కేసిఆర్ బలం,బలహీనత తెలుసు..నల్లగొండ.. ఖమ్మం గడ్డపై బీజేపీ జెండా: ఈటల

బీజేపీ ఎమ్మేల్యే ఈటల రాజేందర్ చేసిన హాట్ కామెంట్స్ అధికార టీఆర్ఎస్ లో అలజడి రేపుతోంది.నల్లగొండ, ఖమ్మం  జిల్లాల గడ్డపై కాషాయ జెండా ఎగరబోతుందని ఈటల ధీమాగా కామెంట్స్ చేశారు.ఇటీవల రెండు జిల్లాలోని అధికార పార్టీ, కాంగ్రెస్ నేతలు కారు దిగనున్నారని ప్రచారం జరిగింది. ఇప్పుడు ఈటల చేసిన వ్యాఖ్యలతో.. ప్రచారానికి ఆజ్యం పోసినట్లయింది. అంతేకాక సీఎం కేసిఆర్ తో కలిసి 20 ఏళ్లు అడుగులో అడుగు వేసిన వాడినని.. ఆయన బలం బలహీనత తెలిసిన వాడినని…

Read More

మునుగోడులో దూకుడు పెంచిన బీజేపీ.. కేసీఆర్ పై కాషాయనేతలు ఫైర్ ..

మునుగోడులో బీజేపీ దూకుడు పెంచింది. ఉప ఎన్నికలో అనుసరించాల్సిన వ్యూహాలను చర్చించేందుకు కాషాయంనేతలు బూత్ స్థాయి కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేసి.. అధికార టీఆర్ఎస్ పై నిప్పులు చెరిగారు.ధర్మయుద్ధంలో మునుగోడు ప్రజలు చారిత్రాత్మక తీర్పు ఇవ్వబోతున్నారని ధీమా వ్యక్తం చేశారు. కొట్లాడి సాధించుకున్న రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబం మాత్రమే బాగుపడిందని.. ఉద్యమకారులను కేసీఆర్ మోసం చేశారంటూ కాషాయం నేతలు పదునైన మాటల తూటాలతో రెచ్చిపోయారు. కాగా ఉప ఎన్నికలో దమ్ముంటే కేసీఆర్ తనపై పోటీ చేయాలని సవాల్…

Read More

తెలంగాణ చరిత్రను మర్చి పోతున్న రా.. మరిపిస్తున్నా రా..

మరిపిస్తున్న రా … మన తెలంగాణ చరితను… ఆగస్టు పదిహేను  అర్ద రాత్రి స్వతంత్రం…. తెలంగాణ లో దిగులు మంత్రం.. దేశమంతా  ఎగిరిన  జాతీయ పతాకం….. హైద్రాబాద్ రాష్ట్రంలో ..ఎగరని ఆ జండా…………….||మర్చి|| నైజామ్ పాలనలో.. దేశముఖుల ఆగడాలు భూస్వాముల…పెత్తందార్ల దోపిడీలు, దురంతాలు సహించని ప్రజా పోరాటం …………. ||మర్చి|| పోరుచేయనిదే భుక్తి లేదని తిరుగబడ్డ పోరుబిడ్డ దొడ్డి కొమురయ్య అమరత్వం… మా పంటలు  మాకేనని గోసి సెక్కి కాశబోషి కారం పొడి బొడ్లో దోపుకొని రోకలి…

Read More

ఆత్మహత్యలు లేని సమాజాన్ని నిర్మిద్దాం..

ప్రపంచ ఆత్మహత్య నివారణ దినం సందర్భంగా బాలెంల సాంఘీక సంక్షేమ గురుకుల కళాశాల్లో ఆల్ ఫ్రెండ్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆత్మహత్య నివారణ పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వ్యక్తిత్వ వికాస నిపుణులు షేక్ అలీముద్దిన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. యువత క్షణికావేశంలో నిర్ణయాలు తీసుకోరాదని హితువు పలికారు. జీవితంలో ఏదైనా పోరాడి సాధించుకోవాలని సూచించారు. ఆత్మహత్యలు లేని సమాజాన్ని నిర్మిద్దామని  పిలుపునిచ్చారు. ఇక కళాశాల…

Read More

దొరలను దొరకబుచ్చుకొని గఢీలను గడగడలాడించగలరు..

భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం పోరాడిన తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ గారి వర్ధంతి సందర్భంగా ప్రత్యేకం .. ================= అలగా జనం ఏం చేయగలరు? కల కనగలరు ఐలమ్మలను కనగలరు!   అలగా జనం ఏం చేయగలరు? దొరలను దొరకబుచ్చుకొని గఢీలను గడగడలాడించగలరు!   అలగా జనం ఏం చేయగలరు? కలిసికట్టుగా కల కనగలరు!   అలగా జనం ఏం చేయగలరు? మహనీయుల కలలు కల్లలు కాకుండా కదంకదం కలపగలరు!…

Read More

బండి సంజయ్ నాలుగో విడత పాదయాత్రకు సర్వం సిద్దం..

