సీఎం కేసీఆర్‌ త్వరలో ‘బ్రాహ్మణ బంధు’ ప్రకటించినా ఆశ్చర్యపడాల్సిన పనిలేదు!

Nancharaiah merugumala senior journalist:( తెలంగాణ ‘విప్రహిత’ ముఖ్యమంత్రి కేసీఆర్‌ త్వరలో ‘బ్రాహ్మణ బంధు’ ప్రకటించినా ఆశ్చర్యపడాల్సిన పనిలేదు!) తెలంగాణ రాష్ట్ర ప్రథమ ముఖ్యమంత్రిగా భారత రాష్ట్ర సమితి అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు గారు శుక్రవారం (2023 జూన్‌ 2) పదో ఏడాదిలోకి అడుగుబెడుతున్నారు. ఈ గొప్ప సందర్భానికి ముందు బుధవారం ఆయన హైదరాబాద్‌ గోపనపల్లిలో ఆరెకరాల విస్తీర్ణంలో నిర్మించిన ‘విప్రహిత’ బ్రాహ్మణ సదనాన్ని ప్రారంభించడం డిసెంబర్‌ అసెంబ్లీ ఎన్నికల ముందు చేసిన గొప్ప పుణ్యకార్యం….

Read More

కాపుల ‘కాంక్ష’ తీరాలంటే బోసురాజు వంటి నేత ఒక్కరైనా పుట్టక తప్పదేమో!

Nancharaiah merugumala senior journalist: “శానాళ్లకు బెంగళూరులో మెరిసిన ‘గోదావరి రాజు’ నడింపల్లి ఎస్‌ బోస్‌ రాజు ప.గోదావరి మోగల్లు నుంచి కన్నడ రాయచూరు జిల్లాలో ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా ప్రస్థానం, చివరికి 74 ఏళ్ల వయసులో మంత్రి పదవి!కాపుల ‘కాంక్ష’ తీరాలంటే వారిలో బోసురాజు వంటి నేత ఒక్కరైనా పుట్టక తప్పదేమో” నడింపల్లి ఎస్‌. బోస్‌ రాజు. ఆయన మొన్ననే కర్ణాటక సీఎం సిద్ధరామయ్య కేబినెట్లో మైనర్‌ ఇరిగేషన్, సైన్స్‌–టెక్నాలజీ మంత్రిగా చేరారు. ఈ తెలుగు రాజు…

Read More

మర్రి చెన్నారెడ్డి ‘మంత్రదండం’ ఐదేళ్లు సీఎం గా ఉండడానికి పనికి రాలేదు!

Nancharaiah merugumala senior journalist: (మర్రి చెన్నారెడ్డి చేతిలోని ‘మంత్రదండం’ వరుసగా ఐదేళ్లు సీఎం గా ఉండడానికి పనికి రాలేదు) ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రెండో తెలంగాణ కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా రెండుసార్లు (1978-80, 1989-90) పనిచేసిన మర్రి చెన్నారెడ్డికి కూడా అనేక నమ్మకాలుండేవి. ముఖ్యమంత్రిగా ఉండగా ఇంటి నుంచి బయటకు వచ్చినప్పుడు  ఆయన చేతిలో ఓ మంత్రదండం వంటి చేతికర్ర కనిపించేది. ఆ అప్రకటిత ‘రాజదండం’పై మీడియాలో, బయటా అనేక కతలు చెప్పేవారు. అయితే సీఎం అయిన…

Read More

భారతీయ ముస్లింల దారిలో హిందూ బ్రాహ్మణులు!

Nancharaiah merugumala senior journalist: భారతీయ ముస్లింల దారిలో హిందూ బ్రాహ్మణులు!మూకుమ్మడిగా ఒకే పార్టీకి ఓటేయడం ఎవరికీ మంచిది కాదు!అన్ని రాష్ట్రాల్లో అధిక సంఖ్యలో బాజపాకు ఓట్లేస్తే నష్టం బ్రామ్మలకే! భారత నూతన పార్లమెంటు (సన్సద్‌) భవనం ప్రారంభం సందర్భంగా జరిగిన వేడుకలో లోక్‌ సభ వేదికపై వరుసగా (కూర్చున్న) రాజ్యాంగ పదవుల్లో ఉన్న ముగ్గురు ప్రముఖులు రాజ్యసభ ఉపాధ్యక్షుడు హరివంశ్‌ నారాయణ్‌ సింగ్, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, లోక్‌ సభ స్పీకర్‌ ఓం బిర్లా….

Read More

ప్రజాస్వామ్య దేవాలయంలో ‘సెంగోల్’ ప్రతిష్ఠ..

‘సెంగోల్’—వీర చోళుల సాంప్రదాయ ప్రతిష్ట.భారత సనాతన ధర్మ శక్తి కాలానికి అతీతంగా నిత్య తేజస్సుతో తరాలు మారినా ప్రకాశిస్తూనే ఉంటుంది. పవిత్ర  బంగారు రాజదండంగా భారతీయ చారిత్రాత్మక, వారసత్వ, ఆధ్యాత్మిక చరిత్రకు నిదర్శనం. 1947లో స్వాతంత్ర్య సిద్ధి సమయంలో తిరువావధూతురై నుండి ఢిల్లీకి చేరిన పవిత్ర రాజదండం ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి చొరవతో తిరిగి నూతన పార్లమెంట్ లో స్పీకర్ ప్రాంగణంలో ప్రతిష్టించబోతుండడంతో అది తిరిగి తన పునర్వైభవాన్ని పొందనుంది. పవిత్ర రాజదండం కేవలం…

Read More

హిందీ న్యూజ్‌ చానల్స్‌ లో నేటి బ్రాహ్మణ యాంకర్ల ఆవేదన!

