Bigg Boss Telugu 6: ఊహించని ట్విస్ట్.. గీతూ రాయల్ ఎలిమినేట్..!

sambashiva rao : ========== బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 ఈ వారం ఊహించని ట్విస్ట్ ఎదురైంది. గీతూ రాయల్ మొదటి నుంచి టాప్ 5 నిలుస్తుందని అంతా భావించారు. ఊహించిన విధంగా ఈ వారం గీతు ఎలిమినేట్ అయినట్లు తెలుస్తుంది. దీంతో గీతక్క కథ ముగిసింది. గత వారంలో హౌస్ నుంచి ఎలిమినేషన్‌కు నామినేట్ వారిలో ఆది రెడ్డి, బాల ఆదిత్య, ఫైమా, గీతూ రాయల్, ఇనాయ, కీర్తి, మెరీనా, రేవంత్, రోహిత్ ,…

Read More

రాత్రి ఆలస్యంగా భోజ‌నం చేస్తున్నారా..? అయితే ఈ ముప్పు మీకు పొంచివుంది…!

Sambashiva Rao : =========== ఉరుకుల ప‌రుగుల జీవితంలో మ‌నిషి ఎంత బీజీగా మారిపోయాడంటే త‌న ఆరోగ్యాన్ని కూడా ప‌ట్టించుకోనంత‌గా.. ప‌ని ఒత్తిడి కార‌ణంగానో మ‌రే ఇత‌ర కార‌ణాలతో ఆరోగ్యాన్ని నిర్ల‌క్ష్యం చేస్తున్నాడు. ఆహారం తీసుకునే స‌మ‌యం కూడా మ‌రిపోతుంది. స‌రైన స‌మ‌యంలో ఆహారం తీసుకోకుంటే వ‌చ్చే అన‌ర్థాలు అనేకం ఉన్నాయి. స‌రైన స‌మ‌యంలో ఆహారం తీసుకుంటే శ‌రీరానికి త‌గిన శ‌క్తి ల‌భిస్తుంది. అనేక మంది రాత్రి పూట ఆలస్యంగా భోజ‌నం చేయ‌డం వ‌ల‌న‌ శరీరంలో అనేక…

Read More

Bigg Boss Season 6: ఈవారం డబుల్ ఎలిమినేషన్.. ఈ సారి ఆమె ఔట్!

sambashiva Rao : ========= Bigg Boss Season 6: బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 విజయవంతంగా తోమ్మిదోవారం ముగిసింది. ఈషో నుంచి ఇప్పటికే షాని, అభినయ, నేహా, ఆరోహి, చంటి, సుదీప, అర్జున్ , సూర్య ఇప్పటివరకు ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. ఇక తొమ్మిదో వారంలో బిగ్ బాస్ షో అత్యధిక TRP రేటింగ్‌ను పొందింది, లైటర్‌ కోసం గీతూ, బాలాఆదిత్య మధ్య జరిగి ఫైట్ ఒక్కసారిగా షో రేటింగ్ పెరగటానికి కారణమైంది….

Read More

కెరీర్ పీక్స్ లో ఉండగా..కనుమరుగైన తెలుగు హీరోలు వీరే.!

sambashiva Rao : ============== ఏ భాష‌లో సినిమా అయినా స‌రే హీరో ఎవ‌రో తెలుసుకుంటాం. కొత్త హీరో అయితే సినిమా బాగుంటే వెళ్తాం. ఆసినిమా విజ‌యం సాధిస్తే.. అదే హీరో మ‌రోసినిమాతో వ‌చ్చిన చూస్తాం. ఒక‌ప్పుడు క‌థ‌కంటే హీరో వ‌ల్లే ఎక్కువ సినిమాలు ఆడేవి. ప‌లానా హీరో సినిమా అన‌గానే ఎంతో ఆస‌క్తితో ఎదురూచూస్తాం. ఏ ఇండ‌స్ట్రీలోనైనా ప్ర‌తి సంవ‌త్స‌రం కొత్త హీరోలు కామ‌న్ గా వ‌స్తుంటారు. వాళ్ళలో కొంతమంది గుర్తింపు తెచ్చుకున్న కూడా తర్వాత…

Read More

మరికొద్ది గంటల్లో మునుగోడు ఫలితం.. మారుతున్న ఎగ్జిట్ పోల్స్ రిపోర్ట్స్ ..

తెలంగాణా రాజకీయమంత మునుగోడు ఉప ఎన్నికపై కేంద్రీకృతమైంది. పోలింగ్ ముగియడంతో గెలుపుపై ప్రధాన పార్టీ నేతలు ‘ మేకపోతు గాంభీర్యం’ ప్రదర్శిస్తున్న లోలోపల మాత్రం మదనపడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఫలితానికి మరి కొద్దీ గంటల సమయం ఉండటంతో సోషల్ మీడియాలో ఎగ్జిట్ పోల్ సర్వే కోలాహలం నడుస్తోంది. పోలింగ్ ముగియకముందే అధికార టీఆర్ఎస్ భజన మీడియా సంస్థలు.. ప్రతినిధులు.. ఎగ్జిట్ పోల్స్.. కారు పార్టీకి అనుకూలంగా రిపోర్టులు ఇవ్వడం.. ఉదరగొట్టే ప్రసంగాలతో హోరెత్తించాయి. దీంతో బీజేపీ తో…

Read More

నయా టీంఇండింయా టార్చ్ బెరర్.. రికార్డుల ‘ కింగ్ ‘ బర్త్ డే..!!

