సీఎం జగన్ కి దమ్ములేదు కాబట్టే హెలికాప్టర్ లో వచ్చారు: నాదెండ్ల మనోహర్

• జనసేన వ్యూహం ఏంటో అధినేత పవన్ కళ్యాణ్ వివరిస్తారు • మనందరి లక్ష్యం వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కావాలి • ప్రశ్నించే గొంతుల్ని ఈ ప్రభుత్వం నొక్కాలని చూస్తోంది • మార్చి 14న ఆవిర్భావ సభ ద్వారా జనసేన సత్తా చాటుదాం • తాడేపల్లిగూడెం సమావేశంలో జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ముఖ్యమంత్రి జ‌గ‌న్‌ మాట్లాడితే దమ్ముందా.. దమ్ముందా అని మాట్లాడుతున్నారు.. అసలు అతనికే దమ్ము లేదని ఎద్దేవ చేశారు జనసేన పార్టీ…

Read More

సొంత బాబాయికే న్యాయం చేయలేని బిడ్డ ప్ర‌జ‌ల‌కేం న్యాయం చేస్తాడు?: నాదెండ్ల మనోహర్

సొంత బాబాయికే న్యాయం చేయలేని బిడ్డ ప్ర‌జ‌ల‌కేం న్యాయం చేస్తాడు • ఈ బిడ్డ మనందరి బిడ్డ ఎలా అవుతాడు? • అమరావతి నిర్మిస్తే అభివృద్ధి జరిగేది.. కొన్ని వర్గాలకు నష్టం కలిగించేందుకు దాన్ని నిర్వీర్యం చేశారు • లక్షల కోట్లు అప్పులు చేసి జీతాలు కూడా ఇవ్వలేకపోతున్నారు • మార్పు కోరుకునే ప్రతి ఒక్కరు జనసేనకు మద్దతు తెలపాలి • పవన్ కళ్యాణ్ నాయకత్వాన్ని బలపర్చాలి • నందివెలుగులో క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమంలో జనసేన…

Read More

ఢిల్లీ,పంజాబ్ ప్రజలకి శుభాకాంక్షలు ..పార్ట్ -2..!!

పార్థ‌సార‌థి పోట్లూరి : “భారత్ లో పేరు గాంచిన మోసాగాళ్ల పేరు చెప్పుకోవాలంటే మొదట నట్వర్ లాల్ తరువాత క్రేజీ వాల్ పేరు చెప్పాల్సి ఉంటుంది ! అలా అని ఫ్రాన్స్ దేశం ఏమీ తక్కువ తినలేదు. ఫ్రాన్స్ లో కూడా ఒక నట్వర్ లాల్ ఉన్నాడు అతని పేరు విక్టర్ లస్టిగ్ [Victor Lustig]. నట్వర్లాల్ ఎవరు ? ఏమిటా కధా కమామీషు ? “ నట్వర్ లాల్ [అసలు పేరు మిథిలేష్ కుమార్ శ్రీవాత్సవ…

Read More

ఈశాన్య రాష్ట్రాల్లో క‌మ‌లం వికాసం .. పీపుల్స్ ప‌ల్స్ స‌ర్వే ప్ర‌కార‌మే ఫ‌లితాలు..

ఈశాన్య రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక‌ల ఫ‌లితాలు వ‌చ్చేశాయి. రీసెర్చ్ సంస్థ‌లు ఊహించిన‌ట్టుగానే ఫ‌లితాలు వెలువ‌డ్డాయి. పీపుల్స్ రీసెర్చ్ సంస్థ ప్ర‌క‌టించిన ఎగ్జిట్ పోల్ స‌ర్వే ఫ‌లితాలు.. నేడు వెలువ‌డిన‌ ఫ‌లితాల్లో స్ప‌ష్టంగా కనిపించాయి. త్రిపుర‌, నాగాలాండ్ లో బీజేపీ కూట‌మి స్ప‌ష్ట‌మైన అధిక్యం సాధించ‌గా.. మేఘాల‌యాలో ఎన్పీపీ కూట‌మి అధిక్యం క‌న‌బ‌రించింది. ఇక పీపుల్స్ రీసెర్చ్ సంస్థ ప్ర‌క‌టించిన ఫ‌లితాల‌ను మ‌రోమారు ప‌రిశీలించిన‌ట్ల‌యితే.. పీపుల్స్ ప‌ల్స్ రీసెర్చ్ సంస్థ స‌ర్వే పూర్తి వివ‌రాల కోసం క్రింది లింక్…

Read More

వైసిపి 175 కాకపోతే 500 స్థానాల్లో పోటీ చేసుకోవచ్చు: నాదెండ్ల మనోహర్

ప్రతిపక్షాల జెండా.. అజెండా గురించి అతిగా ఆలోచించడం మానేసి ముఖ్యమంత్రి దమ్ము చూపుకోవాలని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ సవాల్ విసిరారు. 175 కాకపోతే 500 స్థానాల్లో పోటీ చేసుకోవాలనీ, ఓపిక ఉంటే పక్క రాష్ట్రాల్లోనూ పోటీ చేసుకోవచ్చని ఎద్దేవ చేశారు. ముఖ్యమంత్రికి దమ్ము లేదు కాబట్టే వ్యవస్థల్ని నిర్వీర్యం చేసేసి ప్రభుత్వ కార్యక్రమాలో రాజకీయ కక్షలు రెచ్చేగొట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రతి అంశంలోకీ ఐ ప్యాక్ వాళ్ళని తీసుకువచ్చి…

Read More

రాహుల్‌ గాంధీ ప్రధాని పదవికి, పెళ్లికి, సొంతింటికి ఇప్పుడు– పర్ఫెక్ట్‌ ఫిట్‌..

