వ రావు

Nalgonda: అంతర్జాతీయ మహిళా దినోత్సవం  సందర్భంగా షి టీమ్ ఆధ్వర్యంలో 3.2కె రన్ నిర్వ‌హించారు. ఈకార్య‌క్ర‌మానికి ఎస్పీ అపూర్వ రావు ముఖ్యఅతిథిగా పాల్గొని జెండా ఊపి రన్ ను ప్రారంభించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మహిళలు అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా రాణించాల‌ని కోరారు. ప్ర‌తిఏటా మహిళా దినోత్సవం సంద‌ర్భంగా.. మహిళలకు పట్టం కట్టే ఒక సరికొత్త థీమ్  మహిళల గొప్పతనాన్ని తేటతెల్లం చేస్తుందన్నారు.గతేడాది వివక్షను బద్దలు కొట్టి…

Read More

ఆడపడుచులందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు : ప‌వ‌న్‌ క‌ళ్యాణ్‌

ఆడపడుచులందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌ క‌ళ్యాణ్‌. స్త్రీమూర్తి సేవ‌లు వెల‌క‌ట్ట‌లేనివని..మహిళామణి లేని ఇల్లు దీపం లేని కోవెల వంటిదని.. ఇంతటి మహత్తరమైన వనితా లోకానికి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అంటూ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. ఎక్కడ స్త్రీలు గౌరవించబడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారని మనం చెప్పుకొంటుంటామని గుర్తు చేశారు. స్త్రీలను గౌరవించే చోట శాంతిసౌభాగ్యాలు విలసిల్లుతాయ‌ని ధృడంగా విశ్వసిస్తాన‌ని తెలిపారు. స్త్రీ సంపూర్ణ సాధికారిత సాధించడానికి, వారు స్వేచ్ఛగా జీవించడానికి…

Read More

న‌ల్ల‌గొండ‌ బిఆర్ఎస్ లో ఎమ్మెల్సీ సీటు చిచ్చు.. పార్టీకి చ‌కిలం గుడ్ బై..!!

Nalgonda: న‌ల్ల‌గొండ బిఆర్ ఎస్ ఎమ్మెల్సీ సీటు చిచ్చురేపింది. సీఎం కేసీఆర్ పార్టీ ఎమ్మ‌ల్సీ అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించ‌డంతో ..సీటు ఆశించి భంగ‌ప‌డ్డ‌ ప‌లువురు నేత‌లు పార్టీని వీడుతున్నారు. తాజాగా తెలంగాణ ఉద్య‌మ‌కారుడు చ‌కిలం అనిల్ కుమార్ బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ సీటు ఆశించిన ఆయ‌న ఎమ్మెల్సీ ద‌క్క‌క‌పోవ‌డంతో తీవ్ర మనస్థాపానికి గురై పార్టీని వీడుతున్న‌ట్లు ప్ర‌క‌టించారు. అనిల్ బాటలోనే మ‌రికొంత‌మంది నేత‌లు పార్టీని వీడే యోచ‌న‌లో ఉన్న‌ట్లు నియోజ‌క‌వ‌ర్గంలో ప్ర‌చారం జ‌రుగుతుంది….

Read More

ర్యాగింగ్ చేస్తే ప్రొహిబిషన్ ఆఫ్ ర్యాగింగ్ యాక్ట్ అమల్లో ఉంది: ఎస్పీ అపూర్వ రావు

నల్గొండ: కామినేని మెడికల్ కళాశాలలో ఈవ్ టీజింగ్,సోషల్ మీడియా,మాదక ద్రవ్యాలు ,యాంటీ ర్యాగింగ్ చట్టాలపై మెడికల్ కళాశాల విద్యార్థిని, విద్యార్థులకు షీ టీమ్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్పీ కె.అపూర్వ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ.. జిల్లాలో షీ టీమ్స్ బృందాలు బాగా పనిచేస్తున్నాయని కొనియాడారు. జన సమూహాలు .. రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాలలో..నిరంతరం పర్యవేక్షిస్తూ, లైంగిక వేధింపులు, ఈవ్ టీజింగ్…

Read More

సీఎం జగన్ కి దమ్ములేదు కాబట్టే హెలికాప్టర్ లో వచ్చారు: నాదెండ్ల మనోహర్

• జనసేన వ్యూహం ఏంటో అధినేత పవన్ కళ్యాణ్ వివరిస్తారు • మనందరి లక్ష్యం వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కావాలి • ప్రశ్నించే గొంతుల్ని ఈ ప్రభుత్వం నొక్కాలని చూస్తోంది • మార్చి 14న ఆవిర్భావ సభ ద్వారా జనసేన సత్తా చాటుదాం • తాడేపల్లిగూడెం సమావేశంలో జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ముఖ్యమంత్రి జ‌గ‌న్‌ మాట్లాడితే దమ్ముందా.. దమ్ముందా అని మాట్లాడుతున్నారు.. అసలు అతనికే దమ్ము లేదని ఎద్దేవ చేశారు జనసేన పార్టీ…

Read More

ఢిల్లీ,పంజాబ్ ప్రజలకి శుభాకాంక్షలు ..పార్ట్ -2..!!

పార్థ‌సార‌థి పోట్లూరి : “భారత్ లో పేరు గాంచిన మోసాగాళ్ల పేరు చెప్పుకోవాలంటే మొదట నట్వర్ లాల్ తరువాత క్రేజీ వాల్ పేరు చెప్పాల్సి ఉంటుంది ! అలా అని ఫ్రాన్స్ దేశం ఏమీ తక్కువ తినలేదు. ఫ్రాన్స్ లో కూడా ఒక నట్వర్ లాల్ ఉన్నాడు అతని పేరు విక్టర్ లస్టిగ్ [Victor Lustig]. నట్వర్లాల్ ఎవరు ? ఏమిటా కధా కమామీషు ? “ నట్వర్ లాల్ [అసలు పేరు మిథిలేష్ కుమార్ శ్రీవాత్సవ…

Read More
Optimized by Optimole