అతను బ్యాట్ పట్టాడంటే చాలు మైదానంలో పరుగులు మోత మోగాల్సిందే.అతను క్రీజులో ఉంటే భారత క్రికెట్ అభిమానులకు కొండంత ధైర్యం . విజయం మనదేనన్న భరోసా.ఆటతీరుకే కాదు తన మేనరిజానికి అభిమానులు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. ‘గాడ్ ఆఫ్ ఇండియన్ క్రికెట్’ సచిన్ తర్వాత ఎవరూ అన్న ప్రశ్నకు సమాధానంమే అతను.ఆటగాడిగానే కాకుండా ‘మిస్టర్ కూల్’ తర్వాత భారత జట్టు పగ్గాలు చేపట్టి తనదైన నాయకత్వ పటిమతో జట్టును అగ్రపథంలో నిలిపిన తీరు’ న భూతో న…

Read More

మునుగోడు ఫలితంపై జోరుగా బెట్టింగ్.. గెలుపుపై ధీమాగా కారు ,కమలం నేతలు…

తెలంగాణ వ్యాప్తంగా చర్చనీయాంశమైన మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ ముగిసింది. గెలుపు పై ఇటు టీఆర్ఎస్ ,అటు బీజేపీ నేతలు ధీమాతో కనిపిస్తున్నారు. పోటిలో కాంగ్రెస్ ఉన్నప్పటికి అది నామమాత్రంగానే పరిగణించవచ్చు.ఫలితాలకు మరో కొద్దిగంటల సమయం మాత్రమే ఉండటంతో పార్టీ నేతల్లో టెన్షన్ మొదలైంది. ఈనేపథ్యంలో బెట్టింగ్ వ్యవహారంపై జిల్లాలో జోరుగా చర్చ జరుగుతోంది.ఓటుకు నోటు పోటెత్తిన ఈ ఉప ఎన్నికలో బీజేపి గెలుస్తుందని కొంతమంది పందెలా కాస్తుండగా .. మరికొంతమంది టీఆర్ఎస్ గెలుస్తుందని వేలల్లో పందెలా…

Read More

మునుగోడు ఎగ్జిట్ పోల్ సర్వే.. గెలిచేది ఆపార్టీనే..

దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైన మునుగోడు ఉప ఎన్నిక లో గెలుపు ఎవరని వరిస్తుందా అన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. అసెంబ్లీ ఎన్నికలకు రెఫరెండంగా భావిస్తున్న ఈ ఎన్నికలో గెలిచి మూడో సారి అధికారం చేజిక్కించుకోవాలని టిఆర్ఎస్ పట్టుదలతో ఉండగా.. మచ్చటగా మూడో ఉప ఎన్నికలో గెలిచి నల్గొండ తో పాటు తెలంగాణలో అధికారంలో కి రావాలని బీజేపీ భావిస్తోంది. అటు కాంగ్రెస్ సైతం తామేమీ తక్కువ కాదన్నట్లు సత్తా చాటేందుకు ఎన్నికల బరిలో నిలిచింది. కాగా రణరంగాన్ని…

Read More

మునుగోడు ఉపఎన్నిక.. ముగిసిన పోలింగ్..

Sambashiva Rao : ========== Munugode Bypoll: తెలంగాణలో ప్ర‌తిష్టాత్మ‌కంగా మారిన‌ మునుగోడు ఉపఎన్నిక పోలింగ్ ముగిసింది. కొన్నిచోట్ల చెదురుమదురు ఘ‌ట‌న‌లు మిన‌హా ప్ర‌శాంతంగా ముగిసింది. గురువారం ఉద‌యం 7 గంట‌ల‌కు ఓటింగ్ ప్రారంభ‌మైంది. సాయంత్రం 6గంటల వరకూ పోలింగ్‌ కేంద్రాల్లో ఉన్న ఓటర్లకు ఓటూ వేసే అవ‌కాశం క‌ల్పిస్తున్న‌ట్లు అధికారులు తెలిపారు. ఇక సాయంత్రం 6 గంట‌ల వ‌ర‌కు 90 శాతం పోలింగ్ న‌మోదైన‌ట్లు అధికారులు వెల్ల‌డించారు. 2లక్షల 40,855 మంది ఓటర్లకు ఉండ‌గా.. గ‌డువు…

Read More

పాక్ మాజీ ప్ర‌ధాని ఇమ్రాన్ పై కాల్పులు..

Sambashiva Rao : ============= Imran Khan: పాకిస్థాన్ మాజీ ప్ర‌ధాని పీటీఐ పార్టీ అధ్యక్షుడు ఇమ్రాన్‌ ఖాన్ పై కాల్పులు క‌ల‌కలం సృష్టించింది. దేశంలో ముందస్తు ఎన్నికలు నిర్వహించాల్సిందేనన్న డిమాండ్‌తో.. ఆక్టోబ‌ర్ 28 నుంచి ఇస్లామాబాద్‌ దిశగా లాంగ్‌మార్చ్ ప్రారంభించిన విష‌యం తెలిసిందే. ఇమ్రాన్ ర్యాలీ అల్లాహో చౌక్‌కు చేరుకోగా.. ప్రజలనుద్దేశించి మాట్లాడేందుకు ఆయ‌న కంటైన‌ర్ పై ఎక్క‌గానే దుండ‌గులు ఒక్క‌సారిగా కాల్పులు జ‌రిపారు. ఈ ఘ‌ట‌న‌లో ఆయన రెండు కాళ్ల‌కు గాయాలైయ్యాయి. స్థానికంగా ఉన్న…

Read More
Optimized by Optimole