telangana:మరోసారి అడ్డంగా బుక్కైన కేటీఆర్…!!
హైదరాబాద్: అధికార కాంగ్రెస్ ప్రభుత్వం మీద బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సాగిస్తున్న విషప్రచారం మరోసారి బట్టబయలైంది. ప్రతి సందర్భంలో ఆయన ప్రభుత్వాన్ని నిందిస్తూ తప్పుడు ప్రచారానికి తెరలేపుతున్నట్టు రుజువైంది. తాజాగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ నకిలీ ఓటర్లను నమోదు చేస్తోందంటూ ఆయన చేస్తున్న దుష్ప్రచారం తప్పని నిరూపితమైంది. ఓటర్ల నమోదు ప్రక్రియలో ఎలాంటి అవకతవకలు జరగలేదని ఈసీ స్పష్టం చేసింది. బీఆర్ఎస్ హయాంలోనే ఓటర్ల నమోదు: ఇటీవల జూబ్లీహిల్స్లోని ఒకే ఇంట్లో 43 మంది నకిలీ…