‘పవన్ ‘అభిమన్యుడు కాదు అర్జునుడు: ఎంపీ రఘురామ

సమాజ హితం కోసం బాబు, పవన్ కలువాల్సిందేనన్నారు ఎంపీ  రఘురామ కృష్ణంరాజు.ఇప్పుడున్న ప్రభుత్వాన్ని దించడమే  తక్షణ కర్తవ్యమన్నారు. వ్యక్తిగత మేలు కోసం కాకుండా.. ప్రజల కోసం ఏకం కావడాన్ని ప్రతి ఒక్కరూ స్వాగతించాలని విజ్ఞప్తి చేశారు.పసుపు, ఎరుపు రంగు కలిస్తే కాషాయమేనని తేల్చిచెప్పారు.  గతంలో జగన్ ను తిట్టిన వారే ఇప్పుడు మంత్రి పదవులు అనుభవిస్తున్నారని రఘురామ గుర్తు చేశారు. ఇక సంక్రాంతి కానుకగా విడుదలైన వీర సింహారెడ్డి.. వాల్తేరు వీరయ్య బ్లాక్ బస్టర్ హిట్ కావడం…

Read More

‘మెగా’ అభిమానులకు కిక్కిచే వాల్తేరు వీరయ్య…

మెగాస్టార్ చిరంజీవి తాజాగా నటించిన చిత్రం ‘వాల్తేరు వీరయ్య’. ‘పవర్ ‘ డైరెక్టర్ బాబీ చిత్రానికి దర్శకుడు. శృతిహాసన్ కథానాయిక. మైత్రి మూవీ మేకర్స్ చిత్రాన్ని నిర్మించగా.. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.సంక్రాంతి కానుకగా చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ‘ ఆచార్య ‘ డిజాస్టర్ తో నిరాశలో ఉన్న మెగా అభిమానులు ఈ మూవీ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. మరి వారి ఆశలు నెరవేరాయా? లేక అడియాశలేనా? తెలుసుకుందాం! కథ: వీరయ్య…

Read More

భోగి అంటే ఏమిటి? ఎందుకు జరుపుకుంటారు?

సంక్రాంతి పండగ వచ్చిందంటే చాలు పల్లెటూర్లలో సందడి వాతావరణం కనిపిస్తుటుంది. మూడు రోజులపాటు జరుపుకునే ఈ పండగలో మొదటి రోజు భోగిగా జరుపుకుంటారు. దక్షిణాయనంలో పడిన కష్టాలు, బాధలను అగ్ని దేవుడుకి ఆహుతి చేస్తూ ప్రజలు భోగి మంటలు వేస్తారు.అసలు భోగి మంటలు ఎందుకు వేస్తారు? పురాణాలు ఏం చెబుతున్నాయి? తెలుసుకుందాం..! భుగ్ అనే సంస్కృత పదం నుంచి భోగి పదం వచ్చింది. దీనికి అర్థం సుఖం.పూర్వం శ్రీ రంగనాథ స్వామి లో గోదాదేవి లీనమై భోగాన్ని…

Read More

విలువలెరిగిన తండ్రి..

చదువు ఎంత ముఖ్యమో తెలిసిన ఒక తండ్రి. ఆ చదువు కూడా ఏ ఉన్నత ప్రమాణాలతో ఉండాలో తెలిసి, అందుకు సిద్దపడ్డ సాహసి! రాజస్థాన్ రాజధాని జైపూర్ లో, రాజకుటుంబీకులు, ఇతర సంపన్నుల పిల్లలు చదువుకునే (సెయింట్ గ్జేవియర్ అనుకుంటా, పేరు సరిగా గుర్తులేదు) కాన్వెంట్ స్కూల్లో చేర్పించాడు తన కొడుకుని. జోద్పూర్ ప్రాంతంలో రెవెన్యూలో ఓ సాధారణ ఉద్యోగిగా తనకొచ్చే 60 రూపాయల నెల జీతంలో, 50 రూపాయల నెలసరి ఫీజు కట్టి కాన్వెంట్ స్కూల్లో…

