సాగు చట్టాలపై ఐఎంఎఫ్ చీఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

నూతన వ్యవసాయ సాగు చట్టాల గురించి ఐఎంఎఫ్ (అంతర్జాతీయ ద్రవ్య నిది) చీఫ్, ఎకనామిస్ట్ గీత గోపీనాథ్ ఆసక్తికర మంగళవారం వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఓ సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాల వలన రైతులకు ఎంతో మేలు జరుగుతుందని .. రైతుల ఆదాయవనరులు పెరగడానికి ఇది ఎంతగానో ఉపయోగపడతాయని ఆమె అన్నారు. భారతదేశ వ్యవసాయ రంగంలో సంస్కరణలు తీసుకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆమె పేర్కొన్నారు. సాగు చట్టాలు మార్కెటింగ్ వ్యవస్థకి…

Read More

నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి మరో వినూత్న కార్యక్రమం..

నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. రాజకీయాలకు అతీతంగా అన్ని వర్గాలను కలుసుకునేందుకు ‘తటస్థుల దీవెన’ పేరుతో మరో యాత్ర చేపట్టేందుకు సిద్ధమయ్యారు.ఇప్పటికే గడపగడకు మన ప్రభుత్వం కార్యక్రమానికి రాష్ట్రంలోనే నాంది పలికిన శ్రీధర్ రెడ్డి.. ఈ యాత్రతో ప్రజలకు మరింత చేరువకానున్నారు.జనవరి మూడు నుంచి సుమారు 30 రోజులపాటు జరగనున్న పాదయాత్రకు రోట్ మ్యాప్ సైతం రెడీ అయ్యింది. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని అర్బన్ ,గ్రామీణ ప్రాంతాల్లో యాత్ర సాగనుండగా..డాక్టర్లు,…

Read More

తెలంగాణలోని సంపదను కేసీఆర్ కుటుంబం దోచుకుంటోంది: సిఎల్పీ భట్టి విక్రమార్క

Tcongress: పీపుల్స మార్చ్ పాదయాత్ర చేస్తున్న సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చిల్పూర్ మండలం లింగంపల్లి గ్రామంలో ప్రజలతో రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా కల్లుగీత కార్మికులు మాటూరి కిరణ్, తీగల గిరి మాట్లాడుతూ.. బెల్టుషాపులు, చీప్ లిక్కర్ తెచ్చి మా పొట్ట కొడ్తుంది ఈ ప్రభుత్వం. మా బతుకులు అగమవుతున్నాయి. తినేందుకు తిండి కూడా సంపాదించలేకపోతున్నాం. గీతం కార్మికులు మొత్తంగా చెట్లు ఎక్కడం బంద్ చేసే రోజులు వచ్చాయి. మేము చాలా కష్టాల్లో ఉన్నాము….

Read More

తాండూర్ లో బలమైన నేత కోసం పీసీసీ కసరత్తు..

Tandur:  రాష్ట్ర రాజకీయాల్లో చైతన్యం ఉన్న నియోజక వర్గం తాండూరు.  రాజకీయంగా ఎంతో మంది ఉద్దండులను రాష్ట్ర రాజకీయాలకు అందించిన ఘనత ఈ నియోజక వర్గ ప్రజలది. చివరిగా ఇక్కడి నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా శాసన సభకు ఎంపికైన పైలట్ రోహిత్ రెడ్డి అనంతర కాలంలో గులాబీ పార్టీలోకి జంప్ అయ్యాడు. ప్రస్తుతం ఆ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా మరోసారి బరిలో దిగనున్నాడు. నియోజక వర్గంలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్నా బలమైన నాయకుడు లేకుండా…

Read More

నిరసనల మాట వింటేనే జగన్ ఉలిక్కి పడుతున్నాడు: నారా లోకేష్

APpolitics: రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలపై సిఎం జగన్ అణిచివేత వైఖరిని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్రంగా ఖండించారు. జనం రోడ్డెక్కితే సిఎం జగన్ జడుసుకుంటున్నాడని.. నిరసనల మాట వింటే ఉలిక్కి పడుతున్నాడని ఎద్దేవ చేశారు. ప్రభుత్వం తప్పు చేసింది కాబట్టే ప్రశ్నించే గళాలను చూసి భయపడుతోందన్నారు. చంద్రబాబు అరెస్టుపై, తమ హక్కుల కోసం పోరాడుతున్న వివిధ వర్గాలపై ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు జగన్  పిరికితనాన్ని చాటిచెపుతోందని లోకేష్  స్పష్టం చేశారు. తమ…

Read More

‘టీంఇండియా’ పై ఆసీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!

ఆస్ట్రేలియాలో టీమిండియా టెస్ట్ సిరీస్ గెలవడంపై అజట్టు టెస్ట్ కెప్టెన్ టీం పైన్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. తమ ఏకాగ్రతను దెబ్బతీయడం వలనే టీమిండియా తమపై టెస్ట్ సిరీస్ గెలవగలిగిందిని పైన్ అన్నాడు. గతేడాది ఆస్ట్రేలియాలో పర్యటించిన భారత జట్టు 2-1తో టెస్ట్ సిరీస్‌ను గెలిచిన విషయం తెలిసిందే. విరాట్ కోహ్లీ గైర్హాజరీలో యువ ఆటగాళ్లు సత్తా చాటడంతో దశాబ్దాల తర్వాత ఆస్ట్రేలియా జట్టును  వారి దేశంలో ఓడించిన జట్టుగా భారత్ చరిత్ర సృష్టించింది. తాజాగా ఓ…

Read More

Friendshipday 2024: మిత్రులతో మధుర జ్ఞాపకాలు..!

Vinod kumar:  స్నేహితుల దినోత్సవం సందర్భంగా  జర్నలిస్ట్ వినోద్ కుమార్ తన మిత్రులతో కలిసి దిగిన ఫోటోలు… PS: మిత్రుల మధ్య కాలం గతించిన క్షణాలు..! ( SSC Batch) ( రాజు, వినోద్, మహేష్) ( ఐలేష్,రాజశేఖర్, వినోద్) SSJ ( sakshi school of journalism)

Read More

Tollywood: ఫ్యాక్షన్‌ రాజకీయ కుటుంబాల అల్లుళ్లకు హైదరాబాద్‌ బౌన్సర్ల అవసరం ఎందుకొచ్చింది?

Nancharaiah merugumala senior journalist: కడప, కర్నూలు రెడ్డి ఫ్యాక్షన్‌ రాజకీయ కుటుంబాల అల్లుళ్లకు హైదరాబాద్‌ బౌన్సర్ల అవసరం ఎందుకొచ్చింది? ఏ టీవీ చానలూ చెప్పదేంటి? వేలాది మంది కాదు, లక్షలాది మంది అభిమానులున్న సినీ నటులు మంచు మోహన్‌ బాబు, అతని ఇద్దరు కొడుకులు విష్ణువర్ధన్‌ బాబు, మనోజ్‌ కుమార్‌ మధ్య ఏదో కీచులాటుల కారణంగా వాళ్ల ఇళ్ల కాడ ఆత్మరక్షణ కోసం దాదాపు 100 మంది దాకా బౌన్సర్లను రప్పించారని తెలుగు టీవీ చానళ్లు…

Read More
Optimized by Optimole