Nancharaiah merugumala senior journalist: ‘అప్పట్లో 20 మంది సీఎంలలో 13 మంది బ్రాహ్మణులే ఉండేవారు, లోక్‌ సభలో నాలుగో వంతు బ్రాహ్మణ  సభ్యులే,’ హిందీ న్యూజ్‌ చానల్స్‌ లో నేటి బ్రాహ్మణ యాంకర్ల ఆవేదన! కాంగ్రెస్‌ ఆధిపత్యం ఉన్న రోజులే బ్రామ్మలకు బాగున్నాయట! ‘అప్పటి 20 రాష్ట్రాల్లో 13 మంది బ్రాహ్మణ ముఖ్యమంత్రులే ఉండేవారు. లోక్‌ సభ సభ్యుల్లో నాలుగో వంతు బ్రామ్మణ సభ్యులే,’ హిందీ న్యూజ్‌ చానల్‌ ‘ఆజ్‌ తక్‌’ బ్రాహ్మణ యాంకర్‌ చిత్రా…

Read More

హుస్నాబాద్ బరిలో పొన్నం ప్రభాకర్..!

క‌రీనంగ‌ర్ మాజీ ఎంపీ క‌న్ను హుస్నాబాద్ నియోజ‌వ‌క‌ర్గంపై ప‌డిందా? గ‌తంలో హ‌స్తం పార్టీ నుంచి ఎంపీగా గెలిచిన అత‌ను ఈనియోజ‌కవ‌ర్గం ఎంచుకోవ‌డానికి  కార‌ణం ఏంటి? ఒక‌వేళ అత‌ను అక్క‌డి నుంచి పోటిచేస్తే స్థానిక నేత‌లు మ‌ద్ద‌తు ఇస్తారా? ఇప్ప‌టికే సీటు నాదేన‌ని భావిస్తున్న స్థానిక‌ నేత ప‌రిస్థితి ఏంటి? మాజీ ఎంపీ ప్ర‌తిపాద‌న‌కు ఢిల్లీ అధిష్టానం ప‌చ్చ‌జెండా ఊపుతుందా? క‌రీంన‌గ‌ర్ పార్ల‌మెంట్ స్థానం నుంచి 2009లో  కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్థిగా పొన్నం ప్ర‌భాక‌ర్‌  గెలుపొందారు. రాష్ట్రం ఏర్పాడ్డాక…

Read More

రాజీవ్‌ గాంధీని ‘చోర్‌’ అంటూ ఓ రేడియో కార్యక్రమంలో పాటలు పాడారు!

Nancharaiah merugumala senior journalist: రాజీవ్‌ గాంధీని మీడియా మొదట ‘మిస్టర్‌ క్లీన్‌’ అంటే పిల్లలు మాత్రం మూడేళ్ల తర్వాత ‘చోర్‌’ అంటూ ఓ రేడియో కార్యక్రమంలో పాటలు పాడారు! మా తరం కన్నా పన్నెండేళ్లు పెద్దవాడైన రాజీవ్‌ గాంధీ 1984 అక్టోబర్‌ 31 సాయంత్రం ప్రధానమంత్రిగా ప్రమాణం చేశారు. అప్పుడాయన వయసు 40. మొదటి నుంచీ పండిత జేఎల్‌ నెహ్రూ కుటుంబసభ్యులంటే విపరీతమైన మోజు ఉన్న భారత మీడియా ఆయనను ‘అందగాడైన యువ ప్రధాని’ అని…

Read More

పీపుల్స్ మార్చ్ పాద‌యాత్ర‌తో కాంగ్రెస్ కు పూర్వ వైభ‌వం: మాజీ ఎంపీ కేవీపీ

Tcongress: సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్రతో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందన్న పూర్తి విశ్వాసం తనకు ఉందని మాజీ రాజ్యసభ సభ్యులు కేవీపీ రామచంద్రరావు అన్నారు. మ‌హ‌బూబ్ న‌గ‌ర్ జిల్లా జ‌డ్చెర్ల నియోజ‌క‌వ‌ర్గం న‌వాబ్ పేట మండ‌లం రుక్కంప‌ల్లి వ‌ద్ద అస్వ‌స్థ‌త‌తో విశ్రాంతి తీసుకుంటున్న జ‌న‌నాయకుడు భ‌ట్టి విక్ర‌మార్క‌ను ప‌రామ‌ర్శించారు. అనంత‌రం మీడియాతో మాట్లాడుతూ.. 2003లో ఇందిరమ్మ రాజ్యం తీసుకురావడానికి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేపట్టిన పవిత్రమైన…

Read More

కేసీఆర్, జగన్మోహన్రెడ్డి జమానా… అవినీతి ఖజానా : గోనె ప్రకాశరావు

” తెలుగు రాష్ట్రాల్లో పాలన తీరు తెన్నులు, ముఖ్యమంత్రుల పనితీరుపై మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాశరావు ఇరు రాష్ట్రాల సీఎంలకు బహిరంగ లేఖ రాశారు. లేఖలో ఆయన ప్రస్తావించిన అంశాలు ఉన్నది ఉన్నట్టుగా “ నిజాయితి పాలన అందిస్తామని, అవినీతికి ఎటువంటి ఆస్కారం లేకుండా పరిపాలిస్తామని ముఖ్యమంత్రులుగా పదవీబాధ్యతలు చేపట్టిన తరువాత మీరు నమ్మబలికారు. మీ పాలన చూసిన తరువాత మీ మాటలు నీటి మీద ” రాతలుగానే మిగిలిపోయాయన్నది స్పష్టమౌతోంది. తెలంగాణలో ఏడున్నర సంవత్సరాల పరిపాలనలో,…

Read More
Optimized by Optimole