కవి జీవితం …

కవి ఎప్పుడూ రెండు జీవితాలను జీవిస్తుంటాడు. ఒకటి బాహ్యప్రపంచంలో, రెండోది అంతరంగంలో… కవి కళ్ళలోకి సూటిగా చూడు. అంతులేని అగాధాలు కనిపిస్తాయి. కాస్త సుదీర్ఘంగా చూశావనుకో, నువ్వందులో మునిగిపోవడం ఖాయం. చాలామంది కవుల కళ్ళలోకి అలా చూడరనుకో, కనీసం, కవి రాసిన కవిత్వాన్ని చేతుల్లోకి తీసుకో, ఒక్కొక్క పదమే తాపీగా చదువుకో. కవి రెండు భిన్నప్రపంచాల్లో జీవిస్తుంటాడు. — డకోటా మూలం: ఎమ్నాబీ తెలుగు స్వేచ్చానువాదం: పన్యాల జగన్నాథదాసు  

Read More

Suryapeta: తెలంగాణ గురుకుల మహిళ డిగ్రీ కళాశాల్లో స్టూడెంట్ కౌన్సిల్ ఎన్నికలు..

సూర్యాపేట జిల్లా తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాల్లో స్టూడెంట్ కౌన్సిల్ ఎన్నికలు నిర్వహించారు. ప్రతి ఏటా మాదిరిగానే శనివారం జరిగిన ఎన్నికల్లో  శిరీష నేతృత్వంలోని ప్యానల్ ఘన విజయం సాధించింది. డిగ్రీ థర్డ్ ఇయర్, సెకండ్ ఇయర్ విద్యార్థినులు రెండు ప్యానల్స్ గా ఎన్నికల్లో పోటీచేశారు. హోరాహోరిగా జరిగిన ఎన్నికల్లో విద్యార్థినులు ఉత్సాహంగా ఓటింగ్లో పాల్గొన్నారు. ఓటింగ్ అనంతరం కళాశాల అధ్యాపక బృందం ఎన్నికల ఫలితాలను ప్రకటించింది. కాగా స్టూడెంట్స్ కౌన్సిల్ ఫలితాల…

Read More

ఎమ్మెల్యేల కొనుగోళ్ల ఎపిసోడ్ ..ఒక్కరు మున్నూరు కాపు ఉన్నా కథకు ‘విశ్వసనీయత’ ఉండేదేమో!

Nancharaiah merugumala:(Editor) =================== ముగ్గురు’ బేరగాళ్లలో ఇద్దరు బ్రామ్మలా? అన్యాయం! ————/————/———-/ తెలంగాణ రాష్ట్ర సమితి ఎమ్మెల్యేలు నలుగురికి ‘ప్రలోభ పెట్టడానికి’ ప్రయత్నించిన ముగ్గురిలో ఇద్దరు (సతీష్ శర్మ అలియాస్ రామచంద్ర భారతి, సింహ యాజీ స్వామి) దైవ సన్నిధిలో గడిపే పూజారులుగా పనిచేసే సాద్బ్రాహ్మణులు అని వార్తలొచ్చాయి. హరియాణాలోని ఫరీదాబాద్ లో పూజారి సతీష్ శర్మ. కర్ణాటక రాయచూరులో టీచర్ వృత్తి మానుకుని తిరుపతిలో దేవుడి పూజలు చేయించే పసుపు బట్టల స్వామి సింహ యాజీ….

Read More

టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోళ్ల ఇష్యూపై బీజేపీ ఫైర్.. యాదాద్రి నర్సన్న సాక్షిగా ప్రమాణానికి సిద్ధమంటూ సవాల్..!!

టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలంటూ వస్తున్న ప్రచారంపై బీజేపీ నేతలు ఘాటుగా స్పందించారు.మునుగోడు ఉప ఎన్నికలో ఓడిపోతామనే తెలిసే.. సీఎం కేసీఆర్ ఎమ్మెల్యేల కొనుగోళ్ల డ్రామా ఆడుతున్నారని మండిపడ్డారు. మొత్తం వ్యవహారానికి ఢిల్లీ కేంద్రంగా కథ , స్క్రీన్ ప్లే కేసీఆర్ రచించారని కాషాయం నేతలు ఆరోపించారు.ఎన్ని డ్రామాలు ఆడినా ప్రజలు నమ్మే స్థితిలో లేరని.. ఈవిచిత్ర డ్రామా వెనక నిజాలు ఎంటో తెలవాలంటే ప్రగతిభవన్ మూడు రోజుల సీసీ ఫుటేజీ చూస్తే మొత్తం బండారం బయటపడుతుందన్నారు. ఈవిషయంలో…

Read More

ఎవరి అభివృద్ధి కోసం మునుగోడు ఉప ఎన్నిక..?

ఓటరు మహశయులారా..! ఎవరు అవునన్నా..కాధన్నా..ప్రజాస్వామ్య వ్యవస్థ లో ఎన్నికలు రాజ్యాంగ వ్యవస్థ కు లోబడి ఐదు సంవత్సరాలకు ఒకసారి జరగాల్సిందే.ప్రజల ఆకాంక్షలు,విశ్వాసాల మేరకే నియమిత కాలానికి ప్రభుత్వాలు ఏర్పడతాయి.రాజ్యాంగ బద్ధంగా ఎన్నికైన ప్రజా ప్రతినిధులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలి.మీరు ఎన్నుకున్నవారు  సరిగా పనిచేయడం లేదని బావించినప్పుడు మీదే  అంతిమ నిర్ణయాధికారం.శాసన కర్తల అంతిమ లక్ష్యం సుపరిపాలన.అనాటి కాలంలోనే అరిస్టాటిల్”వ్యక్తుల పాలన కన్నా చట్టాల పాలన శ్రేష్టమైనది” అని చెప్పారు.కాబట్టి ప్రభుత్వాల ఏర్పాటు, ఎన్నికలు,నిర్మాణం,నిర్వాహణ అంతిమ లక్ష్యం “ప్రజా విశ్వాసం”…

Read More

స‌మ‌స్త రోగాల‌కు దివ్వ ఔష‌దం గచ్చకాయ.. దీని ప్ర‌యోజ‌నాలు తెలుసా.?

Sambasiva Rao: ========== మ‌న దేశంలో ఔష‌ధ మూలిక‌ల‌కు కొద‌వ‌లేదు. విజ్జానాన్ని అందించిన మ‌హ‌ర్షుల‌కు అంతులేదు. ఎంతో మంది ఎన్నోర‌కాలుగా ఔష‌దాలు శోధించి గుణ‌గుణాలు తెలియ‌జేశారు. వాటిలో ఒక‌టి గ‌చ్చ‌కాయ చెట్టు. గ‌చ్చ‌కాయ‌తో ఆయుర్వేదంలొ ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. ఈ గ‌చ్చ‌కాయ మ‌న‌కు తెలియ‌నిది కాదు. చిన్న‌ప్పుడు దానితో ఆట‌లాడిన వారు ఉన్నారు. చిన్న‌త‌నంలో గ‌చ్చ‌కాయ‌ను తీసుకొని బండ‌మీద రాసి చేతికి పేడితే మండుతుంది. దీని గురించి అంద‌రికీ తెలిసిందే. అయితే ఈ గ‌చ్చ‌కాయ చెట్టు మ‌న…

Read More

కేసీఆర్ హామీలపై బీజేపీ ‘ఝూఠా మాటల పోస్టర్ల’ అస్త్రం.. రెచ్చిపోతున్న నెటిజన్స్..!!