Read More

అక్కసుతోనే ప్రధాని మోదీని బద్నాం చేసే కుట్ర: బండి సంజయ్

దారిమళ్లించిన పంచాయతీ సొమ్మును BRS ప్రభుత్వం వడ్డీతోసహా చెల్లించాలని డిమాండ్ చేశారు తెలంగాణ బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్. ఏపీ క్యాడర్ ను అడ్డంపెట్టుకుని తెలంగాణ సొమ్మును కేసిఆర్ దోచుకుతింటున్నాడని మండిపడ్డారు.కేసీఆర్ కుటుంబ అవినీతిపై విచారణ జరుపుతుంటే.. అక్కసుతోనే ప్రధాని మోడీని బద్నాం చేసే కుట్ర చేస్తున్నారని దుయ్యబట్టారు.సీఎం చేతగానితనంవల్లే అప్పలు కుప్పగా రాష్ట్రం మారిందని వాపోయారు.ఆంధ్రోళ్లను రాక్షసులుగా..పెండ బిర్యానీగాళ్లుగా కించపర్చిన కేసీఆర్ ఇప్పుడే ఏం సమాధానం చెబుతారని? సంజయ్ ప్రశ్నించారు. కాగా నాగర్ కర్నూలు…

Read More

వైసీపీ పతనాన్ని కళ్లారా చూస్తాం: నాగబాబు

యువత రాజకీయాల్లోకి రాకపోతే.. అవినీతి పరులు రాజ్యమేలతారని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు నాగబాబు ఆరోపించారు.  ప్రత్యక్ష రాజకీయాల్లోకి యువత రావాలని పిలుపునిచ్చారు. వైసీపీ ఒక నియంతలా వ్యవహరిస్తోందని..అతి త్వరలోనే ఆ పార్టీ పతనాన్ని మనందరం కళ్లారా చూస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు. శ్రీకాకుళం రణస్థలం వివేకానంద వికాస సభలో ఆయన మాట్లాడుతూ.. ఇనుప కండరాలు, ఉక్కు నరాలు, వజ్ర సంకల్పం మనసులో ఉన్న యువతతోనే ఈ దేశం అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. యువత ఇటీవల…

Read More

యువత బలమైన పోరాటాలు చేస్తేనే రాజకీయ వ్యవస్థలో మార్పు వస్తుంది: మనోహర్

యువత పోరాటంతోనే రాజకీయ వ్యవస్థలో మార్పు వస్తుందన్నారు పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్.శ్రీకాకుళం రణస్థలం యువశక్తి సభలో భాగంగా ఆయన వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.తెలంగాణతో పోలిస్తే నిరుద్యోగ రేటు ఏపీలో డబుల్ ఉందన్నారు. కావాలనే ఉత్తరాంధ్రా ప్రాంతంలో యువ నాయకత్వాన్ని తొక్కేశారని మండిపడ్డారు. వైసీపీ జెండాలు మోసిన వారికే సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు. వైసీపీ నాయకులు కొండల్ని మింగేస్తూ… కోట్లు కొల్లగొడుతున్నారని ఆగ్రహాం వ్యక్తం చేశారు. భావి తరాలకు మంచి భవిష్యత్తు అందించాలనే సంకల్పంతో జనసేన…

Read More

సంక్రాంతి ‘మాస్’ ధమాకా ‘వీర సింహారెడ్డి’ ..

నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం వీరసింహారెడ్డి. శృతిహాసన్ కథానాయిక. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలు. సంక్రాంతి కానుకగా గురువారం చిత్రం  ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ వంటి బ్లాక్ బస్టర్ సక్సెస్ తర్వాత బాలయ్య  నటించిన మూవీ కావడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి . మరీ సినీ  ప్రేక్షకుల అంచనాలు ఏ మేరకు  నెరవేరాయో  చూద్దాం ? కథ : వీర సింహారెడ్డి (సీనియర్ బాలకృష్ణ) రాయలసీమ క్షేమం కోసం…

Read More

జనసేన యువశక్తి వేదికకు ‘వివేకానంద వికాస వేదిక’గా నామకరణం..

జనసేన యువశక్తి వేదికకు ‘వివేకానంద వికాస వేదిక’గా నామకరణం చేశామన్నారు ఆ పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ . సభా వేదిక నుంచి జనసేన భవిష్యత్తు కార్యాచరణను  పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వివరిస్తారని తెలిపారు.  రణస్థలంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించబోయే యువశక్తి సభ వేదిక వద్ద.. వైసీపీ ప్రభుత్వంపై మాటల తూటాలతో విరుచుకుపడ్డారు.వైసీపీ ప్రభుత్వం ప్రజలను ఎంత మభ్యపెడుతుందో చెప్పడానికి ధర్మాన ప్రసాదరావు వ్యాఖ్యలే నిదర్శనమన్నారు. ప్రజలను పూర్తిగా అయోమయంలోకి నెట్టి…

Read More
Optimized by Optimole