Nancharaiah merugumala: (senior journalist) రాహుల్‌ గాంధీ ప్రధాని పదవికి, పెళ్లికి, సొంతింటికి ఇప్పుడు– పర్ఫెక్ట్‌ ఫిట్‌ రాహుల్‌ గాంధీ వయసు–52 సంవత్సరాలు అయినా–ఆయనకు సొంత ఇల్లు దేశంలో ఎక్కడా లేదు పెళ్లి కూడా ఇంకా కాలేదు..! కాని, తనకు పిల్లలు కావాలన్న కోర్కె ఉందని రాహుల్‌ ఈమధ్యనే చెప్పారు తొలి ప్రధాని జవాహర్‌ నెహ్రూకు రాహుల్‌ మునిమనవడు మూడో ప్రధాని ఇందిరాగాంధీకి రాహుల్‌ భయ్యా మనవడు ఆరో ప్రధాని రాజీవ్‌ గాంధీకి ఆయన కొడుకు ఆయన…

Read More

ఢిల్లీ ప్రజలకి శుభాకాంక్షలు ఎందుకు ?

పార్థసారథి పొట్లూరి: ఢిల్లీ,పంజాబ్ ప్రజలకి శుభాకాంక్షలు ! ఢిల్లీ ప్రజలకి శుభాకాంక్షలు ఎందుకు ? ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ని సిబిఐ అరెస్ట్ చేసింది! ఆరు నెలల పాటు సాగిన ఉత్ఖంఠ అనంతరం ఎట్టాకేలకి ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి ని అరెస్ట్ చేయగలిగింది సిబిఐ ! ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ని అరెస్ట్ చేయడానికి సిబిఐ కి ఆరు నెలలు ఎందుకుపట్టింది ? బలమయిన సాక్ష్యాధారాలు దొరికే వరకు సిబిఐ మనీష్…

Read More

జనసేన పార్టీ 10వ ఆవిర్భావ సభ మచిలీపట్నంలో నిర్వహించబోతున్నాం: నాదెండ్ల మనోహర్

జనసేన పార్టీ 10వ ఆవిర్భావ సభ కృష్ణా జిల్లా, మచిలీపట్నంలో నిర్వహించనున్నట్టు జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ గారు ప్రకటించారు. భవిష్యత్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మార్పు కోసం, వైసీపీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపేందుకు ప్రజల్ని కంకణబద్దుల్ని చేసే వేదిక ఈ ఆవిర్భావ సభ అన్నారు. సభా వేదికపై రైతుల కోసం ఓ ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. తెలుగు ప్రజల కోసం ప్రాణత్యాగం చేసిన మహానుభావుడు పొట్టి శ్రీరాములు పేరిట సభా…

Read More

తెలంగాణ బీజేపీ నేత‌ల‌కు అమిత్ షా క్లాస్‌.. అధికార‌మే ల‌క్ష్యంగా దిశానిర్దేశం..!

తెలంగాణ బీజేపీ నాయ‌క‌త్వంపై అధిష్టానం గ‌రం గ‌రంగా ఉందా? ఓప‌క్క రాష్ట్ర వ్యాప్తంగా స్ట్రీట్ కార్న‌ర్ మీటింగ్ లు జ‌రుగుతుంటే ..ఉన్న‌ప‌లంగా ముఖ్య‌నేత‌ల‌తో అమిత్ షా స‌మావేశం కావ‌డం వెన‌క దాగున్న‌ మ‌ర్మం ఏంటి? రాష్ట్ర పార్టీ అధ్య‌క్షుడి మార్పుపై సోష‌ల్ మీడియాలో ప్ర‌చారం కావ‌డం.. నేత‌ల మ‌ధ్య విభేదాలు వంటి అంశాల‌పై పార్టీ అధినాయ‌క‌త్వానికి అందిన రిపొర్టులో ఏముంది? బూత్ స్థాయి నుంచి పార్టీని ప‌టిష్టం చేయడం .. బిఆర్ ఎస్ ప్ర‌భుత్వ వైఫ‌ల్యాల‌ను ఎండ‌గ‌ట్ట‌డం…..

Read More

2024లో మళ్లీ మోదీయే అంటున్న అరవింద్‌ పానగడియా..

Nancharaiah merugumala:(senior journalist) “2024లో మళ్లీ మోదీయే అంటున్న అరవింద్‌ పానగడియా.. కాంగ్రెస్‌ రాయపుర్‌ ప్లీనరీ హామీలు చూస్తే..ఓట్లన్నీ చేతి గుర్తుకే పడాలి “ ‘‘ 2024 పార్లమెంటు ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీయే మూడోసారి కూడా విజయం సాధిస్తారు. పాలకపక్షంపై ఉండే వ్యతిరేకత మోదీపై ప్రజల్లో లేదు. మోదీకి ప్రజాదరణ పెరిగింది. ప్రతిపక్షాలు మరింత చీలిపోయి ఉన్నట్టు కనిపిస్తోంది. కేంద్ర ప్రభుత్వ నిధులతో కట్టిన మరుగుదొడ్లు, జన్‌ ధన్‌ బ్యాంకు ఖాతాలు, మంచి నీటి కుళాయిల…

Read More
Optimized by Optimole