సీఎం కేసిఆర్ పై తెలంగాణ బీజేపీ మరో అస్రాన్ని సంధించింది. వివిధ సభల్లో సందర్భానుసారం కేసిఆర్ ఇచ్చిన హామీలు.. వాటిని అమలు చేయకపోవడాన్ని ఎండగడుతూ బిజెపి రాష్ట్రశాఖ ‘‘కేసీఆర్‌ ఝూఠా మాటలు’’ పోస్టర్లను రూపొందించింది. బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ ఈ పోస్టర్లను మంగళవారం విడుదల చేశారు. కేసీఆర్‌ ఝూఠా మాటలు పోస్టర్లను సోషల్‌ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేయాలని బిజెపి శ్రేణులను ఆయన కోరారు. ఇక ‘‘కేసీఆర్‌ ఝూఠా మాటలు’’ పోస్టర్లనూ పరిశీలించినట్లయితే.. ”…

Read More

మునుగోడు లో కమలం పూలతో వినూత్న ప్రచారం నిర్వహించిన బీజేపీ నేతలు..

దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని మునుగోడు ఉప ఎన్నిక ప్రచారం సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎంపీ బండి సంజయ్ కుమార్  వినూత్న రీతిలో ప్రచారం చేశారు.  చౌటుప్పల్  పట్టణంలో ఇంటింటికీ తిరుగుతూ బీజేపీకి ఓటేయాలంటూ స్వయంగా కమలం పూలు అందజేసి ఓటర్లను అభ్యర్థించారు.నియోజక వర్గ అభివృద్ధి కోసం రాజీనామా చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించి..సీఎం కేసిఆర్ కు గుణపాఠం చెప్పాలని చౌటుప్పల్ లోని వీధుల్లో తిరిగారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ బూర…

Read More

ఉపఎన్నికలోనైనా తెలంగాణ బీసీ ‘గీతలకు, నేతలకు’ గిరాకీ పెరుగుతోంది, సంతోషం..!!

Nancharaiah merugumala: ………………………………………………… బక్క రెడ్ల కన్నా బలిసిన రెడ్లు ఎక్కువ మంది కనిపించే ఉమ్మడి నల్లగొండ, మహబూబ్ నగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, రంగారెడ్డి వంటి తెలంగాణ జిల్లాల తీరే వేరు. తెలంగాణ రాష్ట్రం పుట్టినాక తెలంగాణ లో రెడ్డి కుటుంబాల్లో పుట్టిన శాసనసభ సభ్యుల సంఖ్య పెరిగింది. ముఖ్యమంత్రి ఒక శాతం కూడా లేని పద్మనాయక వెలమ కులానికి చెందిన కె.చంద్రశేఖరరావు కావడంతో రెడ్డీలు లేదా రెడ్లకు రాజకీయంగా ప్రాధాన్యం వారి జనాభా నిష్పత్తి…

Read More

మునుగోడు ఉప ఎన్నిక త‌ర్వాత రేవంత్ టీపీసీసీ ఊడ‌టం ఖాయామా?

కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డిని ఒంట‌రి చేసే ప్ర‌య‌త్నం జ‌రుగుతుందా…? మునుగోడు ఉప ఎన్నిక త‌ర్వాత టీపీసీసీ అధ్య‌క్ష ప‌ద‌వి ఊడ‌టం ఖాయామా?… పార్టీ సీనియ‌ర్లు రేవంత్ కు స‌హ‌క‌రించ‌డం లేదా…? రేవంత్  ఓట‌మిని ముందే పసిగ‌ట్టి కావాల‌నే మొస‌లి క‌న్నీరు కారుస్తూ ఒంట‌రినంటూ ప్ర‌చారం చేసుకుంటున్నారా…?ఇందులో నిజమెంత? మునుగోడు ఉప ఎన్నిక ప్ర‌చారంలో భాగంగా టీపీసీసీ రేవంత్ కంట‌త‌డి పెట్ట‌డం రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ‌నీయాంశ‌మైంది. దీంతో కాంగ్రెస్ పార్టీలో అంత‌ర్గ‌తంగా ఏదో  జ‌ర‌గుతున్న ప్ర‌చారం మ‌రోసారి…

Read More
Optimized by Optimole