తెలంగాణ బిజెపి స్టేట్ చీఫ్ బండి సంజయ్ నాలుగో విడత ప్రజా సంగ్రామ యాత్రకు సర్వం సిద్ధమైంది. ఈ నెల 12 న భారీ ఎత్తున  బహిరంగ సభ నిర్వహించి.. యాత్రను ప్రారంభించేందుకు కమలం పార్టీ సన్నాహాలు చేస్తోంది. మల్కాజ్ గిరి పార్లమెంట్ పరిధి టార్గెట్ గా యాత్ర కొనసాగనుంది. ఈ సభకు   బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్  ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.’ గ్రేటర్’ వాసుల సమస్యలే ప్రధాన ఎజెండాగా పాదయాత్ర కొనసాగనున్నట్లు పార్టీ…

Read More

మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థి స్రవంతి.. గెలుపు కష్టతరమే..

Munugodubypoll: ఎన్నో ఊహాగానాలు మధ్య ఎట్టకేలకు మునుగోడు ఉప ఎన్నిక అభ్యర్థిని కాంగ్రెస్ అధిష్టానం డిక్లేర్ చేసింది. టికెట్ కోసం చల్లమల్ల కృష్ణారెడ్డి, పల్లె రవి, పున్నకైలాష్, పాల్వాయి స్రవంతిలు పోటీపడగా..పార్టీ అధినేత్రి సోనియా గాంధీ స్రవంతి వైపే మొగ్గు చూపారు. కాగా స్రవంతికి దివంగత రాజ్యసభ సభ్యులు  మాజీ మంత్రి పాల్వాయి గోవర్ధన్ రెడ్డి కూతురు. దీంతో  నియోజక వర్గంలోని పార్టీ నేతలు కార్యకర్తలతో  ఆమెకు సత్సంబంధాలు ఉన్నాయి. గతంలో స్రవంతి… 2014 అసెంబ్లీ ఎన్నికల్లో…

Read More

పరగ విద్య నేర్వ పండితుడై పోయి.. పూజ నీయుడౌను పుడమి యందు!!

గురుపూజోత్సవం సందర్భంగా తెలుగు వెలుగు సాహిత్య వేదిక జూమ్ సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో సూర్యాపేటకు చెందిన కవయిత్రి నల్లాన్ చక్రవర్తుల రోజాదేవి..గురు పరబ్రహ్మ స్వరూపం శీర్షిక తో స్వీయ రచన చేశారు. గురుమూర్తులు అంశంతో   వచ్చిన ఈ పద్యం ఆలోచింప చేసే విధంగా ఉంది.  1.బ్రతుకు తెరువు చూపు భగవంతుడీతడే చిత్తమందు నిలుచు చిన్మయుండు శ్వేత పత్ర మంటి శిష్యుని హృదయాన చిత్తరువయి చాలా సేవలందు 2.అమ్మ జన్మమిచ్చు, అయ్య నడకనేర్పు విద్య లెల్లగరపు విజ్ఞుడొకడె…

Read More

విద్యార్ధుల అస్వస్థతపై బండి సంజయ్ కీలక ప్రకటన…

వరంగల్ విద్యార్ధుల అస్వస్థతపై బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ కీలక ప్రకటన చేశారు. తక్షణమే వర్ధన్నపేట గిరిజన ఆశ్రమ పాఠశాల బాలికలకు సరైన చికిత్స అందించాలని ఆయన డిమాండ్ చేశారు.  విద్యార్థులను అవసరమైతే హైదరాబాద్ తరలించి నాణ్యమైన వైద్యం అందించాలన్నారు. ఈ రెండు నెలల్లో .. గురుకులాల్లో ఇలాంటి ఘటనలు చాలా జరిగాయన్నారు. ఆశ్రమ పాఠశాలల్లో నాణ్యమైన ఆహారం అందించడం లో కేసిఆర్ ప్రభుత్వం పూర్తిగా విఫలమయ్యిందని మండి పడ్డారు. కాగా బల్లి పడ్డ ఆహారం…

Read More

గురువుల దగ్గర అరువు తెచ్చుకున్న బతుకు నాది: గురుపూజోత్సవం స్పెషల్

దేశవ్యాప్తంగా గురుపూజోత్సవం వేడుకలు అట్టహాసంగా జరిగాయి. వివిధ ప్రాంతాలలో విద్యార్థులు గురువులను సత్కరించి గురుభక్తిని చాటుకున్నారు. ఉత్తమ ఉపాధ్యాయులను రాష్ట్ర ప్రభుత్వాలు ఘనంగా  సత్కరించాయి. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో గురుభక్తిని చాటుతూ కొటేషన్స్ దర్శనమిచ్చాయి. అందులో కొన్ని కొటేషన్స్ ఆసక్తికరంగా ఉన్నాయి చదవండి. Happy Teachers Day : ఎంతోమంది గురువుల దగ్గర అరువు తెచ్చుకున్న బతుకు నాది. ఎవరెవరో విడిచిన కలల శకలాల్ని మూటగట్టుకొని ముందుకెళ్తున్న పయనం నాది. రోజూ వారికి  చెప్పకున్నా ప్రణామం……

Read More
Optimized